
సమీరా షరీఫ్...యాంకర్గా, బుల్లితెర నటిగా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. సోషల్ మీడియాలో సమీరా చాలా యాక్టీవ్గా ఉంటారు. తన వ్యక్తిగత, వృత్తిగత వివరాలను ఆమె అభిమానులతో ఎప్పటికప్పుడు

మొదటిసారి కరోనా వచ్చినప్పుడు చాలామందికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఓవైపు థియేటర్లు బంద్ అయ్యాయి. తీసిన సినిమాను అట్టిపెట్టుకోవాలా లేక ఓటీటీకి వదిలించుకోవాలో తెలియని డైలమా.

రివ్యూస్ అదిరిపోయాయి. అఫీషియల్ గా చెప్పకపోయినా వసూళ్లు బ్రహ్మాండం అంటూ కథనాలు వచ్చేశాయి. బాహుబలి-2 తర్వాత వకీల్ సాబే అంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పుకోవడం కూడా స్టార్ట్

అప్పుడే వకీల్ సాబ్ సినిమా చూసి వచ్చిన యోగి "మగువా మగువా" అంటూ పాడుతూ సీన్ లోకి ఎంటర్ అవుతాడు.
ఆ పాట విన్న జోగి పకాలున నవ్వుతాడు.
యోగి:

రీసెంట్ గా హీరోయిన్ నివేత థామస్ పై ఓ మోస్తరు ట్రోలింగ్ నడిచిన సంగతి తెలిసిందే. కరోనాతో క్వారంటైన్ లో ఉన్న ఆమె సడెన్ గా సినిమా

‘వకీల్సాబ్’ విడుదల నేపథ్యంలో జగన్ ప్రభుత్వాన్ని విలన్గా చూపుతూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న వారి చెంప పగల గొట్టేలా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఈ విషయంలో

నా పేరు: పవన్ కల్యాణ్
దరఖాస్తు చేయు ఉద్యోగం: 'వకీల్ సాబ్' (అంటే కాలాన్ని వాదించి వృదా చేసే ప్లీడరూ కాదు, బోధించి వేస్ట్ చేసే టీచరూ కాదు. ప్రత్యర్థిని

ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లలో టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టిక్కెట్లను అమ్మాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాలు

కరోనా పాజిటివ్ వస్తే ఎవరైనా హోం ఐసొలేషన్ లో ఉంటారు. లేదంటే హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటారు. కానీ హీరోయిన్ నివేత థామస్ మాత్రం కరోనా

బుల్లితెరపై తన సత్తా ఏంటో చూపిన హాట్ యాంకర్ అనసూయ, ఆ తర్వాత వెండితెరపై అవకాశాలను దక్కించుకుంటోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో వెండితెరపై ఆమె ఇమేజ్

పవన్ సక్సెస్ గురించి ఒక్క మాటైనా మాట్లాడుకోవడానికి చాలాకాలంగా మొహం వాచిపోయి ఉన్న ఆయన అభిమానులకు ‘వకీల్ సాబ్’ ఒక శుభవార్త. ఫ్యాన్స్కి - పాజిటివ్గా మాట్లాడుకోవడానికి

నిన్న మధ్యాహ్నం నుంచి పవన్ ఫ్యాన్స్ ఓ కొత్త డిమాండ్ అందుకున్నారు. చాలా సినిమాలకు రిలీజ్ తర్వాత సన్నివేశాలు తొలిగించినట్టుగానే, వకీల్ సాబ్ సినిమాకు కూడా అలాంటి

లాక్ డౌన్ తర్వాత, సినిమా హాళ్లు తెరుచుకున్న తర్వాత థియేటర్లలో మొదటిసారి జోష్ కనిపించింది ఈ వారమే. దానికి కారణం వకీల్ సాబ్ రిలీజ్. చాన్నాళ్ల తర్వాత

ఓ పని చేసే ముందు...ముందు వెనుకలు అనేవి వుంటాయి. అబద్దం ఆడితే గోడకట్టినట్లు వుండాలి. రంకు నేర్వాలంటే బొంకు నేర్వాలి అంటూ తప్పుడు పనులకు కూడా క్వాలిటీలు

తన ఆరోగ్యంపై రకరకాల పుకార్లు పుట్టిస్తున్న వాళ్లకు ప్రముఖ సీనియర్ నటి రాధిక వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వాళ్లను కోర్టుకీడుస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ట్వీట్

తెలుగు నాట సినీ అభిమానం వెర్రి తలలు వేయడం కొత్తేమీ కాదు. రోజు రోజుకూ ఈ వ్యవహారం శ్రుతి మించుతూనే ఉంది. చదువూ సంధ్యాలేని వెర్రి వెధవలు

రజనీకాంత్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఆయనిలా హైదరాబాద్ వచ్చారో లేదా తలైవ అభిమానుల్లో మరోసారి భయం పట్టుకుంది. హైదరాబాద్ కు, రజనీ ఫ్యాన్స్ కు ఓ

తమ్ముడు పవన్కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన వకీల్సాబ్ సినిమా చూసేందుకు తాను కూడా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ నెల 9న

హీరోలు, హీరోయిన్లు చాలామంది తమకు కరోనా సోకిందంటూ పోస్టులు పెట్టడం చూశాం. తమతో ఈమధ్య కాలంలో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి

జబర్దస్త్ వినోద్ ఇంటి గొడవ వీధికెక్కింది. ఇంటి కొనుగోలు విషయంలో యజమానితో ఏర్పడిన వివాదం తెలుగు సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ

జాంబీ రెడ్డి అనే సినిమా తేజ సజ్జను సిల్వర్ స్క్రీన్ పై పూర్తిస్థాయి హీరోగా ప్రజెంట్ చేయలేకపోయింది. అటు జాంబీ జానర్ కు తక్కువ, తెలుగు సినిమాకు

అఖిల్ పేరు చెప్పగానే క్యూట్ ఫేస్ గుర్తొస్తుంది. ఓ లవర్ బాయ్ గుర్తొస్తాడు. ఇన్నాళ్లు అదే ఇమేజ్ తో సినిమాలు చేసిన ఈ అక్కినేని హీరో ఇప్పుడు

అతడిని సొంత చిత్ర పరిశ్రమ చాన్నాళ్ల కిందటే గుర్తించింది. మామూలుగా అయితే అతడి ప్రభ సొంత భాషకే పరిమితం అయ్యేదేమో కానీ, ఓటీటీల పుణ్యమా అని పక్క

ఆర్య, వన్ ఒక్కడినే, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు చూస్తే దర్శకుడు సుకుమార్ ఓ క్లాస్ టచ్ ఎమోషనల్ ఫిల్మ్ మేకర్ అనే భావన ఎవరైనా వుండి

మెగాస్టార్ అంటే చిరంజీవి, సూపర్ స్టార్ అంటే మహేష్ బాబు. మరి స్టయిలిష్ స్టార్ అంటే ఎవరు? ఇంకెవరు అది అల్లు అర్జున్ కదా. నిజమే.. బన్నీని

పింక్ సినిమాలో అమితాబ్ క్యారెక్టర్ నిడివి తక్కువగా ఉంటుంది. మరి పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ లో పవన్ కల్యాణ్ పాత్ర కూడా

మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె, నటి నిహారిక గత ఏడాది డిసెంబర్ 9న జొన్నలగడ్డ చైతన్యతో కలిసి ఏడడుగులు నడిచారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వారి పెళ్లి

రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా ముందు అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారు. ఆ తర్వాత ఆ స్థానంలో సమంతను తీసుకున్నారు. అలా ఓ బ్లాక్ బస్టర్ మూవీని

మెగాస్టార్ చిరంజీవిపై ఆయన తమ్ముడు పవర్స్టార్ పవన్కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభ్యంతరకర కామెంట్స్ చేస్తుండడం చర్చకు దారి తీసింది. పవన్ ఫ్యాన్స్ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారనే

చెన్బౌన్స్ కేసులో ప్రముఖ నిర్మాత, నటి రాధికా శరత్కుమార్ దంపతులు ఏడాది శిక్షకు గురయ్యారు. ఈ సమాచారం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. చెన్నైలోని సైదాపేట స్పెషల్ కోర్టు