ఏపీ రాజధాని అమరావతిలో పనుల ప్రారంభానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు. అమరావతిలో అభివృద్ధి పనులపై ప్రభుత్వ అనుకూల మీడియా పెద్ద ఎత్తున సానుకూల ప్రచారం చేస్తోంది. మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు మొదలుకుని, ఆయన కేబినెట్లోని మంత్రులంతా ముక్త కంఠంతో చెబుతున్నారు.
పల్లె అయినా, పట్టణమైనా ఒక రోజులో లేదా ఏడాదిలోనో అభివృద్ధి కాజాలవు. అభివృద్ధి అనేది అంచెలంచెలుగా జరిగే నిరంతర ప్రక్రియ. తల్లి గర్భం నుంచి బయటికొచ్చే శిశువు ఏ విధంగా అయితే వివిధ దశల్లో పెరిగే సూత్రమే ప్రాంతానికి కూడా వర్తిస్తుంది. ఇందుకు అమరావతి మినహాయింపు కాదు. మూడేళ్లలోనే అమరావతిలో నిర్మాణాల్ని పూర్తి చేస్తామని చంద్రబాబుతో సహా ఎవరు చెప్పినా, అవన్నీ పచ్చి అబద్ధాలే.
అయితే చంద్రబాబు ఎందుకలా చెబుతున్నారనే ప్రశ్న ఉదయించొచ్చు. మూడేళ్లలోనే అమరావతి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామనే ప్రచారం వెనుక తీవ్రమైన భయం వుంది. అందుకే పదేపదే మూడేళ్ల టార్గెట్ గురించి పాలకులు చెబుతున్నారు. అమరావతి అభివృద్ధికి, మూడేళ్లకు సంబంధం ఏంటి? అని మాట్లాడుకోవాల్సిన అవసరం వుంది.
రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం గందరగోళపరిచే నిర్ణయాలు తీసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీకి రాజధాని విషయంలో సరైన రోడ్మ్యాప్ లేకపోవడంతోనే మూడు రాజధానుల కాన్సెఫ్ట్ అట్టర్ ప్లాప్ అయ్యింది. సుప్రీంకోర్టులో మూడు రాజధానులపై విచారణ జరుగుతుండగా, ఏపీలో అధికార మార్పిడి జరిగింది.
దీంతో ఏకైక రాజధాని మరోసారి అమరావతే అని కూటమి సర్కార్ తేల్చి చెప్పింది. రాజధానిపై ఇంత రాద్ధాంతం జరగకుండా వుండాల్సింది. కానీ జరగకూడనవన్నీ జరిగిపోయాయి. ప్రస్తుతానికి వస్తే కూటమి పాలనకు ఏడాది సమీపిస్తోంది. అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. మరోవైపు అమరావతి నిర్మాణం కూటమి సర్కార్ మొదటి ప్రాధాన్యం కావడంలో ఆశ్చర్యం లేదు.
అమరావతిలో నిర్మాణాలు చేపట్టకపోతే , మళ్లీ జగన్ వచ్చి ఎక్కడికైనా ఎత్తుకెళ్తారనే భయం కూటమి నేతల్ని వెంటాడుతోంది. అందుకే అమరావతి నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు అంతగా తపిస్తున్నారు. మరోసారి రాజధాని మార్పు అనే ఆలోచనకు ఆస్కారం లేకుండా చేయాలనేదే ఆయన ఉద్దేశం. మరోవైపు తమ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత, క్రమంగా వైసీపీకి రాజకీయంగా సానుకూలమవుతోందని సీఎం చంద్రబాబు గ్రహించారు. కూటమి ఎమ్మెల్యేల అరాచకాలనపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎంకు సమర్పించాయి.
ఆ నివేదికలు చూస్తే, గతంలో వైసీపీ పాలనే నయం అనిపించేలా ఉన్నాయని పోలీస్ ఉన్నతాధికారులు ఆఫ్ ది రికార్డ్గా చెబుతున్నారు. దీంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో అమరావతి నామస్మరణ తప్ప, చంద్రబాబు సర్కార్ మరో మాటే పలకడం లేదు. జగన్ అనే పేరే అమరావతిపై ప్రత్యేక శ్రద్ధ చూపేలా చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదనే చర్చ జరుగుతోంది.
ఏమిటో పలువురు అనుకునేవి నీకే తెలుస్తాయి, నెటిజన్లు అనుకునేవీ నీకే తెలుస్తాయి, పోలీసు అధికారులు ఆఫ్ థి రికార్డు అనుకొనేవి నీకే తెలుస్తాయి….అన్న కు మాత్రం ఏం చెప్పావ్, ఆయన వేసవి తాపం తాళలేక బెంగుళూరు పోయి సల్లగా సెడతీరుతాడు….
పచ్చ మీడియా కైతే పదేళ్ల తర్వాత జరిగేవి కూడా ఇప్పుడే తెలిసిపోతాయి
పాపం …నీలి కూలీ మీడియా బానిసవి అనుకుంటా
పాపం పచ్చ పుల్కాలు ఇంతకంటే ఎక్కువ ఏం రాయగలవులే
రాస్తేనే …మన యెద్ది మంద …అందరూ కలిసి ఒక్కడిని యేడిపిస్తున్నారు అని గిల గిల కొట్టుకుంది
మొత్తానికి మనవి పచ్చ రాతలు అని ఒప్పుకుంటున్నావు అయితే, చేతులు అడ్డం పెట్టుకొనీ ఏడవటంలో మీకంటే ఎక్స్పర్ట్ ఎవరున్నారు పచ్చ పుల్కాలు

మన నీలి కూలీ ఫేక్ రాతలు మించి ఎవరూ చెయ్యలేరులే…..తల్లి , చెల్లి చీర రంగు కూడా వదలని ఏడవలు….ఇక జూన్ 4 నా ఓట్లు ఏమయిపోయాయో అని ఏద్చిన ఏడ్పు అందరూ చూసరులే
పచ్చ రాతలు, పచ్చ ఏడుపులు, ఏడ్చి EVM la తో CM అయ్యిండు ani అందరికి తెలుసులే,ఇంతకీ మన పచ్చ ఛానెల్ ఊదరగొట్టుగా సూపర్ ఏమైందీ పుల్కాలు ,
నీకు 15,నీకు 15,నీకు 15
నీకు 18 నీకు 18 నీకు 18
ఉచిత బస్సు ఉట్టిమీద పెట్టేశారు
గోడలే కట్టలేని వాళ్ళు బ్రమరావతి కడతారంట
ఇడ్లీ సాసర్ బిల్డింగ్స్ ఎక్కడికి పోయాయి పుల్కాలు
పోయినాసరి లీకేజీ బిల్డింగ్స్ లు కట్టారు ఈసారి ప్యాకేజీ బిల్డింగ్లు

వెర్రివెంగళప్ప కథలు..
ప్రపంచం లో అందరూ జగన్ రెడ్డి ని భయపడిపోతున్నారు అనే రేంజ్ లో కథలు దెంగుతుంటారు..
చంద్రబాబు కి ఆల్రెడీ 75 ఏళ్ళు.. 2029 కి చంద్రబాబు సీఎం గా దిగకపోవచ్చు కూడా..
అందుకే తన రాజకీయ చివరి అంఖాన్ని ఘనం గా ముగించాలనుకోవడం స్వార్ధం కాదు..
ఈ నాలుగేళ్లలో అమరావతి, పోలవరం పూర్తి చేస్తే.. ఆంధ్ర ప్రదేశ్ ఉన్నన్నాళ్ళు చంద్రబాబు పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది..
పైగా.. గత ఐదేళ్లు అమరావతి, పోలవరం నాశనం చేసేసారు .. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టి ముగించాల్సిన అవసరం వచ్చింది.. ప్రజలు కూడా అందుకే కూటమికి అధికారం ఇచ్చారు..
..
మరియు..
అమరావతి సిటీ పైన ఎన్నో అంచనాలు.. ఫ్యూచర్ సిటీ గా డెవలప్ చేయాలనే ఆశయం చంద్రబాబు లో ఉంది.. ఆ ఆలోచనలు నెక్స్ట్ వచ్చే నాయకులు అందుకోలేకపోవచ్చు..
ఆ ఆలోచనలకు ఒక రూపం తెస్తే.. నెక్స్ట్ నాయకులకు మార్గదర్శకం అవుతారు..
అందుకే ఈ తొందర..
మన పని మాట్లాడాలి.. మన ఆలోచనలకు పదును పెట్టాలి.. మన ఆశయం మార్గదర్శి కావాలి..
11 కి బొక్క బోర్లా పడిన కొండెర్రిపప్పలకు భయపడాల్సిన పని లేదు..
మన పచ్చ మీడియా లో పొద్దస్తమానం జగన్నామ స్మరణ తప్ప ఇంకేమన్నా వుంటుందా
గ్రేట్ andhra గారు మీరు ఇంక మారరా….
వాడి చెల్లి, తల్లి, పెళ్ళాం వాళ్ళే వానికి బయపడరు, వేరే వాళ్ళు ఎందుకు భయపడతారు రా అయ్య
Bramaravathinl lo Real estate venture vesina koney nadhudey ledu..hatha vidhi..
How many more walls will collapse in next 3 years and how many buildings will become swimming pools.
కొండకు గుండు కొట్టి ప్యాలెస్ కట్టినట్టా
కాదు పచ్చటి పొలాలకు గుండు కొట్టించి సిమెంట్ భవనాలు కడుతున్నట్టు
వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్ లలో కూడా ఓడిపోవటం ఖాయం వైసీపీ పాత్ర అది గెలవదు కాంగ్రెస్ ను రానీయదు అందుచేత వైసీపీ వస్తాదనే అనుమానం అనవసరం వోటింగ్ శాతం కూడా బాగా తగ్గిపోతుంది కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకోవటం వైసీపీ బలహీనపడటం ఒకేసారి జరుగుతాయి షర్మిలను తప్పించి వేరే వాళ్లకు కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వాలి
నీ బుర్రకి చెదలు పట్టినట్లుంది
LONDON పిచ్చోడిని శాశ్వత పదకం కింద ప్రజలు ఇంటికి పంపారు తొందరల్లో జైలు జీవితం చిప్పకూడు అనే పదకం కింద మూసేస్తారు.
Funding is secured, plans are ready. All we need is execution. I am sure atleast core capital city will be ready in 3 years.
Great andhra news antha Jagan favor untayi. Yenduku anavasarapu rathalu. 3 years lo kakaporhe, inko yedadi padutundi. Ycp ( 5 years) rule lo asalu yemi kaledu kada. Vignulu alochinchali. Let us not go away with Greatandhra false news
sare sir eenadu chaduvunkondi , meeru kaavalanukone news vasthadi
Nv sakshi chaduvuko
comedian
Eenadu yellow media for cbn
inthaki super six emayyayi
పోలీసులు ఉదయం డ్యూటీకి రాకముందే స్టేషన్ లో చెత్తను ఊడ్చి