పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన బేటా (కొడుకు) కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు యమ బిజీగా ఉన్నారు. నిప్పులు కక్కుతున్న ఎండలో
పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గులాబీ పార్టీ బాస్ కేసీఆర్లో ఏవేవో ఆశలు చిగురిస్తున్నాయి. ఆయన ఆశల పల్లకీలో ఊరేగుతున్నాడు. ఆయన ఆశలు నిజమవుతాయా లేదో
హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోని చేవేళ్ల కేంద్రంగా ఉన్న లోక్ సభ నియోజకవర్గంలో సూపర్ రిచ్ రెడ్డీస్ పోరాటం సాగుతోంది. ఒకరేమో బార్న్ విత్ సిల్వర్ స్పూన్,
తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చాడు. జాతీయ రాజకీయాల్లో గాయిగాత్తర లేపుతానని, దేశంలో మంట పెడతానని
కేసీఆర్ సహా ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు అధికారం లేని జీవితాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి వారి వ్యవహార శైలి అలాగే
మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ప్రచారాన్ని ఇండియా కూటమి పెద్ద ఎత్తున చేస్తోంది. బీజేపీ మాత్రం 400 లోక్సభ స్థానాలను గెలుచుకోవడమే
‘అయ్యకు విద్య లేదు.. అమ్మకు గర్వం లేదు..’ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఈ సామెతకు అర్థం విడమరచి చెప్పడం కష్టం గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
మడత పేచీ రాజకీయాలే తప్ప.. స్ట్రెయిట్ విమర్శలు, స్ట్రెయిట్ వ్యవహారాలు మన రాజకీయ నాయకుల్లో మచ్చుకు కూడా కనిపించవు. ఒక పాయింటు పట్టుకుని జీడిపాకం లాగా సాగదీసుకుంటూ
ఈమధ్య గులాబీ పార్టీలో, తెలుగు రాష్ట్రాల్లో, మీడియాలో తీవ్రంగా చర్చకు దారి తీసిన ఒక విషయం మీద గూలాబీ బాస్ కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. అధికారం పోయాక
వచ్చే నెల 13న జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ఒక ప్రముఖ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ...
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి స్థితిగతి ఏ స్థాయికి పోతుందో అంచనా వేయలేరెవరూ! తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇప్పుడు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి
పార్లమెంటు ఎన్నికలు గానీ, అసెంబ్లీ ఎన్నికలు గానీ వస్తే కొందరు రాజకీయ నాయకులు కొన్ని నియోజకవర్గాల మీద మోజు పడుతుంటారు. అక్కడి నుంచే పోటీ చేస్తామని చెబుతుంటారు.
అసెంబ్లీ ఎన్నికలుగానీ, పార్లమెంట్ ఎన్నికలుగానీ వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ నేతలైనా యాక్టివ్ గా ఉంటారు. ప్రచారం చేస్తారు. ప్రెస్ మీట్స్ లో మాట్లాడుతుంటారు. సందర్భం కల్పించుకొని
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు రాజకీయాలు మాట్లాడకూడదనేది ఒక నైతిక నిబంధన. రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంటు, అసెంబ్లీ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్, రాజ్యసభ చైర్మన్ వీళ్ళు రాజ్యాంగ పదవుల్లో
కాంగ్రెసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేంజ్ పెరిగిపోయింది. హైకమాండ్కు ఆయన చాలా ముఖ్యమైన నాయకుడిగా మారాడు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కీలక భూమిక పోషిస్తున్నాడు. ఆయన
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలపై 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కలెక్టర్ వేసిన సస్పెన్షన్ వేటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దీంతో బీఆర్ఎస్ ఎన్నికల
అధికారం పోయిన చాలా కాలానికి గులాబీ బాస్ కేసీఆర్ కొత్త ... కొత్త సంగతులు చెప్పాడు. ఈ సంగతుల సారాంశం ఏమిటంటే ... పార్టీ అధికారం కోల్పోయినా
క్విడ్ ప్రో కో అనే మాట అందరికీ తెలుసు. నేను మీకు ఫలానా పని చేసి పెడతాను... మీరు నాకు ఫలానా పని చేసి పెట్టండి అనేది
జంటనగరాల పరిధిలో కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవలేక పోయింది. అలాగని లైట్ తీసుకుంటే ఇప్పుడు పార్టీ పరువు మొత్తంగా గంగలో కలుస్తుందని భయం. డబుల్
2 రోజుల కిందటి సంగతి.. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని ఓ కిరాణా షాపుపై పోలీసులు దాడి చేశారు. వాళ్లకొచ్చిన సమాచారం నిజమే. కిరాణా షాపులో 4 కేజీల గంజాయి
కేసుల్లో నిందితులుగా ఉండి కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నవారు తప్పనిసరిగా చేసే పని బెయిల్ అడగడం. రకరకాల కారణాలు చూపించి బెయిల్ అడుగుతుంటారు. పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు
రేవంత్ రెడ్డి ఏ హామీలనైతే ప్రధానంగా ప్రస్తావించి.. అధికారంలోకి వచ్చారో.. ఆ హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, భారాస నాయకులు పదేపదే ఆరోపిస్తూ ఉన్న
‘ఒక కుక్కను చంపదలచుకుంటే గనుక.. ముందుగా అది పిచ్చిది అనే ముద్ర వేయి’ అనేది పురాతన ఇంగ్లిషు సామెత. ఇంచుమించుగా ఆ సామెతకు సరిపోలే విధంగా ఇప్పడు
కూతురు తప్పు చేసిందని ఆ తండ్రి నమ్ముతున్నట్లే కనబడుతోంది. ఆ తండ్రి పేరు కేసీఆర్. ఆ కూతురు కవిత. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమె తీహార్ జైలుకు
కొందరికి వృద్ధాప్యంలో అల్జీమర్స్ అనే జబ్బు వస్తుంది. అదొస్తే గతం గుర్తు ఉండదు. జ్ఞాపక శక్తి నశిస్తుంది. కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టని స్థితికి వెళతారు. రాజకీయ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో రాయితో దాడి జరిగింది. దీంతో ఆయన ఎడమ కన్నుపై దెబ్బ తగిలింది. రక్త గాయాలయ్యాయి. సీఎం జగన్పై దాడిని ప్రధాని
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి.. ఉచ్చు బిగించడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు హార్డ్ డిస్కులను ముక్కలు
రెండేళ్ల క్రితం విశాఖ వైసీపీ బాధ్యతల నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుకున్నారు. ఆయనను పార్టీ పిలిపించుకుని వేరే జిల్లాల బాధ్యతలు అప్పగించింది. అది లగాయితూ ఆయన మళ్లీ
ఏ పార్టీలో లేని గ్రూపు తగాదాలు కాంగ్రెస్ లో ఉంటాయని, వర్గ రాజకీయాలు ఎక్కువని అంటుంటారు. అన్ని పార్టీల్లో గ్రూపు రాజకీయాలు ఉన్నప్పటికీ ఈ విషయంలో కాంగ్రెస్
తెలంగాణలో తనో పార్టీ పెట్టిన విషయం, అక్కడ నానారచ్చ చేసిన విషయం షర్మిలకు గుర్తుందో లేదో కానీ.. ఆమె బాధితులు మాత్రం మరిచిపోవడం లేదు! తను తెలంగాణ