త్యాగరాజులు- నితిన్.. దిల్ రాజు.. వేణు శ్రీరామ్

నిర్మాత బలమైన వాడైతే హీరోని ఆడేసుకుంటారు. హీరో బలమైన వాడైతే నిర్మాతతో ఆడేసుకుంటాడు. హీరో నితిన్ కన్నా నిర్మాత నాగవంశీ బలంగా కనిపిస్తున్నాడు.

నిర్మాత బలమైన వాడైతే హీరోని ఆడేసుకుంటారు. హీరో బలమైన వాడైతే నిర్మాతతో ఆడేసుకుంటాడు. హీరో నితిన్ కన్నా నిర్మాత నాగవంశీ బలంగా కనిపిస్తున్నాడు. అందుకే తమ్ముడు సినిమా వెనక్కు వెళ్లిపోయింది. కింగ్ డమ్ సినిమా అక్కడకు వచ్చింది. ఎన్నో రోజులు కాలేదు తమ్ముడు డేట్ ను హడావుడిగా ప్రకటించి. వీడియోలు ప్రత్యేకంగా చేసి జూన్ అంటూ కానీ ఇప్పుడేమయింది. సింపుల్ గా కింగ్‌డమ్ అక్కడకు వచ్చి చేరింది.

ఇప్పుడు తమ్ముడు సినిమా వాయిదా వేయాల్సిందే కదా. రెండూ దిల్ రాజు పంపిణీ సినిమాలే. రెండూ నెట్ ఫ్లిక్స్ సినిమాలే. నెట్ ఫ్లిక్స్ కింగ్‌డమ్ నిర్మాత నాగ వంశీ మాట వింటుంది. దానికే జూలై 4 డేట్ ఇస్తుంది. దిల్ రాజు.. నితిన్ తమ్ముడు సినిమా కూడా జూలై 4నే, మరి అప్పుడు ఓకే అన్న నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు ఏం అంటుందో చూడాలి.

ఇక్కడ నాగవంశీకి మరో అడ్వాంటేజ్ ఏమిటంటే దిల్ రాజుతో బంధం అలా అలా ఉంది. ఇటీవలే తాను మైత్రితో కలిసి నైజాంలో ఆఫీస్ పెడతా అని వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు నాగవంశీని వదులుకుంటే దిల్ రాజుకు మరో బలమైన బ్యానర్ లేదు. అందువల్ల నాగవంశీని పాంపర్ చేయడం కోసం అయినా తన సినిమాను వాయిదా వేసుకోవాలి.

ఇక్కడ నితిన్ కనుక పెద్ద హీరో అయి ఉంటే దిల్ రాజు డెసిషన్ తీసుకోవడం కష్టం అయ్యేది. నితిన్ కన్నా నాగవంశీ మొహమాటం పెద్దది అందుకే తమ్ముడు వాయిదా వేయక తప్పదు. లేదా తన పంపిణీ సినిమాను తన స్వంత సినిమాకు పోటీగా బరిలోకి దింపుకోవాలి దిల్ రాజు.

One Reply to “త్యాగరాజులు- నితిన్.. దిల్ రాజు.. వేణు శ్రీరామ్”

  1. జగన్‌కి ప్రజల తుది తీర్పు: అంతం అయింది – ఇక మీ పేరు కూడా రాజకీయాల్లో ఉండదు

    ఇది ఓ సాధారణ ఓటమి కాదు. ఇది ఒక నియంత పాలకుడిపై ప్రజల తిరుగుబాటు.

    175 స్థానాల్లో 11 సీట్లు దక్కడం అంటే… ప్రజలు జగన్‌కు చెప్పినది ఒక్కటే – “బయటకు పో. ఇక నీకీ రాజకీయం, నాకీ ఓటు మధ్య సంబంధం లేదు.”

    జగన్ మోహన్ రెడ్డి తనను దేవుడిలా భావించి పాలించాలనుకున్నాడు. ప్రజలను తన పథకాల బానిసలుగా మార్చాలని చూశాడు. సంక్షేమం పేరుతో కొట్టిన డబ్బుతో ప్రజలను కొనాలని యత్నించాడు. వాస్తవానికి – సంక్షేమం ఇవ్వలేదు, స్వేచ్ఛ దోచేశాడు. అభివృద్ధి చూపలేదు, అహం ప్రదర్శించాడు.

    మొదటి తప్పు – అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిన పాలన.

    రెండో తప్పు – తల్లిని, చెల్లెల్ని తొక్కేసిన కుటుంబ వ్యతిరేక వైఖరి.

    మూడో తప్పు – పార్టీని తానొక్కడినే అనిపించుకుని, మిగిలినవాళ్లను చీల్చిపారేసిన ధోరణి.

    చివరి మట్టికర్ర – లిక్కర్ స్కాం. రాష్ట్రాన్ని మద్యం మగ్గులో ముంచి, లక్షల కుటుంబాలను నాశనం చేసిన నేరం.

    ఇవన్నీ కలిపి ప్రజల చేతిలో జగన్‌కు ఏది దక్కింది?

    ఒక చెడిపోయిన పేరు. ఒక నాశనం చెందిన పార్టీ. ఒక నిషేధించబడిన రాజకీయ భవిష్యత్తు.

    ఈ రోజు YSRCP కార్యకర్తల మాటే చూడండి:

    “మేము గెలవాలనుకోట్లేదు సార్… కనీసం ప్రతిపక్ష హోదా అయినా వస్తుందా అన్నది ఎప్పుడో ముద్దబోర్లెడు సత్యంగా మారిపోయింది.”

    జగన్ పాలనలో ప్రజలు తమ గౌరవం కోల్పోయారు, భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయారు. కానీ ఓటుతో – తిరిగి గెలిచారు. జగన్‌ను కేవలం ఓటమి కాకుండా, రాజకీయ ఖాతాలోంచి పూర్తిగా ‘డిలీట్’ చేశారు.

    ఇది అంతిమ తీర్పు. జగన్ పాలన ప్రజల జీవితం నాశనం చేసింది. ప్రజలు జగన్ రాజకీయ జీవితాన్నే ఖాతం చేశారు.

    ఇక జగన్‌కు ముఖ్యమంత్రి పదవి దూరం కాదు… ఆ పదం పేరు కూడ జగన్ పక్కన చెప్పే అవసరం ఇక లేదు.

    ఇది చరిత్రలో ఒక ఘోరమైన అట్టడుగు పతనం. ప్రజలను మోసం చేసిన ప్రతీ నాయకుడికి ఇది ఒక శాశ్వత హెచ్చరిక.

    జగన్‌కు ముగింపు వచ్చేసింది.

    YSRCP మిగలేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న.

    ప్రజలు గెలిచారు. జగన్ కనబడటం కూడా అవసరం లేని దశకు వచ్చార

Comments are closed.