social media rss twitter facebook
Home > Andhra News
  • Andhra News

    స్టీల్ ప్లాంట్ మీద ఒక్క మాట మాట్లాడని రాజ్‌నాథ్!

    విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజు సంక్షోభం అంచున ఉంది. దాని పీక మెల్లగా నొక్కుతూ కధ క్లైమాక్స్ కి చేర్చే పనిని కేంద్ర పెద్దలు వేగవంతం

    జాగ్రత్త బాబూ.. నోరు జారితే ప్రమాదం!

    ఇల్లలకగానే పండగ కాదు.. చంద్రబాబు నాయుడు బాగా గుర్తుంచుకోవాల్సిన సామెత ఇది. జగన్మోహన్ రెడ్డి మీద అడ్డగోలుగా విమర్శలు చేయడం మాత్రమే సరిపోదు. చంద్రబాబు ఖర్మకాలి తెలుగుదేశం

    జ‌గ‌న్ ప్ర‌చార షెడ్యూల్ ఖ‌రారు

    ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌చార షెడ్యూల్ ఖ‌రారైంది. ఇవాళ్టితో మేమంతా సిద్ధం బ‌స్సుయాత్ర ముగిసింది. శ్రీ‌కాకుళం జిల్లా టెక్క‌లిలో మేమంతా సిద్ధం భారీ బ‌హిరంగ స‌భ‌లో సీఎం

    ఒడ్డున ప‌డ్డ చేప‌ల్లా... గిల‌గిలలాడుతున్న సునీత‌, ష‌ర్మిల‌!

    ఒడ్డున ప‌డ్డ చేప‌ల్లా ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌, ఆమె సోద‌రి సునీత గిల‌గిల‌లాడుతున్నారు. వివేకా హ‌త్య‌పై మాట్లాడొద్ద‌ని  కోర్టు ఆదేశాల‌తో అక్కాచెల్లెళ్లిద్ద‌రికీ ఎన్నిక‌ల ఆయుధం లేకుండా

    సంప్ర‌దాయాన్ని కొన‌సాగించ‌నున్న జ‌గ‌న్‌!

    రాజ‌కీయ సంప్ర‌దాయాన్ని మ‌రోసారి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కొన‌సాగించ‌నున్నారు. ప్ర‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంలోనూ పులివెందుల నుంచి నామినేష‌న్ వేసే రోజు, స్థానికంగా భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌డం

    ప‌వ‌న్‌కు ప‌క్క‌లో బ‌ల్లెం

    జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలిసో తెలియ‌కో పిఠాపురాన్ని ఎంచుకున్నారు. రోట్లో త‌ల పెట్టి రోక‌టి పోటుకు భ‌య‌ప‌డుతున్న‌ట్టుగా జ‌న‌సేన ప‌రిస్థితి త‌యారైంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌కు తానే ప‌క్క‌లో బ‌ల్లేన్ని

    నిమ్మ‌గ‌డ్డ పాపాల్ని ఎత్తుపోసుకుంటున్న‌ టీడీపీ

    ఏపీ ఎన్నిక‌ల మాజీ అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ పాపాల్ని ఎత్తిపోసుకోవ‌డంలో టీడీపీ త‌ల‌మున‌క‌లైంది. ఒక‌టో తేదీ వ‌స్తుండ‌డంతో పెన్ష‌న‌ర్ల ఇబ్బందులు కూట‌మి నేత‌ల‌కు గుర్తుకొచ్చాయి. అలాగే ఎల్లో

    బాబు ఓడిపోయేకాలానికి క‌లిసొచ్చిన‌...!

    చంద్ర‌బాబునాయుడికి ఓడిపోయేందుకు మిత్ర‌ప‌క్షం రూపంలో బీజేపీ క‌లిసొచ్చింద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. బీజేపీతో అన‌వ‌స‌రంగా పొత్తు పెట్టుకుని, చేజేతులా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌మిని మూట‌క‌ట్టుకోవాల్సి వ‌స్తుంద‌నే ఆందోళ‌న

    గుంటూరు వెస్ట్ లో విజ‌యంపై వైఎస్ఆర్సీపీ విశ్వాసం!

    గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం ఊరిస్తోంది. గ‌త రెండు ప‌ర్యాయాలుగా తృటిలో చేజారిన విజ‌యాన్ని ఈ సారి సాధించ‌డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

    జగన్ నిలదీతకు బదులేది బాబూ?

    తనను బచ్చా అని చంద్రబాబు ఎత్తిపొడిచిన దానికి అనకాపల్లిలో జరిగిన సిద్ధం సభలో ధీటైన జవాబు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేనే బచ్చాను అయితే 23

    విశాఖ ఇక మీదట సిటీ ఆఫ్ ఆంధ్ర!

    ఏపీ రాజధాని ఏది అన్నది పక్కన పెడితే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అన్నది కొలమానంగా తీసుకోవాలి. అలా అనుకుంటే విశాఖ మరో నలభై అయిదు

    బాబుకే డెడ్ లైన్ పెట్టిన తమ్ముడు!

    తనకు మొదట టికెట్ ఇచ్చి నెల రోజుల తరువాత ఉత్త చేతులు చూపించడం పట్ల రగిలిపోతున్న మాడుగుల టీడీపీ నాయకుడు పైలా ప్రసాదరావు రెబెల్ గా పోటీకి

    పవన్ పదో తరగతి.. జాగ్రత్త పడిన 'జనసేన'

    సరిగ్గా ఐదేళ్ల కిందటి సంగతి. దాదాపు ఇదే సమయంలో పవన్ కల్యాణ్ నామినేషన్ వేశారు. ఆ టైమ్ లో ఆయన విద్యార్హతలపై జోరుగా చర్చ సాగింది. ఎందుకంటే,

    రుణ‌మాఫీ చెప్ప‌న్నా.. 175 సీట్లు మ‌నవే!

    వైసీపీ మేనిఫెస్టోపై విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. మేమంతా సిద్ధం బ‌స్సుయాత్ర ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఉత్తరాంధ్ర‌లో సీఎం జ‌గ‌న్ ప్ర‌చారం చేస్తున్నారు. ఈ నెల 22న

    చిరంజీవిని తిట్టించడమే సీఎం వ్యూహమా?

    మెగాస్టార్ చిరంజీవి ఇటీవలి కాలంలో రాజకీయంగా తన అభిప్రాయం ఏమిటో చెప్పకుండా చాలా గుంభనంగానే ఉంటున్నారు. ఎవ్వరికీ అనుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ మాట్లాడడం లేదు.

    పవన్ కల్యాణ్

    భ‌ర్త‌పై భార్య పోటీని త‌ప్పించిన వైసీపీ

    శ్రీ‌కాకుళం జిల్లా టెక్క‌లిలో భ‌ర్త‌పై భార్య పోటీని వైసీపీ అధిష్టానం ఎట్ట‌కేల‌కు త‌ప్పించింది. దీంతో అచ్చెన్నాయుడిపై వైసీపీ అభ్య‌ర్థి దువ్వాడ శ్రీ‌నివాస్ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవ‌ల త‌న

    దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో రాయించ‌డానికేః జ‌గ‌న్

    దేవుడు ఇంకా మ‌న‌తో ఏదో పెద్ద స్క్రిప్ట్ రాయించ‌డానికే దాడి నుంచి త‌ప్పించాడ‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కీల‌క కామెంట్స్ చేశారు. మ‌న‌మంతా సిద్ధం బ‌స్సుయాత్ర‌లో భాగంగా

    ఉక్కు లాంటి హామీ ఇచ్చిన జగన్... వారికి చుక్కలే!

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి ఉన్నది విశ్వసనీయత. ఆయన మాట ఇస్తే నిలబడతారు అన్నది అందరికీ తెలుసు. ఆయన రాజకీయ జీవితమే దానికి నిదర్శనం. ఇదిలా ఉంటే విశాఖలో

    ముందు కుప్పంలో గెలువు చూద్దాం

    తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడులో టీడీపీ గెలిచి తీరాల‌ని ఇటీవ‌ల అక్క‌డ ప‌ర్య‌టించిన చంద్ర‌బాబునాయుడు దిశానిర్దేశం చేయ‌డంపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ స‌త్య‌వేడు వైసీపీ

    ప‌వ‌న్ ర్యాలీలో టీడీపీ, బీజేపీ జెండాలు అంతంత‌మాత్ర‌మే!

    జ‌నసేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇవాళ నామినేష‌న్ వేయ‌డానికి అట్ట‌హాసంగా బ‌య‌ల్దేరారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చేబ్రోలులో తీసుకున్న అద్దె భ‌వ‌నంలో ఉగాది

    నాయుడి గారి నీతులు బాగున్నాయి కానీ...!

    మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు నీతిసూక్తులు చ‌క్క‌గా చెబుతుంటారు. అయితే ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో నీతులు మాట్లాడితే స‌రిపోదు. వెంట‌నే వారి ఆచ‌ర‌ణ గురించి ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతాయి. బీజేపీలో వెంక‌య్య‌నాయుడి

    రాజుగారికి కూతురు బెంగ!

    ఒకనాడు విజయనగరం జిల్లా అంతటా చక్రం తిప్పిన నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజుకు తాజా ఎన్నికలలో కూతురు బెంగ ఎక్కువైపోయింది అని అంటున్నారు. 

    తన

    సాగరతీరంలో వైసీపీ వంటకం!

    వైసీపీ మేనిఫెస్టో కోసం ఒక రోజంతా అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో కసరత్తు చేశారు. పార్టీకి చెందిన ముఖ్య నాయకులను పిలిపించుకుని చర్చించారు. వారి నుంచి

    ఉత్తరాంధ్రకు ఓట్ల కోసం రావద్దు!

    ఉత్తరాంధ్రకు ఏ మేలు టీడీపీ హయాంలో చేయలేదని వైసీపీ అంటోంది. ఉత్తరాంధ్రకు ఓట్ల కోసం రాబోకు చంద్రబాబూ అని పిలుపు ఇస్తోంది. ముమ్మారు సీఎం అయినా నికరంగా

    రూ.5704 కోట్లు.. అభ్యర్థుల్లో ఇతడే సౌండ్ పార్టీ

    నామినేషన్లలో భాగంగా అభ్యర్థులంతా ఆస్తులు-అప్పుల వివరాలతో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇది ప్రతిసారి జరిగే కార్యక్రమమే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తుల్లో అగ్రస్థానంలో నిలుస్తారు.

    పోటీ

    మార్పులతో టీడీపీకి కొత్త రెబెల్స్ ?

    నామినేషన్ల పర్వం ఏపీలో సాగుతున్న వేళ టీడీపీ ఇంకా మార్పు చేర్పులు చేస్తూ పోతోంది. కొన్ని సీట్లలో నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్న వారిని పక్కన

    మే 13న తుపాను... కొట్టుకుపోయేది ఎవరు?

    ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. ఏపీ దశను దిశను మార్చే ఎన్నికలు జరగబోతున్నాయి. విభజన ఆంధ్రలో రెండవసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలలో గెలుపు

    జ‌గ‌న్, చంద్ర‌బాబు.. ప్ర‌చారంలో ప్ర‌ధాన తేడా!

    ముఖ్య‌మంత్రిగా వ‌ర‌స‌గా రెండోసారి అవ‌కాశం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్ మోహ‌న్ రెడ్డి ప్ర‌చారంలో ఉన్నారు. ముఖ్య‌మంత్రిగా త‌న‌కు ఇంకో అవ‌కాశం కావాలంటూ తెలుగుదేశం

    ఈసీ చూస్తోందా?: ఓట్ల కొనుగోలులో బరితెగింపు!

    ఓట్ల కొనుగోలు విషయంలో తెలుగుదేశం పార్టీ బరితెగింపుకు నిదర్శనం ఇది. ఓట్ల కొనడం అనేది చాటు మాటు వ్యవహారం లాగా సాగడం లేదు. ఆ పార్టీ విషయానికి

    వాలంటీర్ల రాజీనామాల‌పై పిటిష‌న్‌!

    ప్ర‌స్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం వాలంటీర్ల చూట్టే తిరుగుతున్నాయి. ఇన్ని రోజులు వాలంటీర్ల‌ను తిట్టిన వారు కూడా వారిపై ఎక్క‌డ‌లేని ప్రేమ‌ను కురిపిస్తున్నారు. ప్రతిప్రక్షాలు చేస్తున్న‌ విమ‌ర్శ‌ల‌పై


Pages 3 of 838 Previous      Next