వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఘాటు విమర్శలు నిప్పురాజేశాయి. వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిలకు టీఆర్ఎస్ కార్యకర్తలు షాక్ ఇచ్చారు. తమ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలకు నిరసనగా …ఆమె…
View More అగ్గిరాజేసిన షర్మిల విమర్శలుTelangana
ఎట్లైనా సంపాయించుకోవచ్చు … ఇష్టమైతేనే ఇన్ కం ట్యాక్స్ కట్టొచ్చు
ఈ శీర్షిక చూడగానే కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుందా అనే సందేహం కలుగుతోంది కదా. మోడీ ప్రభుత్వం కొత్తగా ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెడుతోందా అనే డౌట్ వస్తోంది కదా. అల్లాంటిదేమీ లేదండి. ఇదంతా…
View More ఎట్లైనా సంపాయించుకోవచ్చు … ఇష్టమైతేనే ఇన్ కం ట్యాక్స్ కట్టొచ్చుబండి పాదయాత్రపై ఉత్కంఠకు తెర
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై నెలకున్న ఉత్కంఠకు తెరపడింది. బండి పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి హైకోర్టు నుంచి లభించింది. నిర్మల్ జిల్లా బైంసాలో ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర…
View More బండి పాదయాత్రపై ఉత్కంఠకు తెరకేసీఆర్ పుట్టి ముంచుతున్న మంత్రి మల్లారెడ్డి!
మామూలుగా అయితే ఇతర నాయకుల మీద వేధింపుల తరహా ఐటీ దాడులు లేదా ఈడీ దాడులు జరిగిఉంటే తెరాస నాయకులు స్పందించే తీరు ఇంకోరకంగా ఉండేది. విపరీతమైన మాటల దాడులు వెల్లువెత్తేవి. కానీ ఎందుకోగానీ…
View More కేసీఆర్ పుట్టి ముంచుతున్న మంత్రి మల్లారెడ్డి!రేవంత్ రెడ్డి ఇక నామమాత్రమేనా?
తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాలు ఢిల్లీలోని పార్టీ అధిష్టానానికి వణుకు పుట్టిస్తున్నాయి. భయం కలిగిస్తున్నాయి. జుట్టు పీక్కునేలా చేస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయిన కొన్ని రోజులకే సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్న మర్రి శశిధర్…
View More రేవంత్ రెడ్డి ఇక నామమాత్రమేనా?తప్పులు చేయకుంటే ఎందుకింత ఆగ్రహం ….హడావుడి..?
ప్రస్తుతం మనదేశ రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. నిజాయితీగా ఉన్నవారు, అక్రమాలు చేయనివారు, ప్రజాధనం దోచుకోనివారు కాగడా వేసి వెతికినా కనిపించరు. ఇలాంటి వారిలో తెలంగాణా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి…
View More తప్పులు చేయకుంటే ఎందుకింత ఆగ్రహం ….హడావుడి..?కేసీఆర్కు రఘురామ చిక్కితే…!
తెలంగాణ సీఎం కేసీఆర్కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చిక్కితే… పరిస్థితి ఏంటి? అనే చర్చకు తెరలేచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై రఘురామ పాత్ర వుందనే ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఈ మేరకు…
View More కేసీఆర్కు రఘురామ చిక్కితే…!రఘురామకు సిట్ నోటీసులు….జనం ఏమంటున్నారంటే!
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆంధ్రా ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. బంజారాహిల్స్లోని సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాలంటూ 41ఎ సీఆర్పీసీ నోటీసులను సిట్ ఇచ్చిందనే వార్త బయటికి…
View More రఘురామకు సిట్ నోటీసులు….జనం ఏమంటున్నారంటే!తల్లి ఒక్కటే.. తండ్రులు ఇద్దరు!
ఇది ఒక స్వామీజీగా చెప్పుకునే వ్యక్తి యొక్క బాగోతం. నీకు తండ్రులు ఒక్కరా ఇద్దరా? అని ఎవ్వరూ ఆయనను దూషించడం లేదు. ఆయనే స్వయంగా తన రికార్డుల్లో అలా నమోదు చేయించుకున్నారు. చిత్రంగా కనిపించినా…
View More తల్లి ఒక్కటే.. తండ్రులు ఇద్దరు!జగన్ బాటలో టీడీపీ..! పరువుపోయే కామెడీ!!
తెలుగుదేశం పార్టీ కూడా అచ్చంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలోనే నడుస్తోంది. అంతకు మించి.. తమ శక్తి సామర్థ్యాలు బలం గురించి ఇంకా పెద్దపెద్ద కామెడీ డైలాగులు వేస్తోంది. Advertisement ముఖ్యమంత్రి జగన్…
View More జగన్ బాటలో టీడీపీ..! పరువుపోయే కామెడీ!!కేసీఆర్ గారూ! స్టాలిన్ ను చూసి నేర్చుకోండి!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని, ప్రధాని నరేంద్ర మోడీని ఎడాపెడా తిడుతూ ఉంటారు. బిజెపి విముక్త భారతదేశాన్ని ఆవిష్కరింప చేయాలని పిలుపు ఇస్తూ ఉంటారు. జాతీయస్థాయి పోరాటం చేయడానికి…
View More కేసీఆర్ గారూ! స్టాలిన్ ను చూసి నేర్చుకోండి!!బండి సంజయ్ ఏడ్వనే ఏడ్చిండు!
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో టీఆర్ఎస్ సర్కార్ సిట్ ఏర్పాటు చేసి, బీజేపీ నేతల్ని టార్గెట్ చేస్తోంది. మరోవైపు ఐటీ, ఈడీ, సీబీఐలతో టీఆర్ఎస్…
View More బండి సంజయ్ ఏడ్వనే ఏడ్చిండు!అయ్యో బాబోయ్…మంత్రి మల్లారెడ్డి ఇంట్లో గజగజ!
తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో గజగజ వణికిపోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రే చెబుతూ ఆవేదన చెందడం గమనార్హం. మల్లారెడ్డి నివాసం, ఆయన విద్యా, వైద్య తదితర సంస్థల కార్యాలయాల్లో ఐటీశాఖ దాడులు…
View More అయ్యో బాబోయ్…మంత్రి మల్లారెడ్డి ఇంట్లో గజగజ!సంతోష్ సాక్షిగా పరువు పోవడం గ్యారంటీ!
తప్పు చేశారా? లేదా? పాపం పూర్తిగా అమాయకులైన వ్యక్తులు.. ఒక ఉచ్చులో ఇరుక్కుపోయినందువల్ల విలవిల్లాడుతున్నారా? ఇవన్నీ కూడా తరవాతి సంగతులు.. తెరాస ఎమ్మెల్యేలకు బిజెపి తరఫు నుంచి ఎర వేశారనే వివాదంలో.. కమలం పార్టీ…
View More సంతోష్ సాక్షిగా పరువు పోవడం గ్యారంటీ!తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు
తెలంగాణలో ఈడీ, సీబీఐ దాడులు టీఆర్ఎస్ నేతల్ని భయపెడుతున్నాయి. ఏదో ఒక సాకుతో తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ మంత్రి…
View More తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదుబాధతోనే బంధం తెంచుకుంటున్నా!
సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డికి కాంగ్రెస్తో సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. త్వరలో ఆయన బీజేపీలో చేరనున్న సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి…
View More బాధతోనే బంధం తెంచుకుంటున్నా!వంద సీట్లు దాటవు : కేసీఆర్ అంచనా
తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మళ్ళీ అంటే మూడోసారి అధికారంలోకి రావాలని దీంతో హ్యాట్రిక్ సాధించాలని కేసీఆర్ కలలు కంటున్నారు. కలలు కనడమే కాదు తప్పనిసరిగా అధికారంలోకి రావాలని…
View More వంద సీట్లు దాటవు : కేసీఆర్ అంచనాముఖ్యమంత్రి…సారీ పది తలల రావణాసురుడు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను పది తలల రావణాసురుడితో బీజేపీ నాయకురాలు విజయశాంతి పోల్చారు. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడి నేపథ్యంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. అర్వింద్ ఇంటిపై దాడి దురదృష్టకర…
View More ముఖ్యమంత్రి…సారీ పది తలల రావణాసురుడు!ఫిరాయింపుపై మండిపడ్డ నేత ….చివరకు ఆ పనే చేస్తున్నాడు!
ఏ పార్టీలోనైనా సరే ఎవరైనా ఒక నాయకుడు పార్టీ ఫిరాయిస్తున్నాడని ప్రచారం జరిగితే లేదా పుకారు వస్తే వెంటనే తీవ్రంగా మండిపడతాడు. ఇదంతా అసత్య ప్రచారం అంటాడు. పార్టీ ఫిరాయించే లక్షణం తన రక్తంలోనే…
View More ఫిరాయింపుపై మండిపడ్డ నేత ….చివరకు ఆ పనే చేస్తున్నాడు!కమలం ఆయువుపట్టు మీదనే గురి!
ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. చాలా సీరియస్ గా భారతీయ జనతా పార్టీతో తగాదా పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్ధపడినట్టుగానే భావించాలి. భారతీయజనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు సిట్ 41ఏ…
View More కమలం ఆయువుపట్టు మీదనే గురి!పాదయాత్ర చేస్తే తెలంగాణాలో హస్తం అధికారంలోకి వస్తుందా?
పాదయాత్ర చేస్తే అధికారం వస్తుందనే సెంటిమెంట్ రాజకీయపార్టీల్లో బలంగా నాటుకుపోయింది. ఈ సెంటిమెంట్ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ సెంటిమెంట్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూ పాకింది. దీంతో…
View More పాదయాత్ర చేస్తే తెలంగాణాలో హస్తం అధికారంలోకి వస్తుందా?కవిత భాషపై ఆమె అభ్యంతరం
కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశ మైంది. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడ్తాననడంతో పాటు బిడ్డా…చంపుతం అని హెచ్చరించారు. అర్వింద్ ఇంటిపై దాడిని…
View More కవిత భాషపై ఆమె అభ్యంతరంవిచారణకు వెళ్లి… అస్వస్థతకు గురై!
తెలంగాణలో కేసినో కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ రాజకీయ నేతల్లో గుబులు రేపుతోంది. అసలే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో టీఆర్ఎస్కు రాజకీయంగా తీవ్ర వైరం నడుస్తోంది. దీంతో కేంద్ర దర్యాప్తు…
View More విచారణకు వెళ్లి… అస్వస్థతకు గురై!మీ అయ్యను చెప్పుతో కొట్టినావా?
నిజామాబాద్ చౌరస్తాలో తనను చెప్పుతో కొడ్తానని ఎమ్మెల్సీ కవిత సంచలన హెచ్చరిక చేయడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ ఘాటుగా స్పందించారు. తన ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగడంపై ఆయన మండిపడ్డారు. మీడియాతో ఆయన…
View More మీ అయ్యను చెప్పుతో కొట్టినావా?చెప్పుతో కొడ్తా…చంపుతం బిడ్డః కవిత ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కె.కవిత స్వభావానికి విరుద్ధంగా తీవ్రస్థాయిలో ప్రత్యర్థి ఎంపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో కవిత ఫోన్లో మాట్లాడి, ఆ పార్టీలో చేరుతానని చెప్పినట్టు నిజామాబాద్ ఎంపీ…
View More చెప్పుతో కొడ్తా…చంపుతం బిడ్డః కవిత ఫైర్దూకుడు తగ్గించిన రాములమ్మ …అసంతృప్తి మొదలైందా?
విజయశాంతి అలియాస్ రాములమ్మలో గతంలో ఉన్నంత దూకుడు ఇప్పుడు కనిపించడంలేదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కొత్తల్లో టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు వ్యతిరేకంగా దాదాపు ప్రతిరోజూ ఒక స్టేట్ మెంట్ ఇచ్చేవారు. ప్రెస్…
View More దూకుడు తగ్గించిన రాములమ్మ …అసంతృప్తి మొదలైందా?బీజేపీలోకి మాజీ సీఎం కుమారుడు!
మాజీ ముఖ్యమంత్రి దివంగత మర్రి చెన్నారెడ్డి కుమారుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి బీజేపీలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లినట్టు…
View More బీజేపీలోకి మాజీ సీఎం కుమారుడు!