తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల పర్వం పూర్తి అయింది. రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని పోలింగ్
ఏపీ సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమార్ గుప్తాపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ నెల 13న ఎన్నికలు ముగిశాయి. ఈ సందర్భంగా పల్నాడు, మరికొన్ని
ఎన్డీయే కూటమి గెలుస్తుందని ఆ పార్టీల నాయకులు చెప్పుకుంటూ ఉన్నారు. విజయం ఎవరిదన్న సంగతి ఇంకా ఇరవైరోజుల తర్వాత తేలనుంది గానీ.. ఈలోగానే ఆ పార్టీల్లో నాయకులు
కార్టూనిస్ట్ శ్రీధర్ అంటే తెలియని వారు వుండరు. ఎల్లో పత్రికకు ఆయన కార్టూన్లే ఎంతో ఆకర్షణగా ఉండేవి. కేవలం ఇవాళ శ్రీధర్ ఏం కార్టూన్ వేశారో అని...
ఎన్నికలు ముగిసి రెండు రోజులవుతోంది. గెలుపోటములపై ఎవరి లెక్కలు వారివే. గత సార్వత్రిక ఎన్నికల కంటే ఈ దఫా రెండు శాతం మేరకు ఓటింగ్ శాతం పెరగడంపై
ఎన్నికలు ముగియడంతో రాజకీయ నాయకులు కాస్త రిలాక్ష్ అవుదామనుకుంటున్నారు. నాయకులే కాదు, వారి అనుచరులు, రాజకీయాల్లో మునిగితేలే వారంతా రొటీన్ జీవితం నుంచి కొన్ని రోజులైనా ...వెన్నెల్లో
ఆయన ప్రస్తుతం జోస్యాలు చెబుతున్నారు. తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో 150 కి పైగా స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంటున్నారు. ఈ చిలక పలుకుతున్న
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నాయకుల ఓవరాక్షన్ ఎక్కువైందనే విమర్శ. ఎన్డీఏకు ప్రజలు పట్టం కట్టినట్టు, వారికి ధన్యవాదాలు చెప్పడం ఎన్డీఏ నేతలకే చెల్లింది. పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం
అతి పెద్ద రాజకీయ యుద్ధం ముగిసిన తరువాత అందరి ఆసక్తి విజేతలు ఎవరు అన్న దాని మీదనే ఉంది. వైసీపీ నేతలు మీడియా ముందుకు వస్తూ తమదే
ఆలూ లేదు చూలూ లేదు అపుడే మంత్రి పదవుల మీద ఊసులు సాగుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి లో అయితే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గద్దెనెక్కుతారు అని వైసీపీ ధీమాగా చెబుతోంది. రాజకీయంగా తలపండిన నేత, దశాబ్దాల అనుభవం ఉన్న ఉత్తరాంధ్ర నాయకుడు సీనియర్ మంత్రి
విశాఖపట్నం అపొజిషన్ లో ఉంటుందా లేక అధికారంలోకి వస్తుందా. దీని మీద ఎడతెగని చర్చ సాగుతోంది. విశాఖ సిటీలోని నాలుగు సీట్ల మీద హాట్ హాట్ డిస్కషన్
ఎన్నికలొచ్చాయంటే చాలు... ఒకప్పుడు రాయలసీమలో గొడవలే గొడవలు. ఫ్యాక్షన్ను ఎన్నికలు తిరగతోడేవి. దీంతో ఎన్నికలంటే సీమ వాసులు భయపడే పరిస్థితి. కానీ ఇప్పుడు ఏపీలో మిగిలిన ప్రాంతాలతో
గత ఎన్నికల కంటే ఈ దఫా పోలింగ్ స్వల్పంగా పెరిగింది. ఇవాళ సాయంత్రానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్పై లెక్కలు వస్తాయని ఏపీ సీఈవో ముకేశ్కుమార్
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మొదటి నుంచి సమస్యాత్మక నియోజకవర్గం. ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ విలయతాండవం చేసింది. అదృష్టవశాత్తు ఇప్పుడు అలాంటి వాతావరణమే లేదు. అయితే ఎన్నికలొచ్చాయంటే
మంత్రి ఆర్కే రోజా గెలుస్తారా? ఓడుతారా?... సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. నగరిలో 82 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో వైసీపీ అభ్యర్థి రోజా గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయనే చర్చకు
ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న.. అన్న సామెత చందంగా ఉంది పిఠాపురం సీటును పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ
కడప పార్లమెంట్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. దీనికి కారణం... వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు ఢీకొడుతుండడమే. వైసీపీ తరపున కడప సిటింగ్ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి,
ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాలు వెలువడాల్సి వుంది. ఎల్లో మీడియా రాతలు వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని భయపెట్టేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కసితీరా ఓటు వేశారని,
ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఉదయం పూట మెరుగైన రీతిలో పోలింగ్ నమోదు కావడంతో.. మీడియా పోలింగ్ శాతం అంచనాలను భారీగా పెంచేసింది! ఉదయమే
ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గత ఎన్నికలకు స్థాయిలో నమోదు కావడం లేదని స్పష్టం అవుతోంది! పోలింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ తుది ప్రకటనలు ఇంకా
ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చింతకాయల అయ్యన్నపాత్రుడు సహనం కోల్పోయారు. ఆయన ఎన్నికల అధికారుల మీద సిబ్బంది మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఎంపీ అభ్యర్ధిగా పోలింగ్ సరళిని పరిశీలించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అలా పోలింగ్ తీరుని చూసుకోకుండా ఓటర్లను లాస్ట్ మినిట్ లో
విశాఖ సిటీ ఎప్పుడూ పోలింగ్ కి వెళ్ళడానికి అంత ఉత్సాహం చూపించదు. అది మరోసారి రుజువు అయింది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ సిటీలో 63
విశాఖ ఎంపీ సీటు ఎవరి పరం కాబోతోంది అన్నది పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. విశాఖ ఎంపీ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో సిటీలోని
ఎన్నికల పోలింగ్ జరిగిన రోజునే తాను ముఖ్యమంత్రి అయిపోయిన స్థాయిలో తన తొత్తులందరితోనూ ‘‘సీఎం.. సీఎం..’’ అంటూ జేజేలు కొట్టించుకోవడం.. అదే తరహాలో ఫలితాలు వెలువడిన తర్వాత
చంద్రబాబునాయుడు స్నేహంలో ఉండే విషపుబుద్ధులను ఒకసారి స్వయంగా అనుభవించిన వారు.. మరోసారి ఆయనతో స్నేహం చేయాలని అనుకోరు. 2014లో పొత్తు పెట్టుకున్న తర్వాత.. ఆ పదవీకాలం ముగిసే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసినట్టే. ఖచ్చితమైన గణాంకాలు ఇంకా అధికారులు వెల్లడించలేదు గానీ.. ఏపీలో భారీగా పోలింగ్ నమోదు అయినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. భారీగా పోలింగ్ జరగడం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు ఆ పదవిలో ఉండి పరిపాలన సాగించినంత మాత్రాన ఆయన తెలివితేటలు సరిపోవు. ప్రజల సంక్షేమం ఒక్కటే ముఖ్యమని అందుకోసం నానా అగచాట్లు