కూటమి మంత్రులు ఫెయిల్?

విశాఖలోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం సింహాచలం చందనోత్సవం వేళ పెను విషాదం చోటు చేసుకోవడం మొత్తం చరిత్రలో ప్రధమం. ఇలా ఎపుడూ జరగలేదు. దీనికి ఎవరికి బాధ్యత అంటే జవాబు అయితే లేదు. కానీ…

విశాఖలోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం సింహాచలం చందనోత్సవం వేళ పెను విషాదం చోటు చేసుకోవడం మొత్తం చరిత్రలో ప్రధమం. ఇలా ఎపుడూ జరగలేదు. దీనికి ఎవరికి బాధ్యత అంటే జవాబు అయితే లేదు. కానీ విపక్షాలు మాత్రం ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అంటోంది.

వైసీపీకి చెందిన సీనియర్ నాయకుడు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ అయితే మంత్రులను పెట్టి హై లెవెల్ కమిటీని వేశారు కదా మరి ఇంతటి ఘోరం ఎలా జరిగింది అని ప్రశ్నించారు.

ఈ ఉత్సవాలను అయిదుగురు మంత్రులు సమీక్షించారు తీరా చూస్తే అమాయక భక్తుల ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. మరి తూతూ మంత్రంగానే సమీక్ష జరిపారా అని ఆయన నిలదీశారు.

కేవలం ప్రచారం ఆర్భాటమే తప్ప భక్తుల సంగతి ఎవరికీ పట్టలేదు అనడానికి ఇదే నిదర్శనం అని ఆయన అన్నారు. అధికారులు సామాన్య భక్తులను పక్కన పెట్టి వీఐపీ సేవలకు పరిమితం అయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇవన్నీ పక్కన పెడితే అయిదుగురు మంత్రులతో వేసిన హై లెవెల్ కమిటీ బ్రహ్మాండంగా ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పింది. అయినా చివరికి ఇలా జరిగింది అంటే కూటమి సర్కార్ కి చెడ్డ పేరే అని అంతా అంటున్నారు.

గత ఏడాది జరిగిన లోపాలను సరిచేస్తామని చెప్పిన వారు చివరికి చరిత్రలో లేని విధంగా దుర్ఘటన జరిగితే భారీ వర్షానిదే పాపం అని సాకులు చెప్పడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మృతుల కుటుంబాలకు చెందిన వారు కానీ గాయపడిన వారి బంధువులు కానీ తప్పు అంతా అధికారులది కీలక బాధ్యతలలో ఉన్న వారిదే అంటున్నారు.

చందనోత్సవం వంటి స్టేట్ లెవెల్ ఆధ్యాత్మిక పండుగను సరిగ్గా నిర్వహించలేదన్న పేరుని నిందను ప్రభుత్వం మోస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా బాధ్యులను బయటపెట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

విశాఖలో కూటమికి ప్రజలు నూరు శాతం విజయాన్ని అందించి జేజేలు కొడితే ఏపీకే ప్రముఖ పుణ్య క్షేత్రంగా ఉన్న సింహాచలంలో ఈ దారుణం జరగడంతో ప్రభుత్వ తీరు మీదనే విమర్శలు వస్తున్నాయి.

14 Replies to “కూటమి మంత్రులు ఫెయిల్?”

  1. ఫ్యాక్షనిస్ట్ జగన్ రెడ్డి బాబాయ్ ని చంపించటం కూడా చరిత్రలో ప్రప్రథమమే , ఒక అవినీతి పేపర్ నిజాయతి గ నాయకుల మీద బురద పూయటం కూడా చరిత్రలో ప్రథమమే

    1. Inka enni days chebhutaaru sollu and abaddalu apandhi inka cheppina sollu vinataniki siddam ga leemu .

      Last 10 months lo AP ni sravanasanam chesaaru kadhara 

  2. ఇది మా 11 శామ్యూల్ జగన్ రెడ్డి అన్న ప్లాన్ . ఏమీ పీక్కుంటారో పిక్కోండి

    1. హిందువు లు, ముస్లింలు , క్రిస్టియన్స్ మధ్య మత కలహాలు . గుళ్ళు, మసీదులు , చర్చి లు మీద దాడులు .

    2. కులాలు మధ్య కొట్లాట. మాలలు, మాదిగలు, మధ్య కొట్లాట .

    3.తప్పుడు ప్రచారాలు తో ఏ కంపెనీ లు రాకుండా చెయ్యడం. వచ్చిన కంపెనీ లను బెదిరించడం.

    4. నైజీరియా గ్యాంగ్స్ తో స్కూల్స్ , కాలేజెస్ లో డ్రగ్స్ పంచడం.

    5. కడప గాంగ్స్ తో మర్డర్స్ .

    6. Mumbai red light area + జబర్దస్త్ రోజా రెడ్డి + యాంకర్ శ్యామల రెడ్డి తో …….. లో కి చొప్పించడం .

    7. కలకత్త గాంగ్స్ తో ఇళ్ల లో దొంగతనాలు .

    8. బీహార్ గాంగ్స్ తో దారి దోపిడులు, హత్యలు

    9.తన కుటుంబం ని తానే నరికేసి సీబీఎన్ మీద తోసెయ్యడం .

    10. ఇంకా చాలా ఉన్నాయి.

Comments are closed.