ఆరంభింపరు నీచ మానవులు.. అని గతంలో ఓ పద్యం వుంది. అస్సలు ఆరంభించని వారు నీచులు.. మధ్యలో వదిలేసేవారు మధ్యములు.. చివరి వరకు పోరాడేవారు ఉత్తములు అన్నది
ప్రజలకు మంచి చేసేందుకు చంద్రబాబునాయుడికి మనసు రాదని సహజంగా అందరూ అంటుంటారు. అలాంటి చంద్రబాబునాయుడు సూపర్సిక్స్, ప్రజాగళం అంటూ సంక్షేమ పథకాలతో కూడిన మేనిఫెస్టోను పవన్కల్యాణ్తో కలిసి
ఏపీ పరిధిలో అసెంబ్లీ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు రేటు గరిష్టంగా పలుకుతున్న నియోజకవర్గంగా విశాఖ ఎంపీ సీటు నిలుస్తోంది. పోలింగ్ కు ఇంకా పది
పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల బడ్జెట్పై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమైతే... వామ్మో, అంత భారీ మొత్తమా?
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం వస్తుంది.. అని పాపం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పదేపదే చెప్పుకుంటూ తిరుగుతున్నారు గానీ.. వారి కూటమి అంతర్గత రాజకీయాల్లో అసలు ఏం
తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహించడం అదృష్టంగా భావిస్తుంటారు. అయితే భక్తులకు సేవలు చేయాల్సింది పోయి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓ మహిళా అధికారి వేధిస్తున్న వైనం
ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి. నెమ్మదిగా ఓటర్లలో ఒక రకం టెన్షన్ ప్రారంభం అవుతోంది. నాయకులకు ఒక టెన్షన్, కార్యకర్తలకు ఒక టెన్షన్, అభ్యర్థులది మరొక టెన్షన్ అయితే..
టీ టైమ్ అనే ఫ్రాంచైజీలతో తెలుగు నాట టీ అలవాటను బాగా పెంచిన వ్యక్తి తంగెళ్ల ఉదయ్..అలియాస్ టీ టైమ్ ఉదయ్. తూర్పు గోదావరి కడియం దగ్గరలో
తను ఏపీలో నివసించడం లేదని, ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం లేదని, తను ప్రస్తుతం దృష్టంతా సినిమాల మీదే పెట్టినట్టుగా కొన్నాళ్ల కిందట కూడా ప్రకటించారు మెగాస్టార్
పవన్ పార్టీ జనసేన ప్రచారానికి జబర్దస్త్ నటుడు ఆది, డ్యాన్స్ మాస్టర్ జానీ లాంటి వాళ్లు రంగంలోకి దిగారు. నిర్మాత బన్నీ వాస్ సరేసరి. కానీ మెగా
రాజకీయాలు భలే చిత్రంగా వున్నాయి ఇప్పుడు. ఈ పార్టీ వాళ్లకు ఆ పార్టీ కండువా కప్పి టికెట్ ఇస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు అన్ని పార్టీల్లోనూ జోరుగానే వున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇరుకునపెట్టడంపై బీజేపీ జాతీయ నాయకత్వం పునరాలోచనలో పడినట్టు తెలిసింది. 400 పార్లమెంట్ సీట్లలో గెలవడమే లక్ష్యమంటూ బీజేపీ గొప్పలు
తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్న మాజీ మంత్రి, పలమనేరు టీడీపీ అభ్యర్థి ఎన్.అమర్నాథ్రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోడానికి టీడీపీ మహిళా నాయకురాలు ఎన్.అనీషారెడ్డి తన భర్త శ్రీనాథ్రెడ్డితో కలిసి
పిఠాపురం ప్రజలు పవన్ ఎన్నుకుంటే స్ధానికంగా వుండరు. హైదరాబాద్ లోనే వుంటారు అని విమర్శించారు వైకాపా అధినేత జగన్. అది ఎంత వరకు నిజమో కానీ ప్రస్తుతానికి
తూర్పుగోదావరి జిల్లా ఉండి సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ప్యాకేజీతో నోర్మూయించినట్టు టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఆ సీటును నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేటాయించారు. దీంతో
ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు (జీడీనెల్లూరు) టీడీపీ అభ్యర్థి వీఎం థామస్ను టీడీపీ అధిష్టానం పక్కకు తప్పిస్తోందా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. జీడీనెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్
వైఎస్సార్ జిల్లా కమలాపురంలో సీఎం వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్రెడ్డి ప్రత్యర్థి మారబోతున్నారు. కమలాపురం టీడీపీ అభ్యర్థిగా పుత్తా చైతన్యరెడ్డి పేరును మొదట ప్రకటించిన సంగతి తెలిసిందే.
మాజీ ఎమ్మెల్సీ, అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ టీడీపీ ఇన్చార్జ్ బత్యాల చెంగల్రాయులు త్వరలో వైసీపీలో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. బత్యాలకు కాకుండా రాయచోటి
ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ను తప్పించడానికి దాదాపు రంగం సిద్ధమైంది. ఈ మేరకు చింతమనేనితో చర్చించడానికి ఆ పార్టీ నాయకులు వెళ్లినట్టు తెలిసింది.
ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమలలో టిప్పర్ డ్రైవర్ అయిన నిరక్షరాస్యుడికి టికెట్ ఇచ్చారని చంద్రబాబు వెటకరిస్తే... ఏం ఇవ్వకూడదా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గర్వంగా ప్రకటించారు.
నెల్లూరు వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ను మార్చే అవకాశాలున్నాయా? అంటే... ఔననే సమాధానం వైసీపీ నాయకుల నుంచి వస్తోంది. నెల్లూరు సిటీ సిటింగ్ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ను
అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని సీఎం రమేశ్కు జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ చేసిన త్యాగం విలువ ఎంత అనేదిప్పుడు ప్రశ్న. పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు జనసేనలో అంతర్గతంగా
మూడు పార్టీల పొత్తులు పెట్టుకుని.. ఓట్ల బదిలీ జరుగుతుందనే నాటకీయమైన పదాలను చంద్రబాబునాయుడు వల్లెవేస్తున్నారు గానీ.. నిజానికి ఈ పొత్తుల వలన పార్టీలో పుడుతున్న అసంతృప్తులు మొత్తం
బోలెడన్ని కసరత్తులు, చంద్రబాబు మార్కు సర్వేలు, రాబిన్ శర్మ నివేదికలు, ఐవీఆర్ఎస్ సర్వేలు.. ఇన్ని చేసిన తర్వాత అపర చాణుక్యులు అయిన చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల విషయంలో
ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. టీడీపీ ముఖ్య నేతలు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్,
నెల్లూరు రాజకీయాల్లో త్వరలో పెను సంచలనమే జరిగే అవకాశాలున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన పెద్ద నాయకులు... తిరిగి జగన్ చెంతకు చేరనున్నారనే ప్రచారం ఆ జిల్లాలో
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దెబ్బకు టీడీపీ, జనసేన ముఖ్య నాయకులే వణికిపోయారు. నరసాపురం ఎంపీ స్థానం దక్కకపోవడంతో రఘురామకృష్ణంరాజు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఏపీ బీజేపీ
ఏలూరు లోక్సభ సీటును మాజీ మంంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్కు ఇవ్వడం వెనుక వేల కోట్ల వ్యవహారం దాగి వుందని సమాచారం. ఈ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాని,లోక్ సభ ఎన్నికల్లో కానీ తమ కూటమి విజయాలు సాధించే అవకాశాలు లేవని సీనియర్ బిజెపి నేతలు అంటున్నారు. చంద్రబాబు ఇటీవలి కాలంలో
ఆయన పేరులో సీఎం ఉన్నాడు. కానీ ఎంపీగానే పరోక్ష ఎన్నికల్లో రెండు సార్లు గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగుతున్నారు. ప్రజల చేత ఎన్నిక అయి