రెండేళ్ల క్రితం విశాఖ వైసీపీ బాధ్యతల నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుకున్నారు. ఆయనను పార్టీ పిలిపించుకుని వేరే జిల్లాల బాధ్యతలు అప్పగించింది. అది లగాయితూ ఆయన మళ్లీ
ఏ పార్టీలో లేని గ్రూపు తగాదాలు కాంగ్రెస్ లో ఉంటాయని, వర్గ రాజకీయాలు ఎక్కువని అంటుంటారు. అన్ని పార్టీల్లో గ్రూపు రాజకీయాలు ఉన్నప్పటికీ ఈ విషయంలో కాంగ్రెస్
తెలంగాణలో తనో పార్టీ పెట్టిన విషయం, అక్కడ నానారచ్చ చేసిన విషయం షర్మిలకు గుర్తుందో లేదో కానీ.. ఆమె బాధితులు మాత్రం మరిచిపోవడం లేదు! తను తెలంగాణ
ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి ఎంత తక్కువగా మాట్లాడితే వారికి అంత మంచిది. 2014లో గాని, 2018లో గాని తాము అధికారంలోకి వచ్చిన
కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తమకు తాము తెలంగాణ స్వతంత్ర యోధులమని ఫీలవుతుంటారు. తెలంగాణ తెచ్చింది తమ కుటుంబమేనని భావిస్తుంటారు. కేసీఆర్ అయితే పబ్లిగ్గానే తెలంగాణ తనవల్లే
రాజకీయ నాయకులు ప్రత్యర్థులను దెబ్బ తీయాలంటే అనేక వ్యూహాలు పన్నుతుంటారు. ఏం మాట్లాడితే, ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తే ప్రజలు రెచ్చిపోతారా అని ఆలోచిస్తుంటారు. ప్రజలకు కొన్ని సెంటిమెంట్లు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్యంతర బెయిల్ పిటిషన్పై న్యాయస్థానంలో ఊరట దక్కలేదు. చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలున్నాయని, ఈ సమయంలో తల్లిగా బిడ్డతోనే వుండాలని
ప్రచారమే నిజమైంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఇవాళ సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో గత ఏడాది చివర్లో వెలువడిన ఫలితాల్లో
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించి.. తెలంగాణ ప్రయోజనాలు తప్ప మరో పరమావధి లేని పార్టీగా దానికి ప్రజల్లో గుర్తింపు తీసుకురావడంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు
భారత రాష్ట్ర సమితి నుంచి ప్రజాప్రతినిధులు కాంగ్రెసులోకి వలస వెళుతున్న పరిణామాల పట్ల పాపం.. కల్వకుంట్ల తారక రామారావు ఖిన్నులు అవుతున్నట్టుగా ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబం తప్ప
తనను ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకువెళుతున్నప్పుడు.. కల్వకుంట్ల కవిత తాను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని చాలా గట్టిగా ప్రకటించారు. తన ఇంటి బయట ఆందోళన
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆయన మాటతీరులో, వైఖరిలో, ధోరణిలో ఏమీ మార్పు లేదు. కాకపొతే అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో, పొగరుతో, తలబిరుసుతో మాట్లాడేవాడు. అధికారం
మహా భారతంలో కర్ణుడి చావుకు ఆరుగురు కారణమయ్యారని చెబుతారు. అరయంగ కర్ణుడీల్గె ఆర్గురి చేతన్ అంటారు. కర్ణుడి చావుకు ఆరుగురు కారణమైనట్లే గులాబీ పార్టీ చావుకు అంటే
తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పాత్రధారులైన పోలీసు అధికారులు దాదాపుగా అందరూ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. అనివార్యమైన పరిస్థితుల్లో వారు
రాజకీయ నాయకులు కొన్ని సందర్భాల్లో నోరు జారి మాట్లాడేస్తుంటారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చేస్తుంటాయి. మరికొన్ని సందర్భాల్లో చాలా ఆలోచించి ఆచితూచి మాట్లాడుతారు గానీ.. వారి మాటల యొక్క
అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ లో రాజసం ఉట్టిపడేది. ఎవ్వరినీ కేర్ చేసేవాడుకాదు. పార్టీ నాయకుల్లో కొందరిని పూచిక పుల్లలుగా చూశాడు. ఎంతటివారినైనా ఘోరంగా అవమానించేవాడు. కానీ కాలం
ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తెలంగాణ రాజకీయాలు ప్రతిరోజూ హాట్ హాట్ గానే ఉంటున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుంచి ఈ ప్రభుత్వం కూలిపోబోతున్నది
చంద్రబాబునాయుడు కుటిల వంకర రాజకీయాలు ఎన్నెన్ని రకాలుగా ఉంటాయో సామాన్య ప్రజలెవ్వరూ ఊహించలేరు కూడా. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే తన పార్టీలోని, తనకు అత్యంత ఆంతరంగిక
ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకులు జీవితాంతం ఆ పార్టీకే విధేయంగా ఉంటారనుకోవడం కేవలం భ్రమ. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీల్లో నాయకులు లైఫ్ లాంగ్ పార్టీకి కట్టుబడి విధేయులుగా
భారత రాష్ట్ర సమితి పార్టీలో బాగా సీనియర్ నాయకుల్లో ఒకరు, కేసీఆర్ వద్ద అపరిమితమైన గౌరవమర్యాదలు పొందుతున్న కే కేశవరావు కూడా గులాబీ దళానికి గుడ్ బై
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. కొత్త పేర్లు ప్రతిరోజూ తెరమీదకు వస్తున్నాయి. పోలీసులు ఈ విషయంలో చాలా చురుగ్గా దర్యాప్తు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న కేసీఆర్ ముద్దుల కూతురు కవితను తీహార్ జైలుకు పంపిన సంగతి తెలిసిందే కదా. తెలంగాణా నుంచి తీహార్ జైలుకు వెళ్లిన మొదటి
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు అంత ప్రధానమైనవిగా కనబడటం లేదని అనిపిస్తోంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ నాయకుల దృష్టి అంతా
‘పిచ్చి పిచ్చి నిర్ణయాలేం తీసుకోవద్దు’ ఈ మాటను కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన శైలిలో అయితే ఎలా పలుకుతారో ఒకసారి ఊహించుకోండి. అంతే సెటైరికల్ గాను, సీరియస్ గానూ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వివాదం తీవ్రస్థాయిలో కుదిపేస్తోంది. ఇప్పటికే ముగ్గురు కీలక పోలీసు అధికారులు అరెస్టు అయ్యారు. ఈ అరెస్టుల పర్వం ఇక్కడితో
తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొందరిని ప్రకటించింది. ఇంకా కొన్ని స్థానాలు పెండింగులోనే ఉన్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లోగా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎట్టకేలకు గులాబీ తనయ కవిత అరెస్టు కూడా జరిగింది. ప్రస్తుతం ఆమె ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. కవితను అరెస్టు చేసిన నాటినుంచి
‘పోయినోళ్లు అందరూ మంచోళ్లు.. ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు..’ అంటూ ఆచార్య ఆత్రేయ.. గుండె చెమ్మగిల్లజేసే పాట రాశారు.. మూగమనసులు చిత్రంలో. కానీ.. ఆధునికతరం రాజకీయాల్లో పరిస్థితి
‘నేను గేట్లు తెరిస్తే భారాస ఖాళీ అయిపోతుంది’ అని రెండు రోజుల కిందట అన్నారు. ‘గేట్లు తెరిచేశాను.. ఇక ఖాళీ చేసేస్తాను’ అని తాజాగా కూడా అన్నారు.
ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఫక్తు తమ పార్టీ వారికి మాత్రమే రాజకీయ లబ్ధి చేయడం ప్రారంభం అవుతుంది. తమ పార్టీ వారికే పదవులు, హోదాలు