సామాజిక పింఛన్దారులకు మరోసారి చంద్రబాబు మార్క్ పాలన కష్టాలు మొదలయ్యాయి. జగన్ పాలనలో 58 నెలల పాటు సామాజిక పింఛన్దారులకు నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్
పవన్ కల్యాణ్ కు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేమీ లేదు. అలాగని ఆయన సారథ్యం వహిస్తున్న జనసేన పార్టీకి వచ్చిన నష్టం కూడా ఎంతమాత్రమూ లేదు. పవన్ ఫాలోయింగ్
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ కూటమి తరఫున జనసేన పోటీలో ఉంది. జనసేన నుంచి మహిళా అభ్యర్ధి లోకం నాగ మాధవి బరిలో ఉన్నారు. సిట్టింగ్ వైసీపీ
గాజువాకలో ఇద్దరు వారసుల మధ్యన భీకర యుద్ధం సాగుతోంది. ఎవరు ఎవరికీ తీసి పోవడం లేదు. రెండూ ఘనత వహించిన పార్టీలు, ఆ పార్టీల నుంచి ఇద్దరు
ఇంచార్జి పాలన ఏంటి కొత్తగా ఉంది అనుకుంటే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలిచిన నియోజకవర్గాలకు ఒకసారి వెళ్తే చాలు అంటున్నారు వైసీపీ
ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూటమి తీవ్ర వివాదాస్పదం చేస్తోంది. ప్రజల భూములు లాక్కోడానికి జగన్ సర్కార్ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని టీడీపీ, జనసేన అగ్రనేతలు పెద్ద
జనసేన గుర్తుపై వివాదం కొనసాగుతూనే వుంది. జనసేన గుర్తు గాజుగ్లాసును ఫ్రీ సింబల్ కింద కేంద్ర ఎన్నికల సంఘం ఉంచింది. దీంతో ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులు
ఎన్నికల ముంగిట వైసీపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జగన్ కోసం సిద్ధమంటూ వైసీపీ బూత్ కమిటీ సభ్యులు ఇవాళ్టి నుంచి గడపగడపకూ వెళ్తారని ఆ పార్టీ
మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించాలని బీజేపీ ఒక పరిపాలనా పరమైన నిర్ణయం తీసుకుంది. ఇందుకు తెలుగు రాష్ట్రాలేమీ మినహాయింపు కాదు. బీజేపీకి జాతీయ విధానాలే తప్ప, ఒక్కో రాష్ట్రానికి
ఈ ఎన్నికల సీజన్ లో కేంద్ర ఎన్నికల సంఘం కత్తి ఝుళిపించడం మొదలైంది. వేటు మొదటిసారిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట మీదనే పడింది.
వర్తమాన రాజకీయాలలో నోటి
పూర్తి స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసినప్పటికీ, టీడీపీ మాత్రం కేవలం సూపర్ సిక్స్ పథకాల ప్రచారానికే మొగ్గు చూపుతోంది. ఈ మేరకు తమ అనుకూల పత్రికలకు భారీ
గాజుగ్లాసుపై కూటమిలో ఉత్కంఠ కొనసాగుతోంది. జనసేన కేవలం రిజిస్టర్డ్ పార్టీ కావడంతో దాని గుర్తు గాజుగ్లాసును ఫ్రీ సింబల్గా వుంచారు. జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో మాత్రమే
'అబ్బే.. జనాలు ఎవరికైనా వస్తారు, వచ్చే జనాలంతా ఓటేయరు, బిర్యానీ ప్యాకెట్ కోసం జనాలొస్తారు.. ' ఇలాంటి రొటీన్ కామెంట్లను కాసేపు పక్కన పెడితే.. ఇంతకీ జగన్
బొబ్బిలిలో ఎప్పుడూ వైసీపీదే విజయం. ఆ పార్టీ 2014, 2019లలో వరుసగా రెండు సార్లూ బొబ్బిలి నుంచి విజయ ఢంకా మోగించింది. 2024లో మరోసారి గెలిచి హ్యాట్రిక్
రాజకీయ ప్రత్యర్ధులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే ఉంటారు అన్నది ఏపీ పాలిటిక్స్ ని చూస్తే అర్ధం అవుతుంది. అన్న చెల్లెళ్ళ మధ్య పోరు, అన్న దమ్ములు తండ్రీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భారీ హామీ ఇచ్చారు. తాను చెప్పిన వారిని గెలిపించండి, వారి చేత తాను పని చేయిస్తాను ఆయన అంటున్నారు. విశాఖ
ఈసారి ఎలాగైనా పార్లమెంట్లో అడుగుపెట్టాలని బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ ఆరాటపడుతున్నారు. అయితే ఆయనకు స్థానిక నినాదంతో పాటు బలమైన సామాజిక వర్గం నుంచి వైసీపీ పోటీలోకి
జనసేన గుర్తు గాజు గ్లాసు పగిలి కూటమి అభ్యర్థులకు చాలా పెద్ద గాయమే చేస్తోంది. జనసేన కేవలం 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే పోటీ
ఏపీ బీజేపీ నేతల్లో ఆందోళన నెలకుంది. కూటమి మేనిఫెస్టో విడుదల... కూటమిలోని పార్టీల మధ్య విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది. మేనిఫెస్టోకు బీజేపీ జాతీయ నాయకత్వం మద్దతు
ఎన్నికలు సమీపించాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జోష్ పెంచారు. ఈ ఎన్నికల్లో కూటమిపై
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబునాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య రాజకీయ పోరు ఇప్పటిది కాదు. విద్యార్థి దశ నుంచి ఇద్దరూ ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు.
గాజుగ్లాసు గుర్తుపై జనసేనకు స్వల్ప ఊరట దక్కింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గాజుగ్లాసు గుర్తుతో బరిలో దిగారు. అయితే జనసేన
పచ్చ మీడియా క్లారిటీ ఇచ్చింది. నిన్నటి రోజున చంద్రబాబునాయుడు- పవన్ కల్యాణ్ మాత్రమే కలిసి విడుదల చేసిన మేనిఫెస్టో.. కేవలం ఆ రెండు పార్టీలకు సంబంధించినది మాత్రమే.
ఒక ముసలి పులి నీటి మడుగులో వుండి బాటసారుల్ని పిలిచేది. నన్ను మడుగులోంచి లాగితే మీకు స్వర్ణ కంకణం ఇస్తానని నమ్మబలికేది. బంగారం మీది ఆశతో వెళ్లిన
కూటమి నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో రుణపడ్డారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చిందంటే... దానికి కూటమే కారణం. ప్రతి సందర్భంలోనూ జగన్ నమ్మకాన్ని, నిబద్ధతతను కూటమి
రాను రాను పూర్తిగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మారుతున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. ఎన్నికల వ్యూహాలను బాగానే రచిస్తున్నారు. పోలింగ్ తేదీ మరో రెండు
కూటమి మేనిఫెస్టో నాలుగు గంటలు జాప్యం జరిగింది. దీని వెనుక పెద్ద తతంగమే జరిగిందని కూటమి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 30న మధ్యాహ్నం 12
వైఎస్ జగన్మోహన్రెడ్డి, నారా చంద్రబాబునాయుడు మధ్య విశ్వసనీయతకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా. సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో చెప్పింది చేస్తాడు, చేసేదే చెబుతాడు అనే
టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రజాగళాన్ని నమ్మేదెలా? అని జనం ప్రశ్నిస్తున్నారు. కూటమిలోని బీజేపీ మేనిఫెస్టోలో భాగస్వామ్యం కాకపోవడంతో ప్రజల్లో అనుమానాల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్నదే
పక్క పక్క జిల్లాలు, ఇద్దరికి రాజ్యాంగ పదవులు. ఇద్దరూ మంచి మాటకారులే. అందుకే ఒకరు స్పీకర్ అయ్యారు, రెండవ వారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా