ఇరు వైపుల మేనిఫెస్టోలు అయిపోయాయి. రాసిందే రాసి రాసి ఎల్లో పత్రికలు అలసిపోతున్నాయి. జనం ఆ పత్రికల మొదటి పేజీ చూస్తేనే మొహం మొత్తుతోంది. సోషల్ మీడియాలో
చాలా దుకాణాల దగ్గర ఓ బోర్డు వుంటుంది… అరువు రేపు… అని. ఎప్పటికీ రేపే అది. చంద్రబాబు నిరుద్యోగభృతి అలాంటిదే. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామంటూ చంద్రబాబు
మాయబజార్లో ఓ డైలాగుంది. మాయశశిరేఖ విన్యాసాలు చూసిన శకుని "చక్కగా సిగ్గు లేకుండా వున్నావ్" అంటాడు. ఈ పోలిక కరెక్ట్గా ఈనాడు, ఆంధ్రజ్యోతికి సరిపోతుంది. ప్రజాస్వామ్యం, జర్నలిజం
"అహనా పెళ్ళంట" సినిమాలో ఒక సీనుంటుంది. లక్ష్మీపతి పాత్రలో ఉన్న కోట శ్రీనివాసరావు దగ్గరకి కొందరు వచ్చి గుడి కట్టడానికి విరాళం అడుగుతారు. చాలా గొప్ప పని
2014, 2019 తరువాత 2024 వేళకు ఆంధ్రలో కాపులు చాలా వరకు చైతన్యవంతం అయ్యారు. ఇది అంగీకరించాల్సిన వాస్తవం. తెలుగుదేశం అభిమానులు ఎవరైనా అంగీకరించాల్సిన ఇంకో వాస్తవమేమిటంటే
కూటమిలో సీట్ల సర్దుబాట్ల రచ్చకు తోడు.. తెలుగుదేశం పార్టీలో టికెట్ల కేటాయింపులో చెలరేగిన విబేధాలతో.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి సుమారుగా 16 చోట్ల రెబల్ అభ్యర్థులు
ఏ మాత్రం క్రెడిట్ వస్తుందన్నా దాన్ని వదులుకోదు కమలం పార్టీ! అదే ఆ పార్టీ నయా సిద్ధాంతం. ఒకటీ ఆర సీట్లు కలిసి రాకపోవా.. అనే లెక్కలతో
ఆంధ్ర ఎన్నికలు రెండు వారాల్లో వున్నాయి. తెలుగుదేశం- జనసేన కూటమి ఆకర్షణీయమైన మేనిఫెస్టో ప్రకటించింది. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో వాడిన మేనిఫెస్టోకి
చంద్రబాబునాయుడు తనను తాను మహిమాన్వితుడిగా భావించుకుంటూ ఉంటారు. నలభై నాలుగేళ్ల సీనియారిటీ తనది అని చెప్పుకుంటారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మహానుభావుడిని తాను అని చెప్పుకుంటారు. మరి..
అయిదేళ్లుగా ఒకటో తేదీ రాకుండానే ఇంటి దగ్గరకు వస్తున్న పింఛను ఇప్పుడు రావడం లేదు. ఇది రెండో నెల. ఇదంతా జగన్ కావాలని చేస్తున్నది అంటున్నాయి కుల
ఒక్కడిని ఓడించడానికి అందరూ. అందర్నీ ఎదిరిస్తూ ఒక్కడు. ఇలాంటి యుద్ధాలు జగన్కి కొత్త కాదు. తండ్రి మరణం తర్వాత నిరంతరం పోరాటం. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఆరోపించినా
కాకినాడ రూరల్.. ఈస్ట్ గోదావరిలో కాస్త పెద్ద నియోజక వర్గం. భౌగోళికంగా ఇటు అటు సాగిన నియోజకవర్గం. ఇక్కడ పోటీ అన్నా ప్రచారం అన్నా కాస్త కష్టమే.
దశాబ్దాల కాలం వెనక్కు వెళ్లి రాజకీయాలు చూస్తే ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ వెనుక ఫైళ్లు పట్టుకోవడానికి, ఎన్నికల టైమ్ లో అన్ని పనులు చక్కబెట్టడానికి, తన తరపున
లబ్ధిదారులకు పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దనే అందజేసే ప్రక్రియకు కుట్రపూరితంగా అడ్డుకట్ట వేసింది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు. తనకు అనుకూలురైన నిమ్మగడ్డ రమేష్
చంద్రబాబునాయుడి రాజగురువు రామోజీరావు కడుపు మంట అంతాఇంతా కాదు. ఎన్నికల్లో కూటమికి ఏమవుతుందో అనే భయం ఆయన్ని వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడం చంద్రబాబునాయుడి కంటే
కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ఇప్పుడు అనేక వృత్తి సమస్యలతో ఇబ్బంది పడుతూ వుండొచ్చు. క్యాష్ క్రంచ్తో కిందా మీదా అవుతూ వుండొచ్చు. కానీ ఆయన ఉత్తరాంధ్రలో ఓ
భీమవరంలో సాధించలేనిది, గాజువాకలో కొట్టుకురాలేనిది, పవన్ ఈసారి పిఠాపురంలో పొందేలా కనిపిస్తోంది. వైకాపా అభ్యర్ధి వంగా గీత ఎంతగా పోరాడుతున్నా, సీనియార్టీ, మంచితనం, పార్టీ అండ ఇలా
తాను చేపట్టిన సంక్షేమ పథకాల మీద, పూర్తిగా తన ముద్ర ఉన్న ప్రజాహిత పథకాల మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న విశ్వాసం అపారమైనది. ఎన్నికల పర్వం మొదలు
సాధారణంగా ఏ పార్టీ మేనిఫెస్టో ఆ పార్టీకి ఆయుధంగా ఉంటుంది! అయితే తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ మేనిఫెస్టోనే పెద్ద ప్రతిబంధకం మారుతోంది! గతంలో తెలుగుదేశం అధినేత
ఒకవైపు తమ టార్గెట్ 400 లోక్ సభ సీట్లు అని కమలనాథులు ప్రకటించుకుంటూ ఉన్నారు! అయినా దేశ వ్యాప్తంగా అంత సానుకూల వేవ్ ఉన్నప్పుడు కమలం పార్టీ
పిల్లలు ఎన్ని డిమాండ్లు తండ్రి ముందు పెట్టినా, వాటిని ఎప్పుడు ఎలా నెరవేర్చగలను అన్నది తండ్రికి మాత్రమే తెలుసు. అప్పు చేయాలా? జీతం రావాలా? బడ్జెట్ సరిపోతుందా?
సినిమా యాక్టర్లు అంటే ఫ్రీ చూసే అవకాశం వస్తే జనం మూగుతారు. అంత మాత్రం చేత ఆ జనాల తలలు లెక్క కట్టి, అన్ని టికెట్లు తెగుతాయి
జగన్ నవరత్నాలు గత ఎన్నికల్లో కీలకం. ఈసారి అందుకు పోటీగా చంద్రబాబు ఆరు హామీలు వదలుతున్నారు. జగన్ తక్కువ తినలేదు కదా.. అందుకే నవరత్నాలు ప్లస్ అంటూ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఒకదాంట్లో బాగా పాపులర్ డైలాగ్ అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టుగా చరిత్రలోనే లేదు! అనేది! ప్రస్తుత
జనాల అకౌంట్లలోకి వివిధ పథకాల ద్వారా నేరుగా డబ్బులు వేయడం అన్నది, అది కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, తర తమ బేధాలు లేకుండా లబ్దిదారులను ఎంపిక
ఆంధ్రప్రదేశ్లో మూడు, నాలుగు నెలల క్రితం రాజకీయ వాతావరణానికి, ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. ఇప్పుడు ఏపీలో చర్చల్లా ఒకటే... జగన్ గ్రాఫ్ బాగా పెరిగిందని, ఆయనే
భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలో విజయావకాశాల మీద హోప్స్ పెట్టుకుని ఉన్నదా లేదా? అనేది ఆ పార్టీ అగ్రనాయకులు సాగించే ప్రచారం షెడ్యూలు మీద ఆధారపడి
జగన్ గెలుస్తారా.. చంద్రబాబు అధికారం సాధిస్తారా అన్న ప్రశ్నలు పక్కన పెడితే, ఎన్నికలు ముగిసిన తరువాత ఆటలో అరటిపండుగా మిగిలిపోయేది మాత్రం వైఎస్ షర్మిల మాత్రమే.
ఎందుకంటే షర్మిల
ఆంధ్రలో యాంటీ జగన్ లేదా పాజిటివ్ కూటమి వేవ్ అన్ని వైపుల నుంచి కమ్ముకు వచ్చేసిందని బలంగా నమ్ముతున్నారు తెలుగుదేశం, జనసేన జనాలు. దానికి తగినట్లే వుంది
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేయడానికి భారీ సన్నాహాలు చేసుకున్నారు. కొన్ని వేల మంది వస్తారని అంచనా వేసుకున్నారు. మూడు నాలుగు వేల మందికి భోజనాలు స్పాన్సర్