పెట్టుబడులు.. ప‌రిశ్ర‌మ‌లు తెచ్చి… ప్ర‌చారం చేసుకోలేని అస‌మ‌ర్థ వైసీపీ!

వైసీపీ త‌మ హ‌యాంలో ఎక్క‌డెక్క‌డ ఎన్నెన్ని ప‌రిశ్ర‌మ‌లు స్థాపించారు? ఎంత మందికి ఉపాధి క‌ల్పించారో చెప్పుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ త‌దిత‌ర మంత్రులు, అధికారులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు దావోస్‌కు వెళ్లారు. వాళ్ల ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తే రాష్ట్రానికి మంచి జ‌రుగుతుంది. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు అస‌లు ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని, పైగా పారిశ్రామిక‌వేత్త‌ల‌ను త‌రిమికొట్టార‌నే ఆరోప‌ణ‌లు ప్ర‌త్య‌ర్థుల నుంచి నిత్యం వ‌స్తుంటాయి.

కానీ కాకినాడ జిల్లాలో, ఆర్థికశాఖ మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి స్వ‌గ్రామ‌మైన తుని నియోజ‌క‌వ‌ర్గం తొండంగి మండ‌లంలోని ఏవీ న‌గ‌రంలో కూడా ప‌రిశ్ర‌మ‌ల్ని స్థాపించారు. అలాగే కాకినాడ జిల్లాలో మొత్తం 50 వేల కుటుంబాల‌కు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పించేలా ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించ‌డంతో పాటు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పాల‌న వైఎస్ జ‌గ‌న్‌ది. కానీ ప్ర‌చారం చేసుకోవ‌డం చేత‌కాని అస‌మ‌ర్థ ప్ర‌భుత్వంగా వైసీపీ పాల‌న ముగిసింది.

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి స్వ‌గ్రామ‌మైన ఏవీన‌గ‌రంలో ఆయ‌న ఇంటికి వెనుక వైపు కొంత దూరంలో అర‌బిందో ఆధ్వ‌ర్యంలో రూ.3 వేల కోట్ల‌తో ప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్పారు. ఇప్పుడు అక్క‌డ 2 వేల మంది స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్ ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. ఈ ప‌రిశ్ర‌మ స్థానికుల‌కు పెద్ద ఉపాధి కేంద్రంగా మారింది. అలాగే దీనికి స‌మీపంలోనే అర‌బిందో మ‌రో ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేస్తోంది. మొద‌టి విడ‌త నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఇక్క‌డ కూడా వేల సంఖ్య‌లో ఉపాధి పొందుతున్నారు.

కాకినాడ పోర్టు నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టింది కూడా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే. 1600 ఎక‌రాల్లో రూ.3 వేల కోట్ల పెట్టుబ‌డితో నిర్మిస్తున్నారు. మ‌రో ఏడాదిలో పోర్టు నిర్మాణం పూర్త‌యి, అందుబాటులోకి కూడా వ‌స్తుంది. ఇక్క‌డ ప్ర‌తి నిత్యం వెయ్యి మంది ప‌ని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇక్క‌డ ఇంకో ముఖ్య‌మైన విష‌యాన్ని చెప్పుకోవాలి.

కాకినాడ సెజ్‌లో దివీస్ ఫార్మా ప‌రిశ్ర‌మ స్థాప‌న‌కు చంద్ర‌బాబు హ‌యాంలో 500 ఎక‌రాలు కేటాయించారు. దివీస్ అధినేత చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన ముర‌ళీ. అయితే ప‌రిశ్ర‌మ స్థాప‌న‌ను స్థానికులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. దీంతో చంద్ర‌బాబు హ‌యాంలో ప‌రిశ్ర‌మ ఏర్పాటు ఆగిపోయింది.

ఆ త‌ర్వాత వైసీపీ హ‌యాంలో దివీస్ అధినేత ముర‌ళీతో ప్ర‌భుత్వ పెద్ద‌లు చ‌ర్చించి ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేసేందుకు స‌హ‌క‌రిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. 500 ఎక‌రాల చుట్టూ ప్ర‌హ‌రీ నిర్మించేలా ప్ర‌భుత్వం ద‌గ్గ‌రుండి ప‌నులు చేయించింది. రూ.2 వేల కోట్ల‌ పెట్టుబ‌డితో 3 వేల మందికి ఉపాధి క‌ల్పించే ల‌క్ష్యంతో దివీస్ ప‌రిశ్ర‌మ మొద‌టి విడ‌త నిర్మాణాన్ని పూర్తి చేసుకునే ద‌శ‌లో వుంది. త్వ‌ర‌లో ఉత్ప‌త్తి కూడా ప్రారంభం కానుంది.

కేవ‌లం కాకినాడ జిల్లా ప‌రిధిలోనే వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో 50 వేల కుటుంబాలు ఉపాధి పొందేలా ప‌రిశ్ర‌మ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. కానీ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇస్తోంద‌ని, బ‌ట‌న్ నొక్క‌డం త‌ప్ప‌, సంప‌ద సృష్టించ‌డం జ‌గ‌న్‌కు తెలియ‌ద‌నే విమ‌ర్శ‌ల్ని తిప్పి కొట్ట‌డంలో వైసీపీ పూర్తిగా విఫ‌ల‌మైంది.

ప్ర‌స్తుతం దావోస్ ప‌ర్య‌ట‌న‌లో సీఎం చంద్ర‌బాబు టీమ్ ఉన్న నేప‌థ్యంలో జ‌గ‌న్ హ‌యాంలో వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌ల‌పై కాకినాడ జిల్లాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికైనా వైసీపీ త‌మ హ‌యాంలో ఎక్క‌డెక్క‌డ ఎన్నెన్ని ప‌రిశ్ర‌మ‌లు స్థాపించారు? ఎంత మందికి ఉపాధి క‌ల్పించారో చెప్పుకోవాల్సిన అవ‌స‌రం వుంది. లేదంటే మ‌రోసారి రాజ‌కీయంగా దెబ్బ‌తినాల్సి వ‌స్తుంది. ఎందుకంటే, ఏమీ చేయ‌ని వాళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను స్వ‌ర్ణాంధ్ర‌గా మారుస్తున్నామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. మంచి ప‌నులు చేసి కూడా చెప్పుకోలేక‌పోవ‌డం… వైసీపీ, అలాగే మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌ప్పు అవుతుంది. మ‌రెవ‌రినో నిందించ‌డం నిష్ప్ర‌యోజ‌నం.

61 Replies to “పెట్టుబడులు.. ప‌రిశ్ర‌మ‌లు తెచ్చి… ప్ర‌చారం చేసుకోలేని అస‌మ‌ర్థ వైసీపీ!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

    1. వాడికి ఇప్పటికీ గుర్తు రాలేదు.. ఆ ఆర్టికల్ లో ఎక్కడా ఆ పరిశ్రమల పేర్లు రాయలేదు..

      ఎలా రాసాడంటే..

      ఫలానా వీధిలో మూడో సందు పోస్ట్ ఆఫీస్ పక్కన రెండో పరిశ్రమ .. మా జగన్ రెడ్డి తెచ్చిందే..

      ఫలానా ఊర్లో.. పంచాయితీ ఆఫీస్ వెనక వీధి రెండో గొందు మూడో ఇంటి గోడ పక్కన పరిశ్రమ .. మా జగన్ రెడ్డి తెచ్చిందే..

      ..

      ఇలా ఉంటాయి వాడి రాతలు..

      ..

      జగన్ రెడ్డి ఫిష్ ఔట్లెట్లు తెచ్చాడు అని గొప్పగా ప్రచారం చేసుకొన్నాడు.. ఆ సంగతి వీడు చెప్పడు .. వాడు చెప్పడు .. ఎందుకంటే.. కామెడీ అయిపోయారు కాబట్టి..

      1. అమరావతి లో చేపలు పట్టుకునే రేంజ్ కి తీసుకెళ్లిన మన అన్న ఘనత ని గుర్తించండి అంటున్నా

      2. గతంలో రాజశేఖర్ హయాంలో బ్రాహ్మణి స్టీల్స్,వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్, సరస్వతి సిమెంట్స్, వచ్చాయి.

        ఇప్పుడు అన్నయ్య హయాంలో కడపలో జిందాల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది కాస్త గుర్తించండి

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  3. ప్రచారం చేసుకుంటే.. అది జగన్ రెడ్డి తెచ్చింది కాదనే నిజం తెలిసిపోతుందని.. ప్రచారం చేసుకోలేదులే రెడ్డి..

    నీలాగే.. పరిశ్రమలు వచ్చేసాయి.. అని చెప్పుకుంటూ బతికేయండి.. వాటికి ఊరు పేరు ఉండదు..

    పైన ఆర్టికల్ లో ఎక్కడైనా ఫలా పరిశ్రమ అని.. దాని పేరు.. అది ఏ ఇండస్ట్రీ.. దాని ఉత్పత్తి ఏంటో చెప్పావా .. చెప్పావు.. చెప్పలేవు..

    ..

    అంతెందుకు.. కియా తెచ్చింది జగన్ రెడ్డే అని ప్రచారం చేసుకొన్నాడు.. అక్కడే దొరికిపోతుంటారు..

    అబద్ధాల్లో బతికే మీకు.. ఎప్పుడైనా పొరపాటున నిజం చెప్పినా.. జనాలు చీదరించుకొంటూనే ఉంటారు..

    ..

    చంద్రబాబు, లోకేష్ అలా దావోస్ వెళ్లారో లేదో.. నీలి జనాలు ఏడుపు మొదలెట్టేసారు ..

    అక్కడ చలిగా ఉంటుందని ఇంట్లో దుప్పటి కప్పుకుని పడుకొనే ..మీకెందుకురా అభివృద్ధి అంటూ సొల్లు మాటలు.. సిగ్గులేనికొడకల్లారా..

    1. “ఏ రంగం, ఏమి ఉత్పత్తి చేస్తారు? ఆయన ఎప్పుడూ దాని గురించి మాట్లాడరు. అన్నీ అస్పష్టంగా ఉంటాయి.”

  4. Jagan Reddy has totally failed in explaining to public about the things he did. He failed utterly by not arranging a single press meet in his 5 years tenure. These two have contributed more in his defeat. He never tried to speak against opposition allegations.

    1. మోహన్ రెడ్డి… నీ పిచ్చి గాని..

      మీ జగన్ రెడ్డి సభలు పెట్టి.. పవన్ కళ్యాణ్ ఇంట్లో పెళ్ళాల గురించి చెప్పడం లో బిజీ.. చంద్రముఖి అంటూ లకలక సౌండ్లు చేయడం లో బిజీ.. బోసాడీకే అంటే లంజాకొడుకుఁ అనే కొత్త డిక్షనరీ పదాలు సృష్టించడం లో బిజీ..

      ఇక.. ఎక్కడాలేని.. ఎక్కడా కానరాని అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడానికి తీరిక ఎక్కడుంటుంది చెప్పండి..?

      ..

      అవునూ .. మీకో స్పెషల్ నోట్ పంపించాను.. చదివారా..

      ఆర్టికల్ – ఇంత పెద్ద హిట్ వెనక కారణాలేంటి? అనే ఆర్టికల్ లో మీకే ఒక సందేశం పంపించాను.. చదివి సంతోషించండి..

    2. he is busy satisfying his low manliness with ego driven revenge actions..why would he do press meet when he is scared of making mistakes..

      even with few small press meets, I realized how good lokesh is compared to jagan.

  5. అదెంటి కియా కూడా రాయలెదు. ఇది అప్పట్లొ మన Y.-.S.-.R కి ఇచ్చిన మాట వాళ్ళె వచ్చిందిగా!

    Highly respected reddy surname…. మరిచిపొయావా ఆ ఉత్తరం!

  6. ఇలా రాస్తె మొహం మీద ఊస్తారు, జాగ్రత్త!! మాకిది అలావాటె అంటావా? సరె కాని!!

    మన ప్రచార పిచ్చొడికి లెని ప్రచారమా? చివరాకరికి సర్వె రాళ్ళా మీద కూడా తన ముకారవింద్దాన్ని చెక్కుకున్న జగన్, అంతగా పెట్టుబడులు తెచ్చి పీకితె పాపం చెప్పుకొవటం రాలెదా?

    అయ్యొ!! నమ్మండి అయ్యా నమ్మండి please!!!

    1. ఇక్కడ కూడా కాకినాడ పొర్ట్ అంటూ రాసి self goal చెసుకుంటావు ఎందుకు? అది KV రావు నుండి కొట్టెసిందెగా?

  7. లూలూ గ్రూప్ తొ ఒప్పందం రద్దు!

    అమరవతి లొ సింగపూర్ కన్సొర్తియం తొ ఒప్పందం రద్దు

    Franklin Templeton నా… అది చంద్రబాబు బినామి కంపనీ, రద్దు

    Amar Raja పెరుతొ మూసివేతకు కుట్ర

    Asian pulp and paper పారిపొయింది.

    రెలయన్స్ మొకం చాటెసింది.

    KIA extensionవెళ్ళిపొయింది.

    Amar Raja లిథియం సెల్ గిగాఫ్యక్టరి తెలంగానా పారిపొయింది

    మిలీనియం టవర్స్ లొ IT కంపనీలని వెల్లగొట్టారు!

    KV Rao kakinada port/SEZ లు మాత్రం … జగన్ బీనామీల మయం

    అరొబిందొ కి అప్పనం గా బూముల కెటాయింపు

    .

    Total గా AP కె పెద్ద బొక్క!

      1. అందుకే కాబోలు.. 4 లక్షల కోట్లు పంచేసిన జగన్ రెడ్డి ని బెంగుళూరు కి తరిమేసి.. మళ్ళీ చంద్రబాబే కావాలి అని తెచ్చుకొన్నారు..

        1. Ejay garu, malli malli you don’t need to just remind 11 seats. The same public gave just 26 in 2019 to TDP. Do you accept that TDP did very bad in 2014-2019? YSR won a very nice majority in two consecutive elections and CBN marked lowest after a great IT mahatma ruling .. Whet it means? Public rejected CBN after bringing Hitec City? If there is no Pawan and BJP , CBN would have lost in 2014 and 2019. CBN never won alone in his life. He is the best in poll strategy. He is very clever on using his media to run false propaganda and self promotion. Nothing wrong with it. However, he is not a catalyst of Development. Jagan lost because of his own coterie and his polling strategists. He don’t know politics.

        1. Cyberabad ah, Peru petti velladu, Chandra Naidu hayam lo adhi develop avvaledhey. Hitech city punadhi rayi vesindhi Nedurumalli Janardhan Reddy. ORR, Hyd international airport, US Consulate, PVNR express way, BITS, IIT, 100’s of companies, 40 SeZs like Sricity, every district one university, most number of engineers from Telugu states due to fees reimbursement, Arogyasri, 108 anni chesindhi YSR time lo.

          Chandra Naidu publicity tappithey vadu chesindhi emundhi

        2. First, try to educate yourself. Promoted by own media that’s it. Cyberabad started by congress and improved by congress and KTR. What happened in CBN term is : Self promotion and marketing. He did well with privatisation and digitalisation of some government services.

      2. Maaredaaniki try చెయ్యండి…పోనీ పేరు పెట్టీ వెళ్ళినా దాన్నే పేరు బలం అంటారు….ys గొఱ్ఱె గొఱ్ఱె 7hills proved so…. మాయ లోనుంచి బయటకు రండి ఇప్పటికైనా

    1. Lulu group ki 13 acres worth 1100 cr beach front lands ni 25 crs ki echaru, vadu pettey pettubadi 300 cr, echey jobs security, bathroom cleaners, floor cleaners ey mostly, AP ki almost 750 cr nastam dani valla. Adhey Vizag lo YS Jagan gov lo 600 cr thoti padubadda lands lo biggest Inorbit mall vasthundhi.

      KIa extension agaledhu vallu 700 cr pettubadulu pettaru Jagan hayam lo.

      Franklin Templeton direct ga AP lo invest cheyaledhu, oka TDP Kamma NRI company tho tie up ayyi, 1500 cr land ni 50 cr ki ketayincharu, YSRCP gov vatini raddu chesindhi. Franklin Templeton India lo valla office lani musi vesindhi.

      Anararaja anedhi oka chetta company, vadu estam vachinatlu pollution chesthuntey warning echindhi Gov, ah TDP gundu galla gadu Hyd lo pettadu, like Chandra Naidu heritage Hyd lo vunnatlu, dantlo tappuledhu, company expansion adhi.

    2. అంటే ఇవన్నీ, బాబొరి టైం లో కట్టేసి, ఉద్యోగాలు ఇచ్చేసి.. వేల కోట్ల రెవిన్యూ ఇచ్చేసి.. జగన్ వొచ్చి తరిమేయడంతో పారిపోయాయా.. ?

    3. అంటే ఇవన్నీ,

      బాబొరి టైం లో కట్టేసి, ఉద్యోగాలు ఇచ్చేసి.. వేల కోట్ల రెవిన్యూ ఇచ్చేసి..

      జగన్ వొచ్చి తరిమేయడంతో పారిపోయాయా.. ?

    4. అంటే ఇవన్నీ, బాబొరి టైం లో కట్టేసి, ఉద్యోగాలు ఇచ్చేసి.. వేల కోట్ల రెవిన్యూ ఇచ్చేసి.. జగన్ వచ్చాక తరిమేయడంతో పారిపోయాయా.. ?

  8. నీ బొం…ద రా బొం…గు ముం…జ dud…aka

    పోలవరం అమరావతి కోటి కోట్లు kabo పెట్టారు….అది చెప్పు ముందు…ఇప్పుడు ఇసక cement 30-40% తగ్గాయి…మొత్తం system busy నీ సొల్లు కి మేమే counters ఇవ్వాలి kaale చూసుకుని సమాజ శ్రేయస్సుకు

  9. అన్ని తెలివితేటలు ఉండుంటే ఇంకేం కావాలి… ఇప్పటికి పది సార్లు వెళ్ళాడు.. బాబు, ఒక్కటంటే ఒక్క కంపెనీ ని కూడా నిజంగా రాలేదు.. కానీ, జగన్ఒ క్కసారి వెళ్లినా.. ప్రొడ్యూక్టీవ్ రెసుల్త్ తో.. వచ్చి, అప్పుడు వొచ్చిన కంపెనీస్ నే ఇప్పుడు బాబు వెళ్లి ప్రచారం చేసుకుంటున్నాడు.. కానీ జగన్ ఆ విషయాన్ని ప్రచారం చేసుకోడు..

  10. మా కామెంట్స్ మాత్రమే బ్లాక్ అవుతాయి అనుకుంటా.. ఇక్కడ ఉండే వెర్రి గొర్రెలవి ఏమీ బ్లాక్ అవ్వవు..

  11. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  12. అన్నయ్య ప్రచారం చేసుకోక కాదు చేయని వాటిని చేసినట్లు ప్రచారం చేశాడు( 99శాతం హామీలు అమలు చేశానని) అన్నయ్య హయాంలో పరిశ్రమలు వస్తే ప్రచారం చేసుకోకుండా ఉంటాడా..

  13. ఇన్వెస్టర్స్ ఇంగ్లీష్ లో అడిగితే, మనోడికి అర్థం కాక తెల్లమోహం వేసి సిగ్గుపడుతూ “its a lenghthy question you know” అని answer చేసినపుడే, అందరికీ A1 సమర్థత ఏపాటిదో అర్థమైంది అనుకుంటా??

  14. ఈడేబ్బ బడవా ఏందయ్యా ఇదీ.. 10 రూపాయల పెట్టుబడి తెచ్చి “పెళ్ళాం పేపర్” లో 100 రూపాయలతో Ads ఇచ్చిన మావోడు ‘ఎర్రోడా?? అసమర్థుడా?? అమాయకుడా?? లేకపోతే mix of all ఆ??

  15. పథకాల లబ్ధిదారుల కంటే ముందే “పెళ్ళాం పేపర్% కి 3000 కోట్ల ads ఇచ్చి ప్రచారం చేసుకున్న వాణ్ణి అవమానిస్తున్నావ్ గ్యాసు..

    10 రూపాయల పెట్టుబడి తెచ్చి, “పెళ్ళాం పేపర్” లో 1000/- ads తో ప్రచారం చేసుకున్న మావోడికి ప్రచార తెలివితేటలూ, సమర్థత లేదంటావా?? ఎంతఅవమానమూ ఎంత అవమానము..

  16. అసలైన పథకాల లబ్ధిదారుల కంటే ముందే “పెళ్ళాం పేపర్% కి 3000 కోట్ల ads ఇచ్చి ప్రచారం చేసుకున్న వాణ్ణి అవమానిస్తున్నావ్ గ్యాసు..

  17. పథకాల లబ్ధిదారుల కంటే ముందే “పెళ్ళాం పేపర్” కి 3000 కోట్ల ads ఇచ్చి ప్రచారం చేసుకున్న వాణ్ణి అవమానిస్తున్నావ్ గ్యాసు..

  18. పథకాల లబ్ధిదారుల కంటే ముందే “పెళ్ళాం పేపర్” కి 3000 కోట్ల ads ఇచ్చి ప్రచారం చేసుకున్నవాణ్ణి అవమానిస్తున్నావ్ గ్యాసు..

  19. 10 రూపాయల పెట్టుబడి తెచ్చి, “పెళ్ళాం పేపర్” లో 1000/- ads తో ప్రచారం చేసుకున్న మావోడికి ప్రచార తెలివితేటలూ, సమర్థత లేదంటావా?? ఎంతఅవమానమూ ఎంత అవమానము..

    Show quoted text

Comments are closed.