గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాలకు అందని విజయాలను సాధించింది. తాము గెలుపును ఊహించని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. అలాంటి
కూటమి రాజకీయాలు, మరోవైపు చంద్రబాబు డబ్బుకే ప్రాధాన్యతను ఇచ్చారంటూ తెలుగుదేశం నేతలే నెత్తినోరు మోదుకొంటూ ఉండటం.. ఫలితంగా ఈ ఎన్నికల్లో టీడీపీకి రెబెల్స్ పోటు గట్టిగా ఉంటుందని
తెలుగుదేశం పార్టీలో వున్న పెద్ద కుటుంబం ఏదీ అంటే… అచ్చంనాయుడు కుటుంబమే. ఎలా అంటే ఆయన ఎమ్మెల్యే, ఆయన అన్న కొడుకు ఎంపీ, అతగాడి సోదరి, బావ
2022- అక్టోబర్ నుంచి 2023 - సెప్టెంబర్ ముగిసే వరకూ అమెరికా దేశ పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య 60 వేలు అని చెబుతున్నాయి గణాంకాలు. భారత
అరుపులు…కేకలు లేవు…జుట్టు ఎగరేయడం లేనే లేదు. మనిషి అస్సలు ఊగిపోనే లేదు. మాటల్లో తూటాలు లేవు. జనానికి పట్టని కవిత్వం తప్ప. ఇదీ ఈ రోజు అవని
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన పెను సంచలనం చాట్ జీపీటీ. ఇప్పటికే ఐటీ సర్కిల్స్ లో చాట్ జీపీటీ గురించిన చర్చ అనునిత్యం సాగుతున్నదే! చాలా కంపెనీలు
సినిమా హీరోయిన్లలో అత్యధిక ట్యాక్స్ పేయర్ గా నిలుస్తోంది దీపికా పదుకోన్. దాదాపు ఏడెనిమిదేళ్ల నుంచి కనీసం పది కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా పన్నును చెల్లిస్తున్న
దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు మేనక గాంధీ. ఆమె తనయుడు కూడా రెండు దశాబ్దంన్నర కిందట వీర హిందుత్వ నినాదాలతో భారతీయ జనతా
నేను సిఎమ్ ను…నేనే సిఎమ్ ను…నేను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు అడ్డం పడతారో చూస్తా.…- ఇదీ పవన్ స్టయిల్.
ఈ అభ్యర్థిని ఇక్కడ డిసైడ్ చేస్తున్నా..మీరు గెలిపించి పంపించండి.
వయసు మీద పడుతున్న కొద్దీ కోపాలు, పగలు, ప్రతీకారాలు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ మాజీ సిఎమ్ నారా చంద్రబాబు నాయుడు మాత్రం పగతో, కోపతాపాలతో రగిలిపోతున్నట్లు కనిపిస్తోంది.
తనపై సీబీఐ ఆధ్వర్యంలో కుట్రలు జరుగుతున్నాయని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని .. వేరే కారణాలతో వివేకా హత్య జరిగి ఉంటే,
దర్శకుడు ఆర్జీవీ ఇప్పుడు ఆల్ మోస్ట్ ఖాళీ. సినిమాలు చేతిలో వున్నాయని వార్తలు అయితే వున్నాయి కానీ చేస్తున్న దాఖలాలు అయితే లేవు. రోజు ఏదో ఒక
వార్తలు అందించడం తెలిసిన వాడికి, వార్తలు ఎలా తయారు చేయాలో పెద్దగా చెప్పనక్కరలేదుగా, టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు ఈ విద్య ఇంకా బాగా తెలుసు. అందుకే
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఒక జాతీయ మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్లో టీమిండియా క్రికెటర్లపై చేసిన వాఖ్యలు వివాదాస్పదం
కర్ణాటక ముఖ్యమంత్రిని బీజేపీ అధిష్టానం మార్చేయనుందనే ప్రచారం మళ్లీ ఊపందుకుంటోంది. గత ఏడాది జూలైలో ముఖ్యమంత్రి హోదాను అధిష్టించిన బసవరాజ్ బొమ్మైకి రెండు మూడు నెలలు కూడా
ఫేస్ బుక్ కి ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా యాప్ లు చాలానే వస్తున్నా భారతీయులకు మాత్రం ఎందుకో అదంటేనే చాలా ఇష్టం. అవును, ఫేస్ బుక్ వాడకంలో
తనే గనుక అమెరికా అధ్యక్ష హోదాలో కొనసాగి ఉండి ఉంటే .. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ మేఘాలే ఉండేవి కావంటున్నారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
వచ్చే ఏడాది లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా అసెంబ్లీలకు కూడా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఆ
పలు సంచలన ఫలితాలతో సాగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో అతి పెద్ద సంచలనంగా నిలుస్తోంది క్వార్టర్ ఫైనల్స్ లో మొరాకో జట్టు ప్రదర్శన. ఫిఫా వరల్డ్ కప్
ఆమె పాదయాత్ర చేస్తే పట్టుమని వంద మంది కూడా కనపడలేదు. పార్టీకి క్యాడర్ లేదు. పెట్టుబడి లేదు. కేవలం వైఎస్ఆర్ అనే ఇమేజ్ ను ఆధారంగా చేసుకుని
అయితే గియితే ఇలాంటి డిమాండ్లు ఏ కమలం పార్టీ నేతో వినిపించాలి. ఇలాంటి వాదాన్ని వారు వినిపించి లబ్ధి పొందడం రివాజు. అయితే ఈ మధ్యకాలంలో ఒక
తెలంగాణలో ప్రతిష్టాత్మక స్థాయిలో జరుగుతున్న ఉప ఎన్నికల పరంపరలో.. ఇది వరకే హుజూరాబాద్ సెట్ చేసిన రికార్డులను మునుగోడు ఉప ఎన్నిక అధిగమించడం ఖాయమనే అభిప్రాయాలు సర్వత్రా
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో భారత్ రాష్ట్ర సమితితో స్నేహబంధం కలుపుకుని.. ఎన్నికల బరిలోకి దిగే పార్టీలు తెరమీదకు వస్తున్నాయి.
ఏపీలో ఇప్పటికే 2024 అసెంబ్లీ ఎన్నికల పోరు ద్విముఖం అవుతుందా,
పవర్ స్టార్, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఒక్కోసారి ఏం మాట్లాడతారో మనకే కాదు ఆయనకు కూడా అర్థం కాదు. భలే సిల్లీగా మాట్లాడుతుంటారు.ఈ రోజు కూడా భలేగా
అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావు పొలిటికల్ లీడర్..కూడా ఫొటోగ్రాఫర్ వుంటాడు. భంగిమ..భంగిమ అంటూ ఫొటోలు తీస్తూనే వుంటాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అలాగే తయారయ్యారు.
ట్విట్టర్, ఫేస్
కాంగ్రెస్ అంతర్గత కలహాలతో కాకుండా, కూటమిలోని వేరే పార్టీ వల్ల కాంగ్రెస్ ప్రమేయం ఉన్న ప్రభుత్వం పడిపోయిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర నిలుస్తుంది. సాధారణంగా కాంగ్రెస్ లో కలహాలే
తెలుగు ఎంపీల పరువు తీసేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంటున్నారు నటుడు, ఆ మధ్య ఈ తరహా వివాదంలో చిక్కుకుని టీటీడీ చానల్
తెలంగాణలో యాక్టివ్ పొలిటికల్ ఫోర్స్ అయిన రెడ్డి కులస్తుల ఓట్లు ఈ సారి ఎటు వైపు మొగ్గు చూపుతాయనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశంగా కనిపిస్తోంది. ఉమ్మడి ఏపీ
నిన్నటికి నిన్న కమ్మ సామాజిక వర్గ పెద్దలు మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు. అందులో హోటల్ పరిశ్రమను కూడా తామే అభివృద్ది చేసామని చెప్పారు. ఇది చెబుతుంటే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన నిర్ణయంతో విభజనకు ఏ ముహూర్తాన శ్రీకారం చుట్టిందో కానీ.. ఆ తర్వాత అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ నిస్తేజం