ధ‌ర్మారెడ్డి… ఏమాయ్యావ‌య్యా?

తిరుమ‌ల ప్ర‌సాదంపై దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదం న‌డుస్తున్న నేప‌థ్యంలో ప‌లువురు ముందుకొచ్చి త‌మ అభిప్రాయాల్ని వెల్ల‌డిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో కీల‌క వ్య‌క్తి టీటీడీ మాజీ ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డి మాత్రం నోరు…

తిరుమ‌ల ప్ర‌సాదంపై దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదం న‌డుస్తున్న నేప‌థ్యంలో ప‌లువురు ముందుకొచ్చి త‌మ అభిప్రాయాల్ని వెల్ల‌డిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో కీల‌క వ్య‌క్తి టీటీడీ మాజీ ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డి మాత్రం నోరు మెద‌ప‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ధ‌ర్మారెడ్డి వ్య‌వ‌హార శైలి వ‌ల్లే తిరుమ‌ల కేంద్రంగా వైసీపీ ప్ర‌భుత్వం బ‌ద్నాం అయ్యింది. చివ‌రికి సొంత వాళ్లు కూడా ధ‌ర్మారెడ్డి తీరును త‌ప్పు ప‌ట్టేవారు.

ఇప్పుడు ఇంత జ‌రుగుతున్నా ఆయ‌న మాత్రం త‌న‌కేమీ సంబంధం లేద‌న్న‌ట్టు నోరు మెద‌ప‌కుండా హైద‌రాబాద్‌లో సేద‌దీరుతున్నార‌ని వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. గ‌త ఐదేళ్లు తిరుమ‌ల‌లో ఇష్ట‌మొచ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించిన ధ‌ర్మారెడ్డి, కీల‌క స‌మ‌యంలో వైసీపీ త‌ర‌పున మాట్లాడ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. తిరుమ‌ల ప్ర‌సాదంపై చంద్ర‌బాబు పెద్ద బండ‌రాయి వేయ‌గా, ధ‌ర్మారెడ్డి త‌న బాధ్య‌త‌గా స్పందించాల్సి వుండింది.

చివ‌రికి త‌న పేరు తెర‌పైకి వ‌చ్చినా ఆయ‌న మాత్రం అస‌లు నోరు మెద‌ప‌క‌పోవ‌డం విచిత్రంగా వుంది. మాట్లాడితే ప్ర‌భుత్వం ఎలాంటి ఇబ్బంది పెడుతుందో అని ఆయ‌న భ‌య‌ప‌డుతున్న‌ట్టున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత టీటీడీలో విజిలెన్స్‌తో ప్ర‌త్యేకంగా విచార‌ణ జ‌రిపించింది. ఇటీవ‌ల ప్ర‌భుత్వానికి నివేదిక కూడా స‌మ‌ర్పించింది. ఏవో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్టు ఆ నివేదిక‌లో పేర్కొన్నార‌ని స‌మాచారం.

ధ‌ర్మారెడ్డిని ఎలాగైనా జైలుకు పంపాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యం తెలిసే ధ‌ర్మారెడ్డి వ‌ణికిపోతున్నార‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల అపవిత్ర‌మైంద‌ని, ప్ర‌సాదాల్లో క‌ల్తీ జ‌రిగింద‌ని చంద్ర‌బాబు మొద‌లుకుని మంత్రులు, కూట‌మి నేత‌లు దారుణంగా దాడి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐదేళ్ల పాటు టీటీడీలో ఉన్న‌తాధికారిగా విధులు నిర్వ‌ర్తించిన ధ‌ర్మారెడ్డి స్పందించ‌క‌పోవ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

టీటీడీ మాజీ ఈవో ఐవైఆర్ కృష్ణారావు గ‌తంలో అక్క‌డ ప‌ని చేసిన అధికారిగా స్పందిస్తూ, చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల్ని న‌మ్మ‌డం లేద‌న్నారు. ఆ మాత్రం ధైర్యం కూడా ధ‌ర్మారెడ్డి చేయ‌క‌పోతే ఎట్లా? అని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో టీటీడీ ఉన్న‌తాధికారిగా వైసీపీని అన్ని ర‌కాలుగా భ్ర‌ష్టు ప‌ట్టించిన ఘ‌న‌త ధ‌ర్మారెడ్డికే ద‌క్కుతుంద‌నే విమ‌ర్శ ఆ పార్టీ నేత‌ల నుంచి వ‌స్తోంది. అధికారం పోయిన త‌ర్వాత‌, త‌న‌కు, చంద్ర‌బాబు విమ‌ర్శ‌ల‌కు ఎలాంటి సంబంధం లేద‌న్న‌ట్టు ధ‌ర్మారెడ్డి మౌన‌వ్రతంలో ఉండ‌డంపై వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా ఆయ‌న నోరు తెరిపించే బాధ్య‌త‌ను వైసీపీ పెద్ద‌లు తీసుకోవాల్సి వుంది.

24 Replies to “ధ‌ర్మారెడ్డి… ఏమాయ్యావ‌య్యా?”

  1. జగన్ అండతొ వాడు చెసిన పనులు వాడికి తెలుసు. అందుకె మూసుకు కూర్చున్నాడు.

    .

    రెపు CBI విచరణ పడితె, జగన్ గుట్టు విప్పి ఇరికించెది వాడె! జర పైలం!!

  2. నాన్ వెజ్ ఎక్కువగా తింటే.. నాలిక మందం ఎక్కువైపోయి.. మాట సరిగా రాదంట..

    ఈ ధర్మారెడ్డి తిరుమల ఈవో గా పనిచేసేటప్పుడు.. తిరుమల లడ్లు ఫుల్లుగా లాగించేసినట్టున్నాడు..

    గొడ్డు మాంసం ప్రభావం.. నాలిక మందం పెరిగిపోయి.. మాట పడిపోయి ఉంటుందిలే..

    జగన్ రెడ్డి ఫుల్లుగా ఇరుక్కున్నాడు.. నాకెందుకు ఈ దరిద్రం అనుకుని సైడ్ అయిపోయి ఉంటాడు..

  3. ధర్మ రెడ్డి అంటేనే జగన్ తో మాత్రమే మాట్లాడే వ్యక్తి ఇప్పుడు కూడా నీచుడు జగన్ రెడ్డి తో బెంగళూరు పాలస్ లో ఉన్నాడు మళ్ళీ ఈ నాటకాలు

  4. ఎన్ని రకాలుగా బ్రష్టు పట్టించలో అన్ని రకాలుగా..5yrs తర్వాత..ఇప్పుడే తెలిసిందా నీకు అందరూ అన్నం బాగోడం లేదు రూమ్స్ దొరకడం లేదు అని గోల పెడుతుంటే..ఇన్నాళ్లు తెలీలే ద

  5. ప్యా*లస్ పులకేశి మీద కే*సులు కోసం ఏకంగా సుప్రీం కోర్టు న్యాయ మూర్తి కే నేరుగా కోట్లు విలువ చేసే వజ్రాలు పొదిగిన రోలెక్స గడియారం లం*చం గా ఇవ్వబోతే, ఈ అధర్మరెడ్డి నీ తన్ని త*రిమేసి ఇంకోసారి ఇలాంటి పని చేస్తే ప్యాలస్ పులకేశి గాడిని క*ట్ డ్రా*యర్ మీద అరె*స్టు చేపించి జై*ల్లో పడేస్తా అని ఆ జ*డ్జి కొ*ప్పడిన సంగతి కూడా ఇప్పుడు ప*బ్లిగ్గా మీడి*యా కి చెప్పమని అడుగు గ్రేట్ ఆంద్ర.

  6. గ్రే*ట్ ఆం*ద్ర! మొత్తానికి ప్యాలస్ లో నిమ్మళంగా రెస్ట్ తీసుకుంటున్న జగ*న్ నీ జై*లు కి పం*పడానికి కంకణం కట్టుకున్నవావ ఏంది!

    అధ*ర్మరెడ్డి నో*రు తెరిస్తే, తన చేత ఆ దరి*ద్రం ప*నులు చెపిం*చిన జ*గన్ సం*గతి పోలిసు రికార్డుల్లో ఎక్కుతుంది. వెంటనే జ*గన్ ను బొ*క్కలోకి తోస్తారు కో*ర్టు వాళ్ళు.

  7. తప్పు చేస్తే, అవినీతి కి పాల్పడితే ఒక్కోసారి చెయ్యని (వేరేవాళ్లు చేసిన) దానికి కూడా భయపడాలి.

  8. డబ్బులు పట్టుకు పోయినోడిని వదిలేసి బుకింగ్ క్లర్క్ ని పట్టుకొంటే ఏమి లాభం

  9. ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి ఎవరైనా విశ్వాసనించ దగ్గ వెక్టులులేనా TTD కి

  10. ధర్మారెడ్డి అనే చెంచగాడిని ఈ.ఓ ని చేసి టీటీడీని బ్రష్టు పట్టించాడు. ఈ నెయ్యి కల్తీ ఒక్కటే కాదు ఇంకా ఎన్నో అక్రమాలు జరిగాయి అన్నీ విచారించాలి.. ముక్యముగా ఆ శ్రీ వాణి టిక్కెట్లు అమ్ముకొని చాలా సంపాదించారు…డబ్బు బాగా రావాలని అన్ని టిక్కెట్ల సేవలు ఆన్‌లైన్ బుకింగ్ పెట్టి డబ్బుకోసం 3 నేలల ముందే అమ్మేసి సామాన్యుడికి దేవుడి నీ దూరం చేసారు. అందుకే మట్టి కొట్టుకు పోయారు..

  11. ధర్మారెడ్డి అనే చెం చ గా డి ని ఈ.ఓ ని చేసి టీటీడీని బ్రష్టు పట్టించాడు. ఈ నెయ్యి క ల్తీ ఒక్కటే కాదు ఇంకా ఎన్నో అక్రమాలు జరిగాయి అన్నీ విచారించాలి.. ముక్యముగా ఆ శ్రీ వాణి టిక్కెట్లు అమ్ముకొని చాలా సంపాదించారు..డబ్బు బాగా రావాలని అన్ని టిక్కెట్ల సేవలు ఆన్‌లైన్ బుకింగ్ పెట్టి డబ్బుకోసం 3 నేలల ముందే అమ్మేసి సామాన్యుడికి దేవుడి నీ దూరం చేసారు. అందుకే మ ట్టి కొ ట్టు కు పోయారు..

    1. srivani tickets scam ela vuthundi . it is the best thing to control MLA black letters . Nenu 2 times vellanu . cash theesukoru . only digital payments . online is the best thing to control number of people can visit each day .

Comments are closed.