మోదీ స‌ర్కార్‌కు వైసీపీ షాక్‌

కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ పెట్టిన పెట్టిన వ‌క్ఫ్‌బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు-2024ను వైసీపీ తీవ్రంగా వ్య‌తిరేకించింది

కేంద్రంలో మోదీ స‌ర్కార్‌కు వైసీపీ గ‌ట్టి షాక్ ఇచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ పెట్టిన పెట్టిన వ‌క్ఫ్‌బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు-2024ను వైసీపీ తీవ్రంగా వ్య‌తిరేకించింది. ఈ బిల్లుని ఇండియా కూట‌మి వ్య‌తిరేకించ‌డం, దానికి వైసీపీ మ‌ద్ద‌తు ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఈ బిల్లుపై లోక్‌స‌భ‌లో వైసీపీ ప‌క్ష నాయ‌కుడు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి మాట్లాడుతూ …ఈ బిల్లు ప్ర‌వేశ పెట్ట‌డాన్ని తాము వ్య‌తిరేకిస్తున్న‌ట్టు తేల్చి చెప్పారు. ఈ బిల్లుపై ముస్లిం స‌మాజంలో చాలా ఆందోళ‌న‌లు ఉన్నాయన్నారు. ఈ బిల్లుపై ముస్లింల ఆందోళ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వానికి విన్న‌వించారు. అస‌దుద్దీన్ ఓవైసీ లేవ‌నెత్తిన ఆందోళ‌న‌ల‌తో పూర్తిగా ఏకీభ‌విస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు.

ఇదే బిల్లుకు టీడీపీ మ‌ద్ద‌తు ఇచ్చింది. ఎన్డీఏలో టీడీపీ భాగ‌స్వామి అయిన సంగ‌తి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ ఎలాంటి బిల్లు తీసుకొచ్చినా, వెనుకా ముందూ ఆలోచించ‌కుండా వైసీపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డాన్ని ఇంత‌కాలం చూశాం. కానీ ప్ర‌స్తుతం మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ముస్లిం మైనార్టీల‌కు వ్య‌తిరేక‌మైంద‌ని భావించి వ‌క్ఫ్‌బోర్డు స‌వ‌ర‌ణ‌ బిల్లుకు వైసీపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు.

మోదీ స‌ర్కార్ కంటే త‌మ‌కు ముస్లిం, క్రిస్టియ‌న్ మైనార్టీలే ముఖ్య‌మ‌ని అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ అయిన పార్ల‌మెంట్ వేదిక‌గా వైసీపీ సంకేతాలు పంపింది. వైసీపీ నుంచి మైనార్టీలు కోరుకునేది కూడా ఇదే. ఇండియా కూట‌మికి వైసీపీ చేరువ అవుతోంద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో, ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

85 Replies to “మోదీ స‌ర్కార్‌కు వైసీపీ షాక్‌”

  1. Now waqf act is powerful nobody can touch the lands, now trying to weekend the act to grab the lands… already hindu temple lands eaten by politicians,now their eye are on this and PSU lands

    1. Oh నువ్వు converted perverted చెడ్డి వా…. చట్టం మార్చకపోతే నిన్ను నీ ఇల్లుని పెళ్ళాన్ని పందులు మింగుతారు రా somb….eri

  2. పాలెస్ పులేకేసి ఆస్తులు మొత్తం అన్ని వక్ఫ్ భూములే అని అంటే సరి.

    ఇన్నాళ్లు గొ*ర్రె బిడ్డగా వున్నవాడు ఒం*టె బి*డ్డగా మరాతాడు దెబ్బకి.

  3. కంటికి కనిపించే ప్రతి ది వక్ఫ్ కే చెందుతుంది అంటే,

    ఎవడు కూడా ప్రశ్నిచకూడదు.

    సుప్రీం కోర్టు కూడా అడు చెప్పకూడదు అని అప్పట్లో ఖాన్ గ్రేస్ వాళ్ళు చట్టం తేవడానికి ట్రై చేసారు.

    అది వస్తె, పాకిస్తాన్ వాడు చేతుల్లో వెళ్లి పోతుంది ఇండియా.

  4. ప్యాలస్ పులకేశి గాడు యొక్క ఆస్తులు మొత్తం వక్ఫ్ కే చెందుతాయి అని అంటే సరి.

    ఇన్నాళ్లు గొర్రె బిడ్డ వేషం లో వున్న వాడు అర ముక్క నరుక్కుని ఒంటె బిడ్డ గా మారిపోతాడు రాత్రి కి రాత్రే.

  5. వక్ఫ్ వాళ్ళ డిమాండ్ ఎవడైనా చదివారా?

    వక్ఫ్ బోర్డు వాళ్ళు దేశంలో ఏ స్థలం , ఆస్తులు , డబ్బు ను చూపించి, అది మాదే అంటే,

    ఇంకా ఎవడు అడు చెప్పకుండా వాళ్ళకే చేసేటట్లు

    కాంగ్రెస్లో వాళ్ళు చట్టం తయారు చేసారు.

    అది కనుక అమలు ఐతే, హిందువుల ఆస్తులు మొత్తం అన్ని కూడా పాకిస్తాన్ వాళ్ళ అనుకూల ముస్లిం చేతుల్లో వెళ్లిపోతాయి.

    యుద్ధం చేసే పని లేకుండా పాకిస్తాన్ చేతుల్లోకి ఇండియా వెళ్లి పోతుంది.

    ఆఖరికి ఇస్రో, ఆర్మీ వాళ్ళ స్థలాలు, ఆఫీస్ లంకూడ వక్ఫ్ అంటే వాళ్ళకి ఇచ్చెయ్యాలి అంతే, అది వక్ఫ్ బొర్డు వాళ్ళ డిమాండ్.

    1. అందుకే మోడీ ఆ వక్ఫ్ వాళ్ళకి రాడ్ దించుతున్నాడు. ఇండియా కి భవిష్యత్తు లో ప్రమాదం రాకుండా.

      అందుకే గొర్రె బిడ్డలు, ఒంటె బిడ్డ లకి కోపం గా వుంది.

          1. ఆ రాత్రి ఎవరు వచ్చారో వాడెమ్మకి క్లారిటీ లేదు…విటుల రిజిస్టర్ లో పేర్లు 100 వున్నాయి.

            ఎం చేస్తాడు పాపం….ఆ కంపు కొట్టే పుట్టుక అర్థం వచ్చేలా పేరు పెట్టుకున్నాడు…..

            పూకేష్ లాగా

  6. గత ఇరవై సంత్సరాలుగా జాతీయ కాంగ్రెస్ చేస్తున్న తప్పే అది. మైనార్టీ ఓటు బ్యాంకు కోసమే చూస్తారు కానీ అందరికీ సమాన చట్టాలు, జాతీయ ప్రయోజనాలు చూసుకోరు. అందుకే మూడు పర్యాయాలు కాంగ్రెస్ ను పడుకోబెట్టారు.

    అన్నియు కూడా అదే ఫాలో అయితే అతని క్రిస్టియన్, ముస్లిం ఓట్లు ఎక్కడికి పోవు, అవి ఎలాను వేరేవాళ్ళకి వెళ్ళేవి కాదు. వాటితోనే వచ్చేసారి సింగిల్ డిజిట్ తెచ్చుకుంటాడు.

  7. నేటి సమాజంలో నైతిక విలువలు ఎక్కడ ఉన్నాయి స్వామి .. అంత కమర్షియల్ అయిపోతే ..రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడుతున్నాము ..

  8. ఇప్పుడు అయితే అర్జెంటుగ మోడీగారు బయపడి పోయి .. మా జగన్ అడిగిన హోదా ఇచ్చేయండి, కారు ఇచ్చేయండి, సెక్యూరిటీ పెంచేయండి అని పురమాయిస్తారా అయితే

  9. ఈ షాక్ లేవో అధికారం లో ఉన్నప్పుడు ఇస్తే బాగుండేది.. ట్రిపుల్ తలాక్ బిల్ కి ఏమి చేసారు

  10. ఇండి కూటమి, వైసీపీ నాయకులు పిచ్చోళ్ళు కాకపోతే wakf బోర్డు కి ముస్లిం లకి సంబంధం ఏమిటి? ముస్లిం దేశాలలో wakf బోర్డులు ఉంటాయా?

    1. ముస్లిమ్ దేశాల్లో Wakf బోర్డులు అవసరము లేదు! అక్కడ వారు మెజారిటీ! ఇండియాలో మైనారిటీ గనుక అలాంటి బోర్డ్ లు ఉన్నాయి! ఇంత చిన్న.లాజిక్ తెలియక- బిజెపి బుద్ధి బయటపెట్టారేంటి?

      అయినా ముస్లిమ్ లకు సంబంధించిన Wakf బోర్డ్ లలో వేరే మతస్థులకు స్థానమివ్వటమేమిటి? తిరుపతిలో కూడా అలాగే యిస్తారా?

      1. ముస్లిమ్ లలో కూడా అంటరాని మైనారిటీ వర్గాల వాళ్ళు వున్నారు.

        వాళ్ళు పాకిస్తాన్ కాకుండా ఇండియా మాత్రమే ప్రేమిస్తాడు.

        అందుకే వాళ్ళకి కూడా వక్ఫ్ బోర్డు లో ఇప్పుడు స్థానం కల్పించారు, మీకు నొప్పి ఏమిటి?

      2. సరే ముస్లిం ల బాగోగులు చూస్తుంది అనుకుందాం, ము*ల్లా లకి జీతాలు ఇస్తుందా? ఇస్తే మళ్ళీ జగనన్న, మమతా దీదీ ఎందుకు జీతాలు ఇవ్వడం? వెల్ఫేర్ ప్రోగ్రాం లు ఏమైనా చేస్తుందా? ఎప్పుడూ మీడియా లో waqf బోర్డు చేసిన సాయం తో ఆఫీసర్ ని అయ్యాను, ఆటగాడిని అయ్యాను అని ఒక్క కథనం కూడా చూడలేదే?

      3. అరేయ్ పిచ్చి రత్నం వాళ్ళు ఆల్రెడీ జనాభాలో 20% దాటారు అసలు వాళ్ళని మైనారిటీ అని పిలవడం తప్పు మళ్ళీ బోర్డు ఒకటి

      4. మైనారిటీ లు కనుక ముస్లిం లకి waqf బోర్డు అవసరం అయితే మరి క్రిస్టియన్స్ కి అలాంటిది ఉందా? Waqf బోర్డు ఉన్నా క్రిస్టియన్స్ కంటే ఎందుకు వెనుకబడి ఉన్నారు?

  11. ఇంతే ధైర్యంతో రాజ్య సభలో కూడా వ్యతిరేఖంగా వ్యవహరించాలి ఓటింగ్కు డుమ్మా కొట్టకుండా! అంత g lo దమ్ము వుంటే!

  12. టీడీపీ క్యాడర్/ఎమ్మెల్యే కోట్లు విలువేన cars కొనుగోలు చేస్తున్నారు.

    ఫారిన్ టూర్స్.

    ఇంకా అబ్బో చాల . చాల

    2 నెలల్లో ఎలా సాధ్యం.

    1) టీడీపీ వాళ్ళు ప్రతి నెల 2800 కోట్ల రూపాయ ఇసుకా దోపిడీ

    జగన్ ప్రభుత్వంలో ఇసుక ని ఆన్‌లైన్‌లో అమ్మీ దాదాపు ఎడాడికి 2800 కోట్ల కాజానకు జామచేస్తే . అదే మన బాబు ఇసుక ఉచితం అంటూ, టన్ను ఇసుక రూ.1,394 పార్టీ కార్యకర్తల వాసులు చేసుకునే వెలుచు బాటూ ఇచ్ణి . ప్రతి సంవత్సరం 2800 కోట్ల పార్టీ కార్యకర్తలకి దోచి పెట్టుచున్నాడు . 

    2) కోట్ల విలువైన కాంట్రాక్ట్స్ లు టీడీపీ వాలుకి ఇచ్చారు ఇ 2 నెలల్లో.

    1. పొద్దస్తమాను ఈ సొల్లు రాతలేనా ఏమైనా ప్రూఫ్స్ ఉంటే పెట్టరాదు స్వామీ…

      1. ఇదేదో ఝనక్ ఝనక్ పాయల్ బాజే యాడ్ లాగా ఉంది. తెలుసుకోకపోవడమే బెటర్…😜

  13. మీరు మారరు రా, నా యస్సీ నా ఎస్-టీ, అంటూ గ్రౌండ్ రియాలిటీ+ మిగత వర్గాలని విస్మరించి 11 కి వచారు, ఇప్పుడేమో కొత్త వాదం తలకి యేత్తుకున్నారు అసలు పరిస్థితి యేంటో పూర్తిగా అవగాహన లేకుండా. మిమ్మల్ని సమాధి చెయ్యటానికి వేరే వాళ్ళు అవసరం లేదు, మీరు, మీ పార్టీ నాయకులు భస్మాసుర వర్గానికి చెందిన వాళ్ళు
  14. అన్నకి పోకాలం దగ్గర పడ్డట్టుంది…బాడ్ టైంలో అన్ని మూసుకుని కూర్చోక మనకు ఎందుకు చెప్పు ఇవన్ని

  15. ముస్లిమ్ లని ఇలానే వదిలేస్తే,

    ఇవాళ హిందువుల ఆస్తులు కావాలి అంటారు

    రేపు హిందువుల ఇంట్లో ఆడవాళ్ళు కూడా వాళ్లవే అంటారు.

    హిందువులు ఇకనైనా జాగ్రత్త పదండి.

    ముస్లిమ్ లు మెజారిటీ వున్న చోట ఆల్రెడీ అక్కడి హిందువులు ఎలా ఇబ్బంది పడుతున్నారో!

  16. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ సాలిడ్ ఓట్ బాంక్ క్రింద లెక్కేసాడు. అంబేద్కర్ ది పెద్ద బొమ్మ పెడితే SC లు అంతా కట్టగట్టి ఓటేస్తారనుకున్నాడు. పరిపాలన అంటే మైనార్టీ ల మెప్పు పధకాల పంపిణి అనుకున్నాడు. పరమనీచంగా ఓడాడు. ఇప్పుడు పీతల గుంపు వైపు మొగ్గుతున్నాడు. మోడీ ఏదో హామీ నమ్మకం లేకుండా ఇంత పెద్ద బిల్లు పెట్టడు. బహుశా జగన్ ఓటింగ్ నాడు వాకవుట్ చేసి రెండు పక్కలా రుద్దే ప్రయత్నం చేస్తాడు

  17. ఏ రుజువు చూపకుండా ఆ ఆస్తి మాదే అంటే, ఆస్తి హక్కుదారు మాత్రమే రుజువు చేసుకుని నిరూపించుకోవాలా? అది కూడా ముస్లిమ్స్ మాత్రమే ఉండే ట్రిబ్యునల్ ముందా? సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునే అధికారం లేదా? ఇస్లాం ప్రవక్త కూడా పుట్టక ముందరి ఆస్తులు కూడా వాక్ఫ్ ఆస్తులేనా. షాజహాన్ తాజమహల్ రాసిచ్చాడా? దేశం అంటే ముస్లింలు క్రైస్తవులేనా? హిందువులు ఎప్పటికీ సెకండ్ క్లాస్ పౌరులేనా? సెక్యులరిజం పేరుతో, ఓటు బాంక్ కోసం ఇంత నీచత్వమా?

  18. అసలు వ్యతిరేకస్తున్న వాళ్లకి వక్ఫ్ బోర్డు గురించి తెలుసా?

    తిరుమల భూములు మావే అంటే ఇచ్చేయాలి… అది మన దేశంలో రాజకీయం

  19. ఎందుకొచ్చిన గోల ప్రశాంతంగా ఉంటె పోలా ? అన్నీ కెలుక్కుని నాశనం చేసి మనం నాశనం అయితే గాని శాడిజం తీరదేమో ? అసలు ఆ భూములు ఎవరివి ఎక్కడ నుండి వచ్చి మన దేశాన్ని ఆక్రమించి అన్నీ దోచుకుని ఇంకా అది మాది ఇది మాది అంటే కుదురుతుందా? ఇప్పటికైనా ఒక అడుగు పడింది సంతోషం . 100 కోట్ల మంది కేవలం 20 కోట్ల మంది గురించి ఎబ్బండి పడాలా ?

  20. కాబట్టి మిత్రులారా హిందువులు విడిపోండి కులాల పేరుతో

    మాకు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మాత్రమే కావాలి

    మీరు మొగ్గ లొ మొహం పెట్టుకున్న మాకనవసరం

    ఈరోజు తో మన హిందు మిత్రులకు అర్థం అయింది అనుకుంట లేదంటే మీ దరిద్రం

Comments are closed.