కూటమి ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనులను ఒక పండుగ వాతావరణంలో మొదలు పెట్టాలని భావించింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీని రెండోసారి రాజధానికి ఆహ్వానించి, ఆయన చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుట్టి, అభివృద్ధిపై నమ్మకం ఏర్పరిచేందుకు సీఎం చంద్రబాబునాయుడు తన శక్తియుక్తుల్ని ప్రయోగిస్తున్నారు.
పనుల ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అంటూ ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒక అధికారి ద్వారా ఆహ్వానం పంపింది. కూటమి ఆలోచన ఎలా వుందంటే.. జగన్ను ఆహ్వానించినట్టుండాలి, ఇదే సందర్భంలో ఆయన్ను అవమానించారన్న సంకేతాలు పంపాలని ప్రభుత్వ పెద్దలు అనుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే జగన్ అటు వైపు కన్నెత్తి చూడకూడదని బెంగళూరు వెళ్లారు.
మరోవైపు ప్రధాని కార్యక్రమానికి వస్తాను కుయ్యోమొర్రో అని నెత్తీనోరూ కొట్టుకుని చెబుతున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను మాత్రం ప్రభుత్వం ఆహ్వానించకపోవడం గమనార్హం. గతంలో ప్రధాని మోదీ, సీఎం బాబు భూమి పూజ చేసిన ప్రాంతానికి వెళ్లాలని షర్మిల ప్రయత్నించారు. ఆమెను పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు.
పదేళ్ల క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారని, మన ఆశల మీద నీళ్లు చల్లి వెళ్లారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్న మోదీకి ఇదే అమరావతి మట్టిని బహుమతిని పంపిస్తున్నామని షర్మిల తెలిపారు. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో మొదటి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తు రావాలని ఆమె అన్నారు. అంతేకాదు, పదేళ్లుగా చేసిన మోసంపై ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆమె కోరారు.
రాజధాని అంశంపై షర్మిల మాత్రమే ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ జగన్ అసలు ఆ విషయాన్నే పట్టించుకోలేదు. జగన్ ఎటూ రారనే ఉద్దేశంతోనే ఆయనకు ఆహ్వానం పంపారు. షర్మిల వస్తారనే భయంతో ఆమెను ఆహ్వానించలేదని సమాచారం. శంకుస్థాపనకు వెళ్లి, మోదీని ప్రశ్నిస్తామంటే కూటమి ప్రభుత్వ పరువేం కావాలి? అందుకే షర్మిలను పోలీసుల ద్వారా అడ్డుకున్నారని చెప్పొచ్చు.
హేమిటో…అన్న రాను రాను అంటున్న ఆహ్వానిస్తారు
పరువు పోయాక ఇంకా ఏ మొహం పెట్టుకుని వస్తాడు , జగన్ రెడ్డి కి ముక్కోడికి ప్రజలు గుణపాఠం నేర్పారు, ఒకే రాడ్ దింపారు ఇద్దరికీ అని ప్రచారంలో ఉంది
వీడు అమరవతి మీద వరుస పెట్టి ఎన్ని నెగటివ్ ఆర్టికల్స్ రాసాతున్నడొ ఇవ్వాల!
మా అన్న, మేము ఎవరన్నా పిలిస్తే మేమురాము, ఎవరన్నా చస్తేనే వస్తాం, ఎం పీక్కుంటారో పీక్కొండి.
కెంద్ర అన్నికరాలు గా సహాయం చెసుంది!
అమరావతికి 15 వెల కొట్లు ఇస్తుంది. అది అప్పు అయినా కెంద్రమె భరిస్తుంది.
ఇక అమరావతికి ORR మూతం బూసెకరణ తొ సహా కెంద్రమె భరిస్తుంది.
Number one waste leader of AP.
ఆహ్వానం పంపితే ఒకలా చూశారా బాబు కోవర్ట్ కి ఆహ్వానం పంపారు అని రాస్తారు..
ఆహ్వానం పంపకపోతే చూశారా వస్తాను అంటున్న ఆమెకు ఆహ్వానం పంపలేదు అని రాస్తారు..
Adi mamoolu Matti kadu mahaa Matti…


Ee sari andari notlo matti..
avunu mudu muppayi ani matti posinapudu matram votlu vestam ..
సిద్ధం అన్నోడు ఇలా పిరికి సన్నాసిలా కన్నెత్తి చూడకుండా పారిపోయి సుస్సు పోసుకోవటమేమిటి
జగన్ లాంటి నీచ నికృష్ఠ లోఫర్ లఫంగి లుచ్చా లాత్కోర్ బేవర్స్ బేవకూఫ్ ఛండాలమైన దుర్మార్గుడు ఎంతకైనా దిగజారి పోతాడు పదవి కోసం. ప్రభుత్వం 24*7 కాపలా ఉండాలి. వేడి మీద నిఘా ఉంచాలి .
Abbo, haha ,,jagan meeda intha kopam undi ante ninnu, nee family ni gudipichadu..Enti visayam?
నా ఫ్యామిలీ ని కాదు, సొంత ఫ్యామిలీ ని గుడిపించాడు, అమ్మ , చెల్లి ఆస్తి లాక్కొని ఇంట్లో నుంచి వెళ్లగొట్టి గుడిపించాడు.
Great andhra , better avoid this article
Maa anna shavalu pilistene vastadu…
GA entha cover chesinaa…
Manodu material ento andariki telisipoindi