ఒక రాష్ట్రానికి సరికొత్త రాజధాని నగరం నిర్మాణం జరుగుతున్నదంటే.. దాని గొప్పల గురించి చెప్పుకోవడానికి అనేకానేక అంశాలు ఉంటాయి. అదేవిధంగా చంద్రబాబు తాను స్వప్నించిన రాజధాని అమరావతి లో కూడా.. ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటన్నింటినీ విస్మరించి– ‘భూములిచ్చిన రైతులకు కేటాయించే స్థలాల ధరలు పెరిగాయి’ అంటూ.. అదొక ఘనకార్యం లాగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెబుతున్నారంటే.. అందులోంచి ఏ సంకేతాలను స్వీకరించాలి?
అంతర్జాతీయ నగరాల్ని తలదన్నే రాజధాని అని చెప్పుకుంటున్నారు గనుక.. అంతర్జాతీయ విమానాశ్రయమూ, గొప్ప స్పోర్ట్స్ కాంప్లెక్సూ అంటూ ఏమైనా జోడించవచ్చు. అవి అవసరమే అని ప్రజలను నమ్మించవచ్చు. ప్రజలు నమ్మకపోయినా.. వారి మనోభిప్రాయాల్ని బుల్డోజ్ చేసుకుంటూ పనులు చేసేయవచ్చు. కానీ.. మీ భూముల విలువ, ధరలు పెరగడం కోసమే ఇవన్నీ కడుతున్నాం.. అని మంత్రిగారు సెలవిస్తే ఎలా అర్థం చేసుకోవాలి?
అమరావతి రాజధాని అనే స్వప్నం ఇప్పుడు ‘రియల్’ రూపు దాలుస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్ అవతారం కూడా ఎత్తుతోంది. ఈ పోకడల మంచి చెడులు, పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అనే విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘రియల్ రాజధాని’!
అమరావతి రాజధాని ఇప్పుడు ‘అన్స్టాపబుల్’ దశలోకి వచ్చింది. చంద్రబాబునాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు పదినెలల తర్వాత.. అమరావతి రాజధాని పనుల పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 2015లో కూడా అక్టోబరు 22న ప్రధాని నరేంద్రమోడీ మొదటిసారి శంకుస్థాపన చేశారు. ఆనాటినుంచి ప్రభుత్వం వద్ద మూడున్నరేళ్ల వ్యవధి ఉంది. ఆ మూడున్నరేళ్లలో చెప్పుకోదగ్గంతగా పనులు పురోగమించలేదు. కానీ అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పటికి ప్రభుత్వం వద్ద నిధుల కొరత కూడా లేదు. పుష్కలంగా అప్పులుచేశారు. అయిదేళ్లుగా విస్మరణకు గురైన అమరావతి ప్రాంతాన్ని పదినెలల్లో పనుల పునఃప్రారంభానికి యోగ్యంగా తీసుకువచ్చి.. ఆ తరువాత.. ఇప్పుడు ప్రారంభిస్తున్నారు.
ఇప్పుడు ప్రభుత్వం ఏ పనులనైతే ప్రకటిస్తున్నదో.. అవన్నీ కూడా శరవేగంగా జరిగే అవకాశం ఉంది. మూడేళ్లలో ఈ పనులన్నింటినీ పూర్తిచేస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. నిజానికి వారు ప్రకటిస్తున్న డెడ్ లైన్ వారికి గుదిబండగా మారుతుంది. మూడేళ్లలో పూర్తి కాకపోయినప్పటికీ.. కొన్ని నెలల ఆలస్యంగా ఒక కొలిక్కి వచ్చినా పరవాలేదు. ప్రజలు సమ్మతిస్తారు. కానీ ఒక సంగతి మనం గుర్తుంచుకోవాలి. రాజధాని అంటే.. ఇప్పుడు ప్రభుత్వం కడుతున్న నిర్మాణాలు మాత్రమే కాదు. అందుకు ఇంకా అనేకం కావాలి. ఇప్పుడు జరుగుతున్న పనులకు అనేక రెట్లు ప్రెవేటు నిర్మాణాలు కూడా రావాలి. అవన్నీ ఇప్పుడే మొదలు కావడం జరగదు.
ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత.. అవి పూర్తికాగల గడువు మీద ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత.. ప్రెవేటు నిర్మాణాలను ప్రారంభిస్తారు. అంటే అమరావతి నగరంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలు కావడానికి కనీసం ఆరేళ్లు పట్టే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇదంతా ఒక పార్శ్వం అయితే.. అసలు అమరావతి ద్వారా ప్రభుత్వం లక్ష్యిస్తున్నది ఏమిటి? అమరావతి ద్వారా ఒనగూరే ప్రయోజనాలను వారు ఏ విధంగా ప్రొజెక్టు చేయాలనుకుంటున్నారు? అనేదిశగా అనేక సందేహాలే ఇంకా రేకెత్తుతున్నాయి.
ఆ డ్రామా వికటించడమే.. ఇప్పటి జాగ్రత్త!
చంద్రబాబునాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు.. అమరావతి మీద ఒక డ్రామా ప్లే చేశారు. అమరావతిని అరచేతిలో స్వర్గంగా చూపించి.. ప్రజలను మాయ చేయాలని ఆయన అనుకున్నారు. ముందే చెప్పుకున్నట్టుగా 2015 అక్టోబరు 22న ప్రధాని చేతుల మీదుగా అమరావతి రాజధాని నగరానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత మూడున్నరేళ్లకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కూడా నిర్మాణాలు ప్రారంభించడానికి, ముందుకు తీసుకువెళ్లడానికి నిధుల కొరత ఉన్నట్టుగా ప్రభుత్వం ఎన్నడూ ప్రకటించలేదు.
పనులు ప్రారంభం అయిన నాటికి రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వమే ఉంది. అప్పట్లో కూడా కేంద్రం నుంచి పూర్తి మద్దతు, సహకారం అందుతున్నదని ప్రకటించారు. ఎన్ని రకాల మాటలు చెప్పినప్పటికీ కూడా.. ఆ మిగిలిన మూడున్నరేళ్ల వ్యవధిలో ఒక్కటంటే ఒక్క నిర్మాణాన్ని కూడా వారు పూర్తి చేయలేకపోయారు.
ఇప్పుడు మూడేళ్లలో అప్పటికంటె పెద్ద సంఖ్యలో నిర్మాణాల్ని పూర్తిచేసేస్తాం అని చెబుతున్న నాయకులు.. అప్పుడు మాత్రం మూడున్నరేళ్లలో ఒక్కటి కూడా ఎందుకు పూర్తిచేయలేకపోయారు? చేతకాలేదని అనడానికి వీల్లేదు.
చంద్రబాబునాయుడు వ్యూహాత్మక జాప్యం చేశారు. అధికారుల క్వార్టర్లను సగం వరకు పూర్తిచేసి, ప్రధాన నిర్మాణాలకు పునాదులు వేసి.. అంతకు మించి పురోగతి లేకుండా చిన్న డ్రామా ప్లే చేశారు. తెలుగు ప్రజల స్వప్నం ఈ రాజధాని అని ముందుగానే ఊదరగొట్టి ఉన్నారు గనుక.. ఈ స్వప్నం సాకారం కావాలంటే.. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి, చంద్రబాబునాయుడు సారథ్యమే కావాలి.. లేకపోతే ఈ అమరావతి పూర్తి కాదు.. అనే భయాన్ని ప్రజల్లో కలిగించాలని వారు వ్యూహరచన చేశారు.
ఈ రాష్ట్రానికి నేను తప్ప గతిలేదు అనే భావనను చంద్రబాబు ప్రజల్లో కలిగించాలనుకున్నారు. కానీ ప్రజలు నమ్మలేదు. ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. జగన్ అమరావతిని పట్టించుకోలేదు. అనేక పరిణామాల తర్వాత మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మళ్లీ పనులు ప్రారంభం అయ్యాయి.
అప్పటి డ్రామా వికటించడమే ఈసారి చంద్రబాబులో కాస్త జాగ్రత్తను నేర్పినట్టుంది. అందుకే నిధులన్నింటినీ ముందుగా సమీకరించుకుని.. మూడేళ్లలో పనులు పూర్తి చేయాలనే జాగ్రత్తతోనే ప్రారంభించారు. ఈ ప్రభుత్వ కాలం పూర్తయ్యేలోగా.. అమరావతి రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభం కాకపోతే ప్రజలు క్షమించరు అనే భయంతో జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేస్తున్నారు. రాష్ట్రానికి పదేళ్ల తర్వాత అయినా ఒక నిలకడైన రాజధాని పనులు మొదలుకావడం సంతోషమే. కానీ.. ఆలోచనపరులకు ఆవేదన కలిగించే అంశాలు ఇక్కడ చాలా ఉన్నాయి.
రాజధాని అంటే ‘రియల్’ వ్యాపారం కాదు కదా!
అమరావతిని తెలుగు ప్రజల స్వప్నంగా అభివర్ణిస్తున్నారు.. సంతోషమే. కానీ ఆ స్వప్నాన్ని ప్రభుత్వాధినేతలు తామెలా చూస్తున్నారు. వారు ప్రజల ఎదుటకు వచ్చిన అనేక సందర్భాల్లో.. అమరావతి ప్రాంతంలో భూముల విలువ పెరుగుతుంది.. మీ భూముల విలువ పెరగడానికే విమానాశ్రయం తెస్తున్నాం.. భూముల ధర పెరగడానికే స్పోర్ట్స్ సిటీ కడుతున్నాం లాంటి మాటలు చెబుతున్నప్పుడు.. ఎవరు ఆనందిస్తారు? ఎవరు దుఃఖిస్తారు? ఈ చిన్న పాటి విచక్షణ ఈ నాయకులకు ఉండదా? అనేది మనకు కలిగే సందేహం.
మనం టీవీల్లో నిత్యం రియలెస్టేట్ కంపెనీల యజమానులే మోడల్స్ గా చేస్తున్న అనేక ప్రకటనల్ని గమనిస్తుంటాం. నగల దుకాణాల యజమాని తానే మోడల్ గా తన వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడంలో సక్సెస్ ను నమోదు చేసిన తర్వాత.. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో అనేకమందికి ఆ మోజు పుట్టింది. తామే ఖరీదైన సూట్లు వేసుకుని.. రకరకాల విచిత్ర వేషధారణలు ధరించి.. తమ తమ రియలెస్టేట్ వెంచర్లను గురించి పొగుడుతూ ఉంటారు. వారు చెప్పే మాటలన్నీ ఒకే రీతిగా ఉంటాయి. ఇదిగో మన వెంచర్ కు ఇంత దూరంలో ఫలానా రోడ్డు వస్తోంది, ఫలానా ప్రాజెక్టు వస్తోంది.. మీ భూముల విలువలు అమాంతం పెరిగిపోతాయి.. కాబట్టి.. ఇప్పుడే కొనుక్కోండి.. అని అంటూ ఉంటారు.
చంద్రబాబునాయుడు అలాంటి యాడ్స్ చేయడం లేదు గానీ.. ఆయన చెబుతున్న మాటలన్నీ అచ్చంగా అలాంటివే. ధరలు పెరుగుతాయి.. ధరలు పెరుగుతాయి.. అంటూ ఆయన పదేపదే ఊదరగొడుతూ.. ఉన్నారు. ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా.. ఒక ప్రభుత్వం పరిపాలన సాగించడం అంటే ఇదేనా? భూముల ధరలు పెంచడమే సమర్థత అనిపించుకుంటుందా? నాలుగైదేళ్ల కిందట వ్యాపారం ప్రారంభించిన రియల్ ఎస్టేట్ దందారాయుళ్లు కూడా ఇదే కబుర్లు చెబుతున్నారు. నలభై నాలుగేళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబునాయుడు కూడా అదే చెబుతున్నారు. అదే శోచనీయమైన అంశం.
ఎవరికి మోదం? ఎవరికి ఖేదం?
తాను చెబుతున్న ‘ధరలు పెరుగుదల’ మాటలు విని యావత్తు ఆంధ్ర రాష్ట్రం మురిసిపోతూ ఉంటుందని చంద్రబాబునాయుడు, నారాయణ వంటి వారు అనుకుంటే వారు పప్పులో కాలేసినట్టే. ఇలాంటి మాటలకు యావత్ రాష్ట్రం ఏకరీతిగా స్పందిస్తుందని అనుకోవడం కష్టం. చంద్రబాబునాయుడు మాత్రం రాష్ట్రమంతా తన ‘వ్యాపార విజయాన్ని’ గమనించి మురిసిపోతుందని నమ్ముతున్నారు. లేకపోతే.. అమరావతి ప్రాంతంలో భూమికి ధర పెరిగితే.. దాని గురించి ఆత్మకూరు సభలో కూడా డప్పు కొట్టేవారు కాదు. కానీ.. ఇలాంటి వ్యాపార విజయాల వలన.. ఎవరు సంతోషిస్తారు? ఎవరు చిరాకుపడతారు? అనే క్లారిటీ అయినా ఈ అనుభవజ్ఞుడైన నేతకు ఉందని అనిపించడం లేదు.
ఒకవర్గం మాత్రం సంతోషిస్తారు. అమరావతి ప్రాంతంలో రాజధానికోసం భూములిచ్చిన రైతులు మాత్రం మురిసిపోతారు. తమకు ఇలా ధరలు పెరిగి.. అనూహ్యమైన లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే వారు తమ పొలాల్ని ఇచ్చారు. రిటర్నబుల్ ప్లాట్ల ధరలు పెరిగితే వారు మురిసిపోవడం సహజం. ఇలాంటి మాటలతోనే మభ్యపెడుతూ.. ప్రభుత్వం కొత్తగా సంకల్పిస్తున్న ఇంకో 55 వేల ఎకరాల సమీకరణకు సహకరించే రైతులు కూడా మురిసిపోతారు. కానీ రాష్ట్రమంతా మురిసిపోతుందని అనుకోవడం భ్రమ.
ధరలు పెరగడం వలన డైరక్టు ప్రయోజనం పొందే వారు తప్ప.. తతిమ్మా రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా చంద్రబాబు మాట్లాడడం చాలా చిరాకు తెప్పిస్తుంది. అనుభవజ్ఞుడని నమ్మి.. ఆయన చేతిలో అధికారం పెడితే.. ఒక ప్రాంతం వారికి లాభాలు పండించడానికి మాత్రమే ఆయన పనిచేస్తున్నారా? లేదా, రాజధాని అనేది విస్తృత ప్రయోజనాల వేదిక అనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారా? అనే అనుమానం వారికి కలుగుతుంది. ఒక ప్రాంతానికి కోట్ల కొద్దీ లాభాలను అందిస్తున్న బాబు పాలన.. మిగతా రాష్ట్రంలోని ప్రజలకు ఎంతటి లాభాలు చూపించగలదు? ఏరీతిలో? అనే ప్రశ్నకూడా వారినుంచి వస్తుంది. ఈ పరిణామాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.
ఎవ్వరైనా చేసేది రియల్ వ్యాపారమే?
చంద్రబాబునాయుడు అమరావతి గురించి తొలి నుంచి ఇదే మాటలు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అమరావతి అనే నగరాన్నే ఒక కులానికి, ఒక ప్రాంతానికి లబ్ధి చేకూర్చడానికి ఉద్దేశించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు తీసిపారేశారు. ఆయన విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధాని అన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉంటాయనే కాన్సెప్టు తెరపైకి తెచ్చారు. కానీ.. తెలుగుదేశం విమర్శల ప్రకారం ఆ మాటల ద్వారా ఆయన సాధించింది కూడా ఏమీలేదు. వ్యవహారం కోర్టులో ఏళ్ల తరబడి ఇరుక్కుపోవడం వల్ల.. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తీర్చిదిద్దడానికి తాను ఏం చేయగలరో ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు.
టూరిజం అతిథి భవనాలు గనుక.. కనీసం రుషికొంగ గెస్ట్ హౌస్ లు పూర్తయ్యాయి. లేకపోతే అవి కూడా అయ్యేవి కాదు. కానీ ఆయన మాటల వల్ల విశాఖ లోని రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిదేళ్లపాటు అద్భుతంగా వర్ధిల్లింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వ్యాపార ప్రయోజనాలను పుష్కలంగా పొందగలిగారనే పుకార్లున్నాయి. ఆయన అయిదేళ్ల పాలనలోనూ విశాఖ రియల్ ఎస్టేట్ ఎదిగింది తప్ప.. రాజధాని దిశగా ఏ స్వప్నాలూ ఫలించలేదు.
కొత్త సంకల్పం మరొక డ్రామానా?
రాజధాని కోసం ముప్పయి వేల ఎకరాలు అవసరం అని ప్రకటించి.. 39 వేల ఎకరాలు సమీకరించి.. ప్రభుత్వ భూములను కలిపి 54 వేల ఎకరాల్లో నగర నిర్మాణం చేపడుతున్నరు చంద్రబాబునాయుడు. ఇప్పుడు మరో 55 వేల ఎకరాలు కావాలంటూ కొత్త సంకల్పం ప్రకటించారు. ఈ కొత్త సంకల్పం.. అనేది కొత్త ముసుగు వేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారమే అనే అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది.
అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడానికి అయిదు వేల ఎకరాలు కావాలట. అలాగే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి 2500 ఎకరాలు కావాలట. తొలుత 1600 ఎకరాలు అన్నారు. తర్వాత కేవలం స్పోర్ట్స్ సిటీ కోసమే 2500 ఎకరాలు అంటున్నారు. వందల ఎకరాలు అంటే.. ఈ ప్రభుత్వానికి లెక్కాజమా లేకుండా పోతున్నదని అర్థమవుతూనే ఉంది.
ఒకవైపు ఇదే అమరావతి నుంచి 40 కిలోమీటర్లకు మించకుండా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా.. మరో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏవిధంగా సమర్థించుకోగలరో అర్థం కాని సంగతి. కానీ.. చంద్రబాబు ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే దృష్టితోనే ఈ అమరావతి ప్రాజెక్టును చూస్తున్నారనడానికి పెద్ద నిదర్శనం ఈ విమానాశ్రయ, స్పోర్ట్స్ సిటీ వ్యవహారమే.
పైగా ఈ ముసుగు వేసి.. ఆయన సరికొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారా? అనే అనుమానం కూడా పలువురిలో కలుగుతోంది. ఇప్పుడు పనులు ప్రారంభమైన నగరం ఎటూ ఈ నాలుగేళ్లలో పూర్తవుతుంది. ఈలోగా విమానాశ్రయానికి, స్పోర్ట్స్ సిటీకి శంకుస్థాపన చేసేసి.. కొంత మేర పనులు నడిపించి.. మళ్లీ నన్ను ఎన్నుకుంటేనే.. ఇవన్నీ పూర్తవుతాయి.. రాజధాని అనుకున్న స్థాయికి ఎదుగుతుంది.. అనే మభ్యపెట్టే మాటలు చెప్పబోతున్నారా? వచ్చే ఎన్నికలకు ప్రజలను మాయ చేయడానికి ఈ కొత్త అమరావతి ఆలోచనలను ట్రంపు కార్డులాగా వాడుతారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఏడాదిగా జరిగిన లావాదేవీలు చెక్ చేయాలి!
కొత్త రాజధాని విస్తరణ ప్రయత్నాల వెనుక కొత్త కుట్రలు ఏమైనా ఉన్నాయేమో అనే అనుమానం కూడా ప్రజల్లో ఉంది. ఏ ప్రాంతంలో ఈ సమీకరణ వ్యవహారం నడుస్తున్నదో ఆ ప్రాంతంలో గత ఏడాదిగా ఏమైనా భూ క్రయవిక్రయ లావాదేవీలు జరిగి ఉంటే వాటిని ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలుగా పరిగణించాల్సి ఉంటుంది. అందుకే ఆ ప్రాంతాల్లో ఏడాది కాలంగా జరిగిన లావాదేవీలన్నింటినీ కూడా పరిశీలించాలనే డిమాండ్ కూడా ప్రజల్లో వినిపిస్తోంది.
మొత్తానికి ప్రభుత్వంలోకి వస్తున్న వారు ఎవరైనా సరే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనదగిన తరహాలోనే పాలన సాగిస్తుండడం శోచనీయం. పాలకుల దృక్కోణం మారితే తప్ప ఈ పరిస్థితులు మారవు.
.. ఎల్ విజయలక్ష్మి
మరి హైదరాబాద్ లో భూములు పెరిగినాయి అంటే తెలంగాణాలో మిగతా ప్రాంతాల వారు అందరు ఏడుస్తారు అని తెలియదా అక్కడ మీడియా నీ లాగ రోత రాతలు రాయలేదు ఎందుకో ?
Anduke kada andhra kukkalni vella dengindi
Mee amma dhi mee nana nana tarupu blood kadhu.. veredhi… Velladengu mari
Ayina mee nawab dayadhi desham lo kalustham annadu 1947 lo… Poyi dengandi mari
Maa kukkalu thodu mee kukkalu looda thodu ayyayi mari mimmalni dengi tinadaniki.
By the way govt job Vachindha neeku. Ponee IAS /IPS seat??? Atleast plate idly cost anna taggindha ??
Maa kukkalaki thodu mee kukkalu kooda benguthunnayi mimmalni.
Govt job, IAS,IPS emana vachaya neeku?
Atleast plate idly or chai cost emanna taggindha ??
Hyd airport ennin ekaraalu… Evariccharo teliyadhaa… Telanganalono party close chesi vacchindevaru… 3 capitals ekkada…
శంషాబాద్ airport కట్టినప్పుడు అప్పుడు ఎందుకు పనికిరాని భూములు ఉన్నవారే లబ్దిపొందారు. రియల్ ఎస్టేట్ భూమ్ అయినది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రిజిస్ట్రేషన్ లో ఆదాయం వచ్చింది. నీవు కావాలని నాణ్యానికి ఒక సైడ్ చూపిస్తున్నావు
అబిరుద్ది జరుగుతుంది అన్న నమ్మకం ఉంటె.. రియల్ ఎస్టేట్ అదె పెరుగుతుంది! అలానె ప్రబుత్వానికి కూడా భూమి ఉన్న దరిమిలా పెట్టిన కర్చు కూడా కొంత వెనక్కు వస్తుంది.
.
పందులు తిరిగె ప్రంతం, ఎడారి ప్రంతం, Ghost City అన్నా వారు… ఇవాళ్ళ అమరవతి అన్ని విదాలా విజయం సాదిస్తుంటె గుక్క పట్టి ఎడుస్తున్నారు!
అవున నిజమా
నిజమె! అవును!!
చేతకానోళ్లు పక్కవాడు చేస్తున్నప్పుడు ఏడవడం తప్పించి చేయగలిగేది ఏమి లేదు .. ఏడవండి ..
హలో గ్రేట్ఆంధ్ర బాధపడకు
రాష్ట్రం కోసం రాజధాని,రియల్ ఎస్టేట్ కోసం రాజధాని కాదు.
మనకు బాబు గారు ఉన్నారు ఈ మూడు సంవత్సరాల కాకుంటే ఇంకొక మూడు సంవత్సరాలు టైం తీసుకోనైనా అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాబు గారు ఇస్తారు
అది జరిగి తీరుతుంది మాకు తెలుసు నీకు కూడా ఆ విషయం తెలుసు
కొంతమంది కొజ్జా నా కొడుకులు చేతగాని లంజాకొడుకులు రాజధాని కి అడ్డుపడాలని చూస్తున్నారు వాళ్ళ వల్ల ఏమీ కాదు అలాంటి లంజా కొడుకుల్ని ఒక్కొక్కడినే బొక్కలో వేసి మింగుతున్నారు అది నీకు తెలుసు
ఇంకా ఒకడు ఆరా ఉంటే వాళ్ళను కూడా బొక్కలో వేసి మింగుతారు ఆ తర్వాత లండన్ పిచ్చోడు సైకో గాడు. వాడిని కూడా జైల్లో శాశ్వత పథకం కింద జైల్లో. మింగుతారు నువ్వు బాధపడకు.
bhale cheppavu bhayya. Enni ekaralu konnavu inthaki akkada?
Yarada lo 500 acres since 2004.. andhuke 2014 lo amma kuda vodindhi
vaadini adigithe nuvvu reply istunnavu endi vayya. neeku benami naa vaadu. bhale vunnaru ra iTDP batch mottham. enni ekaraalu kontunnavu ra aa rate ki. adi cheppu mundara.
Name ledhu kabatti ninnu atu itu kadhu ani consideration tho reply icha. Sarele bulugu gorre batch lo andaru nee laga vuntara ?
enni ekaraalu konnavu aa kotha rate ki. adi cheppa ra iTDP. Topic meeda matladara iTDP
vaadini adigithe nuvvu reply istunnavu endi vayya. neeku benami naa vaadu. bhale vunnaru ra iTDP batch mottham. enni ekaraalu kontunnavu ra aa rate ki. adi cheppu mundara.
How many acres in Amaravathi in the name of benamis for alliance leaders? I can count close to 4000 acres till now and many more acres to be counted. Is that why more land is being pooled?
Onelly one person have 500 acres in yarada… Also in Bangalore , hyd, tadpalli.
And binamis in vizag means even vishanthi reddy daughter also have…means how much looted in vizag ? Also in the name of sez machilipatnam, lepakshi sez, steel plant in kadapa… Since 2004 batting successfully
If there is buyer they will sell. All Kootami supporters on these threads are getting ready to buy at those rates. What is your problem ra GA. Let them buy no.
ammaa vijayala lakshmi nee yedupu aapu…..gatha 5 samvathsaraalu yedichaavu, ayinaa nee yedupu prajalu pattinchukoledhu…ippudu koodaa anthe.
రేయ్, నీ ఏడుపు పీక్స్ కి చేరుకుంది.
అసలు మీరు ప్రజలని ఏమి అనుకుంటున్నారు?
పిచ్చి పుష్పాల?
ప్రజలని ఉద్యోగం, హాస్పిటల్స్ మరియు ఇతర అవసరాలకు శాశ్వతంగా ఇతర రాష్ట్రాల రాజధానులు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లో అడుక్కు తినాలా?
కరోనా టైం లో హైదరాబాద్ హాస్పిటల్స్ కు రాకుండా అడ్డుకున్నారు, గుర్తు లేదా?
ఇలాంటి పిచ్చి పుష్ప ఆర్టికల్స్ వ్రాయడం మానెయ్.
ఈ కధనం వండి వార్చిన విజయలక్ష్మి జగన్ గాడి పుష్పం ………….
Ediana Article rasam antey danavalla manchi jaragali.. kani chedu jaragaludadhu… Bhoomulu ichina raithulaku telida.. vallakanna meru telivaina vallem kaduga… Andhra development aythe meru chudalekapothunnaru ani ardamaindi.. and mi abhiprayanni prajala abhiprayam ga chupinchi articles rayatam maneyandi first. Prajalu antha manchi sandehamthone unnaru
Avunu 10 year’s lo baaga ayndi develop and in this 5 year’s inka avutundi
ఇదే రియల్ రాజదాని “మాడా మోహన రెడ్డి” ని రాయలసీమ, ఆంధ్రా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలోనూ “మొడ్డ గుడిపించింది”. ఎలా మర్చిపోయా వ్.. ??
రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేక కేవలం అసూయ తో, కుళ్ళు బుద్ది తో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్న జెగ్గులు బ్యాచ్..గ్రేట్ కాదు గ్యాస్ ఆంధ్రా అనేది ఇందుకే ..కంట్రోల్ లో ఉండు.. లేకపోతే గ్యాస్ ఎక్కువై పోతావ్ వెంకీ..
అమరావతికి పెద్ద ఎత్తున ప్రైవేటు కంపెనీలు క్యూ కట్టనున్నాయి. క్వాంటమ్ వ్యాలీ కోసం మూడు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి క్వాంటమ్ వ్యాలీ రెడీ అవుతుంది. అమరావతిలో భూములు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల నిర్మాణాలతో ఆ ప్రాంతం బిజీగా మారనుంది. ఉపాధి అవకాశాలు వెల్లువెత్తనున్నాయి. ఈ కళ రాష్ట్రం మొత్తం కనిపించనుంది.
అవును రియల్ రాజధానే .. మూడు ముప్పయి కాదు ..
నిజమే చెప్పారు….రియల్ అంటే “actually existing / actually true ” అని డిక్షనరీ అర్ధం…. అమరావతి రియల్ రాజధానే…. జగన్ తెచ్చినవి ఫేక్ రాజధాని, అది కూడా మూడు ఫేక్ రాజధానులు….. రాజధానుల్లో ఒక్కటి కూడా రియల్ కాదు కాబట్టి మూడు ప్రాంతాల్లోనూ మట్టి కరిచిపోయింది వైకాపా 2024 ఎన్నికల్లో…. అభివృద్ధి ఎక్కడ జరిగినా భూమి విలువ పెరుగుతుంది…. ఈ లెక్కన రాష్ట్రం అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారమే….అస్సలు ఏ అభివృద్ధి చెయ్యని వాడు ఉంటాడు జగన్ లాంటోడు, వాడితో ఆ సమస్య ఉండదు…. అస్సలు రియల్ వ్యాపారం అన్న ఆలోచనే రాదు…. జరిగిన అభివృద్ధిని కూడా ఆపేసి స్మశానం చేసి పారేస్తాడు వాడు…. చంద్ర బాబు గారు రియల్ వ్యాపారం చేసి ఆంధ్ర రాష్టం అనే ఎస్టేట్ యొక్క విలువ పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు…..
Aతులు హీక్కోండి రా pay. tms…
Vijay lakshmi is so worried…lol..paytm batch
Paytm inka vunda. please ekkada istharo info unte share cheyyi. TDP emi vaduthundhi, itp ni poshichadaniki. Media house laki kuda ela biscuits isthundi. very curious
Pleas share the Paytm info, tdp evariki paytm cheyyada, only ipay ne na
summary of this article…CBN did not finish Amaravati between 2014 to 19. 19-24 was awesome. Now he is planning ever bigger while first phase seems to be completed in next years….CBN is doing drama and script…
how shameless you are vijay lakshmi…for few $, write anything to please boss?
Jagangadi alochana teeru prosperity gospel cheppi verri janala jebullo dabbulu dengerakam kante daarunamga untundi. Vaadu, vaadi batch mottaniki sabhyasamajamlo chotu ledu. Sedition sections vaadi ee la**lani jeevitha khaidu cheyyali!
జ గ్గడి విద్వంసం అలాంటిది మరి. మనిషి అనేవాడు ప్రజల సొమ్ము తో కట్టిన వాటిని అలా చేసి వెళ్తాడా..బాత్రూంలో నుండి చూస్తే సముద్రం కనపడాలి అని కోట్ల ఖర్చుతో ప్యాలస్ కట్టుకోవడం తెలిసినప్పుడు, వున్న వాటిని అలా అన్యాయం చెయ్యడం నిజం గా సై కో గాళ్ళు మాత్రమే చెయ్యగలరు.
ఆయ్, ప్యాలెస్ పులకేశి గాడికి ఇంకో వ్యక్తిగత ప్యాలెస్ కట్టుకోడానికి భూములు లేకుండా, ప్రజల కోసం, రాష్ట్రం కోసం రాజధాని కోసం ఇలా అభివృద్ధి చేస్తే, ఎలాగ! మేము ఒప్పుకోం.. ఇదే కదా, గ్రేట్ ఆంద్ర, నీ బాధ..
తండ్రి నీ.పైకి పంపి,
తల్లి చెల్లి నీ తరిమేసి,
చిన తండ్రిని చంపేసిన వాడు
విసిరేసే బిచ్నం డబ్బులు ఏరుకునే
గ్రేట్ ఆంద్ర యొక్క బాధ చెప్పలేము.
How can an area where poor people cannot dream to have a house or lot issued by government be a capital city for AP? Instead it will be a real estate venture promoted with graphics and promotional events. However, the unfortunate truth is that except a few jokers no one is interested in this real estate deal even after trying very hard to invoke people’s sentiment.