వైఎస్సార్ క‌డ‌ప జిల్లా టీడీపీలో అసంతృప్తి!

ఏవో చిన్నాచిత‌కా ప‌ద‌వులు త‌ప్ప‌, రాష్ట్ర‌స్థాయిలో గుర్తింపు తెచ్చే ఏ ఒక్క ప‌ద‌వి క‌డ‌ప జిల్లా వాసుల‌కు ద‌క్క‌క‌పోవ‌డం ఆ జిల్లాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

నామినేటెడ్ పోస్టుల్లో వైఎస్సార్ క‌డ‌ప జిల్లాల‌కు అన్యాయం జ‌రిగింద‌నే భావనలో కూట‌మి నేతలున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో కూట‌మిలోని మూడు పార్టీల్లో టీడీపీ బ‌లంగా వుంది. జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి బీజేపీ త‌ర‌పున ఆదినారాయ‌ణ‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. కానీ ఈ జిల్లాకు మూడు విడ‌త‌ల నామినేటెడ్ పోస్టుల్లో త‌గిన న్యాయం జ‌ర‌గ‌లేద‌నే ఆవేద‌న టీడీపీ ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వంలో వుంది.

క‌డ‌ప‌లో ఈ నెల 27 నుంచి మ‌హానాడు నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో నామినేటెడ్ పోస్టుల అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంకా నాలుగేళ్ల పాటు అధికారం ఉండడంతో అసంతృప్త‌ వాదులంతా బ‌య‌టికొచ్చి, న‌ష్టం చేస్తార‌నే భ‌యం లేదు. కానీ అసంతృప్తికి బీజం ప‌డ‌డం భ‌విష్య‌త్‌లో రాజ‌కీయ న‌ష్టానికి దారి తీస్తుంద‌న్న భ‌యం ఎమ్మెల్యేల్లో, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌లో వుంది.

కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు త‌మ సొంత ప‌నులు చేసుకుంటున్నారే త‌ప్ప‌, కేడ‌ర్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ బ‌లంగా ఉంది. అధికారంలోకి వ‌చ్చి 11 నెల‌ల‌వుతున్నా ఇంత వ‌ర‌కూ ఏ ప‌నీ కావ‌డం లేద‌ని టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. మ‌రోవైపు నామినేటెడ్ పోస్టుల్ని ఇప్పించ‌డంలో ప్ర‌జాప్ర‌తినిధులు విఫ‌ల‌మ‌య్యార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. క‌ష్ట‌ప‌డ్డ‌వాళ్ల‌కు గుర్తింపు ఇవ్వ‌క‌పోతే, భ‌విష్య‌త్‌లో తీవ్ర న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

కేవ‌లం ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్క‌డం లేద‌ని వాళ్లు అంటున్నారు. ఏవో చిన్నాచిత‌కా ప‌ద‌వులు త‌ప్ప‌, రాష్ట్ర‌స్థాయిలో గుర్తింపు తెచ్చే ఏ ఒక్క ప‌ద‌వి క‌డ‌ప జిల్లా వాసుల‌కు ద‌క్క‌క‌పోవ‌డం ఆ జిల్లాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ విష‌య‌మై మ‌హానాడులో ప్ర‌స్తావించాల‌ని కొంద‌రు అసంతృప్త నేత‌లు భావిస్తున్నార‌ని స‌మాచారం.

7 Replies to “వైఎస్సార్ క‌డ‌ప జిల్లా టీడీపీలో అసంతృప్తి!”

  1. జగన్‌కు గట్టి గుణపాఠం – ఫ్రీబీల రాజకీయం ఇక చరిత్ర

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి జగన్‌కి కేవలం ఓటమి కాదు — పూర్తి తిరస్కారం చెప్పారు. 175 స్థానాల్లో కేవలం 11 సీట్లు మాత్రమే దక్కడం అంటే, జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు నేలకొరిగించినట్టే. ఇది ఓ ఎన్నిక కాదు — ఒక అహంకార పాలనకు వేసిన ముగింపు గీత.

    జగన్ పాలన అంతా “ఫ్రీబీల మీదే” నడిచింది. పథకాల పేరుతో డబ్బులు పంచితే ప్రజలు జీవితాంతం తమవైపు ఉంటారు అనుకున్నాడు. కానీ ప్రజలు చూపించారు – సంక్షేమం ఒక్కటే కాదని, అభివృద్ధి కూడా కావాలని. అన్నిచోట్లా నిరుద్యోగం, ఉపాధి లేని పాలనను ప్రజలు తట్టుకోలేకపోయారు.

    అతని వైఖరిలో నాయకత్వం కంటే అధికారం, సేవ కంటే అహం ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు తన పార్టీ కార్యకర్తలే జగన్‌కి సీఎం ఛాన్స్ లేదని ఒప్పుకుంటున్నారు. వాళ్ల ఆశ “ప్రతిపక్ష హోదా అయినా వస్తుందా?” అన్నదే.

    పార్టీ మొత్తం లోపల నుంచే ఖాళీ అయ్యింది. నేతలు కనిపించరు, కేడర్లు మౌనంగా ఉన్నారు. జగన్ తన తల్లి, చెల్లెలను అవమానించడాన్ని చూసిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు – తీవ్రంగా తిరగబడ్డారు.

    ఇందుకు తోడు లిక్కర్ స్కాం. ఎవరూ ఖండించలేదు, ఏ ఒక్కవారు సమాధానం ఇవ్వలేదు. కార్యకర్తల్లోనే ఇప్పుడు భయం: “బెయిల్ రద్దవుతుందా? అరెస్టవుతాడా?” అని. ఇది పార్టీ స్థితి ఎంత దిగజారిందో చెబుతోంది.

    జగన్‌కు ఇక సీఎం అవకాశం లేదు – పార్టీకి బతికే అవకాశం కూడా ప్రశ్నార్థకం

    ఈ ఎన్నికలతో ప్రజలు తలుపు మూసేశారు. జగన్ ఇక ఎప్పటికీ ముఖ్యమంత్రి కాడు. పార్టీ అధికారంలోకి రావడమే కాదు, అసెంబ్లీలో ఓ స్థానం దక్కించుకోవడానికే పోరాడుతోంది.

    ప్రజలు ఇప్పుడు బాలకటిపడే మాటలకు కాదు, నిజమైన పాలనకు ఓటు వేస్తున్నారు. ఫ్రీబీలు చాలు, అభివృద్ధి కావాలి అని తేల్చేశారు.

    ఫ్రీబీల యుగం ముగిసింది. జగన్‌ రాజకీయ ప్రస్థానం కూడా.

  2. జగన్‌కు ప్రజల నుంచి స్ట్రాంగ్ రెజెక్ట్ — “ఫ్రీబీలు పెట్టి మోసం చేస్తే ఓట్లు రావు సార్!”

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి ఏం చేశారు తెలుసా? గరగరా ఓట్లతో జగన్‌కి కడగభానం చేశారు! గ్యారంటీగా ఓట్లు వచ్చేస్తాయని వంతెనలతో, పింఛన్లతో, గరిమెళ్లు పథకాలతో సీట్లు దండిగా వస్తాయనుకున్న జగన్‌కి… బదులుగా 175 లో 11! అంతే, ప్రజల తీర్పుతో ఏకంగా రాజకీయ పాడేరులో పడేశారు.

    ఒకపక్క అన్నపూర్ణ, మరొకపక్క అమ్మవారి ఆలయం, మధ్యలో మద్యం షాపులు — ఇదే పాలన అని ప్రజలు ఎలా భరిస్తారు సార్? ఓటు ఓ ధర్మం, దానిని డబ్బుతో కొనే గేమ్ ఇంకా ఆడితే… ఫలితం ఇలాగే ఉంటుంది.

    జగన్ గారు అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి కనిపించలేదు. రోడ్డు లేకపోయినా, నౌకపై పింఛన్ పంపించారు. ఉద్యోగాలే లేకపోయినా, ఇల్లు ఎప్పుడు వస్తుందో తెలియని హామీలొచ్చాయి. అన్నదమ్ములా చూసే ప్రజల్ని… చివరికి “డబ్బులు తీసుకునే ఓటింగ్ మెషీన్లుగా” మార్చాలని ప్రయత్నం చేశారు. అప్పుడు అందరూ ఏం చెప్పారు? “ఇద్దరా… ఇక మనం మేలుకోక తప్పదు!”

    ఇంట్లోనూ గందరగోళం. తల్లిని పక్కన పెట్టారు, చెల్లెల్ని బయటకు తీశారు. ఇదంతా చూసిన ప్రజల మాట:

    “ఇంతటి కుటుంబాన్ని పట్టించుకోని వాడు రాష్ట్రాన్ని ఎలా నడుపుతాడు?”

    పార్టీలోనూ పాడే పాడే పరిస్థితి. ఎవరూ మొహం చూపించరు. కార్యకర్తలు టిక్కెట్ ఎక్కడో పోతుందోనని కంగారు. ఇప్పుడు అసలు ఎజెండా: “ప్రతిపక్ష హోదా అయినా రాదా బాబోయ్!”

    ఇంకా… లిక్కర్ స్కాం! స్కాం గమ్మత్తుగా ఉండదు గాని, ఈ స్కాం మాత్రం పార్టీని స్తంభింపజేసింది. కార్యకర్తల మాటల్లోనే:

    “ఇప్పుడు ఏం జరుగుతుందో దెయ్యానికీ తెలీదు. జగన్ బైలే రద్దవుతుందేమో!”

    ఇక జగన్‌కు సీఎం ఛాన్స్ లేదు – ప్రజలు జీరో మార్కులు పెట్టేశారు

    ఇది ఓటమి కాదు సార్… పబ్లిక్ చేతిలో పక్కా “ఫెయిలూరు సర్టిఫికెట్”. ఇక జగన్‌కు సీఎం కుర్చీ దరిచేరదు. పార్టీలో సీట్లు ఎలా వస్తాయో అనేది ఇప్పుడు మన వైఎస్సార్సీపీ పెద్దల కొత్త టెన్షన్.

    ప్రజల తత్వం మారిపోయింది. ఇప్పుడు “డబ్బులు ఇవ్వండి – ఓటేస్తాం” అన్న రోజులు లేవు. ఇప్పుడు చెప్పే మాట:

    “డెవలప్మెంట్ ఇవ్వండి – గవర్నమెంట్ కొడతాం!”

    ఫ్రీబీల హంగామా అయిపోయింది. జగన్ రాజకీయం బలయ్యింది. ఇక కట్టుబట్టలతో బ్యాగ్ వేసుకోవాల్సిందే!

  3. 🛑 ప్రజల తీర్పు స్పష్టంగా చెప్పింది:

    జగన్ ముగిసిపోయాడు.

    175 స్థానాల్లో 11 సీట్లు మాత్రమే. ఇది ఓటమి కాదు.

    ఇది ప్రజల చేతి తీర్పు. శిక్ష. తిరస్కారం.

    👉 సంక్షేమం పేరుతో అభివృద్ధిని తాకట్టు పెట్టాడు.

    👉 ప్రజలను బానిసలుగా భావించి పథకాలతో మాయ చేశాడు.

    👉 కుటుంబాన్ని పక్కన పెట్టి, రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు.

    👉 పార్టీ నేతలు, కార్యకర్తలే ఆయన మీద నమ్మకం కోల్పోయారు.

    👉 ఇప్పుడు ఆశలూ లేవు, అవకాశాలూ లేవు. “CM కాదు… ప్రతిపక్ష హోదా అయినా వస్తుందా?” అనే స్థితి.

    📌 ఇంతలో… లిక్కర్ స్కాం.

    ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ప్రభుత్వం!

    ఇప్పుడు ప్రశ్నలు ఇదే:

    బెయిల్ రద్దవుతుందా? అరెస్ట్ అవుతాడా?

    ✅ ప్రజలు మేలుకున్నారు.

    ✅ ఫ్రీబీలు తక్కువ… భవిష్యత్తు ముఖ్యం అన్న తీర్పు.

    ✅ జగన్‌కు ఇక తిరిగి వచ్చే అవకాశమే లేదు.

    #జగన్Finished

    #FreebiePoliticsDead

    #AndhraVotesForChange

    #YSRCPCollapse

    #PeoplePower

  4. టీడీపీ లో అసంతృప్తి తరువాత….కడప మేయర్ పై అనర్హత వేటు పడిందంటే…అది చూడు ఫస్ట్

  5. నవరత్నాల మాయ ఛేదించిన 5 కోట్ల ప్రజలు!

    2019లో జగన్ మోహన్ రెడ్డి అసాధారణ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆ ప్రజాధారాన్ని ఆయన ఓ బాధ్యతగా కాకుండా, ఓ అహంకార ధర్మంగా తీసుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే అవకాశం ఉండగానే, ప్రజల మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం మొదలుపెట్టారు. సంక్షేమ పథకాల పేరిట ప్యాకేజీలు పంచుతూ, ప్రజల్ని శాశ్వతంగా తనవారిగా మార్చుకోగలననే అహంభావంతో వ్యవహరించారు. ఆయన నమ్మకమేమిటంటే – “ప్రజల భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. వీరు నన్నే ఓటేస్తారు.” కానీ ప్రజలు ఆశీర్వాదాలు ఇవ్వగలవారు గానీ, అంధమతంగా గులాములవ్వరు అనే నిజాన్ని ఆయన నిర్లక్ష్యంగా వదిలేశారు.

    ఇక కుటుంబ విషయాల్లో ఆయన తీరూ ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. తన తల్లిని రాజకీయంగా పక్కకు నెట్టి, సొంత సోదరిని ప్రత్యర్థిగా మారినట్టుగా చిత్రీకరించడం జగన్ లో ఆత్మీయత కన్నా అధికారం మీద మక్కువ ఎంత ప్రబలంగా ఉందో నిరూపించింది. ప్రజలు చూసింది ఒక్కటే – కుటుంబాన్ని గౌరవించని నాయకుడు ప్రజలను ఎలా గౌరవిస్తాడు?

    మద్యం పాలసీ పేరుతో రాష్ట్రాన్ని మద్యం మాఫియాల చేతిలో పెట్టిన వాస్తవాన్ని ఎవ్వరూ మరచిపోలేరు. ప్రభుత్వ నియంత్రణ పేరుతో మద్యం విక్రయం పూర్తిగా అధికార కూటాలను ధనికం చేసే విధంగా మారింది. ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి, ఆదాయాన్ని దోచుకున్న ఈ వ్యవస్థకు, వ్యాపారంగా ఏర్పడిన స్కాంలకు అసలైన శిల్పిగా ప్రజలు జగన్‌కే బాధ్యత వహించడాన్ని ప్రారంభించారు.

    ఇంతవరకూ ఉన్నదే కాదు – జగన్ పాలనలో మరో ముప్పు ఏమిటంటే, కులవాద రాజకీయాలకు పాలుపోవడం. కాపు, కమ్మ వర్గాలపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు, చర్యలు వర్గవిభజనకు దారి తీసేలా మారాయి. రాష్ట్రాన్ని ఒక్కటిగా చూడాల్సిన ఒక ముఖ్యమంత్రి, రాజకీయ ప్రయోజనం కోసం సామాజిక చీలికను ప్రోత్సహించినప్పుడు – ప్రజల మౌనం కోపంగా మారడం తప్పదు.

    అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రజల నుంచి పూర్తిగా వేరుగా జీవించారు. ప్రజల మధ్య తిరగడం, మానవ సంబంధాలను నెరిపించడం లేదు. ప్రభుత్వంపై పట్టును తన కోటరీకి అప్పగించారు. ఆ కోటరీ – నాలుగైదు మందితో ఏర్పడిన నియంత్రిత వ్యవస్థే రాష్ట్రానికి పెద్ద ప్రమాదమైంది. ఇదే కారణంగా పార్టీకి పనిచేసిన కార్యకర్తలే వదిలిపోతున్నారు. ఇప్పటికే 60 శాతం YCP కేడర్ జగన్ వైఖరిపై విసుగుతో పార్టీకి వీడ్కోలు చెప్పారు. ఇది జగన్ లో introspection లేనిదానికి బలమైన ఆధారం.

    ఇవన్నీ కలిపి చూడగానే, జగన్ మోహన్ రెడ్డి ఎందుకు తిరిగి ముఖ్యమంత్రి కాలేరు అనే ప్రశ్నకు ప్రజలే జవాబు ఇచ్చారు. ఈసారి ఆయనకు 175లో 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అదే ప్రజల మొదటి హెచ్చరిక. కానీ అదే తీరుతో ఆయన కొనసాగితే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు అసలైన ‘నవరత్నాలు’ ఇస్తారు – అంటే 9/175. ఇది ఒక వ్యంగ్యపు తీర్పు కాదు గారు – ఇది ప్రజాస్వామ్యపు తిరుగుబాటు.

    జగన్ నవరత్నాలు అన్నాడు. ప్రజలు ఇప్పుడు నిజమైన 9 రత్నాలు చూపించబోతున్నారు. ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన నేతకు, అవమానంతో కూడిన తుది తీర్పు ఇదే. ఇది ఓటమి కాదు – ఇది గర్వానికి తగిన గుణపాఠం. ప్రజలు ఎప్పుడూ మౌనంగా ఉండరని, అవమానం భరించరని, జగన్‌కి ఈసారి స్పష్టంగా చెప్పారు. ఇక జగన్‌కు తిరిగి ముఖ్యమంత్రి పదవి చేరడం దాదాపు అసాధ్యం – ఎందుకంటే ప్రజలు తాము చేసిన తప్పును గుర్తించారు, మరల చేయరు.

    .

Comments are closed.