వైసీపీ కార్య‌క‌ర్త ఊరొదిలినా… విడిచిపెట్ట‌లేదు!

కూట‌మి అధికారంలోకి రావ‌డంతో ప‌ల్నాడులో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు బిక్కుబిక్కుమ‌ని గ‌డుపుతున్నారు. ప‌ల్నాడులో చాలా మంది ఊళ్లు వ‌దిలి బ‌తుకు జీవుడా అని వ‌ల‌స‌వెళ్లారు. టీడీపీ చేతిలో కొంద‌రు చావు దెబ్బ‌లు తిన్నారు. కొంద‌రు…

కూట‌మి అధికారంలోకి రావ‌డంతో ప‌ల్నాడులో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు బిక్కుబిక్కుమ‌ని గ‌డుపుతున్నారు. ప‌ల్నాడులో చాలా మంది ఊళ్లు వ‌దిలి బ‌తుకు జీవుడా అని వ‌ల‌స‌వెళ్లారు. టీడీపీ చేతిలో కొంద‌రు చావు దెబ్బ‌లు తిన్నారు. కొంద‌రు ప్రాణాలు కోల్పోయారు. వైసీపీకి ప‌ల్నాడు కంచుకోట‌గా వుండేది. ఈ ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీ ఊడ్చేసింది.

ప‌ల్నాడులో రానున్న రోజుల్లో త‌న బ‌లాన్ని నిలుపుకోడానికి టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ ప్ర‌త్య‌ర్థుల్ని భ‌యాందోళ‌న‌కు గురి చేసేలా దాడుల‌కు తెగ‌బ‌డుతోంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా స్వ‌గ్రామాన్ని వ‌దిలేసినా, ఒంటేరు నాగ‌రాజు అనే వైసీపీ కార్య‌క‌ర్త‌ను ప్ర‌త్య‌ర్థులు కిడ్నాప్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

దుర్గి మండ‌లం జంగ‌మేశ్వ‌ర‌పాడుకు చెందిన ఒంటేరు నాగ‌రాజు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ప‌ని చేశాడు. దీంతో అత‌ను టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు టార్గెట్ అయ్యాడు. దాడుల‌కు భ‌య‌ప‌డిన నాగ‌రాజు స్వ‌గ్రామాన్ని వ‌దిలేసి వెల్ల‌టూరుకు మ‌కాం మార్చాడు.

ఆటోలో కూర‌గాయ‌లు అమ్ముకుంటూ జీవ‌నం సాగిస్తున్న నాగ‌రాజును బొల్లాప‌ల్లి మండ‌లం వెంకుపాలెంలో ప్ర‌త్య‌ర్థులు బొలెరో వాహ‌నంలో కిడ్నాప్ చేశారు. వాహ‌నాన్ని అడ్డుకున్న వారిపై క‌ర్ర‌లు, గొడ్డ‌ళ్ల‌తో దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.

37 Replies to “వైసీపీ కార్య‌క‌ర్త ఊరొదిలినా… విడిచిపెట్ట‌లేదు!”

  1. నిన్న జగన్మోహన్ రె డ్డి వీర ఆవేశంలో ఒక మాట అన్నాడు

    మీరు అరాచకాలు చేస్తే మా కార్యకర్తలు తర్వాత నా మాట కూడా వినరు అని అన్నాడు

    ఆయనకు తెలియని విషయం ఏమిటంటే గత ఐదు సంవత్సరాలుగా వాళ్ల పార్టీ వాళ్లు చేసిన అరాచకాల పర్యవసానమే ఈ దుస్థితి అని ఆయన తెలుసుకోలేకపోతున్నాడు

    ఇప్పుడు కిందిస్థాయి వాళ్ళు చంద్రబాబునాయుడుగారి మాట కూడా వినే పరిస్థితి లేదు . గత ఐదు సంవత్సరాలలో పల్నాడులో వైసీపీ చేసిన దురాగతాలకి సమాధానం చెప్పాలంటే ఇది చాలా చిన్న విషయం కానీ వీటిని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది టి డి పి కి

    1. నియంత్రించాల్సిన అవసరం లేదు..

      ఈ ఉన్మాదం ప్రజలు కోరుకుంటున్నదే ..

      రెడ్ బుక్ గురించి.. టీడీపీ మేనిఫెస్టో కన్నా ఎక్కువగా ప్రచారం చేశారు..

      రెడ్ బుక్ అనేదే తప్పైతే టీడీపీ ఓడిపోవాలి.. ప్రజలు ఆ ఆవేశాన్ని.. వైసీపీ కి ఆ శిక్షలను కోరుకున్నారు.. అందుకే టీడీపీ కి అఖండ విజయాన్ని కలిగించారు..

      పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ ని కూకటి వేళ్ళతో పెకలించి వేసేస్తాం అని చెప్పేవాళ్ళు.. ఆ మాటలు నమ్మే 100% ఇచ్చారు..

      ప్రజలు కోరుకున్నదే వేదం.. అదే శాసనం..

  2. కూరగాయల లెక్క దగ్గర వొచ్చిన గొడవ కూడా టిడిపి ఖాతా లోకి వేశాడా, జాదూగాడు జగన్?

    1. అందుకేగా 11 కి పడిపోయి పతనమైపోయారు ..

      జగన్ రెడ్డి కే రక్షణ లేదని బెంబేలెత్తిపోతున్నాడు.. ఇక మీరెంతరా .. పిల్లిబిత్తిరిగాళ్లు..

      అస్సాం కి పారిపోండని..ఎన్నికలకు రెండు నెలల ముందే చెప్పాను..

      వాడు బెంగుళూరు కి పారిపోయాడు.. మీదే ఆలస్యం.. బతికి ఉండాలనుకుంటే.. పారిపోండి..

        1. ఇదే ప్రశ్న జగన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అడిగారు..

          టీడీపీ జెండా పట్టుకుంటేనే బట్టలిప్పించి శిక్షలు వేశారు..

          జై జగన్ అనలేదని గొంతులు కోసేశారు..

          మాస్క్ అడిగాడని పిచ్చి వాడిని చేసి కొట్టారు..

          అక్క రక్షణ కోసం నిలబడ్డ 10 ఏళ్ళ తమ్ముడిని తగలబెట్టేశారు..

          ఇంట్లో పని చేసే డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశారు..

          ఈ ప్రశ్న, పాశ్చాత్తాపం.. అప్పుడే కలిగి ఉండాలి.. పాపానికి శిక్ష ఉంటుంది.. అది అందరా.. కొందరా అనేది జగన్ రెడ్డి మాట్లాడే మాటలను బట్టి నిర్ణయం జరుగుతుంది..

          బెంగుళూరు నుండి ఆంధ్ర కి వచ్చి.. పిచ్చి వాగుడు వాగితే.. ఇలానే వైసీపీ క్యాడర్ భయాందోళనలో బతుకుతూ ఉండాలి..

          1. ఒరేయ్ ఎర్రిపోక బొల్లిగాడికి 2019 లో కన్నా తక్కువొక్కయి రా ఓట్లు. కళ్యాణ్ గాడు లేక పోతే బొల్లిగాడు అడ్రస్ ఉండేవాడు కాదు. ప్రజలు వాడి బొంగు లో 2020 విజను చూసి దెంగేయిరా బొల్లిగా అని .. వొదిలేశారు.. ఎదో PK గాడి పదిహేను శాతం తో గెలిచాడు. కళ్యాణ్ KALLU రోజు కడిగి నెత్తిన జల్లుకోవాలి నీళ్లు బొల్లిగాడు వాడి పంది కుమారుడు.

      1. ఒరేయ్ ఎర్రిపోక బొల్లిగాడికి 2019 లో కన్నా తక్కువొక్కయి రా ఓట్లు. కళ్యాణ్ గాడు లేక పోతే బొల్లిగాడు అడ్రస్ ఉండేవాడు కాదు. ప్రజలు వాడి బొంగు లో 2020 విజను చూసి దెంగేయిరా బొల్లిగా అని .. వొదిలేశారు.. ఎదో PK గాడి పదిహేను శాతం తో గెలిచాడు. కళ్యాణ్ KALLU రోజు కడిగి నెత్తిన జల్లుకోవాలి నీళ్లు బొల్లిగాడు వాడి పంది కుమారుడు.

        1. ఒరేయ్ కొండెర్రిపోక .. 2019 లో 175 సీట్లలో పోటీ చేస్తే.. 2024 లో 144 సీట్లలోనే పోటీ చేశారు..

          ఈ లెక్కలు కూడా రావు.. పనికిమాలినోడా..

          అయినా 11 సీట్లు .. ప్రతిపక్ష హోదా కూడాలేని నీ బోకులంజలా పార్టీ చెప్పే సొల్లు జనాలకు అసహ్యం కలుగుతోంది..

        1. నారాసురరక్తచరిత్ర, పింక్ డైమండ్, అమరావతి లో 6 లక్షల కోట్లు అవినీతి.. ఇవేనా రాంగ్ ప్రాపగోండ అంటే.. అంతేలే..

  3. Mind less arrogance . targetting a small vegetable vendor is shamefull. This will enlighten and move nuetral voters away from party. Let’s condemn such hooliganism irrespective of parties.

  4. వంశి, కొడాలి లాంటి లీడర్స్ నీ టచ్ చేసే దమ్ము లేదు. ఇలాంటి చిన్న వాళ్ళ మీద ప్రతాపం, వీళ్లేమి సొంతగా ఎవరి మీద ఇదివరకు దాడులు చేసే వారు కాదు కదా. పై వాళ్ళు ఏమీ చెప్తే అది చేసుంటారు.

    పైగా వీళ్లని టార్గెట్ చేసి గొప్ప కబుర్లు ఒకటి.

  5. వంశి, కొడాలి లాంటి లీడర్స్ నీ టచ్ చేసే ద మ్ము లేదు. ఇలాంటి చిన్న వాళ్ళ మీద ప్రతాపం, వీళ్లేమి సొంతగా ఎవరి మీద ఇదివరకు దా డులు చేసే వారు కాదు కదా. పై వాళ్ళు ఏమీ చెప్తే అది చేసుంటారు.

    పైగా వీళ్లని టార్గెట్ చేసి గొప్ప కబుర్లు ఒకటి.

  6. మిమ్మల్ని నమ్మేది ఎవడురా…మీ వాల్లని మీరే చంపుకుని టి.డి.పి మీద వేసే జగత్ కంత్రిగాల్లు మీరు…దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వివేకా మర్డర్

  7. ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు కార్యకర్తలు తట్టుకోని నిలబడి ఉంటారా అలా నిలబడి ఉండటానికి ధైర్యం చెప్పే నాయకులు ఉన్నారా ఎవరైనా ఉంటే చెప్పండి ?

    1. నిజమైన కార్యకర్తలు ఎప్పటికి ఉంటారు,, 2019 లో గోరాతి గోరంగా ఓడిపోయినా తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలు టీడీపీ తో ఎలా ఉన్నారో వైసీపీ కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు …ఎవరో వచ్చి దైర్యం చెప్పవలసిన అవసరం లేదు

      1. మాతో మీకు పోలికా..?

        ఎన్నికల ఫలితాలు రాగానే.. ఇక్కడ కామెంట్స్ రాసే జగన్ రెడ్డి జనాలు.. కొందరు పారిపోయారు.. కొందరు పేర్లు మార్చుకుని కామెంట్స్ పెడుతున్నారు..

        మేము 2019 లో టీడీపీ ఓడిపోగానే.. ఆక్షన్ లోకి దిగాము.. అప్పటి నుండి ఇప్పటి వరకు చంద్రబాబు కోసం టీడీపీ కోసం రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు..

        టీడీపీ క్యాడర్ లాగా ఉండాలనుకోవడం.. మంచిదే.. కానీ నీ జగన్ రెడ్డి పార్టీ కి ఆ అర్హత లేదు.. మీరు సమాజానికి కాన్సర్ లాంటి వాళ్ళు..

        మిమ్మల్ని, మీ పార్టీ కి సమూలంగా నాశనం చేయకపోతే.. రాష్ట్రానికే అరిష్టం..

        1. అవును మీతో మాకు పోలికేంటి ? ఈ రెండు నెలల్లో మీరు చేసిన పనులని బట్టి చూస్తే అర్థం అయ్యింది మీకు మాతో పోలిక ఏంటి అని ? 2014-2019 టైం లో కూడా ఎదో చెయ్యాలని చూసారు , 23 కి పడిపోయారు , అప్పటివరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత గోరంగా ఓడిపోయినోళ్లు లేరు , గెలుపు ఓటములు సహజం అది ప్రజల చేతుల్లో ఉంటుంది అవును ఇప్పుడు జగన్ కూడా ఓడిపోయాడు , కానీ గోరంగా ఓడిపోవడం స్టార్ట్ అయ్యింది మీతోనే . జగన్ పార్టీ కి అర్హత ఉందా లేదా అనేది ప్రజలు , ఆ దేవుడు నిర్ణయిస్తారు

          1. మీ “పలావ్ ” సీఎం వాడు అధికారం లో ఉన్నప్పుడు చేసిన రాచకాలు కొన్ని మీకు లిస్ట్ చేసాను..

            అయినా ఇంత దరిద్రం గా నీచం గా మాట్లాడుతూ.. దేవుడున్నాడని చేతులెత్తేసే దరిద్రపు క్యాడర్ తో మాకు పోలికేంటి..

            వాడు పడేసే ముష్టి తినే మీ బతుక్కి.. కష్టపడి బతికే మాకు .. పోలికేంటి..

          2. నీ అంత సంస్కార హీనంగా , నీచాతి నీచంగా ఎవడు మాట్లాడడు , మీకు ముష్టి తినే అలవాటు ఉంటె అందరికి వుంటుందా , దేవుడు అంటే బయ భక్తులు లేవు కాబట్టే ఇంత నీచాతి నీచముగా ప్రవర్తిస్తున్నారు .

          3. జగన్ రెడ్డి సంకలు నాకే నువ్వు నాకు నీతులు చెపుతున్నావా..?

            దేవాలయం లాంటి అసెంబ్లీ లో ఆడోల్లకు రంకు గట్టి.. హేళన చేసిన మీ నాయకుల సంగతి నా చేత చెప్పించుకొంటావా.. గోవిందా..?

            తోడబుట్టిన చెల్లెలు ప్రత్యర్థి ముందు మోకాళ్ళ మీద నిలబడింది అని హీనం గా మాట్లాడిన జగన్ రెడ్డి గురించి చెప్పమందువా.. గోవిందా..?

            చెల్లెలు కట్టుకున్న చీర రంగు మీద కూడా అనుమానాలు చేసే అన్న నీ జగన్ రెడ్డి.. ఆ సంగతి మరిచితివా గోవిందా..?

            నువ్వు సంస్కారం అంటూ నీతులు చెప్పడం.. మీరే చేసే వ్యభిచారానికి లైసెన్స్ అడగటమే..

          4. పుష్కరాలకు ఎవరైనా పుణ్యం వస్తుందేమో అని వెళ్తారు , ఎంత దరిద్రం కాకపోతే పుష్కరాలలో 40 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తికి బానిసత్వం చేసే మీరు మట్లాడడమా ? మామకి వెన్నుపోటు పొడిచి అధికారం లోకి వచ్చిన వ్యక్తి కి బానిసత్వం చేసే మీరు కూడా మట్లాడడమా ? ఎన్టీఆర్ ఎంత బాధతో మాట్లాడారో చంద్ర బాబు లాంటి నీచమైన వ్యక్తిని , కుసంస్కారిని జీవితం లో ఎవ్వరిని చూడలేదు అని , అలంటి కుసంస్కారికి బానిసత్వం చేసే మీరు మట్లాడడమా ?

            అసెంబ్లీ లో ఆలా మాట్లాడి ఉండకూడదు. కానీ దేవాలయ లాంటి అసెంబ్లీ అని మాట్లాడుతున్నారు ? ఇలా 40 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి కి దేవాలయం లాంటి అసెంబ్లీ లోకి వెళ్ళడానికి అర్హత ఉందా ? అంటే దేవాలయం లాంటి అసెంబ్లీ లో మాట్లాడకూడదు, కరెక్టే , బయట మాట్లాడొచ్చా రంకు గురించి ? దేవుడు ప్రతి చోట ఉంటాడు , అసెంబీలో లో మాత్రమే ఉండడు , ఎక్కడ చేసిన తప్పు తప్పే, బయట ఎంత మందికి నీచాతి నీచంగా రంకు కలిపారు మీరు ? సిగ్గు గ ఉంది నీలాంటి నీచమైన వ్యక్తికి మెసేజ్ చెయ్యాలి అంటే.

          5. మర్చిపోయా.. ఈ సారి పుష్కరాలకు నువ్వు, జగన్ రెడ్డి ఇద్దరూ కలిసి వెళ్ళండి.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది..

            ఒక కన్ను ఇంకో కాంతిని ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్షా..

            అసెంబీలో లో ఆడోళ్లను తిట్టారురా అని నేను కామెంట్స్ రాస్తే.. నువ్వు కూడా చేసావు కదా అని గాల్లో కామెంట్స్ రాయడమేనే మీ పార్టీ లక్షణం..

            ఇందుకేగా 11 ఇచ్చారు జనాలు..

            నీలాంటోళ్ళకి కామెంట్స్ రాయడమా లో మజా ఉంటుంది.. పనికిమాలిన క్యాడర్..

      2. నీ నాయుకడే బెంగుళూరు /తాడేపల్లి మంత్లీ పాస్ తీసుకున్నాడు .. నీ గు *** ఎలివేషన్స్

Comments are closed.