టీడీపీ స‌వాల్‌ను స్వీక‌రించిన భూమ‌న.. హైఅల‌ర్ట్‌!

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడి స‌వాల్‌పై భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఘాటుగా స్పందించారు.

టీటీడీకి సంబంధించిన ఎస్వీ గోశాల‌లో గోమాత‌ల మృతిపై వివాదం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్ప‌టికే కూట‌మి ప్ర‌భుత్వానికి రాజ‌కీయంగా ఈ వ్య‌వ‌హారం తీవ్ర న‌ష్టం తీసుకొచ్చింది. దీంతో దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి ప్ర‌భుత్వంలో పెద్ద‌న్న పాత్ర పోషిస్తున్న టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. గోవుల మృతిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డికి టీటీడీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు స‌వాల్ విసిరారు.

వైఎస్ జ‌గ‌న్‌, భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డికి ఇదే త‌మ స‌వాల్ అని, ఏప్రిల్ 17న ఉద‌యం 10 గంట‌ల‌కు తిరుమ‌ల‌కు రావాల‌ని, గోశాల‌లో గోమాత‌లు ఎలా ఉన్నాయో మీ క‌ళ్లారా చూడాల‌ని ఆ స‌వాల్ సారాంశం. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడి స‌వాల్‌పై భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గోశాల సంద‌ర్శ‌న‌కు తిరుమ‌ల‌కు రావాల‌ని కోర‌డంపై టీడీపీ అధ్య‌క్షుడికి భూమ‌న చుర‌క‌లు అంటించారు.

ప‌ల్లా శ్రీ‌నివాస్ స‌వాల్‌ను స్వీక‌రిస్తూ… భూమ‌న విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ఏంటంటే…

“తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చాలా ఆవేదనతోనూ, ఆవేశంతోనూ మాకు స‌వాల్‌ విసురుతూ రేపు గోవుల పరిస్థితి చూద్దాము అని అన్నారు. ఆ స‌వాల్‌ను నేను స్వీకరిస్తూ కచ్చితంగా వస్తున్నాను. కాకపోతే శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ అజ్ఞానంతో తిరుమలకు రండి అని చెప్తున్నారు. తిరుమలలో రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదన్న సంగతి మీకు తెలిసి కూడా ఈ రకమైన మాట వాడడం చాలా తప్పు. అందులోనూ ముఖ్యమైన విషయం గోవులు చనిపోయింది తిరుపతి గోశాలలో. తిరుమలలో కాదన్న కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రాష్ట్ర అధ్యక్షులైన మీరు ఈ రకంగా ఒక ట్వీట్ చేయడాన్ని అజ్ఞానమని అనాలో, అద్భుతమనాలో, మీ మహా తెలివి అనుకోవాలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థం అవుతోంది.

గోశాల‌లో గోవుల్ని చూస్తే చనిపోయిన గోవులు రావు. నేను చనిపోయిన గోవుల గురించి చెప్పాను. చనిపోయిన గోవుల సంఖ్యను వెలికి తీయాల్సిన‌ అవసరం ఉన్నది. సాక్ష్యాత్తు మీ ఈవో గారు 43 ఆవులు చ‌నిపోయిన‌ట్టు ప్ర‌క‌టించిన సంగతిని మీకు గుర్తు కూడా చేస్తున్నా. మీ స‌వాల్‌ను స్వీకరించి రేపు ఉదయం 10 గంటలకు తిరుపతి గోశాలలో కలుద్దాం” అని ప్రేమ‌తో స‌వాల్‌ను స్వీక‌రిస్తున్న‌ట్టు భూమ‌న వెల్ల‌డించ‌డం విశేషం. దీంతో తిరుప‌తిలో తీవ్ర ఉత్కంఠ వాతావ‌ర‌ణం నెల‌కుంది.

భూమ‌నకు బ‌ల‌మైన రాజ‌కీయ పోరాట నేప‌థ్యం ఉంది. ముఖ్యంగా నిర్బంధ స‌మ‌యాల్లో మ‌రింత ఉధృతంగా పోరాట చేయ‌గ‌ల నేర్ప‌రిత‌నం ఆయ‌న సొంత‌మ‌ని కూట‌మి నేత‌ల‌కు సైతం తెలుసు. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధ్య‌క్షుడి స‌వాల్‌ను స్వీక‌రించి, గోశాల‌కు వెళ్ల‌డానికి భూమ‌న సిద్ధం కావ‌డంతో తిరుప‌తిలో హైఅల‌ర్ట్ నెల‌కుంది. భూమ‌న ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు కావ‌డంతో, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల నుంచి భారీ సంఖ్య‌లో ఆ పార్టీ శ్రేణులు తిరుప‌తికి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. పోలీసుల‌కు ఇది అతిపెద్ద స‌వాల్‌గా మారింది.

12 Replies to “టీడీపీ స‌వాల్‌ను స్వీక‌రించిన భూమ‌న.. హైఅల‌ర్ట్‌!”

  1. భూమన అనే ‘ఎర్రి గొఱ్ఱె కన్వెర్టడ్ క్రిస్టియన్.. ఈడు వెంకటేశ్వర స్వామిని, హిందువుల సంసృతి ని, ఆచార వ్యవహారాలని ఎగతాళి చెయ్యడానికి ఇలా బెహేవ్ చేస్తున్నాడు..హిందువులు చైతన్యం తో ఈడ్ని వాణ్ణి తొక్కేస్తారు..

  2. రేపు హిందువులు ఈ గొఱ్ఱెని ‘గుద్ద పగలదెంగితే, అప్పుడైనా మాడామోహనరెడ్డి” పరామర్శ కి వస్తే, ఆడితో బట్టలుప్పి0చుకుని వట్టలు నాకించుకోవాలని కరుణామయుడు ఉబలాట పడుతున్నాడు..

    1. ఏరా అంజా కొడకా ..నీ యమ్మ నిన్ను 11 రసాలతో కన్నదా రా అలంజల్?..పేరు ..అలా ఉంది

  3.  ఇది మా 11 శామ్యూల్ జగన్ రెడ్డి అన్న ప్లాన్ . ఏమీ పీక్కుంటారో పిక్కోండి 

    1. మాత కలహాలు 

    2. కులాలు మధ్య కొట్లాట 

    3. మాలలు, మాదిగలు మధ్య కొట్లాట 

    4.  నైజీరియా గ్యాంగ్స్ తో స్కూల్స్ , కాలేజెస్ లో డ్రగ్స్ పంచడం. 

    5.  కడప గాంగ్స్ తో  మర్డర్స్ 

    6.  Mumbai red light area + జబర్దస్త్ రోజా రెడ్డి + యాంకర్ శ్యామల రెడ్డి తో   సమాజం లో కి చొప్పించడం 

    7.  కలకత్త గాంగ్స్ తో ఇళ్ల లో దొంగతనాలు 

    8. బీహార్ గాంగ్స్ తో దారి దోపిడులు, హత్యలు 

  4. Reddy

    తను అవినీతికి పాల్పడలేదని చెప్పకుండా నిందలు వేస్తు రాజకీయం చేస్తున్నారు భూమన. అదే సమయంలో జగన్ ను వెంటబెట్టుకొని వస్తారా? గోశాలకు వెళ్లి అక్కడ జగన్ తో కలిసి పూజలు చేస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో టీటీడీ భ్రష్టు పట్టడానికి మూలవిరాట్ జగన్ రెడ్డే. ఆయనను ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా కేవలం భూమన తోడకొడితే ఏం ప్రయోజనం అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. మరి, పల్లా సవాల్ చేసినట్లు జగన్ ను వెంటబెట్టుకొని భూమన తిరుపతికి బయల్దేతారా ?

  5. ఇది మా 11 శామ్యూల్ జగన్ రెడ్డి అన్న ప్లాన్ . ఏమీ పీక్కుంటారో పిక్కోండి 

    1. మాత కలహాలు 

    2. కులాలు మధ్య కొట్లాట 

    3. మాలలు, మాదిగలు మధ్య కొట్లాట 

    4.  నైజీరియా గ్యాంగ్స్ తో స్కూల్స్ , కాలేజెస్ లో డ్రగ్స్ పంచడం. 

    5.  కడప గాంగ్స్ తో  మర్డర్స్ 

    6.  Mumbai red light area + జబర్దస్త్ రోజా రెడ్డి + యాంకర్ శ్యామల రెడ్డి తో   సమాజం లో కి చొప్పించడం 

    7.  కలకత్త గాంగ్స్ తో ఇళ్ల లో దొంగతనాలు 

    8. బీహార్ గాంగ్స్ తో దారి దోపిడులు, హత్యలు

    9.తన కుటుంబం ని తానే నరికేసి సీబీఎన్ మీద తోసెయ్యడం 

    10.ఇంకా చాలా ఉన్నాయి

Comments are closed.