ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గత ఎన్నికలకు స్థాయిలో నమోదు కావడం లేదని స్పష్టం అవుతోంది! పోలింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ తుది ప్రకటనలు ఇంకా
ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చింతకాయల అయ్యన్నపాత్రుడు సహనం కోల్పోయారు. ఆయన ఎన్నికల అధికారుల మీద సిబ్బంది మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఎంపీ అభ్యర్ధిగా పోలింగ్ సరళిని పరిశీలించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అలా పోలింగ్ తీరుని చూసుకోకుండా ఓటర్లను లాస్ట్ మినిట్ లో
విశాఖ సిటీ ఎప్పుడూ పోలింగ్ కి వెళ్ళడానికి అంత ఉత్సాహం చూపించదు. అది మరోసారి రుజువు అయింది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ సిటీలో 63
విశాఖ ఎంపీ సీటు ఎవరి పరం కాబోతోంది అన్నది పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. విశాఖ ఎంపీ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో సిటీలోని
ఎన్నికల పోలింగ్ జరిగిన రోజునే తాను ముఖ్యమంత్రి అయిపోయిన స్థాయిలో తన తొత్తులందరితోనూ ‘‘సీఎం.. సీఎం..’’ అంటూ జేజేలు కొట్టించుకోవడం.. అదే తరహాలో ఫలితాలు వెలువడిన తర్వాత
చంద్రబాబునాయుడు స్నేహంలో ఉండే విషపుబుద్ధులను ఒకసారి స్వయంగా అనుభవించిన వారు.. మరోసారి ఆయనతో స్నేహం చేయాలని అనుకోరు. 2014లో పొత్తు పెట్టుకున్న తర్వాత.. ఆ పదవీకాలం ముగిసే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసినట్టే. ఖచ్చితమైన గణాంకాలు ఇంకా అధికారులు వెల్లడించలేదు గానీ.. ఏపీలో భారీగా పోలింగ్ నమోదు అయినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. భారీగా పోలింగ్ జరగడం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు ఆ పదవిలో ఉండి పరిపాలన సాగించినంత మాత్రాన ఆయన తెలివితేటలు సరిపోవు. ప్రజల సంక్షేమం ఒక్కటే ముఖ్యమని అందుకోసం నానా అగచాట్లు
ఏపీలో ప్రజాతీర్పు రిజర్వ్లో వుంది. సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికలు ముగిశాయి. గతంలో కంటే ఈ దఫా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ బూత్లకు క్యూ కట్టారు. జగన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఓట్లు వేసేందుకు పోటెత్తారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం
2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఎన్నికలు... ముగింపు దశకు
ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. వీళ్లిద్దరూ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో కూచుని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల
ఆంధ్రలో ఓటింగ్ వెల్లు వెత్తుతోంది. తొలి ఆరుగంటలకే 40శాతం పోలింగ్ నమోదు అయింది. ఎండ వేళ కూడా చాలా బూత్ ల దగ్గర జనాలు బారులు తీరి
ఓటింగ్ జరుగుతూ వుంది. విజేతల్ని ఈ పాటికి జనం నిర్ణయించేసి వుంటారు. ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ తెలుగు నేలపై శాశ్వతంగా ఓడిపోయింది మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి.
ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఐదేళ్లకో సారి వచ్చే ఓట్ల పండుగలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం సొంతూళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో గ్రామీణ
మూడో భార్య అన్నా లెజినోవాకు విడాకుల ప్రచారంపై జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెరదించారు. ఇందుకు ఓటింగ్ డే వేదిక కావడం విశేషం. అన్నా లెజినోవాతో పవన్కల్యాణ్ కలిసి
ఏపీలో ఓటర్ల జాతర కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా పోలింగ్ బూత్ల వద్ద మహిళలు, వృద్ధులు బారులుతీరారు. ఎంతో ముందుగానే వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి ఆసక్తి
ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. జనాలు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరుతున్నారు. చాలా చోట్ల ఈవిఎమ్ ల పని తీరు చాలా
ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతితో పాటు కుమార్తెలు ఓటింగ్లో పాల్గొన్నారు. పులివెందులలోని భాకరాపురం
చిన్న పని.. చాలా చిన్న పని. అది కూడా పవన్ చేయక్కరలేదు. ఆయన టీమ్ చేస్తుంది. పవన్ ఓటును పిఠాపురం నియోజకవర్గానికి మార్చడం. ఆ మాత్రం ఆలోచన
జనాలు చాలా ఆసక్తిగా వున్నారు. మహిళలు, వృద్దులు తమ ఓటును వినియోగించుకోవడానికి అంత కన్నా ఆతృతగా వున్నారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు, వృద్దులు అంత ఉదయాన్నే
దాదాపు ఏడాది కాలంగా మొదలైన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల హడావుడికి ముగింపు రోజు ఈ రోజు. దాదాపు నెల రోజులుగా అందరూ ఒక్కటై ఒక్కడిని ఓడించడానికి ఎన్ని
నిన్నటిదాకా ఎండలు కాల్చేశాయి. ఇపుడు వానలు ముంచెత్తుతున్నాయి. ఇది వాతావరణ శాఖ ఇచ్చిన సూచన. ఉత్తరాంధ్ర జిల్లాలలో సరిగ్గా పోలింగ్ రోజునే భారీ వర్షాలు అంటూ చల్లని
ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాలలో పోలింగ్ నిర్వహణ ఒక సవాల్. కొండ ప్రాంతాలలో సైతం పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసి ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించాల్సి
చీమ చీటుక్కుమంటే చాలు- దానిని చిలవలు పలవలుగా పెంచేసి, గోరంతలు కొండంతలు చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి.. అధికార పార్టీ అడ్డు అదుపూ లేకుండా దుర్మార్గాలకు
నాయకులు.. కొన్ని వర్గాలకు చెందిన ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం అనేది చాలా కామన్ ప్రాక్టీస్ గా మారిపోయింది. ఓట్లను కొనుగోలు చేయడాన్ని ఎవ్వరూ కూడా
చంద్రబాబునాయుడే ఉద్యోగాల కల్పన గురించి.. ప్రజల ఎదుట చిక్కుకుపోయేలా స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదు. పరిశ్రమలు తీసుకువస్తా.. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా లాంటి డొంకతిరుగుడు మాటలు చెబుతున్నారే
విశాఖ జిల్లాలో మొత్తం ఓటర్లు ఇరవై లక్షలకు పైగా ఓటర్లు ఉంటే ఇందులో యువ ఓటర్లు పన్నెండు శాతం ఉన్నారు. రెండున్నర లక్షల మంది దాకా 18
ఎన్నో సమస్యలపై రోడ్డెక్కి ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి. కానీ ఈరోజు జరిగిన ఓ ధర్నా మామూలు ధర్నా కాదు. ఓ గ్రామంలో మహిళలు కొంతమంది రోడ్డుపైకొచ్చారు. దీనికి