
దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై నిర్మించిన చిత్రం 'సీతారామం'. హను

నాగశౌర్య తన హోమ్ బ్యానర్ మీద నిర్మించిన సినిమా ‘కృష్ణ వృింద విహారి’. ఈ సినిమా విడుదల డేట్ కోసం టాలీవుడ్ ఔటర్ లో అలా వెయిట్

టాలీవుడ్ లో చిత్రమైన వ్యవహారాలు నడుస్తున్నాయి. అందరూ బంధువులే. అందరూ ఒకే సామాజిక వర్గమే. అంతా యువతరమే.
కానీ గిల్డ్ పుణ్యమా అని రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. రాత్రి

ఈ నెల మొదటి వారంలో టర్కీ వెళ్లాలి మైత్రీ మూవీస్-బాలయ్య కాంబినేషన్ సినిమా షూటింగ్ కోసం. కానీ గిల్డ్ బంద్ కారణంగా ఆగిపోయారు.
ఇంతలో బాలయ్య సోదరి ఆకస్మికంగా

నందమూరి బాలయ్య సినిమాలు, డేట్ లు, ప్రొగ్రాములు కావాలంటే ఎవరిని అప్రోచ్ కావాలి అనే ప్రశ్న టాలీవుడ్ లో వినిపిస్తే డాక్టర్ సురేంద్ర అనే పేరు గట్టిగా

డిజిటల్ వరల్డ్ లో ఏది నిజమో..ఏది ఫేక్ అన్నది అంత సులువుగా డిసైడ్ చేయలేము. ఫేక్ అని డిసైడ్ చేసే లోగానే ప్రపంచం అంతా తిరిగేస్తుంది. కొత్త

టాలీవుడ్ నిర్మాతలు గిల్డ్ గా ఫార్మ్ అయ్యారు. నిర్మాణ వ్యయం ఎలాగైనా తగ్గించాలని కంకణం కట్టుకున్నారు. ఎలా తగ్గించాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అందుకోసం కమిటీల

గిల్డ్ వ్యవహారాల పట్ల ఆగ్రహంతో వున్న నందమూరి బాలకృష్ణ ను ప్రసన్నం చేసుకోవడానికి కార్యాచరణ మొదలైంది. ముఖ్యంగా గిల్డ్ కు సారథ్యం వహిస్తున్న దిల్ రాజు పట్ల,

బుల్లితెర రియాల్టీ షో బిగ్బాస్ ఆరో సీజన్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఈ రియాల్టీ షోపై రకరకాల అభిప్రాయాలున్నాయి. దీన్నిబట్టి రియాల్టీ ఎంతగా వివాదాస్పదమవుతున్నదో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా హీరోల డేట్ లు బట్టి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..ఎప్పుడు క్లోజ్ అవుతుంది అన్నది ఓ ఐడియా వుంటుంది. కానీ నాగ్ చైతన్య సినిమా వ్యవహారం

స్టూడెంట్..రౌడీ..పోలీస్ ఇలా మూడు వేరియేషన్లు వున్న పాత్రలో నటిస్తున్నాడు హీరో ఆది సాయి కుమార్. తీస్ మార్ ఖాన్ అనే ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల

టాలీవుడ్ గిల్డ్ తలపెట్టి, ఛాంబర్ సపోర్టు చేస్తున్న నిర్మాతల సమ్మె లేదా బంద్ మీద నందమూరి బాలకృష్ణ చాలా ఆగ్రహంతో వున్నారన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు

చాలా కాలం తరవాత టాలీవుడ్ లో ఒక మంచి పరిణామం. ఓ సినిమా తొలి మూడు రోజుల్లో దాదాపు బ్రేక్ ఈవెన్ కు రావడం అన్నది. మీడియా

మల్లిడి సత్యనారాయణ రెడ్డి, అల్లు అర్జున్ హీరోగా నటించిన బన్నీ సినిమాకు నిర్మాతగా బాగా వినిపించిన పేరు. బన్నీ సినిమా ప్రమోషన్లలో మల్లిడి కూడా పాల్గొనే వారు.

టాలీవుడ్ సినిమాల డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నే మార్చేసింది. ఎన్ఆర్ఎ పద్దతి. నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ అనే ఈ పద్దతిలో నిర్మాత సినిమా డిమాండ్ మేరకు ఒక్కో ఏరియాకు

పెళ్లి తరువాత కూడా కెరీర్ ను బాగానే ముందుకు తీసుకెళ్లిన హీరోయిన్ సమంత. కానీ బ్రేకప్ తరువాత అదే ఊపును కొనసాగించడానికి గట్టిగానే కష్టపడుతోంది. రెండు హీరోయిన్

ఒకపక్క #megastarkalyanram అంటూ దాదాపు పదివేల ట్వీట్ లు. మండిపోతున్న మెగా ఫ్యాన్స్. అలాంటి టైమ్ హీరో బన్నీ నుంచి అన్ని వయస్సుల వారు చూసి ఆనందించదగ్గ

ఫ్యాన్స్ షోషల్ మీడియాలో ఎంత కొట్లాడుకున్నా, మంచి సినిమా వస్తే ఏ హీరోదైనా చూస్తారు. ఎందుకంటే బేసిక్ గా వాళ్లు సినిమా అభిమానులు. కానీ మరీ రెచ్చగొడితే

సినిమాల్లో చేసే ఫైట్ లు, ముఖ్యంగా రోప్ లు కట్టుకుని చేసే ఫైట్ లు హీరోలను కాస్త ఇబ్బందికి గురి చేయడం కామన్. చాలా మంది హీరోలు

సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగించే హీరోయిన్లకు కూడా కొంత నిర్లక్ష్యం ఉంటుంది. తమ పని నటన మాత్రమే అన్నట్టుగా... తెరపై అందాలు ఆరబోసేస్తే, ఆరు

సమ్ థింగ్ స్పెషల్ లేకుండా జనాలు థియేటర్ కు రావడం లేదు. ఈవారం విడుదలయిన బింబిసార, సీతారామం ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసాయి. సిజి వర్క్స్

గ్లామరస్ వరల్డ్ లో కొంత పేరు వస్తే చాలు.. ఆ పేరే ఒక బ్రాండ్ గా మారుతుంది! ఆ క్రేజ్ ను సెలబ్రిటీలు క్యాష్ చేసుకుంటూ ఉంటారు.

కొద్ది రోజుల పాటు విరామం లేకుండా రాజకీయ కార్యకలాపాలు సాగించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వారాల క్రితం అనారోగ్యానికి గురైనా సంగతి తెలిసిందే. వైరల్

తమిళనాట ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి సినిమా నిర్మాతలను లక్ష్యంగా చేసుకుని.. నాలుగు రోజుల పాటు ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో చూపని ఆస్తులు

టాలీవుడ్ లో మీడియా మీట్ లు అన్నవి కామన్. కానీ ఈ రోజు టాలీవుడ్ లో చిత్రమైన మీడియా మీట్ జరిగింది. ఈ మీడియా మీట్ లో

ఈ రోజు టాలీవుడ్ లో ఓ గమ్మత్తయిన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అంతా గిల్డ్ నే అనుకున్న వ్యవహారం కాస్తా, ఛాంబర్ నే సుప్రీమ్..కౌన్సిల్

ఈవారం రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఏమిటంట? ప్రతివారం ఏవో సినిమాలు విడుదలవుతూనే వుంటాయి కదా. కానీ ఎప్పుడూ రెండు సినిమాలు విడుదలైతే ఒకే రేంజ్ రాదు.

నాగార్జున తనయుడు నాగచైతన్య ఒక పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్ధా ట్రెండింగ్ లో ఉంది. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా ఈ

సౌత్ సినిమాల సక్సెస్ లను కొందరు బాలీవుడ్ స్టార్లు ఓర్వలేకపోతున్నారు. మరి కొందరేమో సౌత్ సినిమాలను చూసి పాఠాలు నేర్వాలని హితబోధ చేస్తున్నారు. సబ్జెక్టులను టేకప్ చేయడంలో

ఒకప్పుడు రియలిస్టిక్, రగ్డ్ సినిమాలు వస్తే మన వాళ్లు చూడరు. అవి తమిళం వాళ్లే చూస్తారు అనేవారు. రంగస్థలం సినిమాతో ఆ అభిప్రాయం మారిపోయింది.
ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు