
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్ పంపిన నోటీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. మహిళా కమిషన్ ఆయనను ఈ నెల

టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల వ్యహారం రోజుకో మలుపు తిరుగుతోంది. టౌన్ ప్లానింగ్ ప్రశ్నాపత్రం లీక్తో మొదలైన ప్రవీణ్ బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి.
ఇప్పటికే ఏఈ పరీక్ష పేపర్

మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరక్టర్ విజయరామారావు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విజయరామారావు వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారంలో జన్మించిన..

ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. బీఆర్ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ వార్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. వాళ్లు ఒకటంటే, వీళ్లు రెండు అంటున్నారు. వాళ్లు ఒక

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణలో రోజుకో ట్విస్ట్. తాజాగా తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్రెడ్డి వేసిన రిట్పిటిషన్పై తీర్పు రిజర్వ్లో

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వాలన్న కేసీఆర్ సర్కార్ విజ్ఞప్తిపై సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చడం గమనార్హం. దీంతో ఎమ్మెల్యేల

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు షెడ్యూలు ప్రకారం డిసెంబరులో మాత్రమే జరుగుతాయని, ముందస్తు ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవలి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విస్పష్టంగా ప్రకటించారు.

ధర్మపురి అర్వింద్.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో గులాబీ అధినేత కేసీఆర్ తుల్యమైన తెలంగాణ యాసలో, మొరటు బూతు, నీచమైన

స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై లైంగిక ఆరోపణలకు పాల్పడుతున్నారని మహిళా సర్పంచ్ నవ్య ఆవేదనపై తెలంగాణ మహిళా కమిషన్ ఎట్టకేలకు స్పందించింది. సర్పంచ్ నవ్య ఆరోపణలపై

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంస్థకు చెందిన కీలకమైన కంప్యూటర్ హ్యాకింగ్

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇవాళ ఉదయం 11 గంటల నుంచి విచారణ ఎదుర్కొంటోంది. ఢిల్లీలో ఆమెను ఐదుగురు ఈడీ

బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనాచౌదరితో పాటు మరికొందరు నాయకులకు బీఆర్ఎస్ హైదరాబాద్లో విస్తృత ప్రచారం కల్పిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శ రాజకీయంగా కలకలం రేపుతోంది. "కవితను అరెస్ట్ చేయకపోతే, ముద్దు పెట్టుకుంటారా?" అని

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ రోజు విచారణ ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయబోతున్నట్లు బీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని, భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి విస్తరించిన తొలి సందర్భం నుంచి పొరుగు రాష్ట్రాలకు వ్యాపించే ప్రయత్నంలో కర్ణాటక రాష్ట్రం మీదనే

కల్వకుంట్ల కవిత అరెస్టు జరుగుతుందో లేదో గానీ.. ఇప్పుడు వాతావరణం గమనిస్తోంటే.. ఒకవేళ ఆమెను అరెస్టు చేయకుండా వదిలేస్తే.. రాష్ట్రంలోని గులాబీ దళాలు నిరాశపడేలా కనిపిస్తోంది. ఎందుకంటే..

మహేష్ బాబుకు ఆల్రెడీ ఓ మల్టీప్లెక్స్ ఉంది. ఇక అల్లు అర్జున్ కూడా ఓ మల్టీప్లెక్స్ రెడీ చేశాడు. ఇలా హీరోలు కూడా రంగంలోకి దిగే స్థాయిలో

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత విచారణకు ఒక్క రోజు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు షాక్. ఇది అనూహ్య పరిణామంగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. విచారణ పేరుతో

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి చురకలు అంటించారు. ఒక ఆడ మనిషివై వుండి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు పాల్పడ్డానికి సిగ్గు లేదా?

తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో దోషులను సమాజం ఎదుట నిలబెట్టేందుకు డాక్టర్ వైఎస్ సునీత అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో మరో సారి

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కోనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించేందుకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. గురువారం విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే ముందుస్తుగా నిర్ణయించుకున్న

తన సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో కేటీఆర్ ముందు వరుసలో

రంగులు జీవితంలోనే ఉంటాయి. రాజకీయాల్లో అయితే ఎన్ని రంగులో వేరే చెప్పాల్సినది లేదు. ప్రతీ పార్టీకి అనేక రంగులు వ్యవహారాలు ఉండడం సర్వ సాధారణం. హోళీ పండుగ

ఎమ్మెల్సీ కవితను విచారించడానికి ఈడీ నోటీసులు ఇచ్చింది. 9వతేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అయితే కేంద్రప్రభుత్వం తీరుకు నిరసనగా, మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత చుట్టూ తెలంగాణ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గురువారం విచారణ నిమిత్తం ఢిల్లీకి రావాలంటూ ఈడీ నుంచి కవితకు

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తన అక్కసు వెళ్లగక్కారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై షర్మిల ఉద్దేశ పూర్వకంగానే

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణకు రావాలని ఈడీ పంపిన నోటీసులపై తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మార్చి 9న