పాపం జనసేన ఎమ్మెల్యే. విన్నపాలు వినవలె అని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎండోమెంట్ కమిషనర్కు తన లెటర్ ప్యాడ్పై సిఫార్సు చేశారు. ఆ లేఖను ఎండోమెంట్ కమిషనర్ చెత్తబుట్టలో పడేయడం గమనార్హం. దీన్ని బట్టి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతిలో ఏపాటి పరపతి వుందో అర్థం చేసుకోవచ్చు.
చిత్తూరు నుంచి తిరుపతికి ఎన్నికల సమయంలో ఆరణి శ్రీనివాసులు వలస వెళ్లిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ సీటు జనసేనకు దక్కింది. ఆరణి శ్రీనివాసుల్ని ఆ సమయంలో అదృష్టం తలుపు తట్టింది. చిత్తూరు సిటింట్ ఎమ్మెల్యే అయిన ఆరణికి టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. దీంతో ఆయన వైసీపీపై అలకబూనారు.
వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు, గతంలో పీఆర్పీతో అనుబంధం జనసేనలో చేరేందుకు మార్గం సుగుమమైంది. కూటమి సునామీలో తిరుపతిలో ఆరణి కూడా గెలుపొందారు. ఇంత వరకూ రాజకీయ కథ ఆరణికి అనుకూలంగా సాగింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తిరుపతిలో పెత్తనం చేయాలని ప్రయత్నించారు. తన కుమారుడు మదన్, అలాగే అన్న కుమారుడు శివకు తిరుపతి అప్పగించి, దున్నుకోవాలని సూచించారని టీడీపీ, జనసేన నేతలే సెటైర్స్ విసురుతున్నారు.
అయితే ఎమ్మెల్యే ఒకటనుకువంటే, అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పేనుకు పెత్తనం ఇస్తే, తలంతా కొరిగినట్టు అవుతోందని ఆరణి , ఆయన టీమ్ను ఉద్దేశించి టీడీపీ, జనసేన నేతలు దెప్పి పొడుస్తున్నారు. అందుకే ఆరణిపై ఇరుపార్టీల అధిష్టానాలకు స్థానిక నాయకులు ఫిర్యాదులు చేసినట్టు తెలిసి్ంది.
ఈ నేపథ్యంలో ఆరణి చెబితే, ఏదీ చేయాల్సిన అవసరం లేదనే ఆదేశాలు అన్ని స్థాయిల్లోని అధికారులకు వెళ్లినట్టు స మాచారం. ఇది నిజమని నిరూపించే చిన్న ఘటన జరిగింది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ నెల 6 నుంచి జాతర ప్రారంభం కానుంది. ఇందుకోసం జాతర కమిటీలో స్థానం కల్పించాలంటూ ఎమ్మెల్యే తన లెటర్ ప్యాడ్పై 27 మంది పేర్లను సిఫార్సు చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్కు సిఫార్సు చేశారు.
ఇందులో ఒక్కరంటే ఒక్కరి పేరు కూడా దేవాదాయశాఖ కమిషనర్ పరిగణలోకి తీసుకోలేదు. కేవలం సిఫార్సు చేసిన ఆరణి ఎమ్మెల్యే కావడంతో ఆయన పేరు మొదట చేర్చి, ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు సూచించిన వాళ్లకు చోటు కల్పించారు. దీంతో ఆరణికి అంత సీన్ లేదని తాము చెప్పిందే నిజమైందంటూ, సిఫార్సు లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సెటైర్స్ విసురుతున్నారు. ఇదంతా కూటమి నేతల మధ్యే సాగుతోంది సుమా!
మన భూమన గారికి దీని వల్ల ఎంత లాభం GA….ఐన అసలు మీ కష్టాలు మాత్రం
…..so sad GA….
శివాజి సినిమా లో రజనీకాంత్ డైలాగ్ గుర్తు వస్తుంది
ఆయనకు అంత సీను ఉన్నా లేకపోయినా మధ్యలో నీకు వచ్చిన గుద్ధ నొప్పి ఏమిటిరా గ్యాస్ ఆంధ్ర . మీరు కాదంటే అక్కడికి వెళ్లి ఆయన గెలిచాడు కదా అది మీ కడుపు మంట కదరా గ్యాస్ ఆంధ్ర . మీ గుద్దలో దమ్ముంటే వానికి సీటు ఇచ్చి చూడాల్సింట్రి రా గ్యాస్ ఆంధ్ర . అంతదము మీకెక్కడిదిలే? ఎప్పుడూ ఇతరుల మీద పడి ఏడవడం తప్ప .
reddy jathi paruvu tisina jagan roja bhumana chevireddy sajjala vaalla uchha tagadam maneste niku konchem buddhi vastadhi
చేతకాని వాళ్లకు పట్టం కడితే ఇలాగే ఏడుస్తుంది
సర్వ శాఖల మంత్రి ని దర్శనం చేసుకోరా ఓసారి అన్ని సిఫార్సులు jet speed లో ఐపోతుంది