హిందువులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి!

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. “చంద్ర‌బాబు హిందువులకు క్షమాపణ చెప్పండి” అనే హాష్‌ట్యాగ్‌తో…

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. “చంద్ర‌బాబు హిందువులకు క్షమాపణ చెప్పండి” అనే హాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండింగ్ జరుగుతోంది.

తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రసాదం అయిన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు చంద్రబాబు చేసిన ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఈ వివాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. దీంతో ఆయన హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

ట్విట్టర్‌లో పలువురు నేతలు, భక్తులు, హిందూ సంఘాలు ఈ వివాదంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

12 Replies to “హిందువులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి!”

  1. సుప్రీం court వారు కల్తీ నెయ్యి ఎందుకు కొన్నారో… ముందు సమాధానం చెప్పాలి..కల్తీ నెయ్యికి సాక్ష్యం ఉందిగా.. ముందు ఎందుకు కొన్నారో సమాధానం చెప్పి అప్పుడు లడ్డు కల్తీ కి సాక్ష్యం అడగాలి… కల్తీ నెయ్యి కొన్నది అప్పడాలు చేసుకోవడానికి కాదు లడ్డు తయారు కోసమే టీటీడీ కొంటున్నది

Comments are closed.