ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా వాడుకుంటున్న నాయకుడెవరైనా వున్నారంటే... చంద్రబాబునాయుడు మాత్రమే అని పౌర సమాజం నుంచి సమాధానం వస్తోంది. ప్రతిదానికీ రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు
ఎలాగైనా అధికారంలోకి రావాలని రాజకీయ పార్టీల అధినాయకులు అనుకుంటుంటారు. ఇందుకు చంద్రబాబునాయుడు నిలువెత్తు నిదర్శనం. ప్రజల్ని మభ్యపెట్టామా? లేదంటే మరేదైనా చేశామా? అనేది బాబుకు అసలు పట్టింపే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా విభేదించే కొన్ని వర్గాల వారు, మేనిఫెస్టో విషయంలో ఆయన బాధ్యతయుతంగా వ్యవహరించారని ప్రశంసించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, మేధావులు, తటస్థులు
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటోందని దానికి టీడీపీ కూటమి తరఫున చంద్రబాబు నోరు విప్పి జవాబు చెప్పాలని వైఎస్సార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్
మండింది అంటే మండదా మరి. ఆకు వేసి అన్నం పెట్టి తీరా తినే సమయంలో నోటి కాడ కూడు లాగేశారు అంటున్నారు దగా పడిన తమ్ముడు ఒకరు.
సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖలో గీతం భూముల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 40 ఎకరాల భూమిని గీతం ఆక్రమించిందనే వివాదం గత ఐదేళ్లలో
విశాఖ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలకు విశాఖ గుమ్మంలోనే భారీ షాక్ తగిలింది. విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చాలా కాలం నుంచి
ఈసారి గెలిస్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి వస్తుందని ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే పెద్ద ఆశలే
కాంగ్రెస్ అధిష్టానానికి ఆ పార్టీ ఏపీ పీసీసీ నేత షర్మిల వ్యవహారం తలనొప్పిగా తయారైంది. ఏక పక్షంగా నిర్ణయాలు, సీనియర్ నేతలను సంప్రదించకపోవడం, సర్వేల పేరుతో ఇష్టారాజ్యంగా
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూటమిలో జోష్ నింపారు. వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించి, సొంత పార్టీలో తీవ్ర నిరాశ, నిస్పృహలను, ప్రత్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపిన ఘనత
ఎట్టకేలకు వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. వైసీపీ మేనిఫెస్టోపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలు కొత్తవేమీ కాదు. వాటిని కొసాగిస్తూనే,
వైసీపీ మేనిఫెస్టో ఎలా వుంటుందో అని కూటమి ఇంత కాలం భయపడుతూ కాలం గడిపింది. అప్పుడెప్పుడో టీడీపీ మహానాడులో చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ అంటూ కొన్ని సంక్షేమ
ఎట్టకేలకు వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. జగన్ పదేపదే చేయగలిగిందే చెబుతా అన్నట్టుగానే... వైసీపీ మేనిఫెస్టోను తీర్చిదిద్దారు.
రాయలసీమలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరింత మద్దతు పెంచేలా ప్రత్యర్థుల కామెంట్స్ ఉన్నాయి. జగన్పై ద్వేషంతో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాన్ని కించపరిచేలా ప్రత్యర్థులు కామెంట్స్ చేస్తున్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే... టీడీపీ నేతలు భయపడినట్టే జరుగుతోంది. కేసుల నుంచి తన రక్షణ నిమిత్తం చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని సొంత పార్టీ నేతలు సైతం
వలంటీర్లంటే వణికిపోతున్న కూటమి... చేయకూడని తప్పు చేసింది. వలంటీర్లతో సామాజిక పింఛన్లు పంపిణీ చేయకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి నిమ్మగడ్డ రమేశ్కుమార్ ద్వారా ఫిర్యాదు చేయించింది. ఓటర్లను
ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘిస్తే, నియమాలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభపెట్టాలనిచూస్తే, వారి ఓట్లను కొనుగోలు చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టు తెలిస్తే ఎన్నికల సంఘం ఊరుకోదు. నోటీసులు జారీచేస్తుంది.
ఈసీ దృష్టిలో
అనకాపల్లి పొలిటికల్ గా ఎంత హీటెక్కించే సీటు అందరికీ తెలిసిందే. అనకాపల్లి ఉద్ధండులు అయిన రాజకీయ నేతలను చూసింది. కొత్త వారికీ చోటిచ్చింది. అటువంటి అనకాపల్లిలో అసెంబ్లీ
మాజీ మంత్రి టీడీపీ అధినేత గంటా శ్రీనివాసరావు భీమిలీ నుంచి పోటీ చేస్తున్నారు. తన గెలుపు ఖాయం అని ఇంక మెజారిటీయే చూసుకోవాలని ఆయనతో పాటు అనుచరులు
విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి జై భారత్ పార్టీ తరఫున పోటీలో ఉన్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణ హాని ఉందంటూ హఠాత్తుగా
కేంద్ర ప్రభుత్వం పూర్తి మెజారిటీతో వస్తే రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు. అందుకే ఊత కర్ర ప్రభుత్వం రావాలని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పాడంటే, చేస్తాడనే నమ్మకాన్ని సంపాదించారు. ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి ప్రకటించే మేనిఫెస్టోపై ఇటు సొంత పార్టీ, అటు కూటమి నేతలు ఎంతో
రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చాలా సహజం. కానీ వాటిలో కొంత ఔచిత్యం ఉండాలి. ఆవేశకావేషాలకు లోనైనప్పటికీ కూడా.. విమర్శలు చేయడంలో ఒక హద్దు ఉంటుంది. ఆ
నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పి.నారాయణపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళలను నారాయణ మోసగించారనే ఆయన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. నెల్లూరు
ఏపీ ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తుపై రచ్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తును జనసేనకు కేటాయించారు. అయితే జనసేన కేవలం రిజిస్టర్ పార్టీ మాత్రమే కావడంతో గాజుగ్లాసు
ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వస్తున్నారు. వీళ్లిద్దరూ ఏపీ ఎన్నికల ప్రచారానికి రావాలని వైసీపీ కోరుకుంటోంది. ఎట్టకేలకు అధికార
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చాలా తెలివైన రాజకీయ నాయకురాలు. అధికారం ఎక్కడుంటే, అక్కడ ఆమె వాలిపోతుంటారని ప్రత్యర్థులు బహిరంగంగా, కూటమి నేతలు ఆఫ్ ది
ఏపీలో ఎన్నికలకు గట్టిగా 17 రోజుల సమయం వుంది. మరీ ముఖ్యంగా పోలీసు, ఇతర ఉన్నతాధికారులు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఎల్లో మీడియా నిత్యం కథనాల్ని వండివార్చుతోంది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు.. వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ముందు చిన్న టెంటు వేసుకుని అక్కడ నివసిస్తున్నారేమో అనిపిస్తుంది! ఎందుకంటే.. పొద్దస్తమానమూ ఆయన
జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ పార్టీ ద్వారా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తారు అనుకుంటే ఎమ్మెల్యేగా దిగడమే