కొన్ని రెస్టారెంట్ల ముందు ఈ రోజు స్పెషల్ అనే వైట్ బోర్డ్ మీద మార్కర్ తో రాసి కనిపిస్తుంది. తీరా చూస్తే రోజూ వుండే రెగ్యులర్ ఐటమ్ లే ఏదో కొత్తగా ఆ రోజే ప్రత్యేకంగా చేసినట్లు రాస్తారు. రోజూ వెళ్లే వారికి ఈ విషయం సులువుగా అర్థం అయిపోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి మూడు నుంచి ఆరు నెలల వరకు కాస్త కొత్తగానే వుంది. తెలుగుదేశం అనుకూల మీడియాలో ఆ తరువాత నుంచి నిత్యం ఒకటే స్పెషల్. అమరావతి.. అమరావతి.. లేదంటే ఆ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ రెండు ఐటమ్ లు నిత్యం ఫ్రంట్ పేజీలో వుండాల్సిందే.
సిఎమ్ గా చంద్రబాబు ఏదో ఒక రివ్యూ మీటింగ్ లో మాట్లాడడం కామన్. అది డైలీ రొటీన్ అలా మాట్లాడినపుడు రెండు విషయాల్లో ఏదో ఒకటి టచ్ చేస్తారు ఆయన. ఒకటి ఆంధ్రులు గర్వించ దగ్గ రాజధానిగా అమరావతి. రెండవది ఏపీకి వస్తున్న ఫలానా ప్రాజెక్ట్. ఈ రెండు విషయాలపైనే తిప్పి తిప్పి మాట్లాడతారు సిఎమ్ చంద్రబాబు. ఈ రెండు విషయాలపైనే తిప్పి తిప్పి వార్తలు వండి వారుస్తారు. నిత్యం పేపర్ చదివే వారికి బోర్ కొట్టడం మినహా ఆసక్తి ఏమీ వుండడం లేదు.
ఏపీలో రోడ్లన్నీ బాగైపోయాయి అన్నారు. కానీ ఏపీ మొత్తం మీద ఇంకా చాలా రోడ్లు గుంతల మయంగానే వున్నాయి. కానీ అరెస్ట్ లకు భయపడి ఎవరూ ఏ పోస్ట్ వేయడం లేదు. కానీ అలా అని. ఏ రోడ్ మీద నడిచే లోకల్స్ ఆ రోడ్ సంగతి తెలియకుండా వుంటుందా? అది ఎవరూ చెప్పనక్కరలేదు.
టీచర్లకు, ఉద్యోగులకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్, అటెండన్స్ వంటివి పెద్ద భూతంగా గతంలో ప్రచారం చేసారు ఉద్యోగులు అలాగే భావించారు. జగన్ మీద తిరుగుబాటు చేసారు. కానీ ఇప్పుడు అదేమన్నా మారిందా? యాప్ మారింది తప్ప అటెండన్స్ మారలేదు. తిప్పలు మారలేదు. మళ్లీ మామూలే..అరెస్ట్ లకు కేసులకు భయపడి ఎవరూ మాట్లాడడం లేదు కానీ, టీచర్లకు, ఉద్యోగులకు తెలుసు కదా సమస్య తీరలేదని.
జగన్ దిగిపోయే నాటికి టీచర్లకు కానీ ఉద్యోగులకు కానీ ఒక్క నెల జీతం బకాయి వుందా? లేదు కదా. ఒక రోజు అటో ఇటో జీతాలు ఇచ్చుకుంటూనే వచ్చారు. కానీ ఆ ఆలస్యాన్నే భూతంలా చూపించి హడావుడి చేసారు. ఇప్పుడు ఏమిటి పరిస్థితి అవే జీతాలు వస్తున్నాయి. కాస్త టైమ్ కు వస్తన్నాయి. కానీ ఏడాది కాలంలో ఒక కొత్త డీఏ ఇచ్చారా? బకాయి పడ్డ డిఎ ఇచ్చారా? పే రివిజన్ కు ఏర్పాట్లు చేసారా? కేసులకు భయపడి సైలంట్ గా వుండి వుండొచ్చు కానీ వాళ్లకు తెలియదా? తమకు ఏం ఒరిగిందో?
ఇలా అన్నీ వదిలేసి, నిత్యం సేమ్ టు సేమ్ మెనూ అన్నట్లుగా అమరావతి, ప్రాజెక్ట్ లు అంటూ అవే వార్తలు తిప్పి తిప్పి వండి వారుస్తుంటే 2024 నుంచి 2019 మధ్యలో చదివిన వార్తలే గుర్తుకు వస్తున్నాయి.
ఒరేయ్ గూట్లే జీతాలు టైం కి ఇవ్వకపోతే , పాల వాడి ….నుండి, బ్యాంకు EMI ఎలా కడతారురా సన్నాసి?ప్రభుత్వ ఉద్యోగుల PF సొమ్ము ఆరు వేల కోట్లు వారి అవసరాలకు ఉపయోగం లేకుండా అప్పనం గ తిన్నాడుగా. ఈ ప్రభుత్వం వారి సొమ్ము వారికి ఇచ్చేసింది
PRC edi ra iTDP. Employees voted for PRC, DA and IR increases. One year over. when is that happening. iTDP batch rooms lo koosuni comments esukuni targets prakaram likes unlikes kottukovadam kaadu. poyi employees tho matladandi.
ఒరేయ్ గుట్లే prc ఒరికే ఇచెయ్యరూరా సన్నాసి….కమిటీ వేస్తారు. మరి గత ప్రభుత్వం కమిటీ కూడా ఏం పీకిందిరా సన్నాసి. ఎంప్లాయీస్ మస్తు హ్యాపీ, నీలాంటి జఫ్ఫా Paytm బ్యాచ్ తప్ప. పాపం కామెంట్లకి డబ్బులు తీసుకొనే అలవాటై బాగా ఉన్నట్లు ఆ లోకంలోనే ఉన్నవ్…నువ్వు పోయి మాట్లాడు ఎంప్లాయీస్ తో నీ లాంటి జఫ్ఫా గల్లని చెప్పుతో కొడతారు
P4mushtilanjaakoduki kabanda hastaal
మా అన్నయ్య ఏం చేసేవాడు బటన్ నొక్కడానికి ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చేవాడు.ఆ రోజు దినపత్రికల్లో భారీగా యాడ్స్ ఇచ్చేవాడు,సభ కోసం భారీ గా ఏర్పాట్లు చేసి భారీగా జనాన్ని తీసుకుని రావడం కోసం స్కూల్స్, కాలేజీలు సెలవులు ఇచ్చి స్కూల్ బస్సులు, కాలేజీ బస్సుల్లో తీసుకుని వచ్చేవారు, తీసుకుని వచ్చిన వారు పారిపోకుండా కూడా ఏర్పాట్లు చేసేవారు.తీరా బటన్ నొక్కాక రెండు మూడు నెలల తర్వాత కానీ డబ్బులు పడేవి కావు, సభలో మాత్రం అన్నయ్య ప్రసంగం మాత్రం దుష్ట చతుష్టయం మూడు పెళ్లిళ్లు గురించి ఉండేది..
వీటి గురించి ఎప్పుడూ రాయలేదు ఏమి వెంకట రెడ్డి గారు..
One day salary late aithe jeevithalu thalakindulu avuthay ra ayya..Antha simple ga konchem atu itu ani vaaguthunnav..Fake buttons nokktaniki CBN ni PK ni thinttataniki kotlu karchu petti sabhalu petti janalaki paripokunda kapala pettukune bathuku marchipoyava
True 100%
Super six edi chandram thaathaa. you visited every house with super six pamphlet and promised super six. You gave all contracts and amaravathi is back on track and you are happy. What about us voters? We gave you what you want? Now when are you giving us what you promised?
అమరావతి శ్రీ వేంకటేశ్వర దేవస్థానం….
అంతకు ముందు ఈ నవీన క్షేత్రం కోసం తె.దే.పా. ప్రభుత్వం కేటాయించిన 24 ఎకరాల్ని YSRCP ప్రభుత్వం 1న్నర ఎకరానికి కుదించింది. ఇది దేవుడి భూమిని కబ్జా చేయడం కన్నా తక్కువది కాదు.
ఇప్పుడు మళ్ళా అవే 24 ఎకరాల్లో భూలోక వైకుంఠంలా అభివృద్ధి చేస్తున్నారు.
నేను తఱచుగా తిరుమల వెళ్ళలేక పోతున్నాను. గంటల తరబడి క్యూలైన్ లలో గడపలేక పోతున్నాను. నాలాంటి వాళ్ళ ఇబ్బందిని గమనించి శ్రీ స్వామివారే దయతో – ఆంధ్ర ప్రభుత్వ రూపంలో – మఱో తిరుమలని మా ఊరి దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఆపద్బాంధవుఁడు స్వయంగా తానే మా కోసం దిగి విచ్చేసారు.
ఆయన ప్రతినిధి శ్రీ చంద్రబాబు నాయుఁడు గారికి శతకోటి వందనాలు.