క‌డుపుకోత మిగిల్చిన ఇంట‌ర్ విద్యార్థిని!

క్ష‌ణాకావేశంలో ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థిని త‌ల్లిదండ్రుల‌కు క‌డుపు కోత మిగిల్చింది. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని వేంప‌ల్లి ఇడుపుల‌పాయ ట్రిపుల్ ఐటీ క్యాంప‌స్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థిని జ‌మీషా ఖురేషి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.…

View More క‌డుపుకోత మిగిల్చిన ఇంట‌ర్ విద్యార్థిని!