ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రచారం చేశారు. ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పదమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్తో పాటు తిరుపతి జనసేన టికెట్ రేట్ తదితర అంశాలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. ల్యాండ్ టైటిల్ చట్టం
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ మూడు రోజుల పాటు సాగనుంది. ఈ నెల 13న సార్వత్రిక
ఏపీ కాంగ్రెస్ అనాథలా మారిందా? షర్మిల చేతిలో పగ్గాలు పెట్టేసి మీ చావు మీరు చావండి.. సాయం కోసం మధ్యమధ్యలో మా వద్దకు రావొద్దు.. అని ఢిల్లీ
ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి కీలకమైన రాజకీయ స్థావరం. ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. విపక్షాలకు ఆటపట్టు. కొత్త పార్టీలకు స్వాగత ద్వారం. అనకాపల్లి నుంచి ఎంతో మంది
ఈ ఒక్క విషయంలో బీజేపీని మెచ్చుకోవాలి. అమలుకు నోచుకోని హామీలిచ్చి, అందులో బీజేపీని భాగస్వామ్యం చేయాలనే బాబు ఎత్తుగడను బీజేపీ చిత్తు చేసింది. బాబు, పవన్కల్యాణ్ కలిసి
ప్రస్తుత రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు పెద్ద కమెడియన్ ఎవరా అని చెప్పుకోవాల్సి వస్తే ముందు వరుసలో రఘురామకృష్ణ రాజు కూడా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అంతు
చంద్రబాబునాయుడు రాజగురువు పత్రికకు ప్రధాని మోదీ తీవ్ర నిరాశ మిగిల్చారు. పచ్చబ్యాచ్కు మోదీ వరుస షాక్లు ఇస్తున్నారని చెప్పొచ్చు. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులతో మీడియా
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారిలో
చంద్రబాబు నాయుడు మాటలతో తిమ్మిని బమ్మి చేయగల మహానుభావుడు. గోబెల్స్ ను ఆరాధించే అభినవ రాజకీయ నాయకుడు. ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా ప్రజలను నమ్మించాలి..
వైసీపీ మీద విషయం చిమ్ముతూ టీడీపీకి మేలు చేసేందుకు టీడీపీ అనుకూల మీడియా నిత్యం తన పత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ
వృద్ధుల పెన్షన్ల విషయంలో చంద్రబాబునాయుడు డ్రామాలను, దుర్మార్గాలను ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారు. వయస్సు మళ్లిన వారు శ్రమ పడే అవసరం లేకుండా.. వారికి ఇళ్ల
రాజకీయ నాయకులు అంటేనే లాజిక్ కు అందని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. మాటలు కోటలు దాటుతుంటాయి. అలాంటి ప్రగల్భాల నాయకుల్లో పవన్ కల్యాణ్ ను మించిన వారు
విశాఖలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు సాగుతోంది. విశాఖ ఎంపీ సీటుకు పోటీ పడుతున్న ఈ రెండు పార్టీల అభ్యర్థులు ప్రచారం చూస్తే కనుక వైసీపీ అజెండాను
ఎన్నికల ప్రచారం కోసం అనకాపల్లికి వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సరైన సవాల్ చేశారు వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాధ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ని
సరిగ్గా ఎన్నికలకు వారం గడువు చూసుకుని కూటమిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చావు దెబ్బ కొట్టారు. ముస్లింల రిజర్వేషన్లపై జగన్ మొదటిసారిగా ఘాటుగా స్పందించారు. నెల్లూరు ఎమ్మెల్యే
ఊరికో మాట, పూటకో వేషం.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గురించి అర్థమయ్యేలా చెప్పడానికి సులువుగా ఉపయోగించల పదాలివి! పూటకో వేషం వేయగలరు, ఏ పార్టీతో అయినా
కాదేదీ రాజకీయానికి అనర్హం అనేది చంద్రబాబు సిద్ధాంతం. నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో చంద్రబాబు దిట్ట. అయితే ఆయన నైజాన్ని తెలుగు సమాజం పసిగట్టింది.
రానున్న ఎన్నికల్లో లోకేశ్ మామ నందమూరి బాలకృష్ణకు దబిడి దబిడేనా అంటే... ఔననే సమాధానం వస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం
ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంది. మంత్రి ఆర్కే రోజాకు వ్యతిరేకంగా పని చేస్తున్న వైసీపీ నేతలు ఎట్టకేలకు పార్టీని వీడారు. టీడీపీలో
చంద్రబాబునాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్పై జగన్ వివరణ ఇచ్చారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అస్త్రాన్ని కూటమి
టీడీపీ, ఎల్లో మీడియా పాలిట వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి సింహ స్వప్నం అయ్యారు. ఆయన దెబ్బకు ఎల్లో బ్యాచ్ హడలిపోతోంది. అవ్వాతాతలకు ఇళ్ల
చంద్రబాబునాయుడు విశ్వసనీయత లేని నాయకుడని, ఆయన హామీలను నమ్మొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే చెబుతున్న మాటే నిజమయ్యే పరిస్థితి. ఇంకా అధికారంలోకి రాకుండానే చంద్రబాబు, పవన్కల్యాణ్
తాము చెప్పినట్టు వినకపోతే... ఏ ఒక్కర్నీ వదలమన్నట్టుగా రామోజీ మీడియా వ్యవహరిస్తోంది. ఇంతకాలం ఏపీ సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని ఎల్లో బ్యాచ్ తీవ్రస్థాయిలో టార్గెట్ చేసింది.
తమ మేనిఫెస్టోపై చివరికి చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్కు కూడా నమ్మకం లేనట్టుంది. అందుకే మేనిఫెస్టోపై ప్రచారం పక్కన పెట్టి, జగన్ అంటే జనంలో భయాన్ని సృష్టించి తద్వారా ఓట్లు
రెండు నెలల క్రితం విశాఖ రావాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ టూర్ లేట్ అయినా ఎన్నికల ముందు లేటెస్ట్ గా వస్తున్నారు. ఆయన ఈ నెల 6న
మాట్లాడితే చాలు తాట తీస్తాం, తోలు ఒలిచేస్తాం, కాళ్ళు విరగ్గొట్టి కూర్చోబెడతామని జనసేనాని సభలలో ఫైర్ అవుతూంటారు. ఆయన అలాగే విశాఖలో ఎన్నికల సభలో మాట్లాడుతూ భూ
ఎన్నికల వేళ జూనియర్ ఎన్టీఆర్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. అటు టీడీపీ నేతలతో పాటు, ఇటు కొడాలి నాని లాంటి వైసీపీ నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్
రాజమండ్రిలో ప్రజాచైతన్యం కాస్త ఎక్కువే ఉన్నట్టుంది. అందుకే రాజమండ్రి రూరల్ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యను ప్రజానీకం నిలదీసింది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రిలోని 27వ
విశాఖ ఎంపీగా పోటీ చేస్తాను అని ఎన్నికలకు మూడేళ్ళ ముందు నుంచి చెబుతూ వచ్చిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తీరా ఎన్నికల వేళకు మనసు