అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఎన్నికల్లో తలమునకలయ్యారు. ప్రచారానికి సమయం దగ్గర పడుతోంది. దీంతో ప్రజాభిమానాన్ని చూరగొనేందుకు నాయకులు తమదైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఈ
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు మెరుసుపల్లి షర్మిల, వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత ట్రాప్లో కడప ఎంపీ అవినాష్రెడ్డి పడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా కాలంగా అవినాష్రెడ్డిపై
ఎన్నికలు దగ్గరపడడంతో ప్రధాన పార్టీలు తాయిలాల పంపిణీకీ తెరలేపాయి. అభ్యర్థుల ఆర్థిక స్తోమతను బట్టి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకంగా ఓటుకు ధర పలుకుతోంది. కుప్పంలో ఓటు
జనసేనాని పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో హద్దులు దాటుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినట్టే అనే భ్రమలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. గత రాత్రి ఆయన చంద్రబాబుతో కలిసి తిరుపతిలో రోడ్
పిఠాపురంలో టీడీపీ ఇన్చార్జ్ వర్మపై జనసేనలో రోజురోజుకూ అనుమానం పెరుగుతోంది. పిఠాపురంలో తన గెలుపు బాధ్యతను వర్మపై పవన్కల్యాణ్ ఉంచిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో రాజకీయ
విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారిది నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఆయన జనతా పార్టీ నుంచి 1978లో తొలిసారి విజయనగరం
గాజు గ్లాస్ అంటే ఇపుడు గుర్తుకు వచ్చేది జనసేన పార్టీ ఎన్నికల గుర్తు. అయితే ఆ పార్టీ ఏపీలో పోటీ చేస్తున్న సీట్లు పరిమితంగా ఉన్నాయి. కేవలం
ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్నికల సభకు వచ్చిన ప్రధాని మోడీ ఏపీ ప్రభుత్వం మీద జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పోలవరం కట్టలేదు
తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఫ్యామిలీ ప్యాకేజ్ లో భాగంగా వరసగా రెండో సారి లోక్ సభ ఎన్నికల బరిలో నిలుస్తున్న శ్రీభరత్ కూడా తన తోడల్లుడు నారా
అయిదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర కు ఏమీ చేయలేదని టీడీపీ లెక్కకు మిక్కిలిగా విమర్శలు చేస్తూ వచ్చింది. దానికి సరైన జవాబుని ఇచ్చాపురం సభలో ముఖ్యమంత్రి జగన్
ఈ ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల ఇంటి వ్యవహారాలపై తెలుగుదేశం పార్టీ ప్యాకేజీ వల విసురుతోంది! మామపై అల్లుడికి కోపం ఉందా, తండ్రిపై
ఎన్నికల బరిలో ఉనికి చాటుకోవడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయడంలో అనాకపల్లి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ చేస్తూ ఉన్నారు కానీ, గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం ఆయనకు
బహుశా తన రాజకీయ జీవితంలో తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన సుజనా చౌదరికి రాజకీయ ఘాటు ఎలా ఉంటుందో అర్థం అవుతున్నట్టుగా ఉంది. తెలుగుదేశం
జనసేనాని పవన్కల్యాణ్ నీతులు కోటలు దాటుతుంటాయి. గతంలో ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి ఓయబ్బా చాలా చాలా హితబోధనలు చేశారు. అలాగే వైసీపీ ఓట్ల కోసం
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది. కేంద్రంలో బీజేపీ పెద్దల కనుసన్నల్లో నడుస్తోందన్న విమర్శలకు అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తోంది. ఏపీలో అధికార పార్టీ ఫిర్యాదులపై ఎలాంటి
మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. పిఠాపురం ప్రజలకు ఆయనో పిలుపునిచ్చారు. గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి పవన్ను గెలిపించి, చట్టసభకు పంపాలని ఆయన
చంద్రబాబునాయుడు చాలా నీచస్థాయికి దిగజారారనే విమర్శ వెల్లువెత్తుతోంది. తన ప్రధాన ప్రత్యర్థి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సభ్యత, సంస్కారం మరిచి చంద్రబాబు దూషణకు దిగారు. అనకాపల్లిలో నిర్వహించిన
పచ్చ పంజరంలో వైఎస్ చిలుకలు సేదదీరుతున్నాయి. వైఎస్సార్ కుమార్తె మెరుసుపల్లి షర్మిల, వివేకా కూతురు డాక్టర్ నర్రెడ్డి సునీత యథేచ్ఛగా వైఎస్ కుటుంబ పేరును వాడుకుంటున్నారు. తమ
వైసీపీకి మద్దతుగా ప్రముఖ యాంకర్ శ్యామల ప్రచారం చేయడాన్ని టీడీపీ, జనసేన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ రంగానికి చెందిన పవన్కల్యాణ్కు మద్దతుగా కమెడియన్లు, ఇతరత్రా నటులు పెద్ద
మోడీ సాగించిన రాజకీయ ప్రసంగం మొత్తం పక్కన పెట్టండి. ఆయన చంద్రబాబునాయుడు ఇచ్చిన స్క్రిప్టును చదివారా? లేదా ఆ స్క్రిప్టు రచయిత మరొకరా? అనేది కూడా మనకు
సభ చూస్తే ఎన్డీయే కూటమిది. ఆయన పోటీ చేస్తున్నది బీజేపీ తరఫున. ఆ పార్టీ నాయకుడు దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఉన్నారు. అయినా తన
జగన్ పాదయాత్ర మూడున్నర వేల పై చిలుకు పాదయాత్ర చేశారు. అది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా నడిచారు. 2018లో అక్కడ గుమ్మడికాయ కొట్టి ఘనంగా ముగించారు.
తండ్రులు ఇద్దరు ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన వారే. ఇద్దరూ ఉద్ధండులే. ఇద్దరూ మంత్రులుగా చక్రం తిప్పిన వారే. ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు చింతకాయల
విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు కొండంత అండ కొంగు బంగారం లాంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం మూడేళ్ళుగా నిరంతర ప్రయత్నంలో ఉంది.
‘‘ఒడిశాలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతోంది.. నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి జూన్ 4వ తేదీ ఆఖరి రోజు.. జూన్లో జరగబోయే బిజెపి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు’ అని గగ్గోలు పెడుతున్న వారు కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను
చంద్రబాబు నాయుడికి నీడలా పవన్కల్యాణ్ వుంటారు. బాబు చెప్పినట్టు నడుచుకుంటారని పవన్పై టీడీపీ శ్రేణులు ప్రశంసలు కురిపిస్తుంటారు. సినిమాల్లో దర్శకులు చెప్పినట్టైనా పవన్ వింటారో, లేదో తెలియదు.
ఏపీకి కొత్త పోలీస్ బాస్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్కుమార్ గుప్తాను డీజీపీగా నియమించింది. ఈ మేరకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, సీఎస్ జవహర్రెడ్డిలను మార్పించేందుకు కూటమి అలుపెరగని పోరాటం చేసింది. అయితే డీజీపీ మాత్రం తాజాగా బదిలీ అయ్యారు. సీఎస్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, పవన్కల్యాణ్ మధ్య డైలాగ్ ఓ రేంజ్లో సాగుతోంది. కాకినాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడుతూ ముద్రగడను, ఆయన కుమార్తె