Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అసలు సంగతి రేపు తేలిపోతుంది

అసలు సంగతి రేపు తేలిపోతుంది

ఇలా 2 నిర్మాణ సంస్థల మధ్య లీగల్ వార్ నడుస్తున్న నేపథ్యంలో రాబ్తా మూవీ థియేటర్లలోకి వస్తోంది. సుశాంత్ సింగ్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మగధీరను పోలి ఉన్నాయి. మగధీరలా ఇది కూడా పీరియాడిక్ డ్రామా. మగధీరలో రామ్ చరణ్ ఎంట్రీని పోలినట్టే ఇందులో సుశాంత్ ఇంట్రడక్షన్ ఉంది. మగధీరలో ఉన్న ఘోరా లాంటి పాత్రను ఇందులో రాజ్ కుమార్ రావు పోషించాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?