ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేయడంతో విచారణ దాదాపు కొలిక్కి వచ్చినట్టుగా చెబుతున్నారు. అంతేకాదు, పలువుర్ని విచారించిన సిట్, ఇందులో 29 మందిని నిందితులుగా గుర్తించింది. ఇందులో కొందరు వ్యక్తులు, కొన్ని వ్యాపార సంస్థలుండడం గమనార్హం. ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం ఏమంటే… లిక్కర్ కేసులో ఏ5 నిందితుడిగా వైఎస్సార్సీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి పేరు ఉండడం.
నిజానికి వైఎస్ జగన్తో పాటు ఆయనకు సన్నిహితులైన వైసీపీ నేతల్ని ఈ కేసులో ఇరికించడానికి విజయసాయిరెడ్డిని కూటమి ప్రభుత్వం వాడుకుంటోందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ తరుణంలో విజయసాయిరెడ్డి నిందితుడు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నెల 22న ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. లిక్కర్ స్కామ్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్ని వెల్లడించే పాత్ర తనదని అందులో పేర్కొన్నారు. తాను ఒక్క రూపాయి కూడా ముట్టలేదని, కానీ దొరకని దొంగలు, దొరికిన దొంగలు తన పేరు లాగుతున్నారని ఆయన మండిపడ్డారు.
లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని, వారి మిగతా బట్టలు విప్పేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. దీంతో విజయసాయిరెడ్డి వైఖరిపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఎందుకిలా విజయసాయిరెడ్డి స్పందించారనే కోణంలో ఆలోచించిన వాళ్లకు, అంతిమంగా కూటమికి అస్త్రంగా మారారని అర్థమైంది.
అయితే లిక్కర్ కుంభకోణం కథలో ఊహించని ట్విస్ట్. విజయసాయిరెడ్డి నిందితుడు కావడంతో, అసలేం జరుగుతున్నదో అంతుచిక్కడం లేదు. లిక్కర్ దొంగల బట్టలు విప్పుతానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే, విజయసాయిరెడ్డి మాటల్లో చెప్పాలంటే ఆ దొంగల జాబితాలో ఆయన పేరు కూడా వుంది. సిట్కు సహకరిస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించిన కొన్ని గంటల్లోనే, ఆయన బట్టల్ని విచారణ అధికారులు ఏం చేశారో నిందితుడిగా చేర్చడం చూస్తే అర్థమవుతుంది. తనను నిందితుడిగా చేర్చడంపై విజయసాయిరెడ్డి స్పందనపై ఉత్కంఠ నెలకుంది.
వీడి బట్టలు వాడు, వాడి బట్టలు ఈడు ఊడదీసే దరిద్రం
‘రేయ్ ..వాడేమో ఊర్ల మీద పడి, మంది బట్టలు ఊడదీసి నాకుతా అంటూ ల0జలా అరుస్తున్నాడు .. నువ్వేమో వాడి బట్టలే ఊడదీసి దె0గుతా అంటున్నవ్ .. ఏందిరా ఈ బట్టలూడదీసే దరిద్రపు ల0జల ఎవ్వారాలు ..
అరరే..అసలైనోణ్ణి వదిలేసారే..!
అప్రవర్ గా మారి విప్పుతాడులే తొందర ఎందుకు
మడమ తప్పకుండా మధ్యనిషేధం చేసి , అక్క చెల్లెలకు సుఖం కోసం భావలకి మాంచి టానిక్ సప్లై చేయించాను .. తప్పేంటి ??
–
నేను చేసిన మంచి పనికి..ఈ చంద్రబాబు 11 సార్లు పొగిడి, శాలువాలు కప్పి, అవార్డు గివార్డు ఇవ్వాల్సింది పోయి.. ఏందీ మాటలు ..!
yemundi Approver avvutaadu …
ఒక కథ…..
ఒక నక్క నీలి రంగు తొట్టి లో పడింది, వొంటికి అంటుకున్న రంగు ను చూపిస్తూ తానే రాజు అని నమ్మిస్తూ పబ్బం గడుపుకోసాగింది…..కొన్నాళ్లకు నిజస్వరూపం దాచడం కష్టంగా మారింది…..తాను కూడా నక్క అని రహస్యం తెలిసిన ఒక్కొక్క జంతువుని మొదట గుంపు నుండి వెలివేసి ఒంటరిని చేసి పైకి పంపడం మొదలు పెట్టింది…… తరువాతి కథ రాబోయే ఐదేళ్లలో చెప్పుకుందాం.
ఇది ఓ సాధారణ ఓటింగ్ ఫలితం కాదు బాస్…
ఇది ప్రజల కోపం, అసహనం, అవమానానికి ఇచ్చిన ప్రతిస్పందన!
ప్రజలు ఏం చేశారు తెలుసా?
ఒక నిమిషం కూడా వెనక్కి చూసుకోకుండా, ఒక్క ఓటుతో నేరుగా గుద్దిన చెంపతాటు వేశారు.
ఇది ఒక మౌన తిరుగుబాటు కాదు… ఇది ఓ గర్జన!
ఓట్ల ద్వారా ప్రజలు జగన్కి చెప్పిన తుది తీర్పు: “జనం మాయలో పడే రోజులు ముగిశాయి!”
ఇప్పుడు YCP పేరు వింటేనే జనం చిరాకుపడుతున్నారు.
గ్రామాల్లో ఫ్లెక్సీలు లేవు, పట్టణాల్లో క్యాడర్ మాయం, నగరాల్లో ఆది అభిమానం మిగల్లేదు.
ఇది ప్రజల చేతిలో వాలిన అర్హత చెంపదెబ్బ.
ఇది జగన్పై వేసిన ముద్ర – “ఇక ఈ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు!”
#చెంపతాటు2024
#తీవ్రతిరస్కారం
#JaganRejected
#SelfRespectVote
#NeverAgainJagan
#YSRCPGone
#PublicSlap
#AndhraDecided