అఖిల్ వైపు మైత్రీ చూపు

ప్రతి హీరోతో సినిమాలు ప్లాన్ చేస్తున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్. లేటెస్ట్ గా హీరో అఖిల్ తో కూడా సినిమా ప్లాన్ చేస్తోంది.  Advertisement ఇందుకోసం డైరక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్ సెట్…

ప్రతి హీరోతో సినిమాలు ప్లాన్ చేస్తున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్. లేటెస్ట్ గా హీరో అఖిల్ తో కూడా సినిమా ప్లాన్ చేస్తోంది. 

ఇందుకోసం డైరక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్ సెట్ చేయాలని చూస్తోంది, ఇప్పటికే ఓ మాంచి లైన్ ను అజయ్ భూపతి చెప్పినట్లు బోగట్టా.

తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఓ బాయ్ నెక్ట్స్ డోర్ టైపు మాంచి లైన్ ను అజయ్ భూపతి ఎప్పుడో తయారుచేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అదే లైన్ ను అఖిల్ కు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇది కనుక ఓకె అయితే ఈ కాంబినేషన్ సెట్ అవుతుంది. అయితే ప్రస్తుతం అఖిల్ చేతిలో బ్యాచులర్, సురేందర్ రెడ్డి సినిమాలు వున్నాయి.  అజయ్ భూపతి కూడా మహా సముద్రం సినిమా ఫినిష్ చేయాలి. 

ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ విశాఖలో జరుగుతోంది. ఈ నెలాఖరుకు పూర్తయిపోతుంది.