విశాఖ స్టీల్ ప్లాంట్ కి భారీ ఆర్ధిక ప్యాకేజి దక్కింది. అది కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అనేక రకాలైన ఆర్ధిక నష్టాలతో కష్టాలతో అల్లల్లాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఒడ్డున పడేసేందుకు కేంద్రం 11వేల 400 కోట్ల రూపాయలతో భారీ ప్యాకేజిని ప్రకటించింది.
దాంతో స్టీల్ ప్లాంట్ లోకేట్ అయి ఉన్న గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని సన్మానించాలని నిర్ణయించారు. అయితే చివరి నిముషంలో దానిని ఉక్కు ఐక్య పోరాట కమిటీ నాయకులు రద్దు చేసుకున్నారని చర్చ సాగుతోంది.
ఇలా ఎందుకు జరిగింది అంటే కేవలం ప్యాకేజి మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ ని రక్షించలేదని వారు భావిస్తున్నారు. ప్యాకేజిని ప్రకటించినా ఇప్పటికీ కార్మికుల రిలే నిరసనలు కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయితే ప్రైవేటీకరించబోమని. అయితే ఈ తరహా ప్యాకేజీలతో వంచించడం తగని అంటున్నారు. అయితే భారీ ప్యాకేజీని సాధించినందుకు తమను అభినందిస్తారని సన్మానిస్తారని భావిస్తున్న తెలుగుదేశం నేతలకు ఉక్కు కార్మిక పోరాట కమిటీ నేతల తీరు ఖంగు తినిపించినట్లు అయింది అంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో తగ్గేది లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి.
మా జగన్ రెడ్డి అయితే.. 1700 కోట్లు లంచం తీసుకున్నందుకు.. సన్మానం అడుగుతాడు.. కాదు డిమాండ్ చేస్తాడు..
జగన్ రెడ్డన్న లేవలే వేరు.. తప్పు చేసినా.. తప్పకుండా భజన చేయించుకొంటాడు..
Dear Ranganadh garu
మీరు అత్యంత గౌరవనీయమైన కుటుంబంలో జన్మించారు. సంస్కారవంతమైన కుటుంబంలో పెరిగి, అద్భుతమైన విద్యను పొందిన వ్యక్తి మీరు. కానీ, మీ ప్రవర్తన ఇప్పుడు మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కులాన్ని ఆధారంగా చేసుకుని, ముఖ్యంగా కాపు, కమ్మ కులాల గురించి నెగిటివ్గా మాట్లాడే స్థాయిలో మీరు దిగజారిపోయారు.
మీరు ఈ స్థాయి నీచ వ్యక్తుల్ని, ఇతర కులాల పట్ల ద్వేషంతో ఉండే వాళ్లను, వారి అసభ్యమైన సందేశాలను మద్దతు ఇస్తున్నారా? ఇది మీ స్థాయికి తగినది కాదు. ప్రతి కులంలో మంచి వారు, చెడ్డ వారు ఉంటారు. అది ఒక సాధారణ సత్యం. కానీ, మీ మాటలు మరియు ఆలోచనలు చూస్తే, కాపు, కమ్మల పట్ల మీరు చాలా తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నట్టు అనిపిస్తోంది. ఎవరైనా గతంలో మీకు అనుభవించిన ఒక చెడ్డ సంఘటన మీ మనసులో ఈ విధమైన పీడలను సృష్టించివుంటే, దానివల్ల మొత్తం సమాజాన్ని నిందించడం సరికాదు.
ద్వేషం మీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ స్థితిలో కొనసాగితే, మీకు హృద్రోగాలు, బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు రావచ్చు. మీరు మీ జీవితాన్ని ఇలా క్షీణించనివ్వాలనుకుంటున్నారా? రఘునాథ్ గారు, ద్వేషాన్ని విడిచిపెట్టండి. జీవితాన్ని ప్రశాంతంగా, ఆనందంగా గడపండి.
మీరు బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. మీ తల్లిదండ్రులు గౌరవనీయులైన వారు. కానీ, మీ ప్రవర్తన మీ కుటుంబ గౌరవాన్ని కించపరుస్తోంది. రాజకీయాల కోసం, ఈ స్థాయిలో దిగజారడం ఏమాత్రం సమంజసం కాదు. మీ స్థాయి మీకున్న విలువలు ప్రతిఫలించేలా ఉండాలి.
మరొకరిని ఉదాహరణగా తీసుకుంటే, లోకనాథరావు అనే వ్యక్తి కూడా ఇదే తరహా అసభ్యమైన ప్రవర్తనతో ఉండేవాడు. ఆయన ఇప్పుడు కనిపించడంలేదు.
ఇప్పటికైనా మారండి. ద్వేషం, అహం, మరియు ప్రతీకారం లాంటి మనస్తత్వాలను విడిచిపెట్టండి. మీ ఆలోచనలు, ప్రవర్తన మార్చుకుంటే, మీ ఆరోగ్యం మరియు జీవిత నడత మానవమయ్యే అవకాశాలు మెరుగవుతాయి. కులాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా కలిగే భౌతిక మరియు మానసిక సమస్యలు మీకే కాదు, చుట్టూ ఉన్న వారికీ కూడా హానికరం.
రఘునాథ్ గారు, జీవితాన్ని కొంత సీరియస్గా ఆలోచించండి. ఇది చాలా చిన్నది. మీ కుటుంబం నుండి మీరు వచ్చిన విధంగా గౌరవనీయంగా ఉండండి. అసభ్యంగా, కులద్వేషంతో కాలం గడపకండి. మీరు మంచివారిగా ఉండాలి
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
“ఉక్కు ప్యాకేజీకి సన్మానం లేదా?” … atleast mention jagan…lol
ఎవరికీ అన్నకి చేయాలా ?
అదే మావోడైతే స్టీల్ ప్లాంట్ పడేసి capital city కట్టేవాడు తెలుసా, what an idea sirji – వైచీపీ fan
reddy
idi annaya valla raleda?
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
ఇదె పకేజీ జగన్ తెపిస్తె నీ భజన వెరె విదంగా ఉందెది!
Naku saluva kappalsindi poyi, sanmanam cheyalsindi poyi, na shila vigraham pettalsindi poyi, orey GA ga nuvvu kuda nannu aadesukuntunnavu kadara
Ap reorganization act special status కి బదులుగా special packages తీసుకొన్నారు. Ap reorganization act పార్లమెంటు లో చట్టం ప్రకారం ap కి రావాల్సిన నిధులు, ప్రాజెక్టు లు, new public sector unit’s, ap and తెలంగాణ రాష్ట్ర విభజన నుండి రావాల్సిన ఆస్తి అంతా తెలంగాణ కోసం సమర్పించారు.
కాబట్టి పార్టీ కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసి,ప్రభుత్వ జవాబు దారి లేకుండా పోయింది, నమ్మకం లేదు, 2020/21 లో Visakhapatnam steel plant లాభాలు 939 కోట్ల రూపాయలు ఉంది. Suddenly ఒరిస్సా ఎంపి ధర్మేందర్ ప్రధాన steel minister Visakhapatnam steel plant private చేస్తామని దీపం అనే సంస్థ ఆధ్వర్యంలో చేసినారు. ఇదే సమయంలో కూటమి bjp, టిడిపి, janasena వచ్చి 11440 కోట్ల రూపాయలు packages అంటే నమ్మే పరిస్థితిలో లేరని.