బాబుకు షాక్‌… సుప్రీంకోర్టులో సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి పిటిష‌న్‌!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి గ‌ట్టి షాక్‌. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల, చేప నూనె క‌లిపారంటూ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంపై అత్యున్న‌త న్యాయ స్థానంలో వేర్వేరు పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. Advertisement ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు,…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి గ‌ట్టి షాక్‌. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల, చేప నూనె క‌లిపారంటూ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంపై అత్యున్న‌త న్యాయ స్థానంలో వేర్వేరు పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి.

ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు, తమిళ‌నాడుకు చెందిన బీజేపీ నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి, అలాగే టీడీపీ మాజీ చైర్మ‌న్‌, వైసీపీ రాజ్య‌స‌భ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే విష‌య‌మై సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యం వేశారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిరాధార ఆరోప‌ణ‌లు చేశార‌ని, జంతువుల కొవ్వు, మిగ‌తా ప‌దార్థాలు క‌లిశాయ‌ని వ్యాఖ్య‌లు చేశార‌ని పిటిష‌న్‌లో సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. కావున తిరుమ‌ల ప్ర‌సాదంపై నిజాలు నిగ్గు తేల్చాల‌ని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి పిటిష‌న్‌లో కోర‌డం గ‌మ‌నార్హం.

ఇదే సంద‌ర్భంలో వైవీ సుబ్బారెడ్డి కూడా పిటిష‌న్‌లో కోర‌డం గ‌మ‌నార్హం. సుప్రీంకోర్టు రిటైర్డ్ జ‌డ్జి, నిపుణుల‌తో విచార‌ణ చేయించాల‌ని పిటిష‌న్‌లో కోరారు. వైవీ సుబ్బారెడ్డి వైసీపీలో కీల‌క నాయ‌కుడు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టీటీడీకి చైర్మ‌న్‌గా ప‌ని చేశారు. తాజాగా ఆయ‌న పిటిష‌న్ వేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కేసు టేక‌ప్ చేశాడంటే ప్ర‌త్య‌ర్థుల‌కు వ‌ణుకే. ఆయ‌న ఒక ప‌ట్టాన విడిచి పెట్టే ర‌కం కాదు. అందుకే చంద్ర‌బాబుకు గ‌ట్టి షాక్ అనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

52 Replies to “బాబుకు షాక్‌… సుప్రీంకోర్టులో సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి పిటిష‌న్‌!”

  1. మోడీ అంటే కస్సు బస్సు లాడుచున్న స్వామి గారు, గతం లో కూడా జగన్ కి గట్టి సపోర్ట్ గా వున్నట్లు చెప్పారు.

  2. Musalam putti Mahabharatam lo oka jaati antam indi..ippudu kuda ante …babu chesina Mahaaa papam oorike podu…idi valla jaati antanike … vidu papal oorike podu…vidi mottam jaati Antam ..govinda

  3. వైకాపా కోర్ట్స్ తో విచారణ కోరితే టిడిపి దేవుడు శిక్షిస్తాడు అంటోంది. ఇక్కడే తెలుస్తోంది వీళ్ళు ఈ ఇష్యూ రాజకీయాలకు వాడుకోడం కోసం తీశారు అని. నిజంగా చిత్త శుద్ధి ఉంటే వీళ్ళే కోర్టు కి ముందే వెళ్ళేవాళ్ళు కదా.

    1. అడ్డంగా టెస్ట్ లలో దోరికేసేకా ఏంది రా ఇవన్ని .ఎస్ వేల్యూ తోబాయి ధాటి ఉండాలి మీరు మూడు మోప్పాయి కి ఇచ్చిన వాళ్ళంతా ఎస్ వేల్యూ ని ఇరవయి లోప్ప్ప్పు ఉంచారు

      1. Really? If so, what was the supplier value of the ghee that was returned back 14 times between 2014 and 2019 and waht was the contracted price for those vendors at the time ghee was returned back?

  4. వైసీపీ పార్టీ కల్తీ చేసి ఉండకపోవచ్చు. కాని టెండర్ ఇచ్చింది మన పార్టీ వల్లే కదా? వ్యాపారి కల్తీ చేసి ఉండవచ్చు!

    కనీ అటువంటి వ్యాపారి నీ తెచ్చింది మనమే కదా. కేసు వేస్తే ఏముంది.. కోర్ట్ కూడా రిపోర్ట్ పైనే అధరపడుతుంది ..

    మరి రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది కదా మనమే దొంగలమని..ఇందులో చంద్ర బాబు కి షాక్ ఏంటి? పిచ్చి రాతలు రాశి ఆర్సీ పరమ పిచ్చి వాడివి అయ్యావు కదా GA

  5. వైసీపీ పార్టీ కల్తీ చేసి ఉండకపోవచ్చు. కాని టెండర్ ఇచ్చింది మన పార్టీ వల్లే కదా? వ్యాపారి కల్తీ చేసి ఉండవచ్చు!

    కనీ అటువంటి వ్యాపారి నీ తెచ్చింది మనమే కదా. కేసు వేస్తే ఏముంది.. కోర్ట్ కూడా రిపోర్ట్ పైనే అధరపడుతుంది ..

    మరి రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది కదా మనమే దొంగలమని..ఇందులో చంద్ర బాబు కి షాక్ ఏంటి?

    పిచ్చి రాతలు రాశి ఆర్సీ పరమ పిచ్చి వాడివి అయ్యావు కదా

  6. 😂😂😂….మన అన్నయ్య political career ను పూర్తిగా నాశనం చేసేదాకా వదిలేలా లేవుగా GA….

  7. గతం లో ఇలాంటి రాతల ఫలితమే జగన్ రెడ్డి కి 11..

    జగన్ రెడ్డి ఢిల్లీ టూర్ .. టీడీపీ లో వణుకు

    జగన్ రెడ్డి విశాఖ టూర్ .. ప్రతిపక్షాలలో వణుకు

    జగన్ రెడ్డి కుప్పం టూర్ .. చంద్రబాబు లో వణుకు..

    జగన్ రెడ్డి “సిద్ధం” సభ .. ప్రతిపక్షాలు బెంబేలు..

    నీ రాతల్లో.. ఏ రాత నిజమైనా బాగుండు అని ఇప్పుడు జగన్ రెడ్డి బాధ పడుతుంటాడు..

    సొంత మనుషులే జగన్ రెడ్డి ని వదిలించుకుని వెళ్లిపోతుంటే.. ఇంకా ఈ “షాక్” రాతల వల్ల ప్రయోజనం ఏముంటుందో.. నీకు, నీ జగన్ రెడ్డి కే తెలియాలి..

    1. Cheptalla.. ilante bajana galle pakkana cheri.. vadini Mingaru.. Asalu ayane unte.. tella chira endukani…. Anniya de problem.. vadiki teliviledu. vadini bakara gadini chesi.. vellandaru ekkutunnaru.. Madyalo konni gorrelemo.. baa baa antutuntai.

  8. It is heard in national media that this is just to divert the attention of AP people on his 100 days ruling from his failure on promises he has given and to hide Amaravati flood affected.

    1. రాజా గారు, తిరుమల ప్రసాదం అయిన తిరుపతి లడ్డూ లో కల్తీ చేసిన పార్టీలో మీరు మద్దతు ఇస్తున్నది ఎంతో అత్యంత సిగ్గుచేటు అంశం. ఇది చిన్న విషయంలో కాదు, కోటీ కోట్లాది భక్తులు పూజించే పవిత్ర ప్రసాదంపై దాడి. భగవద్గీతలో (అధ్యాయం 16, శ్లోకం 24) చెప్పినట్లు:

      “తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ”

      (“శాస్త్రాలు ఏది సమంజసమో, ఏది అసమంజసమో చెబుతాయి. వాటినే మార్గదర్శకంగా తీసుకోవాలి.”)

      తిరుపతి లడ్డూ, శ్రీ వేంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదం, కల్తీ చేయడం చాలా ఘోరమైన పాపం. మన ఇళ్లలో లేదా దేవాలయాలలో కూడా గోవు నెయ్యే తప్ప భేషమ పాల నెయ్యిని పూజల కోసం ఉపయోగించం. మరి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేయడం ఎంత పెద్ద నేరమో ఊహించండి! ఇది పవిత్రతను పూర్తిగా తుంచడం.

      మీకు అన్ని ఆధారాలు లేవని అనుకున్నా, మీ మనసులో నిజం తెలుసు. ఈ కల్తీ జరిగింది కాదా? పవిత్రమైన ప్రసాదం అపవిత్రం చేయబడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండగలరా? మీ పార్టీని అంధంగా కాపాడటం మానుకుని, జగన్మోహన్ రెడ్డి ఎలా ఈతరం సంపాదించాడు అనే ప్రశ్న అడగాలి.

      “సత్యమేవ జయతే”సత్యమే గెలుస్తుంది. తిరుపతి లడ్డూ పవిత్రతను రాజకీయ ప్రయోజనాల కోసం అపవిత్రం చేసిన వారిని సమర్థించడం మీ ధార్మిక విలువలకు వ్యతిరేకం. ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదు, ఇది ధర్మంపై ఒక దాడి.

      రాజా గారు, జీవితం చాలా చిన్నది. ఏది సమంజసమో, ఏది అసమంజసమో మీ హృదయం స్పష్టంగా చెబుతుంది. మీ పార్టీ ఈ నేరంలో పాలుపంచుకోలేదనుకుంటే, ఈంత భయమేమిటి? ప్రజలు ఈ కల్తీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మీరు కూడా వ్యక్తం చేయాలి. సత్యం, ధర్మం పట్ల మీరు నిలబడే సమయం ఇది.

      ఈ ఘోరమైన నేరాన్ని ఖండించండి, లేకపోతే ఈ నేరంపై మీ మౌనం చరిత్రలో చెరగని మచ్చగా మిగులుతుంది.

  9. తీర్పు వచ్చాక రాయాలి షాక్ అని అంతే గాని పిటిషన్ వేసినంత మాత్రాన షాక్ ఏలా అవుతుంది..

  10. మా సీబీన్ వి మొన్న మా జిల్లా కి వచ్చినపుడు తెల్ల ఆకులు నాలుగు రాలి పడ్డాయి.వైవీ గాడిని, సుబ్బి గాడిని వచ్చి పట్టుకెళ్లామను:)

  11. కుల విద్వేషాన్ని ప్రోత్సహించడం వైసీపీ మద్దతుదారులు ఉపయోగించే తాత్కాలిక వ్యూహం మాత్రమే కాదు, ఇది సమాజంలో తీవ్రమైన విభజనను సృష్టించే ప్రమాదకరమైన చర్య. గత ఎన్నికల్లో ఇది జగన్ మోహన్ రెడ్డికి చాలా నష్టం చేసిందని ప్రజలు స్పష్టంగా చూపించారు. ప్రజలు ఇలాంటి నీచమైన రాజకీయాలకు మోసపోవడానికి సిద్ధంగా లేరు. కూటమికి కేవలం కమ్మలు లేదా కాపులు మాత్రమే కాకుండా, చాలా ఇతర కులాలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో రెడ్డులు కూడా మద్దతు ఇవ్వడం ఈ సత్యాన్ని మరింత స్పష్టం చేసింది.

    ప్రస్తుతం మనం కలసి పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం — తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ సమస్య. ఇది కేవలం కొన్ని కులాలకు సంబంధించిన విషయం కాదు; ప్రతి భారతీయుడి విశ్వాసం, ఆచారాలు, మనోభావాలను దెబ్బతీసే అంశం. 95% రెడ్డులు సహా, అన్ని కులాలవారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కులం గురించి కాదు, నిజాయితీ, ధర్మం గురించి. ఈ వ్యవహారంలో బాధ్యులెవ్వరైనా సరే, మనం ధైర్యంగా నిలబడి వారి తప్పును ఖండించాలి.

    పవిత్రమైన తిరుపతి లడ్డును కల్తీ చేయడం భక్తుల మనోభావాలకు దెబ్బతీసే చర్య. కులాలకు అతీతంగా ఇలాంటి దారుణ చర్యలను ఖండించాల్సిన సమయం ఇది. కుల విద్వేషం ప్రోత్సహించడం ద్వారా మనం కేవలం విభజనలను సృష్టిస్తాం, కాని సమాజాన్ని ఏకీకృతం చేయలేం. మంచి మానవులుగా ఉండి, కులాలకు అతీతంగా నైతిక విలువలు, సత్యం, న్యాయం కోసం నిలబడాలి.

    కుల విద్వేషం మన సమాజాన్ని నిర్మించదు, అది కేవలం మనల్ని బలహీనంగా చేస్తుంది. కులం ఏదైనా కావచ్చు, కానీ తప్పు ఎక్కడ జరిగినా, అది ఖండించబడాలి.

    1. Tirumalalo bhatulni mosam chese janalu lera. Neyyi kuda animal fat kinde vastundi. Amaravathi munigipoyindi Ani andari nollalo nanakudadani ilanati vidveshalanu CBN rechagodutunnadu

  12. paid artists have landed. great opp for people of andhra to know re-confirm who those are..

    in another interesting defense of Jagan, ponnavolu says: “pork fat is expensive than cow…so why would someone use pork fat..”

    Jagan should continue more supporting arguments like above…that will really help Jagan 🙂

    siggu vadilesina che ddi batch

  13. మనుషులు ఇలాంటి సున్నితమైన అంశాలకు భావోద్వేగాలు అయ్యేంతవరకు సీబీన్ మోడీ బండి సంజయ్ లకు తిరుగుండదు. హిందువుల్లో 80% మంది దేన్నీ అసలు పట్టించుకోరు. దైవ దర్శనం కోసం వెళ్ళేవాడు ప్రసాదాలకోసం కొట్టుకుంటాడా. కోట్ల మంది భక్తుల తిన్నాక అందులో ఎదో ఉంది అని చెప్పే రాజకేయనకులు దాన్ని నమ్మే జనాలు (కులం పార్టీ లు ఇక్కడ చాల ప్రభావితం చేస్తాయి) ఉన్నతవరకు జీవన ప్రమాణాలు ఇండియా లో పెరగవు.

  14. జగన్ గాడు విదిల్చే గొడ్డు మాంసానికి అలవాడు పడిన ఈ నీచులకి , దేవుడు మ్యాటర్ పెద్ద విషయం కాదులే ..

  15. జగన్ కల్తీ రెడ్డి కు, స్వామి వంటి వాడే దిక్కు. Subramanian Swamy, on ‘X’, 08/02/24: “Ditching CM Jagan for CBN will be a disaster for BJP”. జరిగింది ఆపోజిట్. అన్నీ కల్తీ నే జగన్ పాలనా, అనుచరులు కూడా.

  16. అపచారం జరిగినట్లా జరగనట్లా

    అపచారం జరగలేదు ఆ అవకాశం లేదు అని నేడు సాక్షి వెర్షన్ రాసింది.‌ అసలు అపచారం జరిగిందా జరగలేదా అని చూస్తే ..

    ఒక కోణం

    తక్కువ ధరకు నెయ్యి సరఫరా ఎలా అనే డౌట్‌తో తిరుమల సాధారణ ల్యాబులో కల్తీ ఉన్నట్లు ఫలితాలు రావడం తో NDDB కి పంపారు. జంతు కొవ్వు ఉన్నట్లు అనుమానం‌ ఆ నెయ్యి ఆపేశారు. నందిని నెయ్యి మళ్ళీ మొదలు పెట్టారు.‌ గతంలో వాడారు తప్పు జరిగింది ఇపుడు వాడటం లేదు. ఈ లైన్‌లో టిటిడి ఈనాడు బాబు పవన్ .. అపచారం జరిగింది అని ధృవీకరించారు. పరిహారం కోసం అడుగులు వేస్తున్నారు. టిటిడి మహా సంప్రోక్షణ వైపు అడుగులు. పవన్ పాయాచిత దీక్ష.

    రెండో కోణం

    సాక్షి వై చీపి మాత్రం ఒక స్పష్టత లేకుండా కాసేపు బాబు వచ్చాక జరిగింది కాబట్టి బాధ్యత బాబుది అంటారు కాసేపు అసలు అపచారం జరగలేదు ఆ అవకాశం లేదు అంటారు. 4/10 ట్యాంకర్లలో నాణ్యత తగ్గింది అని టిటిడి నిపుణులు తేల్చాక NDDB కి పంపారు. అసలు ఆ నెయ్యి వాడలేదు అపచారం జరగలేదు అని ఈరోజు లైన్.‌ రెండు కోణాలు చూశాక.. జూలై 6 నుంచి వాడలేదు అని వై చీపి & కో వయా సాక్షి. వై చీపి హయాం లో వాడారు అని టిడిపి & కో. లడ్డూ పవిత్రతను పునరుద్దరించాం అని టిటిడి స్టేట్మెంట్ లో పరమార్థం ఇదే!

    ఇక్కడ జగన్ & కో కన్విన్స్ చేయలేనపుడు confuse చేయి అనే సూత్రం అవలంబిస్తోంది.‌ ఈ అంశం సీరియస్ అర్థం కాక పూటకో మాట. వై చీపి తెలుసుకోవలసింది.. ముందు ఈ అంశం లో తమను తాము రక్షించుకోవాలి తర్వాత బాబుపై ఎదురుదాడి చేయాలి కానీ అర్థం పర్థం లేని టిడిపి పై ఎదురుదాడి లో మునిగి తాము దోషులుగా నిలబడ్డారు.

    ఇపుడు అయినా ఒక లైన్ క్లియర్ గా తీసుకుని అడుగులు వేయకపోతే వై చీపి ఖేల్ ఖతం. అటు ఎన్డీయే ఇటు ఇండియా దేశవ్యాప్తంగా ఒక్కరు కూడా తోడు నిలబడే పరిస్థితి ఉండదు.

  17. ఇక్కడ జగన్ & కో కన్విన్స్ చేయలేనపుడు confuse చేయి అనే సూత్రం అవలంబిస్తోంది.‌ ఈ అంశం సీరియస్ అర్థం కాక పూటకో మాట. వై చీపి తెలుసుకోవలసింది.. ముందు ఈ అంశం లో తమను తాము రక్షించుకోవాలి తర్వాత బాబుపై ఎదురుదాడి చేయాలి కానీ అర్థం పర్థం లేని టిడిపి పై ఎదురుదాడి లో మునిగి తాము దోషులుగా నిలబడ్డారు.

    ఇపుడు అయినా ఒక లైన్ క్లియర్ గా తీసుకుని అడుగులు వేయకపోతే వై చీపి ఖేల్ ఖతం. అటు ఎన్డీయే ఇటు ఇండియా దేశవ్యాప్తంగా ఒక్కరు కూడా తోడు నిలబడే పరిస్థితి ఉండదు.

  18. దిగొచ్చాడు అయ్యా ఇంకో పెద్ద హిందువు సుబ్రమణియన్‌ స్వామి . తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయమై, సుప్రీంకోర్టులో కేసు వేశాడు . అదీ, జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా. ఈ పెద్ద ముత్తైదువు.. అంతర్వేది రధం దగ్ధమైనప్పుడు ఏమయ్యావు రా అయ్యా .? రామతీర్థం దేవస్థానంలో రాములోరి విగ్రహం తలని దుండగులు నరికితే ఎక్కడ ఉన్నావు రా బోష్ DK

  19. దిగొచ్చాడు అయ్యా ఇంకో పెద్ద హిందువు సుబ్రమణియన్‌ స్వామి . తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయమై, సుప్రీంకోర్టులో కే సు వేశాడు . అదీ, జగన్ రె డ్డి కి అనుకూలంగా. ఈ పెద్ద ముత్తైదువు.. అంతర్వేది రధం దగ్ధమైనప్పుడు ఏమయ్యావు రా అయ్యా .? రామతీర్థం దేవస్థానంలో రాములోరి విగ్రహం తలని దుం డగులు న రి కి తే ఎక్కడ ఉన్నావు రా బోష్ D K

Comments are closed.