అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడానికి ఇవాళ ఏపీకి రానున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం భారీగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. ఇందులో విద్యా, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ ఫొటోకు స్థానం కల్పించారు. చివరికి మున్సిపల్శాఖ మంత్రి నారాయణ ఫొటో కూడా లేదు. అలాగే ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఫొటోకు చోటు దక్కలేదు.
డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్తో సమాన స్థాయిని లోకేశ్కు కల్పించడాన్ని పరిశీలిస్తే, సీఎం చంద్రబాబునాయుడి ముందు చూపును అంచనా వేయొచ్చు. ప్రధానితో పాటు వేదికపై ముఖ్యులకు మాత్రమే స్థానం కల్పించనున్నారు. వీళ్లలో లోకేశ్ ఉండడం విశేషం. ప్రతి విషయంలోనూ లోకేశ్ను ముందుకు పెట్టడం ద్వారా, ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఆయనే కీలకమనే సంకేతాలు సీఎం ఇస్తున్నారనే చర్చకు తెరలేచింది.
అయితే చంద్రబాబు ఏ పనైనా రాత్రికి రాత్రే చేయరు. తాను చేయాలని భావిస్తున్న పనిపై ముందుగా ప్రజల్లో చర్చ జరగాలని బాబు కోరుకుంటారు. తన కుమారుడు లోకేశ్ పట్టాభిషేకం గురించి కూడా అదే జరగాలని ఆయన భావిస్తున్నారు. లోకేశ్కు సీఎం బాధ్యతలు అప్పగించాలని ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందనే సీన్ క్రియేట్ చేయడానికి రంగం సిద్ధమవుతోందని, రాజకీయ పరిణామాల్ని అధ్యయనం చేస్తే అర్థమవుతుంది.
కూటమి ప్రభుత్వంలో సీఎంగా చంద్రబాబు పెద్దరికంగా వ్యవహరిస్తూ, మరోవైపు ప్రభుత్వంలో, పార్టీలో లోకేశ్కు పట్టు పెరిగేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజానికి లోకేశ్ను ప్రమోట్ చేయడానికి ఇంతకంటే మంచి సమయం చంద్రబాబుకు రాదు. ప్రస్తుతం అపరిమితమైన అధికారం కూటమి చేతిలో వుంది. ఏం చేసినా ఎవరూ అడిగే వాళ్లు లేరు. మరో రెండేళ్లు గడిస్తే, రాజకీయ పరిస్థితులు మారొచ్చు.
లోకేశ్ కారణంగా రాజకీయ భవిష్యత్ పోగొట్టుకున్నామనో, పదవులు దక్కలేదనో కోపంగా ఉన్న నాయకులు వ్యతిరేక గళం వినిపించొచ్చు. అమరావతి సభలో ప్రధాని సరసన లోకేశ్ను కూచోపెట్టడం ద్వారా, జాతీయ స్థాయిలో ప్రముఖులతో సాన్నిహిత్యాన్ని పెంచే వ్యూహం కనిపిస్తోంది. ఒక శుభోదయాన అమరావతిలో నేడు నిర్వహించనున్న సభలాంటిదే ఏర్పాటు చేసి, లోకేశ్కు పట్టాభిషేకం చేయడానికి బీజం ఇదే. కేవలం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికే ప్రధాని మోదీని బాబు ఆహ్వానించారని అనుకుంటే పొరపాటు. చంద్రబాబు ఏది చేసినా ఎంతో ముందు చూపు వుంటుంది.
టీడీపీ సారథిగా, అలాగే ప్రభుత్వాధినేతగా లోకేశ్ను తగిన సమయం చూసుకుని మన ముందుకు తేవడానికి ఇదంతా ట్రైలర్గా చూడాల్సి వుంటుందన్న అభిప్రాయం ఆ పార్టీ ముఖ్య నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పుడు వార్తల్లో వ్యక్తి నారా లోకేశ్. నేటి బాలలే రేపటి పౌరులనే చందంగా, నేటి మంత్రే, రేపటి ముఖ్యమంత్రి అని చాటడానికి చంద్రబాబు ఎన్నెన్నో వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగమే అమరావతి ఎపిసోడ్లో లోకేశ్కు విశేష ప్రాధాన్యం ఇవ్వడమనే చర్చకు తెరలేచింది.
అందుకే బారెడు పొద్దు ఎక్కేవరకు నిద్ర పోకూడదు అనేది…లేకపోతె ఇదిగో ఇలాగే కట్టు కథలు రాసుకోవాలి
Obviously because all of thisnis being done to protect the political interests of self-declared Visonaries son ignoring interests of the state.
Lol .. keep crying .. we all saw who ignored state interests ..
We are seeing now except few blind people like you.
Its his field day ….has to vent all his frustration from 4 June 2024. Show some Sympathy macha
Entire country is seeing now.except some blind acting guys like you.
what about your prisionary and his cunning daughters ?
You might not have shame to drag family and ladies into discussions but I do and avoid such discussions.
here daughters means sharmila , liquor kavitha etc…
Nice covering but no discussion with you on this topic.
After losing elections you have to maintain that level and thats good for your health
నిదానమే ప్రధానం .. ఏదైనా అనుభవం తో రావాలి .. అనుభవం లేకుండా ఒక్క ఛాన్సులు వొస్తే ఏమౌతుందో చూసాము కదా
అవును చూశాము కదా 54 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన గోడ రోజుల్లోనే కూలిపోవడం……
కొన్ని సంవత్సరాల కింద పప్పు అని అన్న నోళ్ళకి తాళం పడినట్టే
He is still the same…
Climbing to 100th floor using an elevator does not make you spider man.
Yeah correct, some one climbed for five years and state ended up in chaos
neither crawling on the road will make you one
Ask your ex CM current Pulivendula MLA for 1-1 live debate with Lokesh on any matter.. “who is pappu” is the caption? Dammundaa?
పప్పు పప్పు అని వెక్కిరించినోళ్ళని..
కోసి ఉప్పు కారం పెట్టినా మన జగన్ అన్నియ్యకు ఇంకా లెక్కలు సరిగా రావటం లేదు .
ఇంకా అన్నియ్య అక్కషేల్లెమ్మలు , ఇరవై వేల మూడు వేల ఎనిమిదివందల తొంబై తొమ్మిది దగ్గరే ఆగి పోయాడు !
అన్న సదివిన అన్ని సదువులు ఫస్ట్ క్లాసు లో పాసయ్యాడుగా అందుకు.
అవును మన జగనన్నియ్య కూడా same , నో చేంజ్
Nuvvu yentha jackie pettina..vadu pappey..
90 vela majority.. 3 dasabdaalugaa gelavani chotu.. pappu annavaalla tuppu yeppudo vadilindi
అయన కొడుకు ముఖ్యమంత్రి స్తానం పొందాలని తనకన్నా మిన్నగా వుండాలని సమర్థవంతంగా పరిపాలించాలని కోరుకోవడం లో తప్పేమిటి అయన రాజకీయ జీవితం సక్సెస్ ఫుల్ గ వుండేవిధం గ అయన చేయగలిగినంత చేస్తున్నాడు ఇందులో తప్పేమిటి అయన అక్రమాలు అవినీతి హత్యలు చేస్తే తప్పు
He is that constituency MLA. Protocol to be followed
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అధికారం ఉండగానే elevation ఇచ్చుకోవాలి. కానీ ఎలిక తోలు ఎంత ఉతికినా నలుపు నలుపే. NTR పెట్టిన party ని గాదె కింద పందికొక్కుల్లగా నక్కి కబ్జా చేసారు కదా
Kadupubbaram bagaa kanapadutundi nee yedupulo. Paytm naakodaka
meeru chepedi lapati gurinchenaaa?
Jai Lokesh and would be better if he becomes CM.
అందరు కి మన అన్న కి ఉన్నంత కసి ఉండదు లే అబ్బా పెజాసేవ మీద…క్షమించేసేయ్ …
charcha ledu bokka ledu.. Lokesh next TDP ki Boss.. Any question from bloody fools
???
CBN em chesina mundu chupu vuntadi ani nuvvu kuda oppukunnav aithe
ప్యాలెస్ లో అద్దాలు అన్ని పగల గొట్టి పి*చ్చి కేకలు వేస్తుంది అంట కదా ప్యాలెస్ పులకేశి!
వాడిని ఇనుప సంకెళ్లు తో కట్టేసి లండన్ నుండి తెప్పించిన పి*చ్చి మందులు ఇస్తే కానీ ఆ పిచ్చి తగ్గలేదు అంటున్నారు!
నిజమేనా?
నాకు బాగా జ్ఞాపకం – నేను రాజకీయాలు ఫాలో అవ్వడం మొదలెట్టిన మొదటి రోజుల్లో, 2009 ఎన్నికలప్పుడు టీడీపీ మానిఫెస్టోలో డీటీయస్ (డైరెక్ట్ ట్రాన్స్ఫర్ స్కీమ్) అనే కాన్సెప్ట్ లోకేష్ పెట్టించాడు అని వార్తలు వస్తే లోక్ సత్తా జేపీతో సహా అందరూ ఆ ఐడియాని తిట్టారు. కానీ ఈ రోజు దాదాపు అన్ని రాష్ట్రాలలో అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. లోకేష్ మేధావి అని నేను చెప్పను కానీ వైసీపీ వారు చెప్పినంత తెలివి తక్కువ వాడు మాత్రం కాదు. గత కొన్నేళ్లలో అతను మంచి కమ్యూనికేటర్ గా ఎదిగాడు. అతని నాయకత్వ పటిమ ఎలా ఉంటుందో త్వరలోనే చూడవచ్చు
నాకు బాగా జ్ఞాపకం – నేను రాజకీయాలు ఫాలో అవ్వడం మొదలెట్టిన మొదటి రోజుల్లో, 2009 ఎన్నికలప్పుడు టీడీపీ మానిఫెస్టోలో డీటీయస్ (డైరెక్ట్ ట్రాన్స్ఫర్ స్కీమ్) అనే కాన్సెప్ట్ లోకేష్ పెట్టించాడు అని వార్తలు వస్తే లోక్ సత్తా జేపీతో సహా అందరూ ఆ ఐడియాని తిట్టారు. కానీ ఈ రోజు దాదాపు అన్ని రాష్ట్రాలలో అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. లోకేష్ మేధావి అని నేను చెప్పను కానీ వైసీపీ వారు చెప్పినంత తెలివి తక్కువ వాడు మాత్రం కాదు. గత కొన్నేళ్లలో అతను మంచి కమ్యూనికేటర్ గా ఎదిగాడు. అతని నాయకత్వ పటిమ ఎలా ఉంటుందో త్వరలోనే మనం తెలుసుకోవచ్చు