జనసేన ఎన్నికల పోటీనే పెద్ద ప్రహసనం. అలాంటి ప్రహసనంలో పవన్ నుంచి హీరోయిజాన్ని ఎక్స్ పెక్ట్ చేయించి, కనీసం పొలిటికల్ గేమ్ అయినా ఆడాడబ్బా.. అని చెప్పుకోదగిన
ఈ విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ రాజకీయ చతురతను మెచ్చుకొని తీరాల్సిందే. తనకు అవసరమైనప్పుడు, అవసరమైన రీతిలో, సందర్భానుసారం చిరంజీవిని వాడుకోవడంలో పవన్ కల్యాణ్ ఎప్పుడో ఆరితేరారు.
విశాఖ వాసులు ఈసారి ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇస్తారని అంటున్నారు. విశాఖ అంటే వలస నేతలకు అడ్డాగా మారిపోయింది. విశాఖ ఎంపీలుగా నెగ్గిన వారు అంతా ఇతర
విశాఖ నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆదివారం బ్రహ్మాండమైన వాతావరణంలో మొదలైంది. జగన్ పట్ల విశాఖ ప్రజలలో ఉన్న అభిమానం ఆయన
నర్శీపట్నంలో ఈసారి ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ సాగనుంది. అయ్యన్నపాత్రుడు పదవ సారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు ఇవే చివరి
శ్రీకాకుళంలో రెండు అసెంబ్లీ సీట్ల విషయంలో కింజరాపు ఫ్యామిలీ రాజకీయ పట్టు ఏమిటో రుజువు అయింది. వారు చెప్పిన వారికే టికెట్లు దక్కాయి. సీనియర్లను ఎమ్మెల్యేలుగా మంత్రులుగా
మొహమాటానికి పోతే మొదటికే మోసం వస్తుందని సామెత. ఈ సామెత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విషయంలో అచ్చు గుద్దినట్లుగా సరిపోయేలా ఉంది. ఆయనలోని మొహమాటానికి పోయే లక్షణాన్ని
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తర్ఫీదు పొందినట్టున్నారు. చనిపోయిన వైఎస్సార్ను ప్రతిక్షణం తన రాజకీయ స్థార్థానికి షర్మిల ఎలా వాడుకుంటున్నారో అందరికీ
సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్ అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంటుంది. ఒక విజయం నమోదు అయినప్పుడు.. అదంతా తన వల్లనే జరిగిందని పగల్భాలు పలికే వారు
ఈ నెల 20న చంద్రబాబునాయుడు పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని మాదాపూర్లో టీడీపీ అనుకూల ఐటీ
ఎన్నికల సీజను వచ్చేసరికి రాష్ట్రం మీద అందరికీ వల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. తమ ప్రేమను వెల్లువలా కురిపించేస్తుంటారు. ఇప్పుడు రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థులను వారి వారి బలా బలాలను బట్టి ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మార్పు చేయడం.. ఎమ్మెల్యేలుగా ఉన్న
జనసేన బీఫామ్ పంపిణీలో సినిమాను తలపించే ట్విస్ట్ను పవన్కల్యాణ్ ఇచ్చారు. ఏపీ వ్యాప్తంగా జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులను ఇటీవల మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పవన్కల్యాణ్
ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా వుండాలని సమాజం కోరుకుంటుంది. రాజకీయాల్లో పరస్పరం కత్తులు దూసుకునే నాయకులు సైతం వ్యక్తిగతంగా బాగుండాలనే ఆకాంక్షిస్తుంటారు. జనసేనాని పవన్కల్యాణ్ విషయానికి వస్తే...
ఇప్పటికే జనసేన టికెట్లలో చాలా వరకూ టీడీపీ ఆక్రమించింది. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో ముందే ఒప్పందం చేసుకునే, పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లను
అలకలు అందరూ అలుగుతారు. కానీ చంద్రబాబు వద్ద మాత్రం కొందరి అలకలే తీరుతాయి అని టీడీపీ వర్గాలలో అనుకుంటున్న నేపధ్యం. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి
అనకాపల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ నుంచి అభ్యర్ధులను పరిచయం చేశారు. ఒక్కొక్కరి గురించి ఆయన చెబుతూ వారితో మంచి చేయిస్తామని, మంచి
కాపులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మోసగించారని జనసేనాని పవన్కల్యాణ్ విమర్శించడంపై వైసీపీ నేతలు మండిపడిపడుతున్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి,
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న షర్మిల, నేరుగా జగన్ కు పోటీ
వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత కడప లోక్ సభ సీటు పరిధిలో షర్మిల వెంట ప్రచారం చేస్తున్నారు. ఈ అక్కచెల్లెళ్లు తామే జడ్జిలు అయినట్టుగా వివేకానందరెడ్డిని
తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఈ ఎన్నికల బరిలో దిగిన జనసేన పార్టీ అతి పరిమిత సీట్లకు పోటీ చేస్తూ అబాసుపాలవుతోంది. ఎప్పుడైతే జనసేన కేవలం 24 సీట్లకు
టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ మీద తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేస్తున్నారు. ఆయన గంటల కొద్దీ చేసే స్పీచ్ లో జగన్ ని దూషించడానికే ఎక్కువ టైం
ఆమె ఎవరో పెద్దగా ఈ మధ్య దాకా తెలియదు. కానీ జనసేన తరఫున ఆమెకు నెల్లిమర్ల టికెట్ దక్కడం, కూటమిలో అది కొంత చిచ్చు పెట్టడంతో ఎవరు
తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఒక కులం విపరీత స్థాయిలో శ్రమిస్తోంది.ఆ శ్రమ వెనుక ఉన్న రీజన్లు బహిరంగ రహస్యాలే! దేంట్లో అయినా తామే ఉండాలి,
తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బోండా ఉమామహేశ్వరరావు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకునే అతి జాగ్రత్తను
తెలంగాణలో సిపిఎం పార్టీ వారికి ఎట్టకేలకు తమ సొంత బలాబలాలపై ఒక అంచనా ఏర్పడినట్లు కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వారు మద్దతు తెలిపేందుకు సూత్రప్రాయంగా
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్పై వైసీపీ నాయకుడు పోతిన మహేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్, నాదెండ్ల మనోహర్పై పలు
ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమో.. వాలంటీర్లకు ఎడాపెడా వరాలు కురిపించేస్తున్నారు. తమ్ముళ్లూ మీకు యాభైవేల ఉద్యోగాలు, లక్షరూపాయల ఉద్యోగాలు ఇప్పిస్తా అని ప్రగల్భాలు
గెలిచే అవకాశం ఉన్న ఎంపీ నియోజకవర్గాన్ని ‘సీటు మార్పిడి విధానం’లో తాము పుచ్చుకుని, అసమ్మతుల బెడత పుష్కలంగా ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని మిత్రపక్షానికి కట్టబెట్టేందుకు చంద్రబాబునాయుడు వేసిన
శ్రీకాళహస్తిలో విజయోత్సవ ర్యాలీని తలపించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నామినేషన్ ర్యాలీ. అశేష జనవాహిని నడుమ నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే.
నామినేషన్ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..