అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును గమనించినప్పుడు.. ఇంత త్వరగా వారు ప్రతీకారం తీర్చుకునే గేర్ లోకి మారుతారని ఎవరికీ అనిపించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరైతే వారి మెయిన్ టార్గెట్స్ గా ఉన్నారో.. వారి చుట్టూ ఉచ్చులు బిగుస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా! కూటమి పాలకులకు ఉన్న అద్భుతమైన తెలివితేటలు, అనుభవసారం అన్నీ ఈ కేసుల నమోదులోనే కనిపిస్తున్నాయి. ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ గేర్ లో మొదలైన ప్రయాణం.. నెక్ట్స్ లెవెల్ కు వెళుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రమాద సంకేతాలే అని తెలుసుకోవాలి. రెండు రకాలుగా ప్రమాద సంకేతాలు ఇవి!
వైసీపీ నాయకుల మీద నమోదు చేసిన కేసులు, ఆపాదించిన నేరాలు అన్నీ నిజమే అయితే గనుక.. ఆ పార్టీవారికి, వారి అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రమాదం పొంచి ఉంది. ఈ కేసుల్లో కొన్ని అయినా ఫేక్ అయి, వేధించడంకోసమే బనాయించినవి అయితే గనుక.. మనం గర్వంగా చెప్పుకునే ప్రజాస్వామ్యానికే ప్రమాదం పొంచి ఉంది. ఈ పోకడల మీదనే ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ప్రమాద సంకేతాలు’!
2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత.. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కీలక వ్యక్తి అయిన కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టు ఫిబ్రవరి 2వ తేదీన జరిగింది. తాము టార్గెట్ చేసిన తెలుగుదేశం నాయకుల మీద చర్యలు తీసుకోవడం అనే ప్రక్రియ మొదలుపెట్టడానికి జగన్ సర్కారు ఎనిమిది నెలలు నిరీక్షించింది అన్నమాట. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి కంటె చాలా ఎక్కువ సంయమనం ఓపిక ఉన్నది- అని నిరూపించదలచుకున్నట్టుగా ఉన్నారు. అందుకే వారు దాదాపుగా పది నెలలు నిరీక్షించారు.
జూన్ 12న చంద్రబాబునాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. 2025 ఏప్రిల్ నెలలో వారి ప్రతీకార చర్యలు షురూ అయ్యాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబునాయుడుకు ఈ విషయంలో హస్తిమశకాంతరం అనదగినంతటి తేడా ఉన్నది. ఎందుకంటే.. జగన్ అప్పట్లో ఒక్కొక్క నాయకుడిని అరెస్టు చేయడానికి మధ్య చాలా ఎడం పాటించారు. ఇప్పుడు అలాంటి ఓపిక చంద్రబాబునాయుడు సర్కారుకు ఉన్నట్టుగా లేదు. రాష్ట్రంలోని జైళ్లు క్రిక్కిరిసిపోయేలా.. అందరినీ ఒకేసారి జైళ్లకు పంపే ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం అనేది ఇవాళ్టి రోజుల్లో సర్వసాధారణమైన సంగతి అయిపోయింది. ఎవ్వరూ అందుకు మినహాయింపుగా నిలవడం లేదు. రాజకీయాలు.. కేవలం ప్రజాజీవితంలో ఉండే మాధ్యమాలుగా కాకుండా.. వ్యక్తిగత కక్షలకు పగలకు వేదికలుగా మారిపోతున్న రోజులివి. అధికారం రూపంలో వచ్చే అవకాశాన్ని వృథా చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి దక్కిన అపురూపమైన చాన్స్ గా ఎంచడం అనేది ద్వితీయ ప్రాధాన్యం అయిపోయింది. అధికారం తమ ప్రత్యర్థులమీద కక్ష తీర్చుకోవడానికి.. తాము మాత్రమే శాశ్వతంగా ఎప్పటికీ నెగ్గుతూ ఉండేలా.. తాము సబబని భావించే పునాదులను పటిష్టం చేసుకోవడానికీ మాత్రం వాడుకుంటే చాలు అనే ధోరణే పెరుగుతూ వస్తోంది.
అయితే.. చంద్రబాబునాయుడు సారథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇటువంటి యాక్షన్ ప్లాన్ లోకి ఇంత త్వరగా దిగుతారనే ఊహ మాత్రం చాలా మందికి లేదు. కానీ వారు ఆగలేకపోతున్నారు. గత ఎన్నికలకు చాలా కాల ముందు నుంచే.. నారా లోకేష్ ‘రెడ్ బుక్’ పేరుతో తన బెదిరింపులను వినిపిస్తూ వచ్చారు. రెడ్ బుక్ అనేది.. కూటమి ప్రభుత్వానికి ఎవరెవరిని ఏయే రూపాల్లో వేధించాలో నిర్దేశించే ప్రమాణ భగవద్గీత గ్రంథంలాగా తయారైంది. ఆయన తన పాదయాత్ర రోజుల నుంచే ప్రతి ఊరిలోనూ రెడ్ బుక్ పేరెత్తుతూ బెదిరింపుల పర్వం నడిపించారు గానీ.. అందులో అధికారుల పేర్లే ఉన్నాయో.. నాయకుల పేర్లే ఉన్నాయో.. మొత్తం ఇప్పుడు మాత్రం.. కార్యచరణ చాలా చాలా ముమ్మరంగా కనిపిస్తున్నది!
‘జగన్ చాలా మంచోడు’ అనిపించేలా?
ఓ చిన్న ముచ్చటైన కథ చెప్పాలి. వెనకటికి ఓ అడవిలో ఒక గజదొంగ ఉండేవాడుట. ఆ అడవిలోని దారి గుండా వెళ్లే బాటసారులందరినీ దారికాచి దోచుకుంటూ ఉండేవాడు. చివరికి అతనికి అవసాన దశ వచ్చింది. చనిపోతూ పోతూ.. కొడుకును పిలిచి.. ‘ఒరేయ్ బాబూ.. నేను చచ్చిపోయిన తర్వాత నాకు మంచి పేరు వచ్చేలాగా ఏదైనా పనిచేయి’ అని తుదికోరిక వెల్లడించి తుదిశ్వాస విడిచాడు. తండ్రికి మంచి పేరు రావాలంటే ఏం చేయాలో ఆ కొడుకుకు స్ఫురించింది కాదు! చాలా చాలా ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతడికి కూడా దారిదోపిడీలు తప్ప మరో విద్య తెలియదు. కాకపోతే.. ఆ అడవిలోని దారి వెంట వెళ్లే వారినందరినీ.. చితక్కొట్టి.. వారిదగ్గర ఉన్న సొమ్ము మొత్తం దోచుకోవడం ప్రారంభించాడు. వారి బారిన పడిన ప్రజలు మాత్రం.. ‘వీడికంటె వీడి తండ్రి చాలా మంచోడు. మనల్ని దారి కాచి దోచుకునేవాడే గానీ.. కొట్టేవాడు కాదు. వీడు దుర్మార్గుడు. దోచుకోవడంతో పాటు కొడుతున్నాడు’ అనుకుంటూ వెళ్లేవారుట! ఆ దొంగకు మాత్రం వారి మాటలు చాలా సంతోషం కలిగించేవి. ‘ఆహా నా జన్మ ధన్యం! వారందరూ మా నాన్నను మంచోడని అంటున్నారు కదా’ అని మురిసిపోయేవాడుట.
ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వ పరిపాలన కూడా అలాగే ఉన్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అనిపించేలా వీరి పరిపాలనలో వేధింపుల పర్వం నడుస్తున్నది. జాగ్రత్తగా గమనిస్తే, ఈ విషయంలో వీరిద్దరి వ్యవహార సరళి మధ్య వ్యత్యాసం మనకు బోధపడుతుంది. కేవలం రెండు నెలలు ఆలస్యంగా వారు కత్తిదూయడం ప్రారంభించినందుకు మురిసిపోతే కుదరదు.
ఎందుకంటే.. వైఎస్ జగన్ అప్పట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. తాను రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను ఆ పదినెలల కాలంలోనే పూర్తిచేశారు. తాను ఎంచుకున్న సంక్షేమ పరిపాలనలో ఒక స్టెప్ దాటిన తర్వాత.. ఈ రాజకీయ/ప్రతీకార ఎజెండా వైపు చూశారు. ఆ విషయంలో కూటమి ప్రభెత్వం చాలా దారుణంగా విఫలం అయింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నది గానీ.. ఇప్పటిదాకా సర్కారు సాధించింది మాత్రం సున్నా అనే చెప్పాలి.
చంద్రబాబునాయుడు నాలుగోసారి అధికార పీఠం మీదికి వచ్చిన తర్వాత.. ఇప్పటిదాకా ఎన్ని హామీలు అమలు చేశారు. చాలా పరిమితం. సంక్షేమ పెన్షన్లను పెంచి రూ. నాలుగువేలు వంతున ఇస్తానని చెప్పిన హామీ చాలా కీలకమైనది. ఆ హామీని మాత్రం అధికారంలోకి రాగానే.. చెప్పినట్టుగా రెండు నెలలు ముందు నుంచి కూడా అమలుచేసి బకాయిలు సహా చెల్లించారు. ప్రత్యేకించి పెన్షన్ల పంపిణీ సక్రమంగా నిర్వహించడానికి జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ లేకుండానే.. ప్రతినెలా ఒకటోతేదీన ప్రతి ఇంటికీ పెన్షను అందేలా చూస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. మరి మిగతా హామీల మాటేమిటి? ఎన్నికలకు ఏడాది ముందు- అంటే 2023 మే నెలలో మహానాడు సందర్భంగానే చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. కానీ.. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ఏడాది వరకు కూడా వాటిని అమలు చేయడానికి మాత్రం ఆయనకు వీలుచిక్కడం లేదు. పెన్షన్ల తర్వాత.. పేద మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే హామీ కూడా కార్యరూపంలోకి వస్తోంది. అవి తప్ప మరే ఇతర హామీలు అమల్లోకి రావడం లేదు.
ఇంతటి అపారమైన అనుఝభవం ఉన్న సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబునాయుడుకు.. కనీసం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పినమాట నిలబెట్టుకోవడం కూడా చేతకావడం లేదు.
చంద్రబాబునాయుడు శిష్యుడు.. చాలా చాలా జూనియర్ అయిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చిటికెలో ఉచిత బస్సు ప్రయాణ హామీ అమల్లోకి తెచ్చారు. పైగా తెలంగాణ మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఇవాళ్టి వరకు నిరాటంకంగా అది అమలవుతోంది. చంద్రబాబు ప్రకటించినది కేవలం సొంత జిల్లాలపరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం. దానికోసం మంత్రుల బృందాలు కర్ణాటకకు వెళ్లి పరిశీలన పేరుతో కొన్ని రోజులు గడిపి వచ్చాయి కూడా. కానీ నిర్ణయం మాత్రం అమలు కావడంలేదు. పాపం రవాణా మంత్రిగా బాధ్యతలు చూస్తున్న రాంప్రసాద్ రెడ్డి.. గెలిచిన నాటి నుంచి త్వరలో ఉచిత ప్రయాణం అని పలుమార్లు ప్రకటించి.. అభాసుపాలవుతున్నాడు. చంద్రబాబు కూడా ఈ ఏడాది ఉగాది పర్వ దినం నుంచి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు గానీ.. నెల గడుస్తున్నా దాని జాడలేదు.
చెప్పొచ్చేదేంటంటే.. ప్రభుత్వం ఏ పని అయితే చేయాలో.. ఆ పనిని కనీసం ఒక లెవెల్ వరకు పూర్తి చేయకుండానే.. కూటమి సర్కారు వేధింపుల ఎజెండాను ప్రారంభించేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా అమరావతి అనే జపం తప్ప మరో పని మీద నిలకడగా ఫోకస్ పెట్టనేలేదు. ఇప్పుడు ఎక్కడా తమ చేతులకు మట్టి అంటకుండా.. వేధింపుల పర్వాన్ని చాలా వేగంగా నడిపిస్తున్నారు.
ఘనమైన రాజకీయ పరిణతితో వేధింపులు!
కింజరాపు అచ్చెన్నాయుడుతో ప్రారంభించి.. నారా చంద్రబాబునాయుడు వరకు అరెస్టులతో వేధించడానికి ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరించిన పద్ధతి ఒక్కటే. వారందరినీ ఏదో ఒక రూపంలో అవినీతి కేసుల్లో మాత్రమే ఇరికించారు. అవన్నీ నిరూపణ అయ్యాయా? లేదా? అనేది తర్వాతి సంగతి. కానీ, అవినీతి కేసులు తప్ప మరో మార్గం ఆయనకు స్ఫురించలేదు. ఇవన్నీ కేవలం రాజకీయ వేధింపులు మాత్రమే.. అని చెప్పడానికి అన్నీ ఒకే తరహాలో ఉండడం అనేది బలమైన కారణంగా కనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక్కొక్కరి మీద ఒక్కో రకం కేసులు నమోదు అవుతున్నాయి. చూడడానికి మాత్రం.. అవన్నీ వారు చేసిన పనులే కదా.. అందులో అరెస్టు చేయకుండా ఎలా ఉంటారు? అని ప్రజలు కూడా కన్విన్స్ అయ్యేలా ఆ పాపాలు ఉంటున్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు అనే పదం కింద బోలెడు అరెస్టులు జరిగాయి.. జరుగుతున్నాయి.. జరుగుతాయి.. వాటిని పక్కన పెట్టండి. మిగిలిన కేసుల్లో వైవిధ్యం మెయింటైన్ చేస్తున్నారు.
నందిగం సురేష్ ను టీడీపీ ఆఫీసుపై దాడికేసులో అరెస్టు చేసినా.. దళిత మహిళ హత్యకేసుకూడా ఈలోగా మెడకు చుట్టుకుంది. చంద్రబాబు ఇంటిమీద దాడికి వెళ్లినందుకు జోగి రమేష్ ఇంకా కేసు ఎదుర్కొంటున్నారు.
సేమ్ కేసు కింద వల్లభనేని వంశీ మీద తొలుత ఇరికించలేదు. కొంచెం భిన్నంగా.. దళిత యువకుడి కిడ్నాపు, నిర్బంధం కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆతర్వాత పార్టీ ఆఫీసు మీద దాడి, భూ ఆక్రమణ కేసులు కూడా జత అయ్యాయి. ఆ క్రమంలో గమనిస్తే.. తమ ప్రత్యర్థులను వేధించడంలో నమోదు చేస్తున్న కేసుల్లో రకరకాల వైవిధ్యం చాలా జాగ్రత్తగా పాటిస్తున్నారు.
సీనియర్ ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులు మీద కాదంబరి జత్వానీ విషయంలో అక్రమ కేసుల బనాయింపు, వేధింపులు కేసును పెట్టారు.
మాజీ మంత్రి విడదల రజని మరిదిని ముందుగా అరెస్టు చేసినప్పటికీ.. ఆ కేసు మాత్రం.. ఆమె సాగించిన అవినీతి వసూళ్ల పర్వం గురించినది. అదే మరో సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ విషయానికి వస్తే.. ఉద్యోగంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసు నమోదు అయింది.
పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో భూఆక్రమణలు, అక్రమమైనింగ్, అటవీ భూముల ఆక్రమణ వంటి అనేక ఆరోపణలు చేసినా.. ముందుగా మదనపల్లె భూమి రికార్డుల దహనం కేసులో ఆయన ప్రధాన అనుచరుడిని అరెస్టుచేసి.. పావులు కదుపుతున్నారు. సహజంగానే అన్నింటికంటె పెద్దది లిక్కర్ కుంభకోణం. ప్రభుత్వం యొక్క అసలు టార్గెట్ జగన్మోహన్ రెడ్డిని కూడా ముగ్గులోకి తీసుకురావడం. కానీ వారు చాలా నింపాదిగా పావులు కదుపుతున్నారు.
కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్టు చేయడంమీద వారికి చాలా ఆశలున్నాయి. వైఎస్సార్ కాంగ్రెసులో తాము టార్గెట్ చేస్తున్న అనేకమందిని ఈ ఒక్క కేసుతో మూసేయించగలమని వారు ఆశపడుతున్నారు.
జగన్కు, వైఎస్సార్ కాంగ్రెస్ కు ప్రమాద సంకేతాలే!
ఇప్పుడు నమోదు అయిన కేసులన్నీ కూడా న్యాయస్థానం ఎదుట నిలబడేవేనా? అంటే ఘంటాపథంగా అవునని చెప్పలేం. ఫరెగ్జాంపుల్ లిక్కర్ కుంభకోణం తీసుకుంటే.. అవినీతి జరిగిన మాట వాస్తవం. కానీ.. వాంగ్మూలం మీద రాజ్ కెసిరెడ్డి సంతకాలు పెట్టకపోయినా సరే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికే అంతిమంగా ముడుపులు అందించినట్గుగా సూత్రీకరిస్తూ, ఆయన ఆదేశాలు సూచనల మేరకే ప్రతి దశలోనూ లిక్కర్ స్కాం జరిగినట్టుగా రిమాండు రిపోర్టు తయారు చేయడం పెద్ద ఉదాహరణ?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉండే విశ్వసనీయతను దెబ్బతీయడమే వారి ప్రధాన లక్ష్యం. అదే జగన్ కు, వైసీపీకి కూడా ప్రమాద సంకేతం అని చెప్పాలి. అయితే వారు నమోదు చేయిస్తున్న అన్ని కేసులూ నిజమే కాకపోవచ్చు. కానీ నిజం అని తేలిన, వారు టార్గెట్ చేస్తున్న వారు కూడా నిజంగానే దోషులు అని తేలినా వైసీపీకి పెనునష్టం వాటిల్లుతుంది. ఈ కేసుల్లో ఏది నిజం అయినప్పటికీ.. ఆమేరకు పార్టీ కొంత నష్టానికి గురవుతూ వస్తుంది.
ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం!
ఈ కేసుల్లో ఏ ఒక్కటి తప్పుడు కేసు అయినా సరే.. ఆ మేరకు ప్రజాస్వామ్యానికే పెద్ద నష్టం జరుగుతుంది. మదనపల్లె రెవెన్యూ రికార్డుల దహనం సంగతి పరిశీలిద్దాం. ఇదమిత్థమైన ఆధారాలు లేకుండా.. అనుమానాల మీదనే ఈ కేసు నడిపిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిని అరెస్టు చేయడం కేవలం ఆయన క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి మాత్రమే. కానీ తప్పుడు కేసు ద్వారా ఇలాంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే గనుక.. ప్రజాస్వామ్య స్ఫూర్తి, విలువలు మంటగలిసిపోయినట్టే..!
ఇలాంటి వాటి వల్ల.. తర్వాత ఏదో ఒక నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ వారు పదేపదే చెబుతుండే తరహాలో.. వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి వారు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతారు. అన్నీ నిజం కేసులే అయి ఉండాలనే నిబంధన కూడా పక్కన పెట్టేస్తారు. ఇక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఒక్కొక్క మెట్టూ దిగజారిపోతూ వస్తుంది.
కూటమి సర్కారు తమ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉందనే సంగతి ముందుగా గుర్తంచుకోవాలి. హామీల గురించి అడిగినప్పుడు మాత్రం.. మాకు ప్రజలు అయిదేళ్లపాటు పాలించే అవకాశం ఇచ్చారు అని సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. కానీ రాజకీయ వేధింపుల విషయానికి వచ్చేసరికి.. రేపు ఉదయం తెల్లారుతుందో లేదో.. ఇప్పుడే పూర్తిచేయాలి అనే ఆరాటం వారిలో కనిపిస్తోంది. ఈ పోకడ అన్ని రకాలుగానూ ప్రమాద సంకేతమే! దీనివల్ల రాజకీయమే భ్రష్టుపట్టిపోతుంది.
.. ఎల్ విజయలక్ష్మి
You are conveniently forgetting demotion of CBN house in 2019 June (YSJ had taken oath in May 2019)
Your short story can be attributed to YCP / YSJ Government, but not Kutami. Your short story is perfectly apt for YCP Governance only
Hi
అరె విజయలక్ష్మి గా ఇంకా ఎన్ని రోజులు ఆడ పేరుతో రాస్తావురా ఎదవ!! అరె ఎంకి అది నువ్వే కదా?? ఇంక విషయంలోకి వస్తే ఈ ఉపదేశాలు CBN గారిని, ఇతర నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసినప్పుడు చెప్పలేదేమి, ఇప్పుడు వచ్చాయే నీతి వచనాలు??
అప్పుడు అరెస్టు సక్రమమే అని రాశారు
Chesina tappudu panulaki anubhavistunnaru ippudu…indulo pratewkaram emundi…edola jagan meda sympathy create cheyalani gali rathalanni rastunnav…. AP bagupadatam neeku ishtam lekapote noru mooskoni kurcho…chetta rathalu rayaku
Papam ee lakshmi badda yevadiki raakudadu
బీజేపీ ఈ 11 సంవత్సరాలలో 11 రూపాయలు కూడా తెలంగాణ కి సాయం చేయలేదని నిన్న కెసీర్ ఆరోపించారు.ఈ 11 గోల ఏమిటో..
అబ్బొ! అర్రెస్ట్ అయిన వీళ్ళు అందరూ పతిత్తులా???
అదికారం ఉంది కదా… ఇక వచ్చె 30 ఎళ్ళు మెమె అదికారం ఉంటాం… అని నమ్మి అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపొయి ఇప్పుడు చట్టానికి దొరికి ఊచలు లెక్క పెడుతున్నారు!
పది నెలల కాలంలోనే హామీలు పూర్తి చేశారు..
ఆ హామీలు ఇవేనా విజయలక్ష్మి గారు వారంలో సిపిఎస్ రద్దు, మెగా డిఎస్సీ, ఏటా జాబ్ క్యాలెండర్
madhya pana nishedham!!!
సన్నీలియోన్ పతివ్రత కబుర్లు చెబుతోంది రో.. మావోడు చెప్పినట్టు ఏదైనా చెబితే విశ్వసనీయత ఉండాలి కదా లచ్చి??
కూటమి కరెక్ట్ గానే చేస్తోంది. Proof తో సహా చూపెట్టి శిక్ష పడేట్టు చెయ్యాలి. టీడీపీ వాళ్ళని ఎంత మందిని అరెస్ట్ చేశారు! ఏ కేసు నిజం కాదు. Time pass కోసం. జగన్ నీ మాత్రం అరెస్ట్ చేయొద్దు పక్కా ప్రూఫ్ ఉంటే తప్ప. Villages లో ycp వాళ్ళ టార్చర్ భయం కరంగా వుండేది.
edho raasavu…oka edava sodhi…jaggu lopaliki vellthadu thondaralo…adhi matram thadyam..
Evamma Vijaya Lakshmi, 2019_24 term lo jagan anni paddati prakaram chesada? Liquor scam jarigindi anta kani proofs levu anta. Pativrata parannam cheste asalu arradanta. Ala vundi ee article
Where were you between 2019 to 2024. Why they have to rush for free bees? Other than health and pension, no need of schemes. Now a days there are many jobs available for the people who are ready to do hardwork.
Sach**in**da..de**le**te chestavendi ra ve”*dh”va
Mu_n**da mo”pi ve@da*va..
Hamilu sanganthi pakkapettandi…kanisam fee reimbursement kuda ivvale
️
Oka minister emo 60% promises chesyam antrau
Nikkar minister emo 117 promises fulfill chesyam antaru
2025 passout vallaki inka fee reimbursement a veyale… Inko one week pass out avthunam…staff emo 2024 vallaki a inka veyale miru marchipondi antunaru
2024 pass out vallaki anta private govt pendings ani valla midha thosesyaru..
2025 pass out vallaki ee govt a mari…esari evari midha thosestharu oo..
️
ప్రజాస్వామ్యం కు ప్రమాదమా
ఫైవ్ ఇయర్స్ కింద రాయవలసింది ఇప్పుడు రాస్తున్నావు
ప్రపంచం లో ఎక్కడ లేని విధం గా అరాచకం అవినీతి వర్ణించ వీలు లేని నష్టం అంతా అప్పుడే జరిగింది
కొడాలి నాని పేర్ని నాని రోజా రాంబాబు పెద్ది రెడ్డి సుబ్బా రెడ్డి
ధర్మ రెడ్డి లాంటి రత్నాలు
IPS IAS ముసుగు కప్పుకున్న తోడేళ్ళు
వీళ్లతో పోలిస్తే ఎవరైనా మేలు అనిపిస్తుంది
లెవెన్ గాండుగాడు పది నెలల కాలంలోనే హామీలు పూర్తి చేశాడా?? యా ఊర్లో విజయా??
ఏం హామీలు అవి??
–
మధ్యనిషేధమా ??
CPS రద్దా??
జాబ్ క్యాలెండరా??
అమ్మఒడి??
DSC??
CURRENT BILL తగ్గింపుడా??
పెన్షన్ 1000 /- పెంపా??
రైతులకి 18000/-??
ఏది??
మాడామోహన గాణ్ణి “ఎర్రి బాగులోన్ని చేసి, కేవలం ఉత్త్తుత్తి బటన్లు నొక్కే ఎవ్వారానికే పరిమితం చేసి.. వాడికి తెలియకుండా, చెత్త నాకొడుకులు అందరూ కల్సి పార్టీని అన్నీ విధాలా మింగినారు కదరా.. చివరికి ఆడి హారతి సిమెంట్ ని కూడా వదల్లేదు కదరా.. మీయమ్మ కడుపులు మాడా
vijji kathalu baagaa chepthunnaav. nuvvu koodaa rajamundry jail ke
ఎంకి గాడు మాడాగాడు కాబట్టే జెగ్గులుగాణ్ణి గుద్దవిడదీసి డ్యామేజ్ చేసే కామెంట్స్ డిలీట్ చేస్తున్నాడు
అక్కయ్య, నువ్వు చెప్పిన కథ లో
పెద్ద దొంగ తండ్రి ఐతే,
చిన్న దొంగ ప్యాలెస్ పులకేశి.
దొంగ తండ్రి ఆస్తులు మాత్రమే కాజేశాడు.
దొంగ కొడుకు , ఆ తండ్రి, చిన తండ్రి ప్రాణాలు కూడా తీసేసాడు.
నిజమే లచ్చక్కాయ్.. మానోడు 99.9999% హామీలు కేవలం ఒక్క నెలలో చేసిపారేసి పేదఅందరినీ కోటేశ్వరులని చేసాడు క0దా.. కానీ కానీ ఎన్నికల్లో ఎందుకు మనోడి ‘గుద్దలో 11 ఇంచులు దించి, పంగనామాలు పెట్టారు?? తెలిసీ చెప్పకపోతే నీ పూక్ దె0గుతా లచ్చి
అవినీతి ని జనాలు పట్టించుకోరు అక్క .. పట్టించు కుంటే కొంత మంది ముఖ్య మంత్రులు అయ్యేవారే కాదు .. అందుకే కూటమి కొత్తగా ట్రై చేస్తోంది ..
ప్రజాస్వామ్యం లాటి పెద్ద పదాలు మీకు అంతగా నప్పవు. కాస్త మూసుకొని కూర్చుంటే మంచిది
నిజమే లచ్చక్కాయ్.. మానోడు 99.9999% హామీలు కేవలం ఒక్క నెలలో చేసిపారేసి పేదఅందరినీ కోటేశ్వరులని చేసాడు కానీ కానీ ఎన్నికల్లో ఎందుకు మనోడి ‘గుద్దలో 11 ఇంచులు దించి, పంగనామాలు పెట్టారు?? తెలిసీ చెప్పకపోతే నీ పూక్ దె0గుతా లచ్చి
పైన url లో denger బెల్స్ ఎంట్రా ?
ప్రజాస్వామ్యానికి. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి అంత. అంత ఒకటే అలెర్ట్ అయిపొందహే
Paina cheppina vallandaru gajadongale
arey GA ee bhayam 2014-2019 lo mee dhonga party ki undali
పెద్ద దొంగ మహా మే(.)త
కొడుకు పరమ రోత
అందుకే జనాలు పెట్టారు 11 ఇంచుల వాత
Middle lo oka pera vundi, Ade tandri kodukuni pilchi nenu manchi vaadini ani janaalu cheppukovaali
Yes Anna proved that Ysr is nothing in front of Jagan when it comes crimes, money laundering and family killings
కే సులకి భయపడ్డమా??
–
భయం అనేది మా లెవెనన్న డిక్షనరీ లోనే లేదు..
.-
సోనియా ని ఎదిరించిన సూరుడు, మోడీ మెడలు వొంచిన దీరుడు..
.-
మోడీ ఛాన్స్ ఇవ్వాలేకానీ, ఇండియన్స్ ని చంపిన పాకీ టెర్రరిస్ట్ ల తలలు కేవల0 11 గంటల్లో తేగలడు . –
ఛాలెంజ్..! Any డౌట్??
భయం అనేది మా “సింగల్ సింహం” డిక్షనరీ లోనే లేదు…
–
సోనియా ని ఎదిరించిన సూరుడు, మోడీ మెడలు వొంచిన డీరుడు…
–
మోడీ ఛాన్స్ ఇవ్వాలేకానీ, ఇండియన్స్ ని చంపిన పాకీ టెర్రరిస్ట్ ల తలలు కేవల0 11 గంటల్లో తేగలడు .
–
ఛాలెంజ్..! Any డౌట్?? సింగల్ సింహం ఇక్కడా
అయ్యో!! కొడాలి నాని, రోజా, పెద్దిరెడ్డి, రజనీ లాంటి మహానుభావులంతా కాపాడిన ప్రజాస్వామ్యం కి ప్రమాద సంకేతాలా!!
Paina cheppina example YCP ki baga suite avuddi..YSR kante YSJ pedda criminal kabatte YSR devudu ayyadu
Madanapalli Revenue records kalichina case lo Peddi reddy anucharudu arrest ayyadu..Daniki eduku antha badha..Peddi Reddy thappu cheyyaka pothe safe gane vuntadu. Article motham lo YCP valla meeda pettina case lu thappudu case lu ani gattiga cheppaleka poyav.Endukante State motham janalaki telusu avanni kuda vallu cheina thappule ani..Anduke ne bhayam