social media rss twitter facebook
Home > Andhra News
  • Andhra News

    వైసీపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన టీడీపీ ఇన్‌చార్జ్‌!

    వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జీ.ప్ర‌వీణ్‌రెడ్డి ఈ ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ద్ద‌తు ఇచ్చారా? అనే ప్ర‌శ్న‌కు... ఆ పార్టీ నేత‌లు ఔన‌ని స‌మాధానం ఇస్తున్నారు. ఇంకా

    ఏపీలో గొడ‌వ‌ల క‌ట్ట‌డికి...!

    ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలో కొన్ని చోట్ల తీవ్ర‌స్థాయిలో హింస చెల‌రేగింది. దీంతో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వైసీపీ, కూట‌మి శ్రేణుల మ‌ధ్య భారీగా గొడ‌వ‌లు జ‌రిగే అవ‌కాశం

    చింత‌మ‌నేని రౌడీయిజాన్ని అడ్డుకోలేరా?

    టీడీపీ సీనియ‌ర్ నేత‌, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చౌద‌రి రౌడీయిజానికి హ‌ద్దు లేకుండా పోతోంది. చ‌ట్టానికి తాను అతీతం అన్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌ను

    ఎందుకు బాబూ వాయిదా? ధైర్యం లేదా?

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. తమ పార్టీ తరఫున ఏడాదికోసారి నిర్వహించుకునే వేడుక మహానాడును వాయిదా వేశారు! ఎన్నికల కారణంగా ఈసారి మహానాడును వాయిదా వేయాల్సి

    ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం మాట‌లు కాదు!

    ఎన్నిక‌ల్లో ఓట్లు వేయించుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఒక అభ్య‌ర్థికి ఓటు వేయ‌డానికి, అలాగే వేయ‌కుండా వుండ‌డానికి ర‌క‌ర‌కాలుగా ఆలోచిస్తారు. కులం, మ‌తం, ప్రాంతం, డ‌బ్బు,

    తిరుమ‌ల‌లో పెరుగుతున్న ర‌ద్దీ

    వేస‌వి వ‌చ్చిందంటే తిరుమ‌ల కొండ కిట‌కిట‌లాడాల్సిందే. విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు కావ‌డంతో వేస‌విలోనే తిరుమ‌ల‌కు వెళ్లేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ నేప‌థ్యంలో కొండ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతోంది.

    మైండ్‌గేమ్‌లో.. టీడీపీకి మించిన తోపు వైసీపీ!

    మైండ్‌గేమ్‌లో టీడీపీ, ఎల్లో మీడియా పెద్ద తోపుల‌ని ఇంత‌కాలం పేరు ఉండేది. ఇప్పుడు వాటిని వైసీపీ మించిపోయింది. ఎన్నిక‌ల సంద‌ర్భంలో వైసీపీ, కూట‌మి మ‌ధ్య సోష‌ల్ మీడియాలో

    అదేంటి జ‌హ‌హ‌ర్‌రెడ్డిపై వేటు వేయ‌లేదేం!

    ఏపీ సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డిని బ‌దిలీ చేయాల‌ని ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లైన‌ప్ప‌టి నుంచి టీడీపీ, ఎల్లో మీడియా రాగాలాప‌న చేస్తున్నాయి. డీజీపీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డిని మాత్రం వారు కోరుకున్న‌ట్టుగానే ఎన్నిక‌ల

    ఈ బంధాల సంగతేంటి?

    ఉత్తరాంధ్రలో ఈసారి ఎన్నికల్లో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పోటీ చేశారు. వారు బాబాయ్ అబ్బాయ్ భార్యాభర్తలు అన్న దమ్ములు తండ్రీ కూతుళ్ళు ఇలా ఒకే పార్టీలో

    భారీ సంక్షోభంలో ఉక్కు కర్మాగారం

    విశాఖ ఉక్కు కర్మాగారం ఎన్నడూ లేనంత భారీ సంక్షోభాన్ని చూస్తోంది. మూడేళ్ళుగా ఉక్కు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇపుడు వాటికి అదనంగా మరిన్ని తోడు అయిపోయాయి.

    చంద్రబాబు మానసిక స్థితి ఏమిటి?

    తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర సాధన తర్వాత ఎన్నికలను ఎదుర్కొంటూ ఉన్న సందర్భంలో ఒక మాట చెప్పారు. ‘రాష్ట్రం కోసం పోరాడుతున్న ఉద్యమ సమయంలో

    జూన్ 9న విశాఖలో పండుగంట!

    జూన్ తొమ్మిదిన పండుగ ఏమిటి అన్నది అందరిలో డౌట్ గా రావచ్చు. తిథుల ప్రకారం చూస్తే పండుగలు ఏమీ లేవు. కానీ అతి పెద్ద రాజకీయ పండుగకు

    విశాఖ ఎంపీ సీటు ఎవరిది?

    విశాఖ ఎంపీ అభ్యర్ధిగా తెలుగుదేశం పార్టీ తరఫున బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ పోటీ చేశారు. ఆయనకు ఇది రెండోసారి పోటీ. అంగబలం అర్థబలంతో ఆయన బరిలోకి దిగారు.

    వైసీపీకి హెచ్చ‌రిక స‌రే.. త‌మ‌రు గెలుస్తున్నారా?

    టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డికి మాట‌లెక్కువ‌, చేత‌లు త‌క్కువ‌. బ‌హుశా ఇప్ప‌టికి ఆయ‌న వ‌రుస‌గా ఐదు సార్లు ఓడిపోయారు. ఆరోసారి స‌ర్వేప‌ల్లిలో అదృష్టాన్ని

    వాన కోసం ఎదురు చూస్తున్న జ‌నం

    వాన కోసం ఏపీ ప్ర‌జానీకం ఎదురు చూస్తోంది. వేస‌వి కావ‌డంతో ఎండ దెబ్బ‌కు జనం అల్లాడుతున్నారు. ఉక్క‌పోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మ‌రోవైపు పొరుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో వాన

    ఉదయం ఊపు వారికి.. సాయంత్రం వీరికి ?

    ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ సరళి మీద రాజకీయ పార్టీల అంతర్గత చర్చలు చేస్తూ ఉన్నారు. ఓటరు ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఎవరి వైపు మొగ్గు చూపారు

    తెదేపా వి పుండుమీద కారంరాసే ప్రయత్నాలు!

    మాచర్ల నియోజకవర్గం మొత్తం ప్రస్తుతం ఏ స్థాయిలో రగులుతున్నదో అందరికీ తెలుసు. పోలింగ్ అనంతర సంఘటనల్లో ఇరు పార్టీల మధ్య పాతకక్షలన్నీ తిరగతోడుకున్నట్టుగా ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు

    పేద‌ల‌కు నిధుల చెల్లింపుల‌పై వ‌క్ర‌భాష్యం

    పేద‌ల‌కు డీబీటీ ద్వారా చెల్లించాల్సిన నిధుల‌పై ఎల్లో మీడియా, టీడీపీ నేత‌లు వ‌క్ర‌భాష్యం చెబుతున్నారు. ఎన్నిక‌లు ముగిసినా, వైసీపీపై ప్ర‌జా వ్య‌తిరేక‌త సృష్టించే రాత‌లు మాత్రం ఎల్లో

    ఈసీపై వైసీపీ గుర్రు!

    ఎన్నిక‌ల సంఘం తీరుపై వైసీపీ గుర్రుగా వుంది. ఈ ఎన్నిక‌ల్లో ఈసీ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించింద‌నే అభిప్రాయం సామాన్య ప్ర‌జానీకంలో సైతం వుంది. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డం

    చంద్ర‌గిరిలో బైపోల్‌.. లాజిక్ మిస్ అయిన నాని!

    చంద్ర‌గిరి టీడీపీ అభ్య‌ర్థి పులివ‌ర్తి నానికి పూర్తిగా మైండ్ పోయిన‌ట్టుంది. ఏం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే అర్థం కావ‌డం లేదు. తిరుప‌తిలో త‌న‌ను హ‌త్య చేయాల‌నే ప్ర‌చారం చేసుకోవ‌డం

    ఆ మాట వింటే.. బాబు ఏమై పోవాలి?

    ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై నాయ‌కులు లెక్క‌లేస్తున్నారు. మీడియాతో మాట్లాడే సంద‌ర్భంలో ఎన్ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికినా... అంత‌ర్గ‌త స‌మీక్ష‌ల్లో మాత్రం నిజాలు మాట్లాడుకుంటున్నారు. అయితే మీడియాతో కూడా నిజాలే మాట్లాడి...

    తస్మాత్ జాగ్రత్త! ఎగ్జిట్ పోల్స్ లో అతిపెద్ద కుట్ర!!

    ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జూన్ 1వ తేదీ సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా, ఎలాంటి సర్వే ఫలితాలు గానీ ఎగ్జిట్ పోల్స్

    ఓట్లు కొన్న ఎన్నారైలకు బాబు స్పెషల్ థాంక్స్!

    చంద్రబాబు నాయుడు టాప్ ప్రయారిటీ ఎవరో ఆయన చెప్పకనే చెప్పుకున్నారు. పార్టీ కోసం ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలు, ప్రాణాలొడ్డి పోరాడిన వారు, ఇంకా పార్టీ కోసం కొట్లాడుతున్న

    కొట్టుకు చ‌చ్చి.. క‌డ‌ప క‌ల్చ‌ర్ అంటారా?

    కొట్టుకు చ‌చ్చే వాళ్ల‌కు క‌డ‌ప జిల్లాపై సాంస్కృతిక దాడి చేయ‌డం ప్యాష‌న్‌గా మారింది. చంద్ర‌గిరి టీడీపీ అభ్య‌ర్థి పులివ‌ర్తి నాని త‌న‌పై దాడి గురించి మాట్లాడుతూ... ఇదంతా

    అంతా అయిపోయింది.. స్ట్రాంగ్ రూములపై పడ్డారు!

    గోబెల్స్ సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి వర్తమాన రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే.. ఎవరికైనా సరే టక్కున చంద్రబాబు నాయుడు పేరు గుర్తుకొస్తుంది. ఒక

    బాబు కూడా విశాఖలోనే?

    ఏపీలో ఎవరు గెలుస్తారు అన్నది ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉంది. వైసీపీ గెలిస్తే జగన్ మరోసారి సీఎం అవుతారు. టీడీపీ కూటమి అధికారం చేపడితే చంద్రబాబు ముఖ్యమంత్రి

    విశాఖ ఎంపీని నేనే అంటూ...!

    విశాఖ ఎంపీ సీటు కోసం 33 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అందులో వివిధ రాజకీయ పార్టీల నుంచే కాదు, ఇండిపెండెంట్లు కూడా పోటీ చేశారు. ప్రజాశాంతి

    ఉత్తరాంధ్రకి ఆయనే సీఎం?

    ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి నుంచి ఎంపీగా బీజేపీ తరఫున సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయన మీద వైసీపీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడిని పోటీకి

    పోలింగ్ పూర్తయ్యాక కూడా ఏకపక్ష రాతలేనా?

    తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల పర్వం పూర్తి అయింది. రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని పోలింగ్

    ఏపీ సీఎస్‌, డీజీపీపై ఈసీ సీరియ‌స్‌!

    ఏపీ సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, డీజీపీ హ‌రీశ్‌కుమార్ గుప్తాపై కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ సీరియ‌స్ అయ్యింది. ఈ నెల 13న ఎన్నిక‌లు ముగిశాయి. ఈ సంద‌ర్భంగా ప‌ల్నాడు, మ‌రికొన్ని


Pages 1 of 842      Next