ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పాడంటే, చేస్తాడనే నమ్మకాన్ని సంపాదించారు. ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి ప్రకటించే మేనిఫెస్టోపై ఇటు సొంత పార్టీ, అటు కూటమి నేతలు ఎంతో
రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చాలా సహజం. కానీ వాటిలో కొంత ఔచిత్యం ఉండాలి. ఆవేశకావేషాలకు లోనైనప్పటికీ కూడా.. విమర్శలు చేయడంలో ఒక హద్దు ఉంటుంది. ఆ
నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పి.నారాయణపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళలను నారాయణ మోసగించారనే ఆయన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. నెల్లూరు
ఏపీ ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తుపై రచ్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తును జనసేనకు కేటాయించారు. అయితే జనసేన కేవలం రిజిస్టర్ పార్టీ మాత్రమే కావడంతో గాజుగ్లాసు
ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వస్తున్నారు. వీళ్లిద్దరూ ఏపీ ఎన్నికల ప్రచారానికి రావాలని వైసీపీ కోరుకుంటోంది. ఎట్టకేలకు అధికార
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చాలా తెలివైన రాజకీయ నాయకురాలు. అధికారం ఎక్కడుంటే, అక్కడ ఆమె వాలిపోతుంటారని ప్రత్యర్థులు బహిరంగంగా, కూటమి నేతలు ఆఫ్ ది
ఏపీలో ఎన్నికలకు గట్టిగా 17 రోజుల సమయం వుంది. మరీ ముఖ్యంగా పోలీసు, ఇతర ఉన్నతాధికారులు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఎల్లో మీడియా నిత్యం కథనాల్ని వండివార్చుతోంది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు.. వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ముందు చిన్న టెంటు వేసుకుని అక్కడ నివసిస్తున్నారేమో అనిపిస్తుంది! ఎందుకంటే.. పొద్దస్తమానమూ ఆయన
జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ పార్టీ ద్వారా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తారు అనుకుంటే ఎమ్మెల్యేగా దిగడమే
పొత్తుల పేర్లతో ఏదో ఒక పార్టీతో కలిసి పోటీ చేయడం, ఆ తర్వాత ఆ పార్టీలకు కేటాయించిన సీట్లలో కూడా తెలుగుదేశం బీఫారం ఇవ్వడం.. ఇది తెలుగుదేశం
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకూ, తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి అయ్యింది. గురువారంతో నామినేషన్ల దాఖలు అంకం ముగిసింది. శుక్రవారం
అనకాపల్లిలో బలమైన సామాజిక వర్గానికి చెందిన యువ నేత ఒకరు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఆయన విద్యార్ధి ఉద్యమాల జనంలో ఉన్నారు. టీడీపీలో విద్యార్ధి విభాగంతో
గాజువాకలో మొదట తడబడినా పోలింగ్ తేదీ దగ్గర పడే సమయానికి వైసీపీ బాగా పుంజుకుంది. గాజువాకలో కుల సమీకరణలు వైసీపీకి అనుకూలిస్తున్నాయి. ఒక బలమైన సామాజిక వర్గం
టెక్కలిలో వరసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చూస్తున్నారు. ఆయన ఇప్పటికి మూడు సార్లు టెక్కలి నుంచి పోటీ
చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయ వ్యవహార సరళికి ఇదొక పెద్ద ఉదాహరణ. తాను ఎవరి మీదనైతే విమర్శల జడివాన కురిపించాడో, ఎవరి మీద బురద చల్లడం ద్వారా
నంద్యాల లోక్సభ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ గట్టి షాక్ ఇచ్చారు. నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి
ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే... ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కామెంట్స్ బలం
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు ఇది బిగ్ షాక్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఆ పార్టీ కీలక నాయకుల్లో ఒకరు.. తెలుగుదేశానికి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్రలో తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్న విధానాల
‘మోడీ, అమిత్ షా నాకు చాలా సన్నిహితమిత్రులు’ అని తరచుగా గప్పాలు కొట్టుకుంటూ ఉండే పవన్ కల్యాణ్.. ఆ మిత్రుల ద్వారా సాధించింది ఏమిటి? కేంద్రంతో మాట్లాడి
పులివెందుల గడ్డ మీద నుంచి తన చెల్లెళ్లు షర్మిల, డాక్టర్ సునీత తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమకంటే చాలా చిన్నవాడైన అవినాష్రెడ్డి రాజకీయ
ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఇప్పటికే ఓటర్లు ఏ పార్టీని ఆదరించాలో డిసైడ్ అయ్యారు. ఇదే సందర్భంలో తటస్థ ఓటర్లు ఎటు వైపు అనే చర్చ జరుగుతోంది. తటస్థుల్లో
చంద్రబాబును ఓడించేది ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుకుంటే పొరపాటు. బాబును నిలువునా ముంచేది మిత్రపక్ష పార్టీల ముఖ్య నేతలే అనే చర్చకు తెరలేచింది. బాబును ప్రధాని
టీడీపీని చూస్తుంటే జాలేస్తుంది. మిత్రపక్షమైన జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాసు కోసం టీడీపీ పోరాటం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గాజుగ్లాసును ఎన్నికల సంఘం ఫ్రీసింబల్గా చేర్చడంతో కూటమిలో
ప్రజలకు నిరుపేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇళ్ల వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలనే సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీరు వ్యవస్థను తీసుకువచ్చింది. వారు ఈ
చంద్రబాబు నాయుడుకు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కు ఇప్పుడు హఠాత్తుగా పెన్షనర్ల మీద ప్రేమ పొంగిపోతోంది. వారికి ఇళ్లవద్దనే పింఛను అందజేయాలంటూ వాళ్లు గగ్గోలు పెడుతున్నారు.
అన్ని పాములూ ఆడుతున్నాయని వానపాము కూడా లేచి ఆడిందని సామెత! ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు, తానే స్వయంగా చంపానని ఒప్పుకుని కూడా.. స్వేచ్ఛగా
విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి సీనియర్ నేత పెద్దింటి జగన్మోహన్ రావు వైసీపీలో చేరిపోయారు. ఆయన బీజేపీలో ఉన్నారు.
ఉత్తరాంధ్ర మీద చంద్రబాబుకు ప్రేమ ఉందా అంటే లేదు అని చెప్పడానికి ఒక్క విషయం చాలు. 2014 నాటికి ఏపీ విభజన జరిగి రాష్ట్రానికి రాజధాని ఎక్కడ
అనకాపల్లి ఎంపీ సీటుకు కూటమి అభ్యర్ధిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయన కడప నుంచి అనకాపల్లికి వచ్చి మరీ సీటు సాధించారంటేనే ఆయన రేంజి ఏంటో