social media rss twitter facebook
Home > Telangana News
  • Telangana News

    మళ్ళీ గులాబీ పార్టీ ప్రాంతీయవాద అస్త్రం

    పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించుకోవడానికి గులాబీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతోంది. అదే పనిగా నాన్ స్టాప్

    కవిత లేకుండానే ఎన్నికల ప్రచారం ముగుస్తుందా?

    పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు గులాబీ పార్టీ బాస్ కేసీఆర్, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ అండ్ మేనల్లుడు, మాజీ మంత్రి కూడా

    భ‌య‌ప‌డొద్దు.. పారిపోవ‌ద్దు!

    కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్‌గాంధీపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నిక‌లంటే భ‌య‌ప‌డొద్ద‌ని, ఎక్క‌డికీ పారిపోవ‌ద్ద‌ని రాహుల్‌, సోనియాగాంధీల‌ను మోదీ వెట‌క‌రించారు. ప‌శ్చిమ‌బెంగాల్ ఎన్నిక‌ల

    ఇది వేరుకుంపటి కాదా రేవంతన్నా?

    ఒకవైపు పార్లమెంటు ఎన్నికల తర్వాత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపిలో చేరిపోతారని భారాస దళాలు చాలా కాలంగా ఆరోపసిస్తూ వస్తున్నాయి. రేవంత్ ఆరెస్సెస్ కు చెంది వాడే

    వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ కు ఆయన అవసరం

    తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మొదటి నుంచి వలస నాయకులకు పెద్ద పీట వేసి మంత్రి పదవులు కట్టబెట్టాడు. మొదటి టర్మ్ లోనే కాకుండా రెండో టర్మ్

    జ‌గ‌న్ స్ఫూర్తితో రేవంత్ స‌ర్కార్ ఏం చేయ‌బోతున్న‌దంటే...!

    ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్‌ను తెలంగాణ స‌ర్కార్ స్ఫూర్తిగా తీసుకుంది. రాజ‌కీయంగా జ‌గ‌న్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విభేదిస్తున్న‌ప్ప‌టికీ, పాల‌నా ప‌రంగా ఆద‌ర్శంగా తీసుకోవ‌డం విశేషం.

    రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేయరా?

    దూరపు కొండలు నునుపు కాదు.. సామెతను కాస్త మార్చి రాసుకోవాలి. దూరపు కొండలు తియ్యగా ఉంటాయి. దగ్గరి కొండలు చేదుగా ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    అప్పుడు మాట్లాడలేకపోయింది.. ఇప్పుడు చెలరేగిపోతుందేమో

    తెలంగాణలో స్టార్ క్యాంపైనర్‌గా బీజేపీ తరపున ప్రచారం చేయడానికి మాజీ గవర్నర్ తమిళిసై వచ్చేసింది. ఆమె తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలు. ఆమె గురించి ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. ఆమె

    ఆలూ లేదు చూలూ లేదు... కొడుకు పేరు సోమలింగం

    రాజకీయ నాయకులు మామూలు రోజుల్లోనే తాము పోటుగాళ్ళమన్నట్లు మాట్లాడతారు. తమంత వారు లేరని విర్రవీగుతుంటారు. పొడిచేస్తాం ... నరికేస్తాం అంటూ వీరంగం వేస్తుంటారు. ఇక ఎన్నికల సమయంలో

    బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు ఇస్తే ఏం చేస్తుంది ?

    పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన బేటా  (కొడుకు) కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు యమ బిజీగా ఉన్నారు. నిప్పులు కక్కుతున్న ఎండలో

    ఆశల పల్లకీలో ఊరేగుతున్న గులాబీ బాస్

    పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గులాబీ పార్టీ బాస్ కేసీఆర్‌లో ఏవేవో ఆశలు చిగురిస్తున్నాయి. ఆయన ఆశల పల్లకీలో ఊరేగుతున్నాడు. ఆయన ఆశలు నిజమవుతాయా లేదో

    గుర్తులు మార్చుకుని పోరాడుతున్న సూప‌ర్ రిచ్ రెడ్డీస్!

    హైద‌రాబాద్ న‌గ‌రానికి కూత‌వేటు దూరంలోని చేవేళ్ల కేంద్రంగా ఉన్న లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో సూప‌ర్ రిచ్ రెడ్డీస్ పోరాటం సాగుతోంది. ఒక‌రేమో బార్న్ విత్ సిల్వ‌ర్ స్పూన్,

    బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీయేనా?

    తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చాడు. జాతీయ రాజకీయాల్లో గాయిగాత్తర లేపుతానని,  దేశంలో మంట పెడతానని

    అధికారం లేని జీవితాన్ని తట్టుకోలేకపోతున్న కేసీఆర్ ఫ్యామిలీ

    కేసీఆర్ సహా ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు అధికారం లేని జీవితాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి వారి వ్యవహార శైలి అలాగే

    బీజేపీకి వేసే ప్ర‌తి ఓటూ రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుకేః సీఎం

    మ‌రోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తుంద‌నే ప్ర‌చారాన్ని ఇండియా కూట‌మి పెద్ద ఎత్తున చేస్తోంది. బీజేపీ మాత్రం 400 లోక్‌స‌భ స్థానాల‌ను గెలుచుకోవ‌డ‌మే

    రెండు పార్టీల గతిలేని తనానికి ఇది రుజువు!

    ‘అయ్యకు విద్య లేదు.. అమ్మకు గర్వం లేదు..’ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఈ సామెతకు అర్థం విడమరచి చెప్పడం కష్టం గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

    సవాలుకు ఓకే అన్నాక ప్రమాణం ఎందుకు హరీషన్నా?

    మడత పేచీ రాజకీయాలే తప్ప.. స్ట్రెయిట్ విమర్శలు, స్ట్రెయిట్ వ్యవహారాలు మన రాజకీయ నాయకుల్లో మచ్చుకు కూడా కనిపించవు. ఒక పాయింటు పట్టుకుని జీడిపాకం లాగా సాగదీసుకుంటూ

    పెద్దాయన క్లారిటీ ఇచ్చేశాడు... ఇక ఎవరూ డిమాండ్ చేయరు

    ఈమధ్య గులాబీ పార్టీలో, తెలుగు రాష్ట్రాల్లో, మీడియాలో తీవ్రంగా చర్చకు దారి తీసిన ఒక విషయం మీద గూలాబీ బాస్ కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. అధికారం పోయాక

    ఏపీలో అధికారంపై కేసీఆర్ ఏమ‌న్నారంటే...!

    వ‌చ్చే నెల 13న జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క కామెంట్స్ చేశారు. ఒక ప్ర‌ముఖ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ...

    నిజ‌మే.. రేవంత్ కూ, డీకే అరుణ‌కూ పోలికేంటి!

    రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రి స్థితిగ‌తి ఏ స్థాయికి పోతుందో అంచ‌నా వేయ‌లేరెవ‌రూ! తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇప్పుడు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి

    ఆమె ఖమ్మం మీద మోజు చంపుకోలేకపోతోంది

    పార్లమెంటు ఎన్నికలు గానీ, అసెంబ్లీ ఎన్నికలు గానీ వస్తే కొందరు రాజకీయ నాయకులు కొన్ని నియోజకవర్గాల మీద మోజు పడుతుంటారు. అక్కడి నుంచే పోటీ చేస్తామని చెబుతుంటారు.

    రాములమ్మ రాజకీయాలు ముగించుకుందా?

    అసెంబ్లీ ఎన్నికలుగానీ, పార్లమెంట్ ఎన్నికలుగానీ వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ నేతలైనా యాక్టివ్ గా ఉంటారు. ప్రచారం చేస్తారు. ప్రెస్ మీట్స్ లో మాట్లాడుతుంటారు. సందర్భం కల్పించుకొని

    అప్పటి కోపం ఇప్పుడు తీర్చుకున్నాడా?

    రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు రాజకీయాలు మాట్లాడకూడదనేది ఒక నైతిక నిబంధన. రాష్ట్రపతి, గవర్నర్,  పార్లమెంటు, అసెంబ్లీ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్, రాజ్యసభ చైర్మన్  వీళ్ళు రాజ్యాంగ పదవుల్లో

    తెలంగాణ సీఎం రేంజ్‌ను పెంచేసిన హైక‌మాండ్‌

    కాంగ్రెసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేంజ్ పెరిగిపోయింది. హైక‌మాండ్‌కు ఆయ‌న చాలా ముఖ్య‌మైన నాయ‌కుడిగా మారాడు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆయ‌న కీల‌క భూమిక పోషిస్తున్నాడు. ఆయ‌న

    ఉద్యోగుల స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌... హైకోర్టు షాక్‌!

    బీఆర్ఎస్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై 106 మంది ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై క‌లెక్ట‌ర్ వేసిన స‌స్పెన్ష‌న్ వేటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దీంతో బీఆర్ఎస్ ఎన్నిక‌ల

    కొత్త.. కొత్త సంగతులు చెప్పిన గులాబీ బాస్

    అధికారం పోయిన చాలా కాలానికి గులాబీ బాస్ కేసీఆర్ కొత్త ... కొత్త సంగతులు చెప్పాడు. ఈ సంగతుల సారాంశం ఏమిటంటే ... పార్టీ అధికారం కోల్పోయినా

    నేను ఆ పని చేస్తా.. మీరు ఈ పని చేయండి

    క్విడ్ ప్రో కో అనే మాట అందరికీ తెలుసు. నేను మీకు ఫలానా పని చేసి పెడతాను... మీరు నాకు ఫలానా పని చేసి పెట్టండి అనేది

    వలసలు ఇంకా కావాలి..!

    జంటనగరాల పరిధిలో కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవలేక పోయింది. అలాగని లైట్ తీసుకుంటే ఇప్పుడు పార్టీ పరువు మొత్తంగా గంగలో కలుస్తుందని భయం. డబుల్

    వామ్మో.. ఈ రకం మిల్క్ షేక్ లు కూడా ఉన్నాయి

    2 రోజుల కిందటి సంగతి.. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని ఓ కిరాణా షాపుపై పోలీసులు దాడి చేశారు. వాళ్లకొచ్చిన సమాచారం నిజమే. కిరాణా షాపులో 4 కేజీల గంజాయి

    బెయిల్ కోసం ఆమె చెప్పిన కారణాలు బలమైనవేనా?

    కేసుల్లో నిందితులుగా ఉండి కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నవారు తప్పనిసరిగా చేసే పని బెయిల్ అడగడం. రకరకాల కారణాలు చూపించి బెయిల్ అడుగుతుంటారు. పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు


Pages 1 of 839      Next