social media rss twitter facebook
Home > Andhra News
  • Andhra News

    హ‌మ్మ‌య్య ... రాయ‌ల‌సీమ ప్ర‌శాంతం!

    ఎన్నిక‌లొచ్చాయంటే చాలు... ఒక‌ప్పుడు రాయ‌ల‌సీమ‌లో గొడ‌వ‌లే గొడ‌వ‌లు. ఫ్యాక్ష‌న్‌ను ఎన్నిక‌లు తిర‌గ‌తోడేవి. దీంతో ఎన్నిక‌లంటే సీమ వాసులు భ‌య‌ప‌డే ప‌రిస్థితి. కానీ ఇప్పుడు ఏపీలో మిగిలిన ప్రాంతాల‌తో

    గ‌తం కంటే స్వ‌ల్పంగా పెరిగిన పోలింగ్‌

    గ‌త ఎన్నిక‌ల కంటే ఈ ద‌ఫా పోలింగ్ స్వ‌ల్పంగా పెరిగింది. ఇవాళ సాయంత్రానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌పై లెక్క‌లు వ‌స్తాయ‌ని ఏపీ సీఈవో ముకేశ్‌కుమార్

    విన‌వ‌య్యా సుధీర్‌... ఏందా దూకుడు!

    వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు మొద‌టి నుంచి స‌మ‌స్యాత్మ‌క నియోజ‌క‌వ‌ర్గం. ఒక‌ప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఫ్యాక్ష‌న్ విల‌య‌తాండ‌వం చేసింది. అదృష్ట‌వ‌శాత్తు ఇప్పుడు అలాంటి వాతావ‌ర‌ణ‌మే లేదు. అయితే ఎన్నిక‌లొచ్చాయంటే

    రోజా గెలుపుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌!

    మంత్రి ఆర్కే రోజా గెలుస్తారా? ఓడుతారా?... స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. న‌గ‌రిలో 82 శాతం పోలింగ్ న‌మోదైంది. దీంతో వైసీపీ అభ్య‌ర్థి రోజా గెలుపు అవ‌కాశాలు మెరుగుప‌డ్డాయ‌నే చ‌ర్చ‌కు

    పాపం వర్మ: ఏరు దాటాక బోడి మల్లన్న!

    ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న.. అన్న సామెత చందంగా ఉంది పిఠాపురం సీటును పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ

    ష‌ర్మిల గెల‌వ‌దు కానీ...!

    క‌డ‌ప పార్ల‌మెంట్ ఫ‌లితంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. దీనికి కార‌ణం... వైఎస్ కుటుంబం నుంచి ఇద్ద‌రు ఢీకొడుతుండ‌డ‌మే. వైసీపీ త‌ర‌పున క‌డ‌ప సిటింగ్ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి,

    జ‌గ‌న్‌పై క‌సితీరా ఓటు వేశారా?

    ఎన్నిక‌లు ముగిశాయి. ఇక ఫ‌లితాలు వెలువ‌డాల్సి వుంది. ఎల్లో మీడియా రాత‌లు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్ని భ‌య‌పెట్టేలా ఉన్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై క‌సితీరా ఓటు వేశార‌ని,

    అబ్బే.. 80 శాతం కాదు, 70 కూడా లేదా!

    ఏపీ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ లో ఉద‌యం పూట మెరుగైన రీతిలో పోలింగ్ న‌మోదు కావ‌డంతో.. మీడియా పోలింగ్ శాతం అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది! ఉద‌య‌మే

    సంక్షేమం, డ‌బ్బు.. పోలింగ్ శాతాన్ని నిలిపాయ్!

    ఏపీ అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ గ‌త ఎన్నిక‌ల‌కు  స్థాయిలో న‌మోదు కావ‌డం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది! పోలింగ్ శాతంపై ఎన్నిక‌ల క‌మిష‌న్ తుది ప్ర‌క‌ట‌న‌లు ఇంకా

    బూతులతో రెచ్చిపోయిన అయ్యన్న!

    ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చింతకాయల అయ్యన్నపాత్రుడు సహనం కోల్పోయారు. ఆయన ఎన్నికల అధికారుల మీద సిబ్బంది మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

    పోలింగ్ బూత్ లో సీఎం ప్రలోభాలు!

    పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఎంపీ అభ్యర్ధిగా పోలింగ్ సరళిని పరిశీలించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అలా పోలింగ్ తీరుని చూసుకోకుండా ఓటర్లను లాస్ట్ మినిట్ లో

    బద్ధకించిన విశాఖ

    విశాఖ సిటీ ఎప్పుడూ పోలింగ్ కి వెళ్ళడానికి అంత ఉత్సాహం చూపించదు. అది మరోసారి రుజువు అయింది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ సిటీలో 63

    విశాఖ ఎంపీ సీటు ఎవరి పరం

    విశాఖ ఎంపీ సీటు ఎవరి పరం కాబోతోంది అన్నది పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. విశాఖ ఎంపీ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో సిటీలోని

    తొందరపడి కూస్తున్న తెదేపా కోయిలలు!

    ఎన్నికల పోలింగ్ జరిగిన రోజునే తాను ముఖ్యమంత్రి అయిపోయిన స్థాయిలో తన తొత్తులందరితోనూ ‘‘సీఎం.. సీఎం..’’ అంటూ జేజేలు కొట్టించుకోవడం.. అదే తరహాలో ఫలితాలు వెలువడిన తర్వాత

    కాళ్లు పట్టుకుని పొత్తు పెట్టుకున్నది ఇందుకేనా బాబూ!

    చంద్రబాబునాయుడు స్నేహంలో ఉండే విషపుబుద్ధులను ఒకసారి స్వయంగా అనుభవించిన వారు.. మరోసారి ఆయనతో స్నేహం చేయాలని అనుకోరు. 2014లో పొత్తు పెట్టుకున్న తర్వాత.. ఆ పదవీకాలం ముగిసే

    ఇదంతా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల స్పందనేనా?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసినట్టే. ఖచ్చితమైన గణాంకాలు ఇంకా అధికారులు వెల్లడించలేదు గానీ.. ఏపీలో భారీగా పోలింగ్ నమోదు అయినట్టుగా  గణాంకాలు చెబుతున్నాయి. భారీగా పోలింగ్ జరగడం

    సూపర్ బాబూ: ఈసీ మేనేజిమెంట్ ఒక కళ!

    ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు ఆ పదవిలో ఉండి పరిపాలన సాగించినంత మాత్రాన ఆయన తెలివితేటలు సరిపోవు. ప్రజల సంక్షేమం ఒక్కటే ముఖ్యమని అందుకోసం నానా అగచాట్లు

    ఏపీ ప్ర‌జాతీర్పు రిజ‌ర్వ్‌

    ఏపీలో ప్ర‌జాతీర్పు రిజ‌ర్వ్‌లో వుంది. సాయంత్రం ఆరు గంట‌ల‌కు ఎన్నిక‌లు ముగిశాయి. గ‌తంలో కంటే ఈ ద‌ఫా ఓట‌ర్లు ఎక్కువ‌గా పోలింగ్ బూత్‌ల‌కు క్యూ క‌ట్టారు. జ‌గ‌న్

    తెలంగాణ‌, ఏపీలో పోలింగ్ ఒకేలా...!

    రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఓట్లు వేసేందుకు పోటెత్తారు. తెలంగాణ‌లో 17 లోక్‌సభ స్థానాల‌కు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 25 లోక్‌స‌భ‌, 175 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌ధ్యాహ్నం

    చివ‌రి గంట‌లో ఓట‌ర్ల క్యూ...!

    2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ చివ‌రి ఘ‌ట్టానికి చేరుకుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఉద‌యం ఏడు గంట‌ల‌కు మొద‌లైన ఎన్నిక‌లు... ముగింపు ద‌శ‌కు

    ఏబీ, రిటైర్డ్ ఐపీఎస్ ఠాకూర్‌పై వైసీపీ ఫిర్యాదు

    ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆర్పీ ఠాకూర్‌ల‌పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. వీళ్లిద్ద‌రూ మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కార్యాల‌యంలో కూచుని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల

    ఓటింగ్ శాతం ఎంతకు చేరుతుంది?

    ఆంధ్రలో ఓటింగ్ వెల్లు వెత్తుతోంది. తొలి ఆరుగంటలకే 40శాతం పోలింగ్ నమోదు అయింది. ఎండ వేళ కూడా చాలా బూత్ ల దగ్గర జనాలు బారులు తీరి

    ఓడింది ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి

    ఓటింగ్ జ‌రుగుతూ వుంది. విజేత‌ల్ని ఈ పాటికి జ‌నం నిర్ణ‌యించేసి వుంటారు. ఎవ‌రో ఒక‌రు గెలుస్తారు. కానీ తెలుగు నేల‌పై శాశ్వ‌తంగా ఓడిపోయింది మాత్రం ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి.

    గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల జాత‌ర‌...వైసీపీలో జోష్‌!

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఓట‌ర్ల‌లో ఉత్సాహం ఉర‌క‌లేస్తోంది. ఐదేళ్ల‌కో సారి వ‌చ్చే ఓట్ల పండుగ‌లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం సొంతూళ్ల‌కు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో గ్రామీణ

    మూడో భార్య‌కు విడాకుల ప్ర‌చారానికి తెర‌దించిన ప‌వ‌న్‌

    మూడో భార్య అన్నా లెజినోవాకు విడాకుల ప్ర‌చారంపై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెర‌దించారు. ఇందుకు ఓటింగ్ డే వేదిక కావ‌డం విశేషం. అన్నా లెజినోవాతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌లిసి

    బారులు తీరిన మ‌హిళ‌లు, వృద్ధులు... కూట‌మిలో ద‌డ‌!

    ఏపీలో ఓటర్ల జాత‌ర క‌నిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా పోలింగ్ బూత్‌ల వ‌ద్ద మ‌హిళ‌లు, వృద్ధులు బారులుతీరారు. ఎంతో ముందుగానే వారంతా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోడానికి ఆస‌క్తి

    అవి మా ఓట్లే.. కాదు మా ఓట్లే

    ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. జనాలు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరుతున్నారు. చాలా చోట్ల ఈవిఎమ్ ల పని తీరు చాలా

    ఓటు వేసిన పొలిటిక‌ల్ సెల‌బ్రిటీలు

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పొలిటిక‌ల్ సెల‌బ్రిటీలు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ఆయ‌న భార్య వైఎస్ భార‌తితో పాటు కుమార్తెలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పులివెందుల‌లోని భాక‌రాపురం

    గ్లాసుకు ఓటేసుకోలేని పవన్

    చిన్న పని.. చాలా చిన్న పని. అది కూడా పవన్ చేయక్కరలేదు. ఆయన టీమ్ చేస్తుంది. పవన్ ఓటును పిఠాపురం నియోజకవర్గానికి మార్చడం. ఆ మాత్రం ఆలోచన

    ఉదయాన్నే మొదలైన ఓటింగ్

    జనాలు చాలా ఆసక్తిగా వున్నారు. మహిళలు, వృద్దులు తమ ఓటును వినియోగించుకోవడానికి అంత కన్నా ఆతృతగా వున్నారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు, వృద్దులు అంత ఉదయాన్నే


Pages 1 of 841      Next