అతి పెద్ద రాజకీయ యుద్ధం ముగిసిన తరువాత అందరి ఆసక్తి విజేతలు ఎవరు అన్న దాని మీదనే ఉంది. వైసీపీ నేతలు మీడియా ముందుకు వస్తూ తమదే
ఆలూ లేదు చూలూ లేదు అపుడే మంత్రి పదవుల మీద ఊసులు సాగుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి లో అయితే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గద్దెనెక్కుతారు అని వైసీపీ ధీమాగా చెబుతోంది. రాజకీయంగా తలపండిన నేత, దశాబ్దాల అనుభవం ఉన్న ఉత్తరాంధ్ర నాయకుడు సీనియర్ మంత్రి
విశాఖపట్నం అపొజిషన్ లో ఉంటుందా లేక అధికారంలోకి వస్తుందా. దీని మీద ఎడతెగని చర్చ సాగుతోంది. విశాఖ సిటీలోని నాలుగు సీట్ల మీద హాట్ హాట్ డిస్కషన్
ఎన్నికలొచ్చాయంటే చాలు... ఒకప్పుడు రాయలసీమలో గొడవలే గొడవలు. ఫ్యాక్షన్ను ఎన్నికలు తిరగతోడేవి. దీంతో ఎన్నికలంటే సీమ వాసులు భయపడే పరిస్థితి. కానీ ఇప్పుడు ఏపీలో మిగిలిన ప్రాంతాలతో
గత ఎన్నికల కంటే ఈ దఫా పోలింగ్ స్వల్పంగా పెరిగింది. ఇవాళ సాయంత్రానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్పై లెక్కలు వస్తాయని ఏపీ సీఈవో ముకేశ్కుమార్
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మొదటి నుంచి సమస్యాత్మక నియోజకవర్గం. ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ విలయతాండవం చేసింది. అదృష్టవశాత్తు ఇప్పుడు అలాంటి వాతావరణమే లేదు. అయితే ఎన్నికలొచ్చాయంటే
మంత్రి ఆర్కే రోజా గెలుస్తారా? ఓడుతారా?... సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. నగరిలో 82 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో వైసీపీ అభ్యర్థి రోజా గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయనే చర్చకు
ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న.. అన్న సామెత చందంగా ఉంది పిఠాపురం సీటును పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ
కడప పార్లమెంట్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. దీనికి కారణం... వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు ఢీకొడుతుండడమే. వైసీపీ తరపున కడప సిటింగ్ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి,
ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాలు వెలువడాల్సి వుంది. ఎల్లో మీడియా రాతలు వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని భయపెట్టేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కసితీరా ఓటు వేశారని,
ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఉదయం పూట మెరుగైన రీతిలో పోలింగ్ నమోదు కావడంతో.. మీడియా పోలింగ్ శాతం అంచనాలను భారీగా పెంచేసింది! ఉదయమే
ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గత ఎన్నికలకు స్థాయిలో నమోదు కావడం లేదని స్పష్టం అవుతోంది! పోలింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ తుది ప్రకటనలు ఇంకా
ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చింతకాయల అయ్యన్నపాత్రుడు సహనం కోల్పోయారు. ఆయన ఎన్నికల అధికారుల మీద సిబ్బంది మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఎంపీ అభ్యర్ధిగా పోలింగ్ సరళిని పరిశీలించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అలా పోలింగ్ తీరుని చూసుకోకుండా ఓటర్లను లాస్ట్ మినిట్ లో
విశాఖ సిటీ ఎప్పుడూ పోలింగ్ కి వెళ్ళడానికి అంత ఉత్సాహం చూపించదు. అది మరోసారి రుజువు అయింది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ సిటీలో 63
విశాఖ ఎంపీ సీటు ఎవరి పరం కాబోతోంది అన్నది పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. విశాఖ ఎంపీ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో సిటీలోని
ఎన్నికల పోలింగ్ జరిగిన రోజునే తాను ముఖ్యమంత్రి అయిపోయిన స్థాయిలో తన తొత్తులందరితోనూ ‘‘సీఎం.. సీఎం..’’ అంటూ జేజేలు కొట్టించుకోవడం.. అదే తరహాలో ఫలితాలు వెలువడిన తర్వాత
చంద్రబాబునాయుడు స్నేహంలో ఉండే విషపుబుద్ధులను ఒకసారి స్వయంగా అనుభవించిన వారు.. మరోసారి ఆయనతో స్నేహం చేయాలని అనుకోరు. 2014లో పొత్తు పెట్టుకున్న తర్వాత.. ఆ పదవీకాలం ముగిసే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసినట్టే. ఖచ్చితమైన గణాంకాలు ఇంకా అధికారులు వెల్లడించలేదు గానీ.. ఏపీలో భారీగా పోలింగ్ నమోదు అయినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. భారీగా పోలింగ్ జరగడం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు ఆ పదవిలో ఉండి పరిపాలన సాగించినంత మాత్రాన ఆయన తెలివితేటలు సరిపోవు. ప్రజల సంక్షేమం ఒక్కటే ముఖ్యమని అందుకోసం నానా అగచాట్లు
ఏపీలో ప్రజాతీర్పు రిజర్వ్లో వుంది. సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికలు ముగిశాయి. గతంలో కంటే ఈ దఫా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ బూత్లకు క్యూ కట్టారు. జగన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఓట్లు వేసేందుకు పోటెత్తారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం
2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఎన్నికలు... ముగింపు దశకు
ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. వీళ్లిద్దరూ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో కూచుని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల
ఆంధ్రలో ఓటింగ్ వెల్లు వెత్తుతోంది. తొలి ఆరుగంటలకే 40శాతం పోలింగ్ నమోదు అయింది. ఎండ వేళ కూడా చాలా బూత్ ల దగ్గర జనాలు బారులు తీరి
ఓటింగ్ జరుగుతూ వుంది. విజేతల్ని ఈ పాటికి జనం నిర్ణయించేసి వుంటారు. ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ తెలుగు నేలపై శాశ్వతంగా ఓడిపోయింది మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి.
ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఐదేళ్లకో సారి వచ్చే ఓట్ల పండుగలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం సొంతూళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో గ్రామీణ
మూడో భార్య అన్నా లెజినోవాకు విడాకుల ప్రచారంపై జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెరదించారు. ఇందుకు ఓటింగ్ డే వేదిక కావడం విశేషం. అన్నా లెజినోవాతో పవన్కల్యాణ్ కలిసి
ఏపీలో ఓటర్ల జాతర కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా పోలింగ్ బూత్ల వద్ద మహిళలు, వృద్ధులు బారులుతీరారు. ఎంతో ముందుగానే వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి ఆసక్తి