గొట్టిపాటి మైనింగ్ లీజ్ రద్దు

మైనింగ్ లీజులలో అక్రమాలకు పాల్పడిన రెండు మైనింగ్ లను రద్దు చేస్తూ ఎపి ప్రబుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.  Advertisement ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులకు…

మైనింగ్ లీజులలో అక్రమాలకు పాల్పడిన రెండు మైనింగ్ లను రద్దు చేస్తూ ఎపి ప్రబుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులకు చెందిన గ్రానైట్‌ క్వారీల లీజులు రద్దు అయ్యాయి. 

క్వారీల వద్ద ‘రద్దు’ నోటీసులు అంటించారు. అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా కాపలా పెట్టారు.నిర్దిష్ట ఏరియాలో కాకుండా పక్కన కూడా క్వారియింగ్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారన్న కారణంగా వీరి లీజులు రద్దు అయ్యాయి. 

వందల కోట్ల విలువైన గ్రానైట్ ను వీరు అక్రమంగా తవ్వారని ఆరోపణలు వచ్చాయి.

బాబు వెన్నుపోటుకు 25 ఏళ్ళు

ఆ సినిమా ఎవడూ చూడడని ముందే తెలుసు