social media rss twitter facebook
Home > Andhra News
  • Andhra News

    ల్యాండ్ టైటిలింగ్ చ‌ట్టంపై దుష్ప్ర‌చారం

    ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ చ‌ట్టాన్ని కూట‌మి తీవ్ర వివాదాస్ప‌దం చేస్తోంది. ప్ర‌జ‌ల భూములు లాక్కోడానికి జ‌గ‌న్ స‌ర్కార్ ఈ చ‌ట్టాన్ని తీసుకొచ్చింద‌ని టీడీపీ, జ‌న‌సేన అగ్ర‌నేత‌లు పెద్ద

    జ‌న‌సేన‌కు ఈసీ షాక్‌!

    జ‌న‌సేన గుర్తుపై వివాదం కొన‌సాగుతూనే వుంది. జ‌న‌సేన గుర్తు గాజుగ్లాసును ఫ్రీ సింబ‌ల్ కింద కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉంచింది. దీంతో ఆ గుర్తును స్వ‌తంత్ర అభ్య‌ర్థులు

    జ‌గ‌న్ కోసం సిద్ధం

    ఎన్నిక‌ల ముంగిట వైసీపీ మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. జ‌గ‌న్ కోసం సిద్ధ‌మంటూ వైసీపీ బూత్ క‌మిటీ స‌భ్యులు ఇవాళ్టి నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వెళ్తార‌ని ఆ పార్టీ

    ముస్లిం రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుపై ఏపీ బీజేపీ ప్ర‌చారం

    మత‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌ను వ్య‌తిరేకించాల‌ని బీజేపీ ఒక ప‌రిపాల‌నా ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు తెలుగు రాష్ట్రాలేమీ మిన‌హాయింపు కాదు. బీజేపీకి జాతీయ విధానాలే త‌ప్ప‌, ఒక్కో రాష్ట్రానికి

    మొదటి వేటు దళపతి మాటపైనే !

    ఈ ఎన్నికల సీజన్ లో కేంద్ర ఎన్నికల సంఘం కత్తి ఝుళిపించడం మొదలైంది. వేటు మొదటిసారిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట మీదనే పడింది.

    వర్తమాన రాజకీయాలలో నోటి

    టీడీపీ యాడ్‌లో క‌నిపించ‌ని ప‌వ‌న్‌, మోదీ!

    పూర్తి స్థాయిలో మేనిఫెస్టో విడుద‌ల చేసిన‌ప్ప‌టికీ, టీడీపీ మాత్రం కేవ‌లం సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల ప్ర‌చారానికే మొగ్గు చూపుతోంది. ఈ మేర‌కు త‌మ అనుకూల ప‌త్రిక‌ల‌కు భారీ

    గాజుగ్లాసుపై వీడ‌ని ఉత్కంఠ‌!

    గాజుగ్లాసుపై కూట‌మిలో ఉత్కంఠ కొన‌సాగుతోంది. జ‌న‌సేన కేవ‌లం రిజిస్ట‌ర్డ్ పార్టీ కావ‌డంతో దాని గుర్తు గాజుగ్లాసును ఫ్రీ సింబ‌ల్‌గా వుంచారు. జ‌న‌సేన పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే

    జ‌గన్ కోసం.. ఈ జ‌నాలేంటి!

    'అబ్బే.. జ‌నాలు ఎవ‌రికైనా వ‌స్తారు, వ‌చ్చే జ‌నాలంతా ఓటేయ‌రు, బిర్యానీ ప్యాకెట్ కోసం జ‌నాలొస్తారు.. ' ఇలాంటి రొటీన్ కామెంట్ల‌ను కాసేపు ప‌క్క‌న పెడితే.. ఇంత‌కీ జ‌గ‌న్

    బొబ్బిలి గర్జన

    బొబ్బిలిలో ఎప్పుడూ వైసీపీదే విజయం. ఆ పార్టీ 2014, 2019లలో వరుసగా రెండు సార్లూ బొబ్బిలి నుంచి విజయ ఢంకా మోగించింది. 2024లో మరోసారి గెలిచి హ్యాట్రిక్

    వైసీపీ ఎంపీ అభ్యర్ధికి ఇంట్లోనే ప్రత్యర్ధి!

    రాజకీయ ప్రత్యర్ధులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే ఉంటారు అన్నది ఏపీ పాలిటిక్స్ ని చూస్తే అర్ధం అవుతుంది. అన్న చెల్లెళ్ళ మధ్య పోరు, అన్న దమ్ములు తండ్రీ

    సీఎం తో పని చేయిస్తా అంటున్న పవన్

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భారీ హామీ ఇచ్చారు. తాను చెప్పిన వారిని గెలిపించండి, వారి చేత తాను పని చేయిస్తాను ఆయన అంటున్నారు. విశాఖ

    చిన్నల్లుడు కోసం రంగంలోకి బాలయ్య

    ఈసారి ఎలాగైనా పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ ఆరాటపడుతున్నారు. అయితే ఆయనకు స్థానిక నినాదంతో పాటు బలమైన సామాజిక వర్గం నుంచి వైసీపీ పోటీలోకి

    ఎంపీలకు ఓకే.. ఎమ్మెల్యేలకు రంగుపడుద్ది!

    జనసేన గుర్తు గాజు గ్లాసు పగిలి కూటమి అభ్యర్థులకు చాలా పెద్ద గాయమే చేస్తోంది. జనసేన కేవలం 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే పోటీ

    టీడీపీ, జ‌న‌సేన ఓట్ల బ‌దిలీపై బీజేపీలో అనుమానం!

    ఏపీ బీజేపీ నేత‌ల్లో ఆందోళ‌న నెల‌కుంది. కూట‌మి మేనిఫెస్టో విడుద‌ల... కూట‌మిలోని పార్టీల మ‌ధ్య విభేదాల‌ను మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. మేనిఫెస్టోకు బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం మ‌ద్ద‌తు

    జ‌గ‌న్ వ‌జ్రాయుధం

    ఎన్నిక‌లు స‌మీపించాయి. దీంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ప్ర‌చారాన్ని ఉధృతం చేశారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జోష్ పెంచారు. ఈ ఎన్నిక‌ల్లో కూట‌మిపై

    బాబు నైజం తెలిసే... బీజేపీ దూరం!

    ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబునాయుడు, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మ‌ధ్య రాజ‌కీయ పోరు ఇప్ప‌టిది కాదు. విద్యార్థి ద‌శ నుంచి ఇద్ద‌రూ ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డుతున్నారు.

    గుర్తుపై జ‌న‌సేన‌కు స్వ‌ల్ప ఊర‌ట‌

    గాజుగ్లాసు గుర్తుపై జ‌న‌సేన‌కు స్వ‌ల్ప ఊర‌ట ద‌క్కింది. జ‌న‌సేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ స్థానాల్లో గాజుగ్లాసు గుర్తుతో బ‌రిలో దిగారు. అయితే జ‌న‌సేన

    కమలం ఓటు బదిలీ కలలో మాట!

    పచ్చ మీడియా క్లారిటీ ఇచ్చింది. నిన్నటి రోజున చంద్రబాబునాయుడు- పవన్ కల్యాణ్ మాత్రమే కలిసి విడుదల చేసిన మేనిఫెస్టో.. కేవలం ఆ రెండు పార్టీలకు సంబంధించినది మాత్రమే.

    స్వ‌ర్ణ కంక‌ణం - ముస‌లి పులి

    ఒక ముస‌లి పులి నీటి మ‌డుగులో వుండి బాట‌సారుల్ని పిలిచేది. న‌న్ను మ‌డుగులోంచి లాగితే మీకు స్వ‌ర్ణ కంకణం ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికేది. బంగారం మీది ఆశ‌తో వెళ్లిన

    కూట‌మికి రుణ‌ప‌డ్డ జ‌గ‌న్‌!

    కూట‌మి నేత‌ల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎంతో రుణ‌ప‌డ్డారు. వైసీపీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చిందంటే... దానికి కూట‌మే కార‌ణం. ప్ర‌తి సంద‌ర్భంలోనూ జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని, నిబ‌ద్ధ‌త‌త‌ను కూట‌మి

    పవన్ కీలక ఆదేశాలు!

    రాను రాను పూర్తిగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మారుతున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. ఎన్నికల వ్యూహాలను బాగానే రచిస్తున్నారు. పోలింగ్ తేదీ మరో రెండు

    కూట‌మి ప్రెస్‌మీట్ నాలుగు గంట‌ల జాప్యం.. ఏం జరిగిందంటే?

    కూట‌మి మేనిఫెస్టో నాలుగు గంట‌లు జాప్యం జ‌రిగింది. దీని వెనుక పెద్ద త‌తంగ‌మే జ‌రిగింద‌ని కూట‌మి విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ నెల 30న మ‌ధ్యాహ్నం 12

    బాబుకు విశ్వ‌స‌నీయ‌త ఎక్క‌డ‌?

    వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, నారా చంద్ర‌బాబునాయుడు మ‌ధ్య విశ్వ‌స‌నీయ‌త‌కు న‌క్క‌కు, నాగ‌లోకానికి ఉన్నంత తేడా. సీఎం వైఎస్ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో చెప్పింది చేస్తాడు, చేసేదే చెబుతాడు అనే

    మేనిఫెస్టో ... న‌మ్మం బాబూ!

    టీడీపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి మేనిఫెస్టో ప్ర‌జాగ‌ళాన్ని న‌మ్మేదెలా? అని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు. కూట‌మిలోని బీజేపీ మేనిఫెస్టోలో భాగ‌స్వామ్యం కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో అనుమానాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న‌దే

    స్పీకర్.. డిప్యూటీ వెరీ హ్యాపీ!

    పక్క పక్క జిల్లాలు, ఇద్దరికి రాజ్యాంగ పదవులు. ఇద్దరూ మంచి మాటకారులే. అందుకే ఒకరు స్పీకర్ అయ్యారు, రెండవ వారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా

    అయ్యన్న ఎప్పటికీ మాజీగానేనట !

    మాజీ మంత్రి చింతకాయలా అయ్యన్నపాత్రుడు పేరుకే ఎమ్మెల్యే మంత్రిగా ఇంతకాలం ఉన్నారని, ఆయనను మరోసారి గెలిపిస్తే ఆయన వట్టి ఎమ్మెల్యేగానే ఉంటారని ఆయన ప్రత్యర్థి వైసీపీ సిట్టింగ్

    ఏమిటిది చంద్రబాబూ.. మాయా? మోసమా?

    చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ లాగానే ఆరు పేజీల మేనిఫెస్టో ఇది. అయితే మేనిఫెస్టోలో ఎక్కడా తెలుగుదేశం పార్టీ పేరు గానీ, భారతీయ

    దారుణం.. బెజవాడలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య

    బెజవాడలో దారుణం చోటుచేసుకుంది. ఓ డాక్టర్ తో పాటు అతడి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఉన్నత చదువు చదివిన వ్యక్తి ఇలా ఆత్మహత్య

    పవన్ ఒక్క సభతోనేనా?

    జనసేన అధినేత వీలు చూసుకుని మరోసారి విశాఖ జిల్లా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఆయన మే 1న పెందుర్తిలో తన పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా ప్రచారం చేస్తారు

    బాబుని లెక్కచేయని తమ్ముళ్ళు!

    టికెట్లు పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి ఇవ్వకుండా తమకు నచ్చిన వారికి కట్టబెట్టారు అని ఆగ్రహంతో తమ్ముళ్ళు ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఎన్నడూ లేని విధంగా


Pages 1 of 839      Next