social media rss twitter facebook
Home > Andhra News
  • Andhra News

    మోదీకి వైసీపీ మంత్రి సంచలన సవాల్!

    ఎన్నికల ప్రచారం కోసం అనకాపల్లికి వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సరైన సవాల్ చేశారు వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాధ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ని

    అదును చూసి చావు దెబ్బ కొట్టిన జ‌గ‌న్‌!

    స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు వారం గ‌డువు చూసుకుని కూట‌మిని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చావు దెబ్బ కొట్టారు. ముస్లింల రిజ‌ర్వేష‌న్ల‌పై జ‌గ‌న్ మొద‌టిసారిగా ఘాటుగా స్పందించారు. నెల్లూరు ఎమ్మెల్యే

    చంద్ర‌బాబు అంతే, ఏదైనా చెబుతాడు!

    ఊరికో మాట‌, పూట‌కో వేషం.. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు గురించి అర్థమ‌య్యేలా చెప్ప‌డానికి సులువుగా ఉప‌యోగించ‌ల ప‌దాలివి! పూట‌కో వేషం వేయ‌గ‌ల‌రు, ఏ పార్టీతో అయినా

    75 ఏళ్ల త‌ర్వాత రాజ‌కీయాలు చేస్తే ఆలోచ‌న‌లు...!

    కాదేదీ రాజ‌కీయానికి అన‌ర్హం అనేది చంద్ర‌బాబు సిద్ధాంతం. నిజానిజాల‌తో సంబంధం లేకుండా ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో చంద్ర‌బాబు దిట్ట‌. అయితే ఆయ‌న నైజాన్ని తెలుగు స‌మాజం ప‌సిగ‌ట్టింది.

    బాల‌య్య‌కు ద‌బిడి ద‌బిడేనా!

    రానున్న ఎన్నిక‌ల్లో లోకేశ్ మామ నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ద‌బిడి ద‌బిడేనా అంటే... ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శ‌నివారం ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా హిందూపురం

    రోజాకు కాదు... జ‌గ‌న్‌కు వెన్నుపోటు!

    ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా న‌గ‌రిలో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం చోటు చేసుకుంది. మంత్రి ఆర్కే రోజాకు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్న వైసీపీ నేత‌లు ఎట్ట‌కేల‌కు పార్టీని వీడారు. టీడీపీలో

    దిక్కుమాలిన రాజ‌కీయం...అస‌లు మ‌నిషివేనా?

    చంద్ర‌బాబునాయుడిపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. హిందూపురంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ల్యాండ్ టైట‌లింగ్ యాక్ట్‌పై జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇచ్చారు.

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అస్త్రాన్ని కూట‌మి

    టీడీపీ, ఎల్లో మీడియా పాలిట సింహ‌స్వ‌ప్నం!

    టీడీపీ, ఎల్లో మీడియా పాలిట వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి సింహ స్వ‌ప్నం అయ్యారు. ఆయ‌న దెబ్బ‌కు ఎల్లో బ్యాచ్ హ‌డ‌లిపోతోంది. అవ్వాతాత‌ల‌కు ఇళ్ల

    బాబు హామీల‌పై జ‌గ‌న్ మాటే నిజం!

    చంద్ర‌బాబునాయుడు విశ్వ‌స‌నీయ‌త లేని నాయ‌కుడ‌ని, ఆయ‌న హామీల‌ను న‌మ్మొద్ద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌దేప‌దే చెబుతున్న మాటే నిజ‌మ‌య్యే ప‌రిస్థితి. ఇంకా అధికారంలోకి రాకుండానే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్

    చివ‌రికి రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి టార్గెట్!

    తాము చెప్పిన‌ట్టు విన‌క‌పోతే... ఏ ఒక్క‌ర్నీ వ‌ద‌ల‌మ‌న్న‌ట్టుగా రామోజీ మీడియా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇంత‌కాలం ఏపీ సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డిని ఎల్లో బ్యాచ్ తీవ్ర‌స్థాయిలో టార్గెట్ చేసింది.

    మేనిఫెస్టోపై బాబు, ప‌వ‌న్‌కూ న‌మ్మ‌కం లేదా?

    త‌మ మేనిఫెస్టోపై చివ‌రికి చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కూడా న‌మ్మ‌కం లేన‌ట్టుంది. అందుకే మేనిఫెస్టోపై ప్ర‌చారం ప‌క్క‌న పెట్టి, జ‌గ‌న్ అంటే జ‌నంలో భ‌యాన్ని సృష్టించి త‌ద్వారా ఓట్లు

    ఆ రెండు విషయాల మీద మోడీ నోరు విప్పుతారా?

    రెండు నెలల క్రితం విశాఖ రావాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ టూర్ లేట్ అయినా ఎన్నికల ముందు లేటెస్ట్ గా వస్తున్నారు. ఆయన ఈ నెల 6న

    భూకబ్జాదారులను పక్కన పెట్టుకుని...!

    మాట్లాడితే చాలు తాట తీస్తాం, తోలు ఒలిచేస్తాం, కాళ్ళు విరగ్గొట్టి కూర్చోబెడతామని జనసేనాని సభలలో ఫైర్ అవుతూంటారు. ఆయన అలాగే విశాఖలో ఎన్నికల సభలో మాట్లాడుతూ భూ

    జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు చంద్రబాబు పట్టుకోవాలి

    ఎన్నికల వేళ జూనియర్ ఎన్టీఆర్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. అటు టీడీపీ నేతలతో పాటు, ఇటు కొడాలి నాని లాంటి వైసీపీ నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్

    ఎన్నిక‌లొస్తేనే గుర్తొస్తామా బుచ్చ‌య్యా.. నిల‌దీత‌!

    రాజ‌మండ్రిలో ప్ర‌జాచైత‌న్యం కాస్త ఎక్కువే ఉన్న‌ట్టుంది. అందుకే రాజ‌మండ్రి రూర‌ల్ కూట‌మి అభ్య‌ర్థి గోరంట్ల బుచ్చ‌య్య‌ను ప్ర‌జానీకం నిల‌దీసింది. ఇవాళ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాజ‌మండ్రిలోని 27వ

    కూటమిని వణికిస్తున్న జేడీ!

    విశాఖ ఎంపీగా పోటీ చేస్తాను అని ఎన్నికలకు మూడేళ్ళ ముందు నుంచి చెబుతూ వచ్చిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తీరా ఎన్నికల వేళకు మనసు

    స్వ‌రం పెంచుతున్న వైఎస్ అవినాష్

    క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇటీవ‌ల కాలంలో త‌న స‌హ‌జ స్వ‌భావానికి విరుద్ధంగా స్వ‌రం పెంచుతున్నారు. అవినాష్ సౌమ్యుడిగా, నెమ్మ‌ద‌స్తుడిగా పేరు పొందారు. వివేకా హ‌త్య కేసులో

    వివేకా కేసులో అవినాష్‌కు భారీ ఊర‌ట‌!

    మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు ఆయ‌న తండ్రి భాస్క‌ర్‌రెడ్డికి భారీ ఊర‌ట ల‌భించింది. వివేకా హ‌త్య కేసులో సాక్ష్యుల‌ను

    నర్శీపట్నంలో వైసీపీదే విజయం అంటూ సర్వే!

    ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్శీపట్నం ఫలితం ఎప్పుడూ రాజకీయంగా ఆసక్తికరంగానే ఉంటుంది. ఫైర్ బ్రాండ్ అనదగిన నేత మాజీ మంత్రి టీడీపీ సీనియర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు.

    మాట త‌ప్ప‌డం... ఆయ‌నో బ్రాండ్!

    రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ఒక బ్రాండ్ వేసుకున్న నాయ‌కులున్నారు. సంక్షేమానికి ఎన్డీఆర్‌, వైఎస్సార్‌.. నేడు వైఎస్ జ‌గ‌న్‌. చంద్ర‌బాబునాయుడి విష‌యానికి వ‌స్తే... అభివృద్ధికి తానో బ్రాండ్ అని ఆయ‌న‌కు

    మ‌హిళా ఓట‌ర్లే ఎక్కువ‌.. కూట‌మిలో గుబులు!

    మ‌రో ప‌ది రోజుల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి ఓట‌ర్ల లెక్క తేలింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఓట‌ర్ల జాబితాను రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్ విడుద‌ల

    బాబు, ప‌వ‌న్ విడ్డూరం.. అవాక్క‌వుతున్న జ‌నం!

    బీజేపీ జాతీయ మేనిఫెస్టోకు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డంపై ఏపీ ప్ర‌జానీకం అవాక్క‌వుతున్నారు. మోదీ గ్యారెంటీకి మీరు క‌ట్టుబ‌డి వుండ‌డం ఏంట‌ని జ‌నం

    విశాఖలో హోమియోపతి మద్యం

    ఇదేదో కొత్తరకం లిక్కర్ అనుకోవద్దు. హోమియోపతి మందులతో అక్రమంగా, అత్యంత ప్రమాదకరంగా తయారుచేస్తున్న మద్యం బాటిళ్లు ఇవి. కల్తీ మద్యాన్ని ఎలా తయారుచేస్తారో చాలామంది వార్తల్లో చూసేఉంటారు.

    నిజాలు దాస్తే ... దాగ‌వులే ఎల్లో మీడియా!

    సామాజిక పింఛ‌న్‌దారుల‌కు మ‌రోసారి చంద్ర‌బాబు మార్క్ పాల‌న క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. జ‌గ‌న్ పాల‌న‌లో 58 నెల‌ల పాటు సామాజిక పింఛ‌న్‌దారుల‌కు నేరుగా ఇళ్ల వ‌ద్ద‌కే వెళ్లి పింఛ‌న్

    జనసేన సేఫ్ : పవన్ గ్లాసు కూటమి గొంతు కోస్తోంది!

    పవన్ కల్యాణ్ కు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేమీ లేదు. అలాగని ఆయన సారథ్యం వహిస్తున్న జనసేన పార్టీకి వచ్చిన నష్టం కూడా ఎంతమాత్రమూ లేదు. పవన్ ఫాలోయింగ్

    నెల్లిమర్లలో కూటమికి అదే మైనస్?

    విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ కూటమి తరఫున జనసేన పోటీలో ఉంది. జనసేన నుంచి మహిళా అభ్యర్ధి లోకం నాగ మాధవి బరిలో ఉన్నారు. సిట్టింగ్ వైసీపీ

    గాజువాకలో వారసుల రాజకీయ కాక!

    గాజువాకలో ఇద్దరు వారసుల మధ్యన భీకర యుద్ధం సాగుతోంది. ఎవరు ఎవరికీ తీసి పోవడం లేదు. రెండూ ఘనత వహించిన పార్టీలు, ఆ పార్టీల నుంచి ఇద్దరు

    గంటా గెలిస్తే ఇంచార్జి పాలనేనా?

    ఇంచార్జి పాలన ఏంటి కొత్తగా ఉంది అనుకుంటే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలిచిన నియోజకవర్గాలకు ఒకసారి వెళ్తే చాలు అంటున్నారు వైసీపీ

    ల్యాండ్ టైటిలింగ్ చ‌ట్టంపై దుష్ప్ర‌చారం

    ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ చ‌ట్టాన్ని కూట‌మి తీవ్ర వివాదాస్ప‌దం చేస్తోంది. ప్ర‌జ‌ల భూములు లాక్కోడానికి జ‌గ‌న్ స‌ర్కార్ ఈ చ‌ట్టాన్ని తీసుకొచ్చింద‌ని టీడీపీ, జ‌న‌సేన అగ్ర‌నేత‌లు పెద్ద

    జ‌న‌సేన‌కు ఈసీ షాక్‌!

    జ‌న‌సేన గుర్తుపై వివాదం కొన‌సాగుతూనే వుంది. జ‌న‌సేన గుర్తు గాజుగ్లాసును ఫ్రీ సింబ‌ల్ కింద కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉంచింది. దీంతో ఆ గుర్తును స్వ‌తంత్ర అభ్య‌ర్థులు


Pages 5 of 840 Previous      Next