Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

126 మందితో దేశం తొలి జాబితా

126 మందితో దేశం తొలి జాబితా

తెలుగుదేశం పార్టీ తొలి జాబితా విడుదలైంది. వాస్తవానికి శుక్రవారం ఉదయం 11 గంటలకు మీడియా మీట్ లో చంద్రబాబు ఈ జాబితా విడుదల చేస్తారని ఈ సాయంత్రం వార్తలు వినిపించాయి. కానీ గురువారం రాత్రి బాగా పొద్దుపోయాక పొలిట్ బ్యూరో సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు జాబితాను విడుదలచేసారు.

జాబితాలో కొత్తగా ఆశ్చర్యానికి గురి చేసే పేర్లు ఏవీ లేవు. గత వారం రోజులుగా వినిపిస్తున్న పేర్లే చాలా వరకు. అలాగే చాలా వరకు సిట్టింగ్ లే. కొన్ని రోజులుగా సస్సెన్స్ లో వున్న గంటా శ్రీనివాసరావు పేరు ఈ జాబితాలో వుంది. ఆయనకు వైజాగ్ నార్త్ కేటాయించారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?