తిరుప‌తిని ఆధ్యాత్మిక న‌గ‌రంగా బాబు తీర్చిదిద్ద‌డం ఏంద‌బ్బా!

చంద్ర‌బాబు తిరుప‌తి గురించి చెప్ప‌డం వింటే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావ‌డం లేద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తిరుప‌తిని ఆధ్యాత్మిక రాజధానిగా యావత్ హిందూ సమాజం చూస్తోంది. ఎందుకంటే తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువుదీరి ఉన్నారు. తిరుమ‌ల పాదాల చెంత తిరుప‌తి వుంది. శ్రీవారిని ద‌ర్శించుకోడానికి తిరుపతికి వెళ్లాల‌న‌డం స‌హ‌జాతి స‌హ‌జం. టీటీడీ అంటేనే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అని అర్థం. బాబు పుట్ట‌క‌కు ఎన్నో శ‌తాబ్దాల ముందే తిరుమ‌ల‌, తిరుప‌తి ఆధ్మాత్రిక క్షేత్రాలుగా ప్ర‌సిద్ధి చెందాయి.

కానీ ఇప్పుడు చంద్ర‌బాబు తిరుప‌తి గురించి చెప్ప‌డం వింటే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావ‌డం లేద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమ‌రావ‌తిలో రాజ‌ధాని పున‌ర్నిర్మాణ ప‌నుల్ని ప్ర‌ధాని మోదీతో ప్రారంభించాల‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా మే 2న ప్ర‌ధాని ఏపీకి రానున్నారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాల‌నే పట్టుద‌ల‌తో కూట‌మి ప్ర‌భుత్వం వుంది.

ఈ నేప‌థ్యంలో కూట‌మి నేత‌ల‌తో చంద్ర‌బాబు సోమ‌వారం టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. బాబు మాట్లాడుతూ విశాఖ‌ను ఆర్థిక రాజ‌ధానిగా, తిరుప‌తిని ఆధ్యాత్మిక న‌గ‌రంగా తిర్చిదిద్దుతామ‌ని చెప్పారు. అమ‌రావ‌తితో పాటు అన్ని ప్రాంతాల‌ను అభివృద్ధి చేస్తామ‌ని ఆయ‌న అన్నారు.

నిధుల‌న్నీ అమ‌రావ‌తిలోనే కుమ్మ‌రిస్తున్నార‌నే అభిప్రాయం రాష్ట్ర ప్ర‌జానీకంలో వుంది. ఈ ప‌రిణామం దేనికి దారి తీస్తుందో భ‌విష్య‌త్‌లో తేల‌నుంది. కానీ తిరుప‌తిని ఆధ్మాత్మిక న‌గ‌రంగా తీర్చిదిద్దుతామ‌ని బాబు చెప్ప‌డాన్ని వింటే, ఔరా అనిపించ‌కుండా వుండ‌దు. ఆల్రెడీ తిరుప‌తి ఆధ్మాత్మిక న‌గ‌రంగా విరాజిల్లుతోంది క‌దా, కొత్త‌గా బాబు ఏం చేయాల‌ని అనుకుంటున్నారో అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. నాలుగోసారి బాబు సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్నారు. విశాఖ‌ను ఆర్థిక రాజ‌ధానిగా చేస్తాన‌ని అంటున్నారు. మూడు ద‌ఫాల్లో త‌న‌దైన పాల‌నా ముద్ర విశాఖ‌, తిరుప‌తిలో ఏం వేశారో చెబితే, తెలుసుకోవాల‌ని జ‌నం అనుకుంటున్నారు.

11 Replies to “తిరుప‌తిని ఆధ్యాత్మిక న‌గ‌రంగా బాబు తీర్చిదిద్ద‌డం ఏంద‌బ్బా!”

  1. అంటే మన జగన్ రెడ్డి “ముంతాజ్ పాలస్” తెచ్చాడు కదా.. అలాంటివి లేకుండా గోవిందా నామస్మరణా మాత్రమే ఉండేలా చూస్తామని చెపుతున్నాడు..

    ..

    అంటే మన జగన్ రెడ్డి.. పవిత్రమైన లడ్డు ని మిలిటరీ హోటల్ మెనూ లో పెట్టించాడు కదా.. అలాంటి అరాచకాలు లేకుండా చేస్తామని చెపుతున్నాడు..

    ..

    అర్థమైందా రాజా..

  2. వినేవాడుంటే తిరుమల దేవస్తానాన్ని కూడా నేనే కట్టించానని చెంబుగాడు చెబుతాడు.

    తిరుమల లడ్డులో పందికొవ్వు అని చెప్పి ఏమీ పీకలేక సుప్రీంకోర్టుతో తిట్లుతిని ఒకసారి వెర్రిపుష్పం అయ్యడు.

    సంపద సృష్టిస్తానని చెప్పి గెలిచి ఇప్పుడు ఎలా సంపద సృష్టించే చెవిలో చెప్పమని మన ఇజనరి ఇంకోసారి వెర్రిపుష్పం అయ్యడు.

    ఇలా చెప్పుకుంటూ పొతే …

    1. తిరుపతి సెట్ ఇంట్లో వేయించింది ఎవరు

      పెళ్ళాం పోయిన ముండ్ మోపి లాగా సింగిల్ గా తిరుపతి కి వచ్చింది ఎవరో..

      ప్రసాదం తినకుండా ఎర్రటి నవ్వులు నవ్వి తీర్థం పడేసింది ఎవరు

      తిరుమల కొండ పైన సిలువ కరపత్రాల పంపిణీ చేసింది ఎవరు..

      తిరుపతి ఆదాయం సిలువ సంస్థలకి వాడేసింది ఎవరు

      ఇలా చెప్పుకుంటూ పోతే ..

      1. చెంబుగాడే తేడా అనుకుంటే, పఛ్ఛతమ్ముళ్ళు అతన్నే ఫాలో అవుతున్నట్లుంది.

        తిరుపతి సెట్ కాదు అది వెంకటేశ్వరస్వామి గుడి నమూన. మన చెంబు లాగ ముఖ్యమంత్రి స్థాయిలో వుండి గోదవరి పుష్కరాల్లో 27 మందిని పొట్టనబెట్టుకోవడంకంటే ఇది నయమేనని నీకు తెలుసు.

        అయ్యో మన చెంబు & పప్పు చాలా సార్లు ఒక్కడే వచ్చివెళ్ళారు.

        తిరుమల కొండ పైన అన్యమత ప్రచారాలు జగన్ కంటే ముందే వున్నాయి. మన చెంబు హయాంలో కూడా జరిగాయి. పఛ్ఛతమ్ముళ్ళు అవసరార్దం మర్చిపొతుంటారంతే.

        ప్రసాదం తినకుండా ఎర్రటి నవ్వులు నవ్వి తీర్థం పడేసింది ఎవరు, తిరుపతి ఆదాయం సిలువ సంస్థలకి వాడేసింది ఎవరు.. ఇవి మన ఐటిడిపి సభ్యుల సృజనాత్మకత.

  3. తిరుపతి ఆద్యాత్మిక పుణ్యక్షెత్రమె కాని… మహానగరం కాదు!

    ఇప్పటికె ప్రతిష్టామక IIT, IISER, IIIT లాంటి విద్యా సంస్తాలు తురుపతిలొ పెట్టి అభురుద్దికి CBN క్రుషి చెసారు! భవిషత్తులొ ఇంకా అబిరుద్ది చెస్తారు అని అర్ధం.

  4. తిరుపతి చరిత్రలోనే ఎప్పుడూ లేనట్టు, కనీసం క్యూ లు కూడా మైంటైన్ చెయ్యలేక … ఏకంగా 20 దాకా స్టాంపేడ్ అయ్యి చనిపోయారు….

    .

    ఎటువంటి కల్తీ లేకపోయినా.. లడ్డూలు కల్తీ అయ్యాయని ప్రచారం చేసి.. లడ్డు గొప్పతనాన్ని చెడగొట్టినట్టు…

    .

    ఒబెరాయ్ హోటల్ ని muntaaj హోటల్ అని అబద్ద ప్రచారం చేసి, తిరుపతి లో స్టార్ట్ అవ్వబొయె మొదటి 7 స్టార్ హోటల్ ని మీద దుష్ప్రచారం చేసినట్టు…

    .

    మేయర్ ఎలక్షన్ లో మెజారిటీ లేకపోయినా… దౌర్జన్యం చేసిమరీ… అత్యంత అప్రజాస్వామ్యకంగా అసహ్యంగా గెలిచినట్టు ప్రకటించుకున్నట్టు….

    .

    ఒకటా రొండా… ఇలా ఎన్నో .. జస్ట్ 10 నెలల్లో సాధించారు.. తిరుపతి పేరు మారుమోగేలా చేశారు..

    .

    ఇంకేం కావాలి. ?

    1. జగన్ రెడ్డి అనే దరిద్రుడు, నీచ్ కమీన్ కుత్తే గాడిని బొక్కలో వేసి కుమ్మాలి..

      అదే కావాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి..

  5. విశాఖపట్నం బోకు రెడ్డి డెవలప్ చేసేది ఎందబ్బా?? అనలేదే ఎంకి ?? అప్పుడు నోరు పడిపోయినదా ఎట్టా?? తిరుపతి కొందరి పాపాత్ముల వికృత చేష్టలతో అపవిత్రం అయిపోనాదబ్బ, 100 % ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్ద బడుతుందబ్బా నువ్వు గమ్మున చూస్తుండు!!

Comments are closed.