కరోనాకు బాలకృష్ణ మంత్రం

ప్రముఖ నటుడు, హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత హిందుపూర్ నియోజకవర్గంలో పర్యటించారు.  Advertisement ఆ సందర్భంగా ఆయన కరోనా వైరస్ ను అరికట్టడానికి మంత్రం జపించారట. దీనికి సంబందించిన…

ప్రముఖ నటుడు, హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత హిందుపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. 

ఆ సందర్భంగా ఆయన కరోనా వైరస్ ను అరికట్టడానికి మంత్రం జపించారట. దీనికి సంబందించిన వార్త ఆసక్తికరంగా ఉంది.

కరోనాకు భయపడొద్దని, వేద మంత్రాలతో కరోనాను ఎదుర్కొందామని చెప్తూ లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని చదివి వినిపించారని మీడియా కదనం. 

కరోనా నివారణ కోసం ఈ మంత్రాన్ని పఠించాలని ఆయన ప్రజలకు సూచించారట. తాను చెప్పిన మంత్రాన్ని 108 సార్లు చెబితే కరోనా దరిచేరదని బాలకృష్ణ పేర్కొన్నారు. 

కరోనా బారిన పడకుండా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి మంత్రాలు చదవమనడంపై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయట.

V కథను పవన్-మహేష్ ను దృష్టిలో పెట్టుకొని రాయలేదు