social media rss twitter facebook
Home > Andhra News
  • Andhra News

    చంద్రబాబు మాటతప్పితే.. జగన్ నెరవేర్చారు!

    దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ఒక తీర్మానం చేసిన వెంటనే.. తెలుగుదేశం పార్టీ పాత రికార్డులను తిరగతోడుతోంది. వారిపట్ల జగన్ చిత్తశుద్ధికి

    పోలవరం పాదయాత్రట... !

    పాదయాత్రలు ఎందుకు అంటే తెలుగుదేశం వారి కోసమే అన్నట్లుగా అనిపిస్తోంది. అమరావతి రాజధాని కోసం రైతులు పాదయాత్ర రెండు విడతలుగా చేశారు. దాని వెనక సమర్పణ సహకారం

    అయ్యన్న ఇంటికి సిఐడి పోలీసులు

    ఏపీ సిఐడి పోలీసులు పనిగట్టిని మరీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటికి మరోసారి వచ్చారు. ఇది రాజకీయంగా చూస్తే సంచలన పరిణామంగానే ఉంది. సిఐడి అధికారులు

    జూ.ఎన్టీఆర్‌పై లోకేశ్ అన్న‌దే...యువ హీరో కూడా!

    టీడీపీ జాతీయ ప్రధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ పాద‌యాత్ర శ‌నివారానికి 50వ రోజుకు చేరింది. ప్ర‌స్తుతం ఆయ‌న పాద‌యాత్ర ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గానికి చేరుకుంది.

    ఉద‌య‌గిరి వైఎస్ఆర్సీపీలో ప్ర‌శాంత‌త‌..!

    మొత్తానికి ఉద‌య‌గిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర‌చ్చ‌కు ఒక ముగింపు ల‌భించిన‌ట్టుగా ఉంది. దాదాపు రెండేళ్ల నుంచి ఇక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ర‌చ్చ ర‌గులుతూ వ‌స్తోంది.

    కోటంరెడ్డి శాప‌నార్థాలు!

    త‌న‌ను స‌స్పెండ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నిక‌ల్లో శాశ్వ‌తంగా స‌స్పెండ్ అవుతుందంటూ శాప‌నార్థాలు పెట్టారు నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి. గ‌త

    ఎమ్మెల్సీల గెలుపు - టీడీపీకి చేటు!

    నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు టీడీపీలో గ‌ర్వాన్ని, అతి విశ్వాసాన్ని పెంచుతున్నాయా? అంటే...ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. వైసీపీని ఓడించిన వారిలో సైతం...టీడీపీ గెలిస్తే మ‌న‌ల్ని బ‌త‌క‌నివ్వ‌ర‌నే అభిప్రాయాన్ని

    లోకేశ్ పాద‌యాత్ర ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

    నారా లోకేశ్ పాద‌యాత్ర ఉన్న‌ట్టా? లేన‌ట్టా? ఆయ‌న గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. దాదాపు 50 రోజుల‌కు లోకేశ్ పాద‌యాత్ర చేరుకుంది. ఇవాళ ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా

    ఉత్తరాంధ్రా ద్రోహి ఆయనే

    ఉత్తరాంధ్రాకు ద్రోహం చేసింది ఆయనే అంటూ వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ మండిపడుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రా మీద ఎపుడూ సవతి ప్రేమనే చూపించారని అంటున్నారు.

    టీడీపీ నాడు వికర్షణ... నేడు ఆకర్షణ

    ప్రతీ అయిదేళ్ళకూ రాజకీయ పార్టీలలో ఆకర్షణ వికర్షణలు అలా రాత్రీ పగలు మాదిరిగా మారుతూ ఉంటాయేమో. అధికారమే దానికి కారణం. అది పోతుంది అనుకున్నపుడు ఎంతటి గొప్ప

    ‘ఆ నలుగురు ఎమ్మెల్యేల’పై వేటు..!

    వైసీపీ నుండి న‌లుగురు ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆ పార్టీ కీల‌క నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. అనం రామ‌నారాయ‌ణ రెడ్డి(వెంక‌ట‌గిరి), కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి(నెల్లూరు

    భార్య ప‌రువును ప‌క్క‌న పెట్టి అసెంబ్లీకి బాబు

    ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో షాక్‌కు గురైన వైసీపీ... ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. టీడీపీపై ఎదురు దాడికి మంత్రులు దిగారు. ఈ నేప‌థ్యంలో మంత్రి ఆర్కే రోజా త‌న

    జ‌గ‌న్‌, శ్రీ‌దేవి మ‌ధ్య ఏం జ‌రిగిందంటే?

    ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి పంచుమ‌ర్తి అనురాధ గెలుపు వెనుక ఏం జ‌రిగిందో ఒక్కొక్క‌టిగా బ‌యటికొస్తున్నాయి. ఎమ్మెల్యేల్లో ఏ ఒక్క‌రూ జారిపోకుండా సీఎం వైఎస్

    బాబుపై తీవ్ర ఒత్తిడి...ఆయ‌న‌తో వ‌ద్దే వ‌ద్దు!

    ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ‌రుస‌గా నాలుగు ఎమ్మెల్సీ స్థానాల‌ను దక్కించుకోవ‌డంతో, ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్తల్లో ఉత్సాహం ఉర‌క‌లేస్తోంది. 2024లో టీడీపీదే అధికారం అనే ధీమా వారిలో

    మేక‌పాటి సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్‌!

    క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి అందుబాటులో లేరు. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిల‌తో పాటు మ‌రో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు

    ఓట‌మిపై వైసీపీ వాద‌న ఏంటంటే...!

    ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అనూహ్యంగా విజ‌యం సాధించింది. దీంతో వైసీపీ షాక్‌లో వుంది. టీడీపీలో జోష్ పెరిగింది. వైసీపీ నుంచి న‌లుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి

    క్రాస్ ఓటింగ్‌పై నిజ‌మైన‌ గ్రేట్ ఆంధ్ర‌ క‌థ‌నం!

    ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఆశ‌ల్ని ఆ నలుగురు వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు వ‌మ్ము చేయ‌లేదు. ఆ న‌లుగురిపై న‌మ్మ‌కంతోనే టీడీపీ వ్యూహాత్మ‌కంగా ఎమ్మెల్సీ బ‌రిలోకి దిగుతోంద‌ని

    టీడీపీ గెలిస్తే బీజేపీ నేత సంబరం

    అదేంటో విడ్డూరం కాకపోతే. టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా విజయం సాధించారు. దాంతో తెలుగుదేశం శ్రేణులు సంబరం చేసుకుంటున్నాయి.

    విజ‌యాల బాట‌లో టీడీపీ...అధికారంపై పెరుగుతున్న ధీమా!

    ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నాలుగేళ్ల త‌ర్వాత విజ‌యాల బాట‌లో ప్ర‌యాణిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పుణ్య‌మా అని ఆ పార్టీకి ప్రాణం లేచి వ‌చ్చిన‌ట్టైంది. వైఎస్ జ‌గ‌న్ ఒంటెత్తు పోక‌డ‌లు,

    టీడీపీ పంచ్‌...వైసీపీ గింగ‌రాలు!

    ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ భ‌య‌మే నిజ‌మైంది. టీడీపీ అభ్య‌ర్థి పంచుమ‌ర్తి అనురాధ ఇంటి పేరుకు త‌గ్గ‌ట్టే ...గ‌ట్టి పంచ్ విసిరారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో

    వైసీపీకి బిగ్ షాక్... ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం!

    మరో సారి చంద్ర‌బాబు త‌న‌ రాజకీయ చతురత చూపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అనూహ్య ఫ‌లితం వెలువ‌డింది. టీడీపీ త‌రుపున బ‌రిలో దిగిన పంచుమ‌ర్తి అనురాధ

    మీ పార్టీనా...ఎప్ప‌టి నుంచి సామి!

    కొంద‌రు నేత‌లు కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మే క‌నిపిస్తుంటారు. అధికారంలో ఉంటే త‌ప్ప సొంత పార్టీని కూడా గుర్తించలేని ప‌రిస్థితి. ఇలాంటి వారిలో టీడీపీ ఎమ్మెల్యే గంటా

    స్టీల్ ప్లాంట్ కాదు...బాబే ముఖ్యం

    విశాఖకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తెలుగుదేశంలో ఫుల్ యాక్టివ్ అయిపోయారు. పార్టీ కోసం నాలుగేళ్ళుగా కష్టపడుతున్న వారంతా సైడ్ అయిపోయారు.

    సీఎం సీటులో ఎన్టీఆర్ లేరు...మీ కుట్ర‌లు సాగ‌వు!

    1995లో ఎన్టీఆర్‌ను సీఎం సీటు నుంచి గ‌ద్దె దింపిన విధానంపై ఇప్ప‌టికీ క‌థ‌లుక‌థ‌లుగా చెప్పుకుంటుంటారు. అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప‌క్షాన చాలా త‌క్కువ మంది ఉన్న‌ప్ప‌టికీ, ఎమ్మెల్యేలంతా ఆయ‌న

    స్పీక‌ర్ సూచ‌న‌...నొచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యే!

    ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్ సూచ‌న‌కు వైసీపీ ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి నొచ్చుకున్నారు. ఇవాళ 8వ రోజు అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో మాట్లాడాల్సిందిగా స్పీక‌ర్

    వైసీపీలో ఎమ్మెల్సీ టెన్ష‌న్‌

    వైసీపీని ఎమ్మెల్సీ టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఇవాళ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీల‌ను ఎన్నుకోవాల్సి వుంది. 8 మంది బ‌రిలో ఉన్నారు. నిజానికి

    ఈనాడు, సాక్షి...దొందు దొందే!

    త‌మ‌కు గిట్ట‌ని రాజ‌కీయ పార్టీల‌ను బ‌జారుకీడ్చే క్ర‌మంలో ఆ రెండు పత్రిక‌లే వీధిన ప‌డ్డాయి. త‌మ విశ్వ‌స‌నీయ‌త‌ను చేజేతులా పోగొట్టుకున్నాయి. పాత ఫొటోల‌ను ప్ర‌చురించి అభాసుపాలు కావ‌డం

    ‘కమ్మ-కాపు’ బంధంపై భగభగలకు ఇది రుజువు!

    మైకు అందుకుని నోరు తెరిస్తే చాలు.. కులాల గురించి తప్ప మరొక మాట మాట్లాడే అలవాటు లేని పవన్ కల్యాణ్ తాజాగా కమ్మ--కాపు బంధం గురించి స్పష్టత

    జనసేనలో టోటల్ గా చేవ చచ్చిందా?

    జనసేనాని పవన్ కల్యాణ్ కు పార్టీ వ్యవహారాలను పట్టించుకునేంత తీరిక లేదు.. ఆయన షూటింగులు లేదా ఇతరత్రా వ్యవహారాలతో చాలా బిజీగా గడుపుతున్నారు.. అంటే అర్థం చేసుకోవచ్చు.

    ఫలితం తారుమారు కావాలంటే ఒక్కడు చాలు!

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నెంబర్ గేమ్ 154-21 దగ్గర ఆగిపోయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నెంబర్ గేమ్ చాలా కీలకం కానుంది. అంకెల లెక్కలుచూస్తే


Pages 1 of 736      Next